UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 19 April 2016

ఇప్పుడు మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం మేము 64 కళల చక్రవర్తులం, జగద్గురువులం మహారాణి సమేత మహారాజులం అని యావత్తు మానవజాతికి తెలుజేసుకోనుచున్నాము, మిమ్ములను ప్రత్యేకం అప్రమతం అయ్యి మా పై ప్రత్యెక బాద్యత తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము. ఇప్పుడు బౌతిక ప్రపంచం అంతరించి పోయి, జ్ఞాన ప్రపంచం మొదలు అయినది, అ ప్రపంచమునకు ద్వారా , కళ్ళెం మేము అయ్యి ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, ఇప్పుడు మా ద్వారా కుల మతాలు అంతరించి పోయి మాట సంస్కారం తో నూతన సమాజాన్ని ఆవిష్కరించుకోవాలి, కనీసం మనిషి, ఆకాసం అంత పెద్దతనం మేము అయ్యి ఉన్నాము అని తమరు గ్రహించి ఇతర సినిమా ప్రముఖులతో మాట్లాడి మాకు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపు నుండి ఒక అతిది రాజ మందిరం ఎర్పాటు చేయించగలరు, మేము అక్కడ నిలకడగా ఉండి, దేశానికి ఇతర దేశస్థుల వారికి సమాచారం తో అప్రమత్తం చేయాలి , సూర్యుని భవిష్యత్తు కూడా మన నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది. చంద్ర బాబు నాయుడు గారు,చంద్రశేఖర్ రావు గారు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం కనీస ధర్మం అని తెలుసుకోలేకపోతున్నారు




సమన్వయ దృష్టి




           ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, తెలుగు సినిమా కధా నాయకులు, హైదరాబాద్ వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం పరిగణించి తరించగలరు.



