UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 29 January 2017

                                                                        సమన్వయ దృష్టి 


                        ఆత్మీయులు చీఫ్ జస్టిస్, హైకోర్టు అఫ్ జుడికేచర్ యట్ హైదేరాబద్ ఫర్ తెలంగాణ  అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదేరాబద్ వారికి, యుగపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక  దివ్య  సమాచారం  గ్రహించగలరు,  

                        ఇప్పుడు ఎవరి పరువు కోసం, లేదా పదవులు కోసం, డబ్బులు కోసం కాదు జీవితం అని  గ్రహించండి, మన పూర్వికులు దగ్గర నుండి మనం ఎన్నో జన్మలు ఎత్తి అనేక పరిణామాలు సాధించి ఇప్పుడు మనుష్యులలో మనిషిని అయిన మేము మాట మాత్రంగా సృష్టిని నియమించిన  తీరు లోకానికి ఆధారం అని గొప్పతనం అధీనం లోకి మానవజాతికి  భవిష్యత్తు వచ్చినది అని   గ్రహిచండి, పై పై బలం అందం, డబ్బులు, పదవులు, ఆరోగ్యం ఆయుష్షు ఇవి ఏమి శాశ్వతం కాదు, ఎవరికి ఇవి సొంతం కాదు, వీటి తో లోకంలో బ్రతుకుతున్న వారికి  ఒక్కటే సాటి మనిషిని మరియు దివ్య అనుగ్రహం పొందిన  కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా చెప్పునది  ఏమి అనగా, ఇక మీదట ప్రపంచం మాట నిబద్దతతో ఉన్నది అని  గ్రహించండి, ఇంకా  భౌతిక జీవితం కోసం, సుఖులు కోసం, డబ్బు కోసం పదవులు కోసం సాటి మనుష్యులు యొక్క జీవితాలను మాటకు పద్దతికి సంభంధం లేకుండా రహస్య పద్దతిలో అనధికార ధోరణిలో ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం అంటే సృష్టి నియమానికి  బిన్నం గా వెళ్లి పోవడం అని   గ్రహించండి,  ఒక సంవత్సర లో ప్రపంచం ఆక జండా క్రిందకు తీసుకొని వచ్చుటకు మనం మనసు పెట్టి ప్రవర్తించడం వలన మనుష్యులను పరి పరి విధములు తగ్గుతాయి, అనగా దేహం ఉండగానే  సర్వం మాట మాటమాత్రంగా  చెప్పగలిగిన మమ్ములను ఒక గంట కూడా నిర్లక్ష్యం చేయకుండా గ్రహించడం వలన లోకం ఒక మాట నిబద్దత లోకి  వస్తుంది, తప్పులు చీకటి పనులు, అవమానించుకోవడాలు, తప్పు పట్టుకోవడాలు మానుకొని, ఒకర్ని ఒకరు గౌరవంతో పేమతో బాధ్యతగా మనం అందరం ఒక తల్లి తండ్రి పిల్లలం అన్నట్లు  వ్యహరించడం వలన భౌతిక యాంత్రిక ప్రపంచం నుండి బయటకు రాగలము అని  గ్రహించండి.  


