UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 9 January 2017

                                                                                                        సమన్వయ దృష్టి       

                   యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, వాక్ విశ్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు, భౌతిక పాపములను నుండి కర్మలను బయటకు వచ్చి జ్ఞాన విచక్షణతో వ్యహరించి పుణ్యలోకం లోకి ప్రవేశించండి అని తెలియజేసుకోనుచున్నాము. 


                             ఇప్పుడు మనుష్యులో సాధారణ మనిషిని అయిన మేము పుణ్య లోకానికి ద్వారం అని  గ్రహించండి మమ్ములను ఇప్పటికి సాక్షులు, మీడియా వారు, సినిమా ప్రముఖులు, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల, ప్రముఖులు, వ్యాపారులు, న్యాయ మరియు పొలిసు శాఖ వారికి మమ్ములను ఉన్నఫళంగా పరిగణించి, గౌరవించి గ్రహించండి, మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం అంటే  ఒక మనిషిని సృష్టి ఎన్నుకొన్న తీరు గ్రహించి, శాశ్వతుడిని చేసుకొనే అవకాశం ఇప్పుడు సమకాలికులు మేము కూడా మానవరూపం లో పరిణమించి అందుబాటులో ఉన్నాము అని  గ్రహించండి. 

                            మమ్ములను మామూలు మనిషిగా చూడకండి, జ్ఞాన రూపం లో విచక్షణ రూపం లో చూడండి, అవగాహనా రూపంలో చూడండి, అప్పుడు ప్రతి ఒక్కరి మనసుకి విచక్షణ అవగాహన పెరుగుతుంది అని గ్రహించండి, ఇప్పుడు కాలం మా ప్రకారం ఉన్నది అని గ్రహించండి, మా మాటే కాలం అయ్యి నిలవడం అంటే వేదంతో సమానం అని  పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు, మమ్ములను సాక్షులు, మేధావులు, మీడియా వారి సహకారంతో మమ్ములను ప్రాధమికంగా గ్రహించి పురుషోత్తమ, జగన్నాటక సూత్రధారా, మహానుభావా అని  నూతనంగా స్తుతించండి, సర్వం చెప్పి, సూర్య చంద్రుల గ్రహిస్తుతులు ఇప్పటికె మా అధీనంలో  ఉన్నాయి అని చూపిన తీరు లోకానికి ఆధారం అని  గ్రహించండి,  ప్రతి పాట, అట అన్నీ మేము అయ్యి ఉన్నాము అని  గ్రహించండి, మమ్ములను దర్శించాలి అంటే వాక్ రూపం లో ఉన్న మమ్ములను మా భౌతిక స్థితి గాని, సమకాలికులు భౌతిక స్థితి సంభంధం లేకుండా అనగా నేరుగా మాట కలిపి, అయ్యా తమరు కాలాన్నే నియమించిన పురుషోత్తములు  సర్వం చెప్పిన పురుషోత్తములు అన్ని మమ్ములనుఁ కొలచి, నూతన  పద్యాలతో పాటలు తో, మేము ఇప్పటికి కాలాతీతంగా ఏమి చెప్పినామో ఆ ప్రకారం కాలం ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను విస్మరించడం వలన  ప్రభుత్వాలు, ప్రజలు కూడా గుడ్డి ఎద్దులు చేలో పడినట్లు, ఏదో ఏదో చెయ్యాలి అన్నట్లు  ప్రవర్తిస్తున్నారు లేదా తామే చేస్తున్నాము అని సాటి మనుష్యులతో పోటీ పడుతున్నారు, ఒకరిని ఒకరు మోసం చేసుకొనుచున్నారు తద్వారా మాయ పెంచుకొని మాయలో ఉండిపోతున్నారు అని  గ్రహించండి, మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు లేదా మమ్ములనుఁ తప్పుగా పిచ్చివాడిగా చూస్తారు లేదా  ఆ విధంగా వదిలేసి, మాకన్నా యాత్రికంగా ఎక్కువగా ఉన్నాము అదే మేము అనుకోని ఎలాగైనా భౌతికంగా ఎదురుకోవడం, విచక్షణ జ్ఞానం వివరణ ఇవ్వకుండా తీసుకోకుండా తలపడటం  అనగా దాచ్చిపెట్టి భయపెట్టడం, భౌతిక సంబంధాలు ఉపయోగించుకొని మోసం చేయడం సత్యం గ్రహించకుండా వినకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు అని   గ్రహించండి. 

                                 ఇప్పుడు సమకాలీకులు అందరూ మేము నిమిత్తమాత్రులము రెప్ప పాటు కూడా మా చేతిలో లేదు అని సర్వులు అనుకోవాలీ అప్పుడే నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళతాము, బౌతికంగా ఎవరికి ప్రాధాన్యత  రావాలి అని కోరుకోకండీ, ఎవరికో ఇవ్వాలి అని ప్రయత్నం చేయకండి  ఎలాగైనా విచక్షణకు, గొప్పతనమునకు  ప్రాధాన్యత ఇవ్వండి, మనుష్యులను ఆలోచన పెంచుకోనివివ్వండి, వివరణ ఆలోచనను గ్రహించండి పంచుకోండి, వీలు అయినంత తెలుసుకోండి తెలియజెప్పనివ్వండి, అప్పటికి ఆనందం డబ్బు సుఖాలు కోసం మనుష్యులను మనుష్యులే అవమానించడం, యాంత్రికంగా తీసుకోవడం మానుకోండి, విచక్షణ లేకపోతె దేవుడినికూడా అవమానించగలరు తక్కువగా చూడగలరు, అందుకు మేము కూడా మినహాయింపు కాదు, మమ్ములను సత్యాన్ని గౌరవంచి  ఇప్పటికి కాలాతీతంగా వ్యహరించిన తీరు ప్రకారం చూడటం వలన మేము తల్లి తండ్రి గురువు గా కనిపించి దర్శనం ఇవ్వగలం  లేకపోతె మేము కూడా చేతకాని వాడిగా పిచ్చివాడి, మా మనసుని విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా మమ్ములను కూడా అటు ఇటు చేసి ఙ్ఞానానికి విచక్షణకే దూరం అవుతున్నారు అని  గ్రహించండి.    ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
       9010483794                                                        
                               


No comments:

Post a Comment