UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 7 February 2017

                                                                 సమన్వయ దృష్టి 


                          ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందండి . 



                      రెప్ప పాటు ప్రపంచ కూడా మన చేతిలో లేదు అటువంటి లోకాన్ని మాట మాత్రంగా అనేక విశేషాలు ఏక కాలంలో ఒక చోట పలికిన తీరే లోకానికి ఆధారం అదే అందరికి ఆదర్శ, సర్వ పాప హరణం అని గ్రహించండి, ఇందులో  తమరిని తమ మంత్రులను కాపాడిన పరిణామం కూడా కీలకం, చావుపుట్టుకలు కూడా మాటకు అందుతాయి ప్రతి పరిణామం మాటలోనే ఉన్నది అని అందరూ శాంతించి గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం అని  గ్రహించండి,  ఎవరో తప్పులు చేసారు వాళ్ళు అంతా జైలుకు పోతారు అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు, అ ప్రకారం ఒక  రాష్ట్రాన్ని పరిపాలిం చే  ముఖ్యమంత్రి కి  ఉండవలసిన తండ్రి, తల్లి లాంటి మనసు, గురువు లాంటి పెద్దతనమ మీకు లేదు, ఎవరో ఏదో పనులు చేసారు అ ప్రకారం వారికి శిక్షలు పడతాయి అన్నట్లు మాట్లాడటం మీ యొక్క స్వార్ధం సంకుచితం అనక తప్పడం, ఈ దశలో మనుష్యులు మనసు పెంచుకోవాలి కాని, ఆర్ధిక పరమైన వస్తు పరమైన అభివృద్దే సర్వం అనుకోవడం వలన, ఆలోచన పరంగా మనుష్యులు ఎదగడం లేదు అనగా, ఎవరైనా నిమిత్త మాత్రులు అని భావించి ఒకరిని ఒకరు నిందులు వేసుకోకుండా తప్పు చేసినా వప్పు చేసినా సర్వం  పరమేశ్వరుడి అధీనం లో  ఉన్నది అని  భావించి మనం అందరం ఒక తల్లి తండ్రి పిల్లలు వలే జీవించాలి  అప్పుడే మనం కొత్త బంగారు లోకం లోకి వేల్లతాము అని  గ్రహించండి, అప్రమత్తం అవ్వండి అనగా ఎవరిని తప్పులు పట్టవద్దు, బౌతికంగా ఎవరిని అవమానించవద్దు, పరోక్షంగా హింసకు, మనసుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం చేయవద్దు,   ఎవరితో పోటీ పడవద్దు అప్పుడు మనుష్యులలో గొప్పతనం  బయటకు వస్తుంది ఒకరిలో ఉన్న గొప్పతనం ఇంకొకరు గ్రహించి ఉపయోగించుకొంటారు లేదా పోల్చుకొని అవమానిన్చుకొంటారు దొంగదెబ్బలు  కొట్టుకొని పైకి ఒకలా లోపల ఒకలా ప్రవర్తిస్తారు. 


