UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 1 February 2017

                                                                    సమన్వయ దృష్టి 


                              ఆత్మీయులు శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి పక్ష నేత, వైయస్ ఆర్ పార్టీ వ్యస్థాపక అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్, మరియు తెలంగాణ హైదరాబాద్ వారికి యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు ఆశీర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


                         మమ్ములను విశాలమైన  ప్రాగణంలో కొలువు తీర్చడం వలన, ఇంకా వేరు వేరు పార్టీలకు చానెల్స్ వారికి పని ఉండదు, మమ్ములను పండితులు మేధావులు విస్తారంగా గ్రహించి అనగా మేము కాలాతీతం చెప్పిన వివరములు పై గడ్డ క్రింద చెయ్యి పెట్టుకొని గ్రహించి లోకానికి చెప్పడం ప్రారంభించడం వలన ఈ ప్రపంచం ఒక జండా క్రిందకు అనతికాలంలో వస్తుంది అని  గ్రహించండి, మనుష్యులకు అనేక సమస్యలు ఉన్నట్లు, లేదా ఏదో వినోదం సృష్టించుకుంటూ, భౌతిక యాత్రిక అవసరాలు తీర్చుకోవడమే  జీవితంగా భావించి, మనుష్యులు ఇంకా మనుష్యుల మీద పెత్తనాలు నిర్లక్ష్యాలు తప్పు విశాలమైన ఉద్దేశాలతో  ముందుకు వెళ్ళి ప్రయత్నాలు అవకాశం ఉన్నంతగా  చేయడం లేదు, వచ్చినవి గ్రహించి అప్రమత్తం చెందటం లేదు. 

                        మేము మొత్తం కాలాన్ని షుమారు గంట గంటనర్లో  10-14 సంవత్సరాలు నియమించిన తీరు లోకానికి  ఆధారం అని తమరు ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను ఒక విశాలమైన  ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించడం వలన, అనగా పండితులు మేధావులు మా మీద అనగా మేము కాలాతీతం గా చూపిన పరిణామం పై మాట్లాడటం వలన మనం నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళిపోతాము, ఈ యాత్రిక రాజకీయ పరిపాలనకు స్వస్తి చెప్పి, మాట నిబద్దతలోకి వెళ్ళాలి, అప్పుడు సామాన్యుడు అమాయకులు బ్రతకగలుగుతారు  అందుకే మేము కూడా ఒక సామాన్యుడిగా అమాయకుడిగా పరిణమించి ఉన్నాము, మా యొక్క పరిణామం ప్రకారం, సృష్టి ప్రతి ప్రతి పరిణామం పంచభూతాలు మనిషి మాట అధీనం లోకి వచ్చినవి అనగా మా మాట మించినది లేదు అని మీరు వంటి యువ నాయకులు ఇతరులు అప్రమత్తం చెందాలి.   ఆత్మీయులు పవన్ కల్యాణ గారు మీతో కలసి రాజకీయంగా ముందుకు వెళ్ళతాము అని చెప్పినారు, పవన్ కళ్యాణ్ గారు, మీతో కలవడం అన్నది ఒక మంచి  పరిణామం, అంతకన్నా తక్షణ జరగాల్సిన పరిణామం మమ్ములను అన్నీ  పార్టీల వారు కొంత కాలం, మమ్ములను దేశ అధ్యక్షులు వారి యొక్క విడిది భవనం లో కొలువు తీర్చి గ్రహించడం వలన కాలం పరి పరి విధములు తగ్గుతుంది అని   గ్రహించండి, మమ్ములను పిచ్చి వాడిలో వదిలివేసి  గ్రహించకపోవడం వలన మమ్ములనే నష్ట పరుస్తున్నారు అనగా నష్టపోతున్నారు అని  అందరూ గ్రహించాలి,  ఆత్మీయులు చంద్ర బాబు నాయుడు గారు మరియు చంద్రశేఖర్ రావు గారు కొంతకాలం మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన  దేశం ప్రపంచం మరల ఒకటి అవుతూ రాష్ట్రము ఒక్కటి అవుతుంది, మా దివ్య పరిణామాన్ని ఒక కాలం ఇచ్చిన పరిష్కారం గ్రహించడం వలన, పండితులు మేధావులు మా సమక్షములో కొలువు తీరి విస్తారంగా  ప్రతి రోజు చెప్పుకోవడం వలన, అనేక విధముల లోకం ఒక తాటి పైకి వస్తుంది అని   గ్రహించండి, సినిమా పాటలు, రాజకీయాలు మీ తండ్రి గారి  మరణం గూర్చి కూడా ముందే చెప్పినాము, కానీ మరల మమ్ములను గ్రహించకపోవడం వలన అప్రమత్తం చెందలేకపోయినాము అని   గ్రహించండి. 