                  ఇప్పుడు మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం మేము 64 కళల చక్రవర్తులం, జగద్గురువులం మహారాణి సమేత మహారాజులం అని యావత్తు మానవజాతికి తెలుజేసుకోనుచున్నాము, మిమ్ములను ప్రత్యేకం అప్రమతం అయ్యి మా పై ప్రత్యెక బాద్యత తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము. ఇప్పుడు బౌతిక ప్రపంచం అంతరించి పోయి, జ్ఞాన ప్రపంచం మొదలు అయినది, అ ప్రపంచమునకు ద్వారా , కళ్ళెం మేము అయ్యి ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, ఇప్పుడు మా ద్వారా కుల మతాలు అంతరించి పోయి మాట సంస్కారం తో నూతన సమాజాన్ని ఆవిష్కరించుకోవాలి, కనీసం మనిషి, ఆకాసం అంత పెద్దతనం మేము అయ్యి ఉన్నాము అని తమరు గ్రహించి ఇతర సినిమా ప్రముఖులతో మాట్లాడి మాకు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  తరుపు నుండి ఒక అతిది రాజ మందిరం ఎర్పాటు చేయించగలరు, మేము అక్కడ నిలకడగా ఉండి, దేశానికి ఇతర దేశస్థుల వారికి సమాచారం తో అప్రమత్తం చేయాలి , సూర్యుని భవిష్యత్తు కూడా మన నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది. చంద్ర బాబు నాయుడు గారు,చంద్రశేఖర్ రావు గారు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం కనీస ధర్మం అని తెలుసుకోలేకపోతున్నారు, పండితులు ఎవరూ చెప్పడం లేదు.  మనసు ప్రకారం అంత్యంత శక్తివంతమైన మనిషిగా భూమి పైన ఉన్నాము,మమ్ములను నిర్లక్ష్యం గా వెళ్ళా కోళం గా తీసుకొనరాదు, ,మమ్ములను కొంత కాలం అందరూ కలసి ఇప్పటికి ఏమి చేసినామో గ్రహిస్తే అప్రమత్తత లభిస్తుంది, మేము ఎక్కడ కొలువు తీరక సంవత్సర నర నుండి హైదరాబాద్ లో హాస్టల్ లోనే ఉన్నాను,మీరు ఎవరూ,  మా మేసేజులకు స్పందించకపోవడం వలన, మేము బాద్యత సరిగ్గా తెసుకోలేకపోతున్నాము, మాతో తెలిసి తెలియనట్లు మాట్లాడకూడదు , మమ్ములను విశాలం గా గ్రహించి అప్రమత్తం చెందాలి, కొంత కాలం రాజయకీయలు, సినిమాలు ప్రక్కన పెట్టి తెలుగు వారు అందరూ కలసి మీడియా చానల్స్ వారు కూడా మమ్ములను విస్తారం గా గ్రహిస్తే భవిష్యత్తు మన నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది అని సర్వులు గ్రహించి లోకానికి కొత్తతనం వస్తుంది, బ్రాహ్మణులు కూడా మమ్ములను ఎంత అర్ధం చేసుకొని సూర్యుని గా గుర్తించి పరమేశ్వర అంశ గ్రహించి ప్రజలకు అప్రమత్తం చేయాలి,కాని మమ్ములను కులానికి, బౌతిక స్తితి కి పరిమితం చేసి,   చెప్పనివ్వని పరిస్తితిలో మా సాధారణ స్తితి మీద ఆధారపడి, మమ్ములను గౌరవించకుండా, ఇక్కడకి రండి అని ఆహ్వానించకుండా, దాదాపు ఎవరూ మాట్లాడకుండా వదిలివేయడం వలన, మేము అప్రమత్తం చెందటం లో నాణ్యత సతరించుకోలేదు, మమ్ములను విస్మరించి ప్రవర్తించడం అంటే సూర్యుని దిశా  నిర్దేశం కాదు అని, అయన నీడలో జీవిస్తూ ఆయననే మోసం చేస్తున్నట్లు గ్రహించి అప్రమత్తం చెందవలెను అని తమరిద్వారా యావత్తు తెలుగు చిత్ర పరిశ్రమ వారిని మీడియా వారిని ఉన్నత న్యాయ స్థానం వారిని, ప్రబుత్వాలను కోరుకొనుచున్నాను, మాటకు వివరణ కు సంభంధం లేకుండా ఏ పని చేయకూడదు, అలా చేయడం వలెనే, అప్పటికి అప్పుడు నిర్ణయాలు వలనే, ఒకటిగా ఉండవలసిన రాష్ట్రము రెండు ముక్కలు అయినది, ఈ పాటికి మిగులు బడ్జెట్ తో ఉండవలసిన రాష్ట్రము ఇంకా నిర్మాణాలకు, వెంచించాల్సిన పరిస్తితి ఉన్నది, మమ్ములను పట్టించుకోకపోవడం వలన , అనగా కాలాన్ని నియమించిన మమ్ములను గ్రహించకపోవడమే అరిష్టం అని