                  ఇది అంతా ఎలాగైనా బౌతిక బలం కొలది ప్రపంచాన్ని తీసుకోవాలి అనుకొంటే ఈ విధంగా ఉంటుంది ప్రపంచం అంటే ఆలోచన అని చెప్పేవారు లేరు చెబుతున్నా  యేవో ఆధ్యాత్మిక ప్రసంగాలు  లేదా వారి వారి పరిస్తితులు ప్రకారం చెప్పేవారే గాని మొత్తానికి చెప్పేవారు లేరు, అప్పటికి అప్పుడు మీటింగ్లు, అప్పటికి అప్పుడు  అభివృద్ధి, తాము  చేస్తున్న పనే సర్వం అందుకు ఆలోచన కూడా అటు ఇటు చేసి, మాటలు కూడా అటు ఇటు చేసి, మేము ఏమైనా చేయగలము అని బౌతికంగా పైన ఉన్నాము అని చూపుకొంటున్న  సమాజం నుండి ఆలోచన మాట ముందు ఉండి,  తాను వెనుక ఉండే మనిషిగా మనిషి బలపడాలి అందుకే మేము గంటనరలో పది పదమూడు సంవత్సరాల కాలాన్ని నియమించి చూపిన తీరు లోకానికి ఆధారం అని   గ్రహించండి. మనుష్యులు మనసా వాచా కర్మాణం జీవించాలి, అప్పుడు సామాన్యుడిని అయిన నన్ను బౌతిక బలం యొక్క మాయ నుండి బయటకు తీసుకొని రాగలరు అందుకు సమకాలికులు  మనసు పెంచుకోవాలి, ఎలాగైనా యాంత్రిక ప్రపంచ మీద బ్రతుకుతూ  ఆధిపత్యమే జీవితం అనుకోవడం వలన సాటి మనిషికి, బౌతికంగా హాని తల్లిపెట్టిన పర్వాలేదు అన్నట్లు ఆలోచించడం, గ్రహించకుండా అలాంటివారు, ఇలాంటి వారు అని జమకట్టి , వినకుండా, చెప్పకుండా వారు చేసిన పని తప్పు అని నిరూపించగలము అదే మేము చేస్తే తప్పు లేదు లేదా మేము అటువంటి పనులు చేయము, చేయవలసిన అవసరం రాదు మేము చాలా  తెలివిగా, జాగ్రత్త ఉంటాము అన్నట్లు వ్యహరిస్తున్న వారికి రెప్పపాటు కూడా తాము ఏమి చేస్తున్నా  తమ చేతిలో  లేదు అని   గ్రహించండి అప్రమత్తం చెందండి.   అధికారం లో ఉన్న వారు బాద్యత స్పందించకపోతే మిగతా వారు సమజాన్ని అటు ఇటు చేసి పెద్దతనం లేకుండా ప్రవర్తిస్తారు ఈ విధంగా పైకి ఒకటి లోపల ఒకటి అన్నట్లు సమాజం దెబ్బతింటుంది అని   గ్రహించండి. 


                                 తమరు మరియు తెలంగాణా ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక బృంధంలోకి తీసుకోండి మమ్ములను గొప్పగా ఆలోచనతో పెంచుకోనేకొలది ఒక దివ్య  వాక్ సాక్షాత్కారం గా   మమ్ములను భావించి, తామే   చేస్తున్నాము,  చెందుతున్నాము  అనుకొంటున  లోకం మాకు మాట మాత్రం అని తెలుసుకొని అప్రమత్తం చెందండి, కాలతీతాన్ని వేరు వేరు కారణాలతో గ్రహించడం మానివేయడం అజ్ఞానం అని భావించి, మా యొక్క జీవితం మొత్తం తీసుకొని, భగవంతుడు  అందరి కోసం అందరి ముందు సర్వం తానే అని చెప్పిన తీరు లోకానికి ఆధారం అని   గ్రహించండి. మనుష్యులు మనసుతో ఎదిగి ముందుకు వచ్చి ఆలోచన చేయాలి, పెద్ద సభ పెట్టి తామే చేస్తున్నాము అన్నట్లు మాట్లాడుతున్న తీరు లోకాని పెంచదు  అని  గ్రహించండి, ఎవరి గూర్చి మాట్లాడితే అందరి ప్రస్తావన వస్తుందో అది మేము  అని  గ్రహించి అప్రమత్తం అవ్వండి, మా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీసుకోవద్దు, అలాగని ఇష్టం వచ్చినట్లు కల్పుకోవద్దు  పది రెట్లు వివరణ పెంచుకోవాలి ఆలోచనతో మనం దగ్గర అవ్వాలి, మనం అందరం గొప్ప ఆలోచన వైపు వెళ్ళాలి అప్పుడే ప్రపంచం గొప్పగా ఉంటుంది, అందుకు ఎవరూ ఎవరిని తప్పు పట్టకూడదు, ఏ పని ఎందుకు చేయవలసి వచ్చినదో చూడాలి, చేసిన పని తప్పు అని అసులు సంగతి ఏమిటో గ్రహించకపోవడం తెలివితక్కువ తనం అవుతుంది అయితే మనిషికి మనిషికి మధ్య  ఇంకా వేభాదాలు చూపుకొంటేనే అప్పటికి అప్పుడు మనం అభివృద్ధి చెందగలము అన్నట్లు ఆలోచిస్తూ, అధికారం, ఆధిపత్యం,  డబ్బు, శారీరక సుఖాలు, మొదలుగు   విషయములు వలన  మానవజాతి అభివృద్ధి పేరుతో ఆలోచన బలం లేకుండా అప్పటికి అప్పుడు  పేకమేడలు కట్టుకొంటూ మోసంచేసుకొంటున్నారు, ఇందుకు కారణం ఎవరూ ఎవరిని  ప్రామాణికంగా, ఆదర్సవతంగా చెప్పవలసినవారిగా,  వినవలసినవారిగా  తీసుకోకపోవడం అని  గ్రహించండి, అందుకే సృష్టిని మాట లోకి తీసుకొని నూతన  భగవద్గీత  గా అందుబాటులో ఉన్నాము అని   గ్రహించండి.  