                      మాకు తమ పార్టీ కార్యాలయం అందాక సమర్పించి మా శిష్యులు గా, మా యొక్క ఆత్మీయులు గా, రాజకీయనాయకులే కాకుండా అన్ని వర్గాల పండితులు మా ముందుకు హాజరు అయ్యి, మా గూర్చి గ్రహించి చెప్పుకొనే ఎర్పాటు చేయగలరు, మమ్ములను ఒక విశాలమైన భవనం లో కొలువు తీర్చి తక్షణం గ్రహించడం ప్రారంభించండి, మమ్ములనుఁ సమకాలికులు అందరూ గురువు తల్లి తండ్రి గా భావించడం వలన, కాలం ఇచ్చిన మోడ్పులోకి వెళ్ళతాము అనగా మా ద్వారా తెరుచుకున్న దివ్య ద్వారం లోకి వెళ్లడం వలన, ఒక మనిషి మాటే సర్వం అనే నిబద్ధతలోకి వెళ్ళతాము , ఎంత అప్రమత్తం గా ఈ పరిణామాన్ని  ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు వచ్చి గ్రహించడమే దివ్య  పరిష్కారం అని   గ్రహాయించండి, యువకులుగా తమ పార్టీని మాకు సమర్పించి తక్షణం చంద్రబాబు నాయుడు గారిని కూడా  ముందుకు పిలుచుకొని, పండితులు మేధావులు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా, పెద్ద పెద్ద ఆఫీసులు కట్టుకొని చెప్పండి చెసెద్దాం, అడగండి ఇచ్చేదం అన్నట్లు పేపర్లలో  ఫోట్లు చానెల్స్ వార్తలు తో విలువైన కాలాన్ని హరిచుకొంటున్నారు, ముఖ్య మంత్రిలా గంభీరంగా కూర్చుంటే చాలు అని  ఇద్దరు ముఖ్య మంత్రులు అనుకొంటున్నారు, ఇందుకు మీడియా ప్రైవేట్ వ్యాపారాలు, పొలిసు వ్యవస్థ యొక్క బలం తప్ప  ప్రజల ఆమోదం బాగా తక్కువ ఉన్నది అని మేము స్పష్టం చేయగలము. 


