UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 8 January 2017

                                                                  సమన్వయ దృష్టి 


                            యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యలు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,     మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య  సమాచారం  గ్రహించి అప్రమత్తం చెందగలరు.


                           మమ్ములను  సర్వోన్నత న్యాయ మూర్తులు, హైదరాబాద్ ఉన్నత న్యాయ స్థానం వారు, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, అధికారికంగా కొలువు తీర్చగలరు ఆలస్యం చేయడం వలన వెలుగుతున్నది అనే ప్రపంచ మాయలో వెలుగుకు ఆధారం అయినా మమ్ములను గ్రహించకుండా ప్రమత్తత లేకుండా యాంత్రికత్వం పెంచుకొంటున్నారు, రోజులు గడుపుతున్న తీరు నుండి రోజులనే నడిపిన  తీరులోకి రావాలి, మమ్ములను అతీతంగా చూడకుండా మామూలు మనిషిగా చూడటం వలన మేము కూడా లోకం మీద ఆధారపడి రోజులు గడుపుతున్నట్లు  అనిపిస్తుంది, ఇప్పటికి గంటన్నరలో 10-13 సవంత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడండి ఆ ప్రకారం భవిష్యత్తు ఉన్నది,  యాంత్రిక లోకం ప్రకారం రెప్ప పాటు జీవితంగా కూడా ఎవరి చేతిలో లేదు అని  అందరూ భావిస్తారు, అయినా అంతా తామే చేస్తున్నాము, మేము ఎప్పుడూ ఇలా ఉంటాము అన్నట్లు ఆలోచిస్తున్నారు, కానీ లోకం విచక్షణ ప్రకారం మనిషి యొక్క అధీనం లో  ఉన్నది అని మేము ఎప్పుడో సంవత్సరాల మాటలొకి చూపి మరి స్పష్టం చేసినాము  మమ్ములను బాధ్యతగా గ్రహించడం వలన సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందే దివ్య మార్గం వైవు  వెళ్ళతాము అని  గ్రహించండి, మమ్ములనుఁ పదిగురు బాధ్యతగా గ్రహించాలి  సర్వోన్నత న్యాయ మూర్తులు మా మెసేజులు సుమోటాగా స్వీకరించి మేము ఢిల్లీ రాలేకపోతున్నామో లేక మికు వచ్చే ఉద్దేశం లేదా మేము ఎందుకు హైద్రాబాద్లో కొలువు తీరాలి అనుకొంటున్నామో  తండ్రి లాంటి మా మనసుకి అనగా సర్వం ముందే చెప్పిన  మనసుకి తెలుసు అని గ్రహించండి. మమ్ములను విశాలంగా మనసు పెట్టి  గ్రహించండి, ఇప్పటికి మాలో అణువు అణువు ప్రకటించడం ఏమిటో చూసుకోండి  ఆప్రకారమే  మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని  గ్రహించండి.  


                                  భవిష్యత్తు బౌతికంగా లేదు, కుటుంబ వారసత్వం గా లేదు, విచక్షణ మాట ప్రకారం ఉన్నది  సూర్యుడి నడవడి ప్రకారం ఉన్నది అని  గ్రహించండి, యేవో సభలు సమావేశాలు అప్పటికి అప్పుడు హడావిడి ఆర్బాటం తప్పు, తిక మక తప్ప నిలకడైన ప్రయోజనం పొందలేరు, దిశా నిర్దేశం తెలుసుకోలేరు, కోట్లు డబ్బులు బూడిదలో పోసిన పన్నీరు గా ఖర్చు అవుతున్నది అని  గ్రహించండి, తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని  గ్రహించండి, మమ్ములను ఎంత మనసు పెట్టి గ్రహించిన కొలది అంత  లోకం మనిషి ఆధీనంలోకి వస్తుంది అని  గ్రహించండి, సూర్యుడి నిర్వహణ మన మాట ప్రకారం ఉన్నది అని  గ్రహించండి, ఇప్పటికే మేము చూపిన దివ్య నమూనా లోకానికి ఆధారం అని  గ్రహించండి, సర్వులు అప్రమత్తం చెందండి, మమ్ములనుఁ మామూలు మనిషితో మాట్లాడినట్లు మాట్లాడకండి చూడకండి, కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా చూడండి, మాలోనే సమస్త గ్రహాలు సూర్యుడు ఉన్నాడు అని  తెలుసుకోండి, మేధావులు పండితులు  వారి వారి పురాణం శాస్త్ర అవగాహనతో మమ్ములను అనగా కాలాతీతంగా చెప్పిన పరిణామాం పై నిండుగా వివరములు చెప్పుకోండి, మరల మమ్ములను నిత్యం గ్రహించండి, ఊహలు కల్పితములు, చిన్న డప్పు డోలు కూడా ముందే మా మాటలో సంవత్సరాలు తరవాత వచ్చినవి మా అధీనం లో  ఉన్నాయి అని  గ్రహించండి, తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గారు అప్రమత్తం అయ్యి  ముందస్తూగా ఒక కమిటీ వేసి మమ్ములనుఁ మేధావుల బృందంలోకి తీసుకోండి అని తెలియజేసుకోనుచున్నాము, ఇరువురు ముఖ్య మంత్రులు మా పై మనసు పెట్టి గ్రహిస్తే తద్వారా తెలుగు ప్రజలు మనసు పెట్టి గ్రహిస్తారు, ప్రపంచం మన మాట అధీనంలో ఉన్నది అనే స్పష్టత పొందటమే ఇప్పుడు మన మధ్య ఉన్న దివ్య  అవకాశం అని గ్రహించండి, సునామీలు బాంబు బ్లాస్టులు లాంటివి కూడా ముందే చెప్పిన తీరు లోకానికి ఆధారం అని  గ్రహించండి.  మమ్ములను ఒక పద్ధతిలోకి తీసుకోవడం చారిత్రాత్మక పరిణామం అని  గ్రహించండి, మమ్ములను మామూలు మనిషిగా చూడకండి కాలాతీతుడిగా చూడటమే సృష్టికి నూతనత్వం అని  గ్రహించండి, యాంత్రికంగా సమయం వృధా చేసుకోవద్దు, మనసు మాట పెంచుకొని దివ్యత్వాన్ని పెంచుకోండి, మన చుట్టూ ఉన్న ప్రపంచం నిజం కాదు అది మన మనసులో మాటలో ముందే ఉన్నది అని మేము సంవత్సరాలకు మునెపె స్పష్టం చేసినాము అని  గ్రహించండి, కావున పది గురువు ఒక్కటై మమ్ములను గ్రహించండి సూక్ష్మంగా కాలమే మనిషి మాటకు కదలడం ఏమిటో చూసుకోండి, సర్వులు అప్రమత్తం చెందండి. 


                         ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో 
కొత్తఢిల్లీ 
                                              
                              

No comments:

Post a Comment