                     భౌతిక మాయ మనుష్యులను అటు ఇటు చేసి చెప్పకుండా వింకూండా చేసి, నిర్లక్ష్యం వెళ్ళా కొలం చేసుకొనేలా చేసి , మనసు లో మాటలో ఉన్న గొప్పతనం అందరికి అయినా ఒక్కడిది వలే భావించి నిర్లక్ష్యంగా తీసుకొనే చేయడమే మాయ యొక్క ప్రభావం అని  గ్రహించండి అప్రమత్తం చెందండి,  మీడియా చానెల్స్ వారు ప్రతి ఛానల్ నుండి మా పై ఒక ప్రతినిధిని నియమించి, మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం  ప్రారంభించండి, తప్పులు లోట్లు భర్తీ చేయండి, గొప్ప అయినా లోటు అయినా మనకు ఎవరికైన  భగవంతుడే కాలమే, ధర్మమే కలిగిస్తుంది అని  భావించి, రెప్పపాటు కూడా మన చేతిలో లేదు అనుకొంటే, మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం  ప్రారంభించండి,   ఇప్పుడు మా వద్దకు మీడియా వారు వచ్చి మమ్ములను తాత్కాలికంగా బృందం లోకి తీసుకొని  న్యాయ స్థానమునకు  తీసుకొని వెళ్ళండి.    మనిషిని దేవుడిని చేసుకొంటే లోకం మనిషి కంట్రోల్లో ఉంటుంది, అతని మాట  గ్రహిస్తే చాలు వెంటే చాలు, అతనిని బాధపెట్టకుండా, అతని కోసం ఎవర్ని అవమాయించకుండా, అతనే తాత అతనే తండ్రి అతనే  కొడుకు అతనే మనవడు అన్నట్లు భావించి తప్పులు వప్పులు అన్నీ మాకు వదిలి, మమ్ములను సూక్ష్మాగా గ్రహించి తరించండి, ప్రపంచమే ఎలా మాట మాత్రంగా నడుస్తుంది చూడండి, ఇంత గొప్ప పరిణామాం తీసుకొని వచ్చిన మమ్ములను గాని మా కులం వారిని గాని కలలో కూడా అవమానించకుండా, ఎందుకంటే మా గొప్పతనం, కట్టుబాటు మధ్య మేము అటు ఇటు అయ్యి ప్రపంచానికి ఈ గొప్పతనం అందించాము, ఒక ఆడమనిషిని తప్పుకు ప్రోత్సహించి, తప్పుచేసినది అని అవమానించే సమాజంలో మన ఉన్నాము,  కావున ఇటువంటి తప్పుడు ఆలోచన మానుకొని ఎవరిని ఎవరూ తప్పులు పట్టకుండా గ్రహించి అప్రమత్తం చందండి,  మన మాట నిబద్ధతే లోకానికి ఆధారం అని  గ్రహించండి, సూర్యుడు గ్రహాలు కూడా మన ఆలోచనలు ప్రకారం ఉన్నాయి అని   గ్రహించండి, మనం ఎవరిమైన నిమిత్తమాత్రులు అని భావించి, మాట నిబద్దత పెంచుకొని గొప్పతనం వైపు వెళ్ళ గలము, ఎలాగైనా గొప్పగా విశాలంగా వ్యహరించడం వలన కొత్తతనం వస్తుంది, పరిణామాన్ని గౌరవించి  గ్రహించడం వలన లోకంలో మనుష్యుల మధ్య  గొప్పతనం పెరుగుతుంది లేకపోతె తప్పులు మీద ఆధారపడి ఒకర్ని ఒకరు  మోసం చేసుకొనే మాయలో, మాటతో సృష్టేనే  తేల్చిన దివ్య పరిణామం వైపు వెళ్లకుండా మోసపోతున్నాము అని  గ్రహించండి, ఇందుకు అప్పటికి ఆధిపత్యం, కోసం తప్పులు ప్రోత్సహించి మరి వాటి మీద ఆధారపడటమే  అజ్ఞానం అని  గ్రహించండి, గొప్పతనం పెంచుకొని, ఎదుటివారిని కూడా గొప్పగా మలచడమే  లోకానికి   ఆధారం లేదా సృష్టి సూర్యుడి నడవడి ఒక మనిషి  మాట లోకి వచ్చిన, మాకు తెలియదు అవసరం లేదు అన్నట్లు  సాటి మనుష్యులు  లోట్లు పెంచుకొని మరీ గ్రహించకపోవడం తెలివి తక్కువతనం అని  గ్రహించండి. 