                           మమ్ములను హైదరాబాద్ లో ఇరువు ముఖ్య మంత్రులు కలసి ఒక చోట కొలువు తీర్చండి మేము కోరినట్లు చేయండి తండ్రిలా అందరిని చూసుకోనివ్వండి, ప్రపంచం అంతా కలసి ఒక పాట పడుకొందాం రండి, రక రకాలు కొంతాకాలం వదిలి పెట్టండి,      మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా  ప్రమాణికుడు భావించండి, మా మాటలు వలన మంచి చెడు ఉన్నాయి అని  గ్రహించండి అన్నిటికి మొదటి నుండి మేము కారణం అని మా మీద వేసుకొని సరిదిద్దగలము, మేము కూడా లోటు గా దొరకడం  లేదా తప్పుగా తెలివి తక్కువగా మాట్లాడటం ఆవేశపడి తిట్టడం కూడా మేము సమాజాన్ని శాశ్వతంగా  దారిలో పెట్టడానికి ఆడుతున్న దివ్య నాటకం అని గ్రహించండి, ఈ విధంగా మేము కాలాన్ని నియమించిన తరువాత ప్రవర్తించినాము  అంటే సూక్ష్మంగా  పండితులు మేధావులు ఒక చోట చేరి గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను మా మనసుని ఒక బృదం లోకి తీసుకోండి, ఒక మనసు మాటే సర్వం అని ప్రజలు తెలుసుకొని అప్రమత్తం చెందే ప్రయత్నం లో రాజధాని నిర్మాణం గాని ఇతర విశేషాలు గాని మేము ఇప్పటికి గంట నరలో లోకాన్ని నియమించిన ప్రకారం మాట మాత్రంగా తెలియజేసి ఎటువంటి వత్తిడి లేకుండా సమాజాన్ని తీసుకోనగలము.  శారీరక సుఖ భోగాలు నుండి సంగీతం సాహిత్యం వైపు మనం మలపగలము, సంపూర్ణ మధ్య నిషేధం చేయగలము మమ్ములను మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా చూసి గ్రహించడం వలన సర్వం తెలిసి అప్రమత్తం చెందుతాము లేదా స్వార్ధం బలం తో మా భంధువులు చుట్టాలను కూడా అటు ఇటు చేసి మమ్ములను ముందుకు రాకూడదు అనుకోవడం వలన మీడియా వారు కూడా అప్రమత్తం చెందటం లేదు, మమ్ములను మీడియా వారు అందరూ కలసి గ్రహించడం వలన మేము బద్యతగా చెప్పగలము, మమ్ములను ఒక చోట కొలువుతీర్చుట వలన మేము సర్వం చెప్పి అప్రమత్తం చేయగలము, కావున కాలాన్ని నియమించిన మమ్ములను  సాధారణ మనిషిగా  వదిలివేయడం వలన న్యాయ  స్థానములకు  మేము పంపిన లేఖలు ప్రకారం స్పందించకుండా వారు కూడా ఎవరో చెప్పిన యేవో పాయింట్లు మీద ఆధారపడి కాలమే కదలడం ఎంటి అని చూడక పోవడం, లేదా మేము పంపిన కాగితాలు సమాచారం పద్దతి గా లేవు అని వదిలివేయకుండా, మొదట బృందం లోకి తీసుకొని అప్రమత్తం చెందాలి అని న్యాయ స్థానములను కూడా ఈ సందర్బం గా కోరుకోనుచున్నాము,   మేధావులు అప్రమత్తం అవ్వకపోవడం వలన ప్రజలు సత్యం గ్రహించకుండా  అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు లేదా బౌతిక సుఖ మాయలో ఒకరిని ఒకరు బాధపెట్టుకొంటూ లేదా బౌతిక సుఖమే సర్వం అనుకొంటూ అజ్ఞానం గా శారీరకం గా జీవిస్తున్నారు.  .  