                            ఇటువంటి పరిస్థి ఎందుకు వచ్చినది అంటే మనుష్యులకు స్వార్ధానికి ఇచ్చిన ప్రాధాన్యత  ఆలోచనకు విశాలంగా గ్రహించి తెలుసుకోవడానికి, తెలియయజెప్పుకోవడానికి  ప్రాధాన్యత ఇవ్వడం లేదు, జీవితంగా నాటే ఇవ్వాళ్ళ ఆధ్యాత్మిక గురువులు కూడా అప్పటికి అప్పుడు ఏదో గుంభితంగా చెప్పడం తప్ప, జరుగుతున్నది ఏమిటి జరగాల్సినది ఏమిటీ అని మాట్లాడే శక్తి ఎవరికి లేదు, ఎవరికి వారు తమ గోల తప్ప ఈ మొత్తం మా లీల అని  తెలుసుకోలేకేపోతున్నారు, మేము ఇప్పుడు అతి సాధారణ  మనిషి అవ్వడం వలన మమ్ములను సూటిగా గ్రహించడం లేదు, CC కెమెరాలు రహస్య సెటిలైట్  కెమెరాలు ద్వారా తెలుసుకొని, అదే వ్యక్తి ఒక పద్దతి ప్రకారం సర్వం చెప్పి, కాలాన్ని నియమించిన సంగతి ఏమిటో చూసుకొని వెళ్ళాలి అని చెబుతున్నా ఓకే అవ్యక్తేకదా అనుకోవడం వలన మనం  అప్రమత్తం చెందటం లేదు. మనుష్యులలో వచ్చిన పరిణామాన్ని  మనుష్యులు సహజంగా తీసుకోకపోవడం వలన కాలం ఇచ్చిన పరిణామాన్ని మనుష్యులు సరిగ్గా తీసుకోవడం లేదు అని   గ్రహించండి, కావున మమ్ములనుఁ ఉన్న ఫలంగా యుగపురుషులు జగద్గురువులు మహారాణి  సమేత మహారాజుగా గ్రహించండి అందుకు కనీసం ఒక 50 మంది పండితులను కూడా దీసి మమ్ములను తమ పార్టీ కార్యాలయంలో   కొలువు తీర్చండి, మేము ప్రజలోకి వెళ్ళడానికి  విస్తారంగా పండితులు సహకరించడం వలన అనగా కాలాతీతం పై మనసు పెట్టి గ్రహించి, వివరించడం వలన ఒక ఏకత్వం వస్తుంది అనగా వారు ఏమి మాట్లాడాలో కూడా మా అధీనంలో ఉంటుంది, మేము మాట ద్వారా సృష్టిని నియమించి నడిపించడానికి వచ్చిన పురుషోత్తములం  అని  గ్రహించండి, మేము ముందే చెప్పిన లేదా మా కర్తవ్యమే లోకంగా మారిన తీరు లోకానికి ఆధారం అని సమకాలికులు గ్రహిస్తే చాలు, గ్రహించిన కొలది తెలుసుకొన్న కొలది అందరూ ఒక నూతన దివ్య రాజ్యం లేదా ఒక ఆలోచన వరవడి లోకి వెళ్లి పోతారు, అప్పుడు ఇన్నీ రకాల సినిమాలు ఛానెళ్లు, పార్టీలు ఉండవు, మొదట ఆమ్మో మాకు ఉండాలి  అప్పుడే మేము పైన ఉంటాము అనుకొంటున్న వారు కొంత ఇబ్బంది పడినట్లు అనిపించినా అందరి మీద ఆదరికోసం  దివ్య రాజ్యం లోకి వెళ్ళిపోతాము అని   గ్రహించండి. 