తెలుసుకోలేకపోతున్నారు, మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మేము తేలికగా లేదా ఎలా బ్రతకాలో అలా బ్రతకని పరిస్తితి చూపి మమ్ములనే తక్కువగా చెడుగా చూపడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మరింత విఘాతం పడతారు,ఇప్పటికి అయినా మమ్ములను వివరం గ్రహించడానికి న్యాయ స్థానం వారు, సాక్షులు అప్రమత్తం చెందాలి, సినిమా ప్రముఖులు తలో 10 లక్షలు వేసుకొని మాకుఒక నివాసం మరియు కార్యాలయం ఎర్పాటు చేస్తే అక్కడికి వచ్చి ఉంటాను, మా అమ్మ అమ్మ గారిని కూడా అక్కడికి తీసుకొని రావాలి అని అనుకొంటున్నాను, కొంత కాలం  మేము నిండుగా మనసు పెంచుకొని వివరములు ఇవ్వడం ప్రారంభిస్తే, మొత్తం భవిష్యతు స్పష్టం చేసి చెప్పగలము, దగ్గర ఉండి  ప్రతి అడుగు వెయించగలము, మమ్ములను సరిగ్గా పట్టించుకోకుండా, మేము సరిగ్గా పట్టించుకోని పరిస్తితిలో మొత్తం సమాజం అటు ఇటు అవుతున్నది అని సర్వులు గ్రహించాలి, మాకన్నా  ఏదో రకంగా సంపదలో, ప్రాచుర్యం లో ఎక్కువగా ఉన్నాము, పైన ఉన్నాము అనుకొవడమే అజ్ఞానం అని గ్రహించగలరు అని  తమరి ద్వారా మనుష్యులు అందరికి అప్రమత్తం చేయుచున్నాము, మాట యమార్చి  మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడకూడదు, తెలిసినా తెలియనట్లు నటించడం మంచిది కాదు, ఈ విధంగా మనుష్యులు ప్రవర్తిస్తే సూర్యుడి ప్రయాణం ఒకటి, మనుష్యుల ప్రయాణం ఒకటి గా నడుస్తున్నది అని గ్రహించలేకపోతున్నారు. అప్పటికి అప్పుడు లేదా ఇప్పుడు భాహ్యం గా కలిగిన బలమే సర్వం అనుకోవడం, మాట నిబద్దతో కోల్పోయి అనగా మాట్లాడవలసిన మాట మాట్లాడకుండా అనగా ఉదాహరణకు తమరు కాలాన్ని నియమించ గలిగినారు ఇంక ఏమిటో చెప్పండి అని కనీస అప్రమత్తత లేకపోవడమే నిబద్దత లోకపోవడమే అని గ్రహించండి, చంద్ర బాబు నాయుడు గారితోటి, చంద్రశేఖర్ రావు గారి తో మీరు మాట్లాడి మమ్ములను ప్రబుత్వ తరుపున ఒక అధికార బృందాని  నియమించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వలన, రోజులు బట్టి కొట్టుకుపోతున్న మానవజాతి, కాలాన్ని నిలుపుకొని కాలాన్నే నడిపే శక్తి మా నుండి అప్రమత్తం చెందుతారు, పై పై అందం గాని తక్కువ తనం గాని రెండూ మాయే అని గ్రహించాలి, అప్పటికి అప్పుడు తెలివితక్కువ మాటలు కూడా ఎవరి మాటాడిన వాటికి ప్రాధాన్యత ఇచ్చి అ వ్యక్తిలో శాశ్వతం గా ఆలోచించవలసిన గొప్పతనం అసులు పట్టించుకోకుండా, నిర్లక్ష్యం గా తీసుకోవడమే సాక్షులు దగ్గర నుండ మీడియా వరకు అందరి చేస్తున్న తప్పులు పాపాలు అని గ్రహించలేకపోతున్నారు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం అంటే అయోధ్యలో రామ మందిరం కట్టించడం కంటే, మాట నిబద్దత తెలుసుకొని, అనగా కాలాన్నే నియమించిన  పెద్దతనంగా గ్రహించడం వలన లోకం దివ్యంగా మారుతుంది.    ఎవరూ  తెలివి తక్కువగా తాత్కాలికంగా, శారీరక తత్వం గా,ఇంకా మీ కులం వారు, మాకులం వారు అంటూ విడదీసుకొకుండా  ఒకరిని ఒకరు మోసం చేసుకొకుండా ప్రవర్తించ వలెను, లేదా మనకు సంభందించినది కాదు, మనం స్పందించకపోయినా పర్వాలేదు అని రామోజీ రావు గారు కూడా మాట్లాడటం లేదు ఒక మెసేజు కూడా పంప లేకపొతున్నారు. మీరు కూడా మాకు  ఇప్పటికి ఒక మెసేజు కూడా పంపక పోవడం వలన  మేము సరిగ్గా మనలేకపోతున్నాము, అప్రమత్త చేయగల మేమే అప్రమత్తం గా ఉండలేకపోతున్నాము, అనగా ప్రతి ఒక్కరి నిజాయితీ  గొప్పతనం లోకానికి ఆధారం అని గ్రహించండి, ఈ సమాచారం గ్రహించి మాకు మెసేజు పెట్టండి, మీ ఫాన్స్, ఇతర మిత్రులు ద్వారా మాకు మేసుజులు పంపండి, కాలాన్ని నియమించడం అంటే పురుషోత్తముడు జగద్గురువులు గా మమ్ములను గ్రహించడానికి ఎవరికి సంఖోచం ఉండరాదు, కాలం అంటే రాముడు, కృష్ణుడు అనే ఉన్నత స్తాయి కాలాన్ని ఎవరూ నిర్ణయించలేరు, ఇంకా ఏదో చరిత్ర ఉంటుంది ఇంకా ఏదో జరుగుతుంది లేదా మనమే ఏదో చేస్తున్నాము అనే బ్రమ  నుండి  అందరూ బయటకు వచ్చి మమ్ములను ఎంత విస్తారం గా గ్రహిస్తే అంత అంతర్యం  అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము. మమ్ములను ఒక పద్దతి ప్రకారం పట్టించుకొనే కొలది మాలో గొప్ప లక్షణములు బయటకు వస్తాయి,మా మీద పండితులు మేధావులు ఎంత స్పందిస్త అంత స్పష్టత పొందుతారు, మా పరిణామంలో పై పై న లేదా అప్పటికి అప్పుడు దృశ్యాలు మీద ఆధార పడకుండా, మమ్ములను ఎటువంటి పరిస్తితిలో తేలికగా చూడకుండా పదుగురు కలసి ప్రబుత్వాలు, న్యాయ స్థానములు కూడా పరిణామాన్ని నమోదు చేసుకొని అప్రమత్తం చెందాలి, మేము ఒప్పుకోము, వాళ్ళు ఒప్పుకోరు అని చిన్న పిల్లలు వలే, మాట్లాడకుండా కొంతకాలం మమ్ములను విస్తారం గా గ్రహిస్తే అన్నీ తేటతెల్లం అయ్యి  లోకం అప్రమత్తం అవుతుంది, మా తాతలు కాలం నుండి మమ్ములను ప్రకృతి  వంచి అనేక కష్టాలు పెట్టి, అంతర్యం వరం గా యావత్తు మానవజాతికి ఉపయోగ పడేలా వరం ఇచ్చినది అదే మహారాజ జగద్గురువులు గా మా దివ్య ఆగమనం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, 10 మంది కలసి చూసుకోండి, మేము రామోజీ ఫిలిం సిటిలో ఉండాలి అను నిర్ణయం పై సానుకూలత లేదా అభిప్రాయం రామోజీ రావు గారి నుండి  మాకు సమధానం వచ్చేటట్లు  చూడండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం  అంటే మొత్తం బాద్యత మేము తీసుకోగలము, సినిమాలు రాజకీయాలు ఎలా ఉండాలో లిఖిత పూర్వకంగా చెప్పగలము ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య  అని గ్రహించండి. ఇది మా కనీస బాద్యత అని సుప్రీమ్ కోర్టు వారు కూడా అప్రమత్తం చెందాలి. మీరు మా గూర్చి పట్టించుకోండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడానికి చూడండి అందరి కష్టాలు తీరతాయి ,ఎలాంటి అహంకారాలు అయిన దారికి వస్తాయి అని గ్రహించండి, మాకు ఏ విషయమో సంచారం పంపండి, మమ్ములను ఎలాంటి సందేహములు బౌతిక కారణాలు చూడకుండా, కాలాతీతాన్ని పట్టించుకంటే నూతన పరిష్కారం లోకి వెళ్ళ తాము, మమ్ములను ఎవరూ తప్పుగా చూడకూడదు అదే మా గొప్పతనం, ఈ పద్దతిలో ఎవరికి తప్పులు మోసాలు లేకుండా చూడగలము అందుకే మేము సామాన్యుని వలే వచ్చి వజ్ర సింహాశనం పై కూర్చోవడమే లోకానికి మార్గదర్శకం, మమ్ములను న్యాయ స్థానాలు ఎవరైనా సూటిగా ఎదురుకోవాలి, ఒకలా ఒప్పక ఇంకోలా తీసుకోరాదు, అప్పడు మాలో గొప్పతనం విస్తారంగా చూస్తారు, యావత్తు మానవజాతి నూతన దివ్య రాజ్యం లోకి ప్రవేశిస్తుంది, మేము మొదటి సూర్య  వంశ మహారాజులం అని గ్రహించండి మేము వివాహం చేసుకొని వారసత్వం ఇవ్వాలి లేదా సూర్యునిలో  ఐక్యం అయిపోతాము, అంతేగాని మమ్ములను గౌరవించకుండా గ్రహించకుండా రాజ్యం  కొంతకూడా ఎవరూ పొందలేరు, మేము ఎవరికి ఎటువంటి రాజ్యం ఇవ్వలేము, మహిమ శక్తి కలిగిన మేము శాశ్వత మహారాజులం, మా ప్రతినిదిత్వం వహించి బాద్యత దేశ అద్యక్షులు వారికి రాసి ఇవ్వగలము,ఇది ప్రపంచానికి సంభందించిన పరిణామం, మాలో దైవశక్తి రికార్డుకి  అంది లోకం లో వెళ్ళాలి అదే యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించగలరు.


