UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 3 February 2017

                                                                      సమన్వయ దృష్టి


                                యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి తమ ఆత్మీయులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్యసమాచారం  గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                             మేము గాని మా చుట్టాలు గాని ఎవరైనా ఎంత తెలివి తక్కువ వారు అయినా, గొప్పతనం లేదు అన్నట్లు ఉన్నా భగవంతున్ని సాక్షాత్కారమే మా గొప్పతనం అది ఇప్పుడు మాకే కాదు లోకానికి కూడా ఆధారం అని  గ్రహించండి , బాగా కర్మలు వలన నలిగినా వారికి మనసు అభివృద్ధి చెంది ఎవరికో ఈ విధంగా కాలాతీతంగా పరిణమిస్తుంది మా పరిణమించిన పరిణామం  యావత్తు మానవజాతికి  వర్తించినది అని  గ్రహించచండి, వంటి పుష్టి పై బలం మీద ఎడుట వాడి మనసులో మాటలో గొప్పతనం కనిపించదు, కనిపించిన ఆసక్తిగా ఉండదు ఎందుకంటె బౌతికంగా బలంగా ఉండడం, బౌతిక సుఖాలే సర్వం అవ్వడం వలన అప్పటికి డబ్బు సుఖాలు మనిషి కళ్ళు మూసుకొని పోయేలా చేసే, అజ్ఞానం తెలివితక్కువతనం మీద ఆధారపడం లేదా గొప్పతనాన్ని చేతకాని తనం గా చూడటం వంటి పరిస్తితిలో గొప్పతనం పట్టించుకోక తమలో ఉన్న గొప్పతనం కూడా అభివృద్ధి చేసుకోవడం లేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.  ఎలాంటి వారిని అయిన అవమానించడం బాధపెట్టడం తద్వారా ప్రయోజనం పొందాలి అనుకోవడం అజ్ఞానం అని  గ్రహించండి, మనిషి జ్ఞానం కోసం, ఆలోచన కోసం బ్రతకాలి అందుకే మనిషి దేవుడు సృష్టించాడు మనం దేహం రూపం ఉన్న జ్ఞాన స్వరూపలము అని  గ్రహించి మనం మనసు మాట పెంచుకొంటే మన ద్వారా లోకమే నడుస్తుంది అలాకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొని సుఖాలు కొలది తప్పు తేలికగా చూడటం అరాచకం అని  గ్రహించి అప్రమత్తం చెందండి.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగాపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
C/o రాష్ట్రపతి నిలయం 
బోలారాం 
హైదరాబాద్               

    

No comments:

Post a Comment