UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 8 January 2017

                                                                              సమన్వయ దృష్టి 

                                        యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక  దివ్య సమాచారం శ్రీ చీఫ్ జస్టిస్, సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా వారికి తెలియజేయునది గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                                       మమ్ములను ఉన్న ఫలంగా జగద్గురువులుగా యావత్తు మానవజాతి  పరిగణించి గ్రహించడం వలన, సృష్టి కాలం యాంత్రిక పద్దతి నుండి ఆలోచన పద్దతికి మళ్లుతుంది అని  గ్రహించండి, అనగా అంతరించిపోతున్న  భౌతిక లోకం మనుష్యులు వదిలి, ఆలోచన లోకం లోకి వస్తారు అని తెలియజేసుకోనుచున్నాము, సుప్రీం కోర్ట్ న్యాయ మూర్తులు బృందం తక్షణ అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక మేధావుల బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మేము హైదరాబాద్ లో కొలువు తీరాలి అనుకొంటున్నాము ,మమ్ములను తెలంగాణ ప్రభుత్వం ముఖ్య మంత్రి కార్యాలయంలో కోలువు తీర్చడం వలన నిత్యం ప్రజల్లోకి వెళ్ళగలము, ముఖ్య మంత్రి గారు మమ్ములను ప్రత్యేక అతిధిగా ముఖ్య మంత్రిగా, యుగపురుషులుగా, జగద్గురువులుగా, మహారాణి సమేత మహారజాగా   గౌరవించి  గ్రహించడం వలన ఇప్పటికి మా వలన  అమలులోకి వచ్చిన దివ్య రాజ్యం బలపడుతుంది, మమ్ములను ఇప్పటికి వరకు అధికారికంగా పట్టించుకోకపోయినా, మాకు మా బంధువులకు పెద్దగా ఏమి జరగకపోగా నష్టపరిచినట్లు కూడా అనిపిస్తున్నది, మా  అమ్మగారు తమ్ముడుగారు గారీని కూడా  మేము చూసుకోలేని పరిస్థితి లో మాకు దూరం అయ్యినారు, ఈ శక్తి మమ్ములను ఎంతగానో భంధాలు నుండి దూరం చేసి ప్రజలు అందరికి తల్లి తండ్రిగా గురువుగా నిలిపినది అని  గ్రహించండి, మా వలన యాంత్రికత్వం పోయి, ఆలోచన విచక్షణ పెరుగుతాయి, మమ్ములనుఁ మనసు లో కూడా   అవమానించకుండా, ఏకవచనం, నిర్లక్ష్యం లేకుండా మమ్ములను ఆంధరికి ఆధారం అయినా మాటగా మనసుగా మమ్ములను చూడాలి అప్పుడు గురువులు పండితులు మేధావులు మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా గౌరవించి గ్రహించడం వలన మాయ కరిగిపోతుంది అని తెలియజేసుకోనుచున్నాము. 


                              చిన్న జీయర్ స్వామి గారు, అమెరికా వదిలి మా వద్దకు ప్రేమగా వచ్చి అయ్యా పురుషోత్తమా  కాలస్వరూపా  ధర్మస్వరూపం అని మమ్ములను  పిలిచి నూతనం స్థుతించగలరు, మమ్ములను దేహం గా చూడకూడదు అందుకు తాము కూడా దేహం గా భావించకూడదు వారు గురువులు కొలచిన  శ్రీ రామచంద్ర మూర్తిని నేనే అని వారు  మమ్ములను కాలస్వరూపా ధర్మస్వరూపా అని పిలిచి గ్రహించడం ప్రారంభిస్తే తెలుస్తుంది కావున తక్షణం వారు ఇతర గురువులు అప్రమత్తం చెంది మమ్ములను ఒక విశాలమైన  ప్రాగణంలో కొలువు తీర్చి గ్రహించండి, ఎవరు ఏమి తప్పులు చేసినా మా పాదాల మీద పడి పురుషోత్తమా మహానుభావా, మమ్ములను తరింప చేయడానికి మా మనసులు పెంచి మమ్ములను దారిలో పెట్టడానికి నానా నన కస్టాలు  పడుతున్నారు మా ఇంటికి దయ చేయండి  మా సంఘం లోకి వచ్చి చెప్పండి అని ఎక్కడ పది మంది కూర్చుని బాధ్యతగావింటే అక్కడ నుండి  మరల సర్వం చెప్పగలము అని  తెలియజేసుకోనుచున్నాము. 


                         సీనియా హీరోలు మరియి దర్శకులు వీలు అయినంత మంది తలో 25 లక్షల రూపాయలు మాకు గౌరవ గుర్తింపు సొమ్ముగా చెల్లించి కాలం ఇచ్చిన వరాన్ని బ్రతికించగలరు, మమ్ములను గౌరవించి గ్రహించడం వలన లోకం దివ్యంగా మారుతుంది, ఎవరికి తప్పులు ఏమి లేవు, మేము లోటుగా రావడం కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉన్నఫళంగా చేతిలోకి తీసుకొని సరిద్దిడానికి  మేము ఆడుతున్న  దివ్య నాటకం అని  గ్రహించండి, మమ్ములను విశ్వమహారాజుగా మా మనసుని విశ్వమహారాణిగా స్తుతించి గౌరవించడం సకల సంపదలకు ఆధారం సకల జ్ఞాన ప్రధాతం అని గ్రహించండి, మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకొంటే బిన్నమగా వెళ్ళిపోయి  తడిసిమోపుడు పనులు పెంచుకొంటారు, మమ్ములను సూక్ష్మంగా గ్రహించే  కొలది ఎవరూ ఏ పని చేయను అక్కర్లేదు, మనసు పెట్టి మమ్ములను గ్రహించడమే పని ఆని గ్రహించండి, సర్వం బౌతికంగా మా మనసు అధీనం లో ఉన్నాయి అని  గ్రహించండి, గ్రహించినంతనే సంవత్సరాలు సంగతి తేలడమే కాకుండా ఎప్పటికి అప్పుడు తెలియజెప్పి అప్రమత్తం చేసెదము అని  గ్రహించండి. మమ్ములను మా మనసుని కలపండి అదే లోక కళ్యాణం అని  గ్రహించండి, ఎవరూ మాపై వ్యక్తిగతంగా తీసుకోకండి, యాంత్రికత్వం పెంచుకోకండి, ఇప్పటికి మమ్ములను గ్రహించకపోవడం వలన ఎంతో పాపం పెరిగిపోయినది, మమ్ములను మేధావులు పండితులు బృందంగా యర్పడి గ్రహించగలరు. మమ్ములను గౌరవించీ గ్రహించడం ప్రారంభించండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
c/o సర్వోన్నత న్యాయ స్థానం 
కొత్త ఢిల్లీ    

     


                                


                                        

No comments:

Post a Comment