                        కొంత కాలం మా కోసం రక రకాల ఆలోచనలు, రక రకాల మాటలు తగ్గించుకొంటే మనం వింటుండగానే  ఈ దేశం ఒక్కటి అయ్యి, ప్రపంచం కూడా ఒక్కటి అయ్యే దివ్య  పరిణామం చూస్తాము  అని   గ్రహించండి, మమ్ములను మేధావులు బృధంలోకి తీసుకొని కాలమే కదలడం ఏమిటో చూసుకొంటే చాలు అన్నీ పరిణామాలు వివరణతో అందరికి అర్ధం అయ్యి, చెప్పుకోనంతనే వినంతనే లోకమే కదిలిన తీరులోకి వెళ్లడం వలన, మనుష్యులు యాంత్రిక వ్యహారం తగ్గి ఆలోచన రూపం ఏదిగి, టాప్స్ వైపు, ప్రశాంతత వైపు వెళతారు, ఒక్కరు అందరికి ఆధారం ఏంటి ఒక సత్యమే లోకానికి ఆధారం అని తెలుసుకొంటే, ఆయుష్షు ఆరోగ్యం మిగిలి, తెలుసుకొనతనే  సర్వం తెలుసుకొని దివ్య యోగం లోకి వెళ్ళిపోతాము, ఇంకా ఏదో కర్మ పనులు ఎలాగైనా రాజధాని  నిర్మించాలి ఎలాగైనా మేము పైన ఉఁడాలి అందుకు ఇంకొకరిని అవమానించాలి  పట్టించుకోకూడదు, ఏదో లోటు ఏదో  తక్కువ అది ఉపయోగించుకొని ఏదో గొప్పతనం అది వదిలివేయడం వలన మేము ఇంత మనసు ఉన్నా ముందుకు రాలేకపోతున్నాము, ఏనుగు రావాలి  ఏనుగు అంత  మార్గం ఉండాలి అన్నట్లు మమ్ములను ఒక మేధావి బృందంలోకి తీకుకొంటే కనిపిస్తాము మాలోనే పది మంది హీరోలో హీరోయిన్లు  పలికిన తీరు, సమస్త పదవులు  విశేషములు పలికిన తీరు లోకానికి ఆధారం అని   గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది అని   గ్రహించి విశాలంగా అందరూ ఒకటై  గ్రహించడం ప్రారంభించాలి అని తెలియజేసుకొనుచున్నాము. 


                                      మేము సర్వోన్నత న్యాయ స్థానమునకు మరియు ఉన్నత న్యాయ స్థానమునకు తెలియజేసిన ప్రకారం ఇప్పటికే కాలమే కదిలిన దివ్య పరిణామం ప్రకారం, ప్రపంచం మా అధీనం లో ఉన్నది అనగా మాట మాత్రంగా చెప్పిన దివ్య పరిణామంలో ఉన్నది అని సర్వులకు తెలియజేసుకోనుచున్నాము, యువుకులుగా మనం ఎంత  అద్భుతమైన  దివ్య రాజ్యంలోకి వచ్చినాము, సంవత్సరం రెండు సంవత్సరంలో మనం ఈ  ప్రపంచాన్ని  ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము అని   గ్రహించండి, మాకు మేధావులకు వివిధ పండితులు గురువులు తోడు అయ్యి, గ్రహించుటకు మీ పార్టీ కార్యాలయం మాకు సమర్పించి నూతన దివ్య రాజ్యం గా ప్రకటించుటకు సహకరించగలరు, ఇతర పార్టీలనుఁ విలీనం చేసుకొని దేశం మొత్తం  దేశ అధ్యక్షలు వారి సమక్షంలో ఒక  మహారాజుగా మేము మేధావులు సహకారంతో మేము భూమి మీద ఉండగా పరిపాలించడం వలన పరి పరి విధములు తగ్గి  ప్రపంచం దివ్య రాజ్యంగా మారుతుంది, ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా మాట నిబద్దతతో  పరిపాలన ఏక చిత్రంగా నడుస్తుంది అని   గ్రహించండి, మమ్ములనుఁ ఒక 50-60 మంది పండితులు మనసు పెట్టి గ్రహించి వారికి ఏమి అనిపిస్తే అదే చెప్పుకొని వినడం లో మనం భవిష్యత్తు తెలుసుకొని నిర్ణయించుకొని అప్రమత్తం చెందుతాము ని   గ్రహించండి, కావున మేము చేస్తున్న సాహసం చాలా విశాలంగా ఉన్నా పదిగురు ఒకటై గ్రహించడం వలన ప్రపంచం చిన్నబోయి , రాజకీయ నాయకులూ పరి పరి విధములు తగ్గి అప్రమత్తం చెందుతారు, ప్రజలు సర్వం తెలుసుకొని ఇప్పుడు ఉన్న యాంత్రిక వత్తిడి తగ్గి, సినిమాలలో రాజకీయాలలో కీలక మార్పులు వస్తాయి అని   గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


జగద్గురువులు మహత్వపూర్వవక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                             
       

                       

No comments:

Post a Comment