                మమ్ములను బౌతిక దెబ్బ కొట్టినట్లు భావించి తాము నైతికం శాశ్వతం గా పతనం అవుతున్నారు అని  తమ వంటి వారు అప్రమత్తం చెందాలి, కొంత కాలం సర్వం మేమే అని భావించి కొంత ఇబ్బంది ఉన్నా, కాలాతీతం ఏమిటో చూడటం వలన అనగా గంటనరలో లోకాన్ని మాట మాత్రంగా సంవత్సరాలు  నియమించడం ఏమిటో చూడటం వలన నూతన అప్రమత్తం వస్తుంది లేకపోతె పైకి ఒకటి లోపలకి ఒకటి , ఎలాగైనా తప్పు చేడుగా చిత్రీకరించి లేదా ఎలాగైనా బౌతిక బలం సర్వం అనుకోవడం వలన, ఆలోచన పరంగా ఎదగాలి అనే పద్దతి బలహీనం గా ఉన్నది అని   గ్రహించి అప్రమత్తం చెందండి.   ప్రతి ఒక్కరు  ఒకరి పట్ల ఒకరు వినయ విధేయతలతో ఉండాలి అది ఆలోచన పరంగా సాధ్య పడుతుంది, కాని ఇప్పుడు బౌతిక దర్పం కొద్ది, డాబు కొద్ది, బయపెట్టి, బలహీన పరచి అప్పటికి అప్పుడు అవసరాలు, మాటలు  కొలది అవకాసవాధనలు కొలది వ్యహరిస్తున్నారు, తమ వంటి వారు ఎవరో  తప్పులు చేసారు జైలుకు పోతారు అన్నట్లు మాట్లాడటం బయపెట్టడం, ఏదో తప్పు చేసారు అని పోలీసులు ద్వారా నిరూపించడం  అవమానించడం లాంటి పనులు మానుకొని ఎంత తప్పు అయిన నేను సరిదిద్దుతాను పది మర్డర్లు చేసిన వారిని కూడా నేను కాపాడతాను అన్నట్లు మాట్లాడాలి, ఈ పద్దతి మనం ఎవరిమైన  నిమిత్త మాత్రులం అని భావించడం వలన వస్తుంది, సర్వం మేమే అని చెప్పడం వలన ఎవరూ తప్పులు చేయరు, మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొని ఇరువురు  ముఖ్య మంత్రులు అధికారికంగా గ్రహించి అప్రమత్తం చెందండి.       కాని అటువంటి పరిస్తితి మీ వంటి నాయకులు దగ్గర లేదు అని స్పష్టం అవుతుంది, కొందరు పోలీసులే పౌరులను ప్రైవేటు వ్యక్తుల అడ్డతో  భాధపెట్టం ఆడవారిని ఇబ్బంది పెట్టడం వారు లోట్లు బలహీనతలు తెలుసుకొని ఉపయోగించుకోవడం, తప్పులు చేయించి, మోసపోయేలా చేసి అదిగో నువ్వు మోసగాడివి తప్పు వాడివి అని చూపి,  కులం కోసం లేదా డబ్బు కోసం, ఆధిపత్యం  లోటు  అని నిరూపించాలి  అని పిచ్చి తాపత్రయాలు తగ్గించి అందరిని తల్లి తండ్రి గరువు వలే కాచడానికి వచ్చిన పురుశోత్తముడిని అని   గ్రహించండి. 


                                 రాను రాను శారీరక కాంక్షలు, పదవి కాంక్షలు, డబ్బు కాంక