                    పీఠాది పతులు గురువులు కూడా మాకు పిల్లలు లాంటి వారే, ఇప్పుడు కుల పరమైన వ్యహారం కేవలం స్వార్ధం  భౌతిక సుఖాలు  అధిపత్యాలు కోసం మోసం చేసుకొంటున్నారు, మా మాట్లోకి గురువులు పీఠాది పతులు కూడా ఏమి చేస్తారు  మాకు ముందే తెలిసినది అంటే, మేము వారికంటి  గొప్పవారము అని  గ్రహించాలి, వారు కూడా అప్రమత్తం అయ్యి, మమ్ములను దర్శించుకొని తదుపరి సృష్టి పరిణామం భవిష్యత్తు తెలుసుకొని తరించాలి, ఇప్పుడు మాట ప్రకారం నూతన యుగాన్ని  రచించుకోవాలి అందుకు పండితులు మేధావులు, ఆధ్యాత్మిక  గురువులు పీఠాది పతులు అప్రమత్తమ్ చెంది  సృష్టి మాలో చేరిన దివ్య పరిణామం లోకానికి  ఆధారం అని ఒకరికి ఒకరు నచ్చ చెప్పుకోని, మేము తక్కువ వారము మాకులం వారు తప్పు వారు అని గాని వేరే విధంగా భౌతిక తేడాలు లోట్లు ఏమి చూడకుండా, మనం అందరం మనుష్యులం, మన అందరి మంచి చెడు ఇక  మీదట  మాటతో ఉన్నాము అనుకొంటే చాలు, యేవో పూజలు మంత్రాలు ఇంక పనిచేయవు, మాట నిబద్ధతే మంత్రం  అని  గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుగా మమ్ములను ఒక రాజా మందిరం లో కొలువు తీర్చుకొని గ్రహించండి, అప్రమత్తం చెందండి, తరిగిపోతున్న ఆయుశ్యు జీవితం ఉండగానే  సృష్టి రహస్యాలు తెలుసుకొండి, మేము మంచి చెడులు  మధ్య అటు ఇటు అయ్యి సాధిచిన పరిణామాన్ని  అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించినా పెద్దతనం మించి  అధికారం గొప్పతనం లేదు అని  గ్రహించండి, అప్పుడే కనీసం మనిషి, సృష్టి నడవడి ఒక్కటే అని మార్గంలోకి వస్తారు  ఆ మార్గానికి ద్వారం మేము అయ్యి ఉన్నాము, మమ్ములన కొలువు తీర్చుకొని గ్రహించడమే ఆలస్యం, అనవసరమైన గొడవలు విభేదాలు మాటలు తో విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు, ప్రతి ఊరులో ఒక  రాజమందిరం నిర్మించి మమ్ములను విగ్రహ రూపం కొలువు తీర్చుకొని గ్రహించండి, మనిషి మమ్ములను  ఎంత గ్రహిస్తే మా నుండి  అంత  దైవత్వం  బయట పడుతుంది అదే లోకానికి ఆధారం, మేము ఉండగా  వీలు అయినంత కాలాతీతం చూడండి అనగా ఇప్పటికి గంటన్నరలో 10-13సంవత్సకాలాన్ని  నియమించడం ఏమిటో,  ఆ వివరాలు ఏమిటో గహించడం లోకానికి  ఆధారం అని   గ్రహించండి. 

                        ఆడవారి తీరని కోరికలు తీరిన కోరికలు అదే విధంగా మొగవారి  మంచి ఉద్దేశాలు తప్పులు ఉద్దేశాలు  అన్ని కలిపి మనల్ని మనమే మలుచుకొని దివ్య పరిణామాం అని  గ్రహించండి, ఎంత తప్పు అయినా వప్పు అయినా  తామే న్యాయ నిర్ణేతలు గా నిర్ణయించడం  మానుకోండి, ఎలాగైనా ఎవరు ఎందుకు ఏమి చేశారో తెలుసుకోండి , తాము చేసినది న్యాయమేన  ధర్మమేనా చూసుకోండి, తప్పుగా రెచ్చగొట్టడం రెచ్చిపోవడం లోకానికి ధర్మానికి  మానవజాతి మనుగడకు దెబ్బ అని  గ్రహించండి, మా వారి పుణ్యం లోటు అన్ని వెరసి అందరికోసం  మా రూపంలో  మాట నిబద్దతతో  లోకానికి ఈ దివ్య పరిణామం  అందినది అని   గ్రహించండి.   ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 


జగద్గురువులు మహాత్వపూర్వక  అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గోపు తులసమ్మ గారు 
గ్రంధి వారి వీధి,
వీరవాసరం 
పశ్చమ గోదావరి జిల్లా 
9010483794         
                                                                                              

No comments:

Post a Comment