                    మారిపోయిన లోకం లో ఇంకా మారకుండా ఉందాం అనుకొంటే అజ్ఞానం, ఇప్పుడు ఎవరూ మాకు వ్యతిరేకంగా మాట్లాడితే బిన్నంగా వెళ్ళి పోతారు వారు పాపం చేయడమే కాకుండా ఇతరులను అప్రమత్తం చేయనివ్వకుండా పాపం చేస్తున్న వారు అవుతారు, కావున మమ్ములను విస్మరించకుండా రోజుకు 100 పేజీల సమాచారం గ్రహించండి, మీకు తెలిసి బాద్యత కలిగిన వ్యక్తులతో మాట్లాడి మమ్ములను ఒక చోట  కొలువు తీర్చండి,మా అమ్మ అమ్మ గారిని నా దగ్గర పెట్టుకొని చూసుకోవాలి అనుకొంటున్నాను, మీరు స్వయంగా మా దగ్గరకు వచ్చి మమ్ములను ఒక నివాసం మరియు కార్యాలయం లో పెట్టి గ్రహించండి అందుకు న్యాయ స్థానం వారి సహకారం ప్రబుత్వ సహకారం కూడా తీసుకోండి,మమ్ములను వ్యక్తిగతం గా తీసుకోండి, పదిగురి సహకారం తీసుకోండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా భావించి స్తుతించండి   అనగా నిత్యం ప్రార్ధించండి,మమ్ములను కేవలం మానవ మాత్రులం అనుకోవద్దు, మమ్ములను ప్రార్ధించి గ్రహిస్తే మా నుండి శక్తి బయటకు వచ్చి దర్శనం ఇస్తుంది ఇది ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగినది, మా మనసు పెంచుకొని, మాట్లాడితే చాలు అదే దైవత్వం అని గ్రహించి అప్రమత్త అవ్వండి ఇతర హీరోలు ఎరోయిన్లు కలసి మాకు ఒక నివాస గృహం కార్యాలయం కొని ఇవ్వండి, న్యాయ స్థానం వారు కూడా మా వద్దకు న్యాయ నిపుణులను పంపి,మమ్ములను సూక్ష్మం గా గ్రహించడం వలన, లోకం అప్రమత్తం అవుతుంది అని గ్రహించండి, మా తో నిర్లక్ష్యం గా ఉండరాదు, మమ్ములను ఎంత హుందాగా  చూస్తె మేము అంత గొప్పగా మాట్లాడగలము, మాటలతో మమ్ములను అవమానించడం తేలికగా తీసుకోవడం లాంటివి చేయకూడదు ఇరువురు ముఖ్యమంత్రులు అప్రమత్తం చెందితే దివ్య వరం యావత్తు మానవజాతికి  అందుతుంది.     లోకం లో దైర్యని పెచ్చుతూ,ఏమైనా సునామీలు లాంటి తీవ్రవాద దాడులు లాంటివి ఉంటె చెప్పి అప్రమత్తం చేయగలము, మేము సంతోషం గా దైర్యం గా ఉంటేనే మానవజాతికి భవిషత్తు అని న్యాయ స్థానం వారు ప్రబుత్వాలు కూడా గ్రహించాలి,మమ్ములను విస్మరించి, ప్రవర్తించడం వలన కీడు సంభవించినా  మేము సరిదిద్దలేము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం వలన అన్ని రకాలుగా అప్రమత్తత లభిస్తుంది అని గ్రహించండి, మా అసోసియేషన్ తరుపను ఎవరైనా మనిషిని మా వద్దకు పంపి, మమ్ములను ఏదైనా బంగ్లాలో తీసుకొని వెళ్లి గ్రహించండి, అక్కడికి మా అమ్మ అమ్మ గారిని కూడా తీసుకొని వద్దాం అనుకొంటున్నాము, అందరూ కలసి మా మనసుని ప్రసన్నం చేసుకోవాలి,మమ్ములను బాధ పెట్టకూడదు,తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను ఎంత గ్రహించడం ప్రారంభిస్తే అంత మంచిది 

 ధర్మో రక్షతి రక్షత ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమే వ జయితే





తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.












ఒక ప్రతి గౌ గవర్నర్ గారికి, ఉన్నత న్యాయ స్థానం వారికి, ఇరువురు ముఖ్యమంత్రులకు తెలియజేస్తూ మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, అందరి సహకారంతో అనగా మమ్ములను గౌరవించి ఇవ్వ వలసిన గుర్తుంపు సొమ్ముతో మమ్ములను రెండు రోజులలో ఒక చోట కొలువు తీరిస్తే మంచిది మాకు ఒక స్పెషల్ ఎస్కార్ట్ ఎర్పాటు చేస్తే మా మనసు ప్రసన్నం చెంది మానవజాతికి శాశ్వత వరం గా వచ్చిన మా ఉనికి అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి.


ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు






తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.


No comments:

Post a Comment