సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారికి, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి ప్రజలు అప్రమత్తం చేయగలరు.
ఇప్పుడు అన్నిటికి ఆధారం మనసు మాట అని గ్రహించి ప్రజలు అప్రమత్తం అవ్వాలి, ఇక మీదట లోకం బౌతికంగా లేదు, ఆలోచన రూపం లో ఉన్నది అనగా మేము గంట నరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించడం లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, రెప్ప పాటు కాలం కూడా మన చేతిలో లేదు అటువంటి కాలాన్ని మేము రెండు గంటలు లోపు 10 - 14 సంవత్సరాలు నియమించిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, మేము యుగపురుషులు గా జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా, మహారాణి సమేత మహారాజుగా మేము ముందుకు రావడం అన్నది ఒక దివ్య పరిష్కారం అని ప్రజలు తెలుసుకొంటారు, ఇందులో ఎటువంటి ఇబ్బంది ఎవరికీ లేదు, మేము ఇప్పటికి వరకు సామాన్యం గా బ్రతికి, ఒక్క సారిగా గొప్పగా చూడమని అడుగుతున్నాము అనుకొంటున్నవారికి మేము చెప్పునది ఏమి అనగా, మేము మనసుతో మాటతో ముందుకు వచ్చిన తీరు, లోకాన్ని మాట మాత్రంగా నియమించిన తీరు ప్రజలు చెప్పడం వలన అనగా హీరోలు విలన్లు హిఎరొఇన్లు అన్ని మంచి చెడులు మాలో ఉండడం వలన, మా మాట సర్వం అనే శక్తి లోకానికి అందుతుంది అనగా ఒక మనిషి మాటే సర్వం అని అందుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందుతారు.
మమ్ములను ఇబ్బంది పెట్టి మా నుండి ప్రయోజనం పొందాలి లేదా మమ్ములను అవమానించడమే లాభం అందుకు మా చుట్టాలను కులం వారిని, చెల్లెలను అవమానించి బాధపెట్టడం లాంటి పనులు చేయడం వలన గొప్పతనమ దెబ్బతిని సమాజం లో మాట చెప్పుకోన్నంతనే వచ్చే పరిష్కారం పోగుట్టుకోనుచున్నారు అని మీడియా స్వార్ధం ఆలోచిస్తున్న వ్యక్తులు, మా మొఖం చూసి ముందుకు రాలేక, మమ్ములను ఇబ్బంది పెట్టడమే మానవత్వం లేకపోవడం అని గ్రహించండి, న్యాయ మూర్తులు కూడా మేము బలహీనం గా ఉన్నాము కాబట్టి మమ్ములను మా వారిని అవమానించి పై చెయ్యి సాధించవచ్చు అనుకోవడమే లాంటి ఆలోచనలు మమ్ములను వదిలి పెట్టడం మానవత్వం లేకపోవడం అని గ్రహించండి,
మేము ఇష్టం వచ్చిన బ్రతకడం వలన ఇప్పుడు ముందుకు రాలేకపోతున్నాము అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, రెప్ప పాటు కూడా మన చేతిలో లేని అప్పుడు ఇక్కడ గొప్ప వారు గాని తేలిక అయిన వారు గాని నిమిత్త మాత్రులు మమ్ములను అటు ఇటు చేసి సృష్టి మానవ లోకానికి నూతన సమాధానం ఇచ్చినది అని గ్రహించండి, ఇప్పుడు గొప్పవారు కూడా మా మాటలో ఉన్నారు అంటే దాని అర్ధం చిన్న బోయి మమ్ములను అవమానించరాదు, పైకి గొప్పగా కనపడుతున్న వారు లేదా బౌతికంగా అభివృద్ధి చెందిన వారు కంటే మా వాలే అటు ఇటు అయ్యి గతి నీటి తప్పినట్లు కనపడుతున్న వారు భగవంతుడు దృష్టికి దగ్గరగా ఉంటారు అందుకే మేము భగవంతుడు దృష్టికి వెళ్ళినాము అనగా కాలాతీతం గా పరినమించినాము అని గ్రహించండి.
No comments:
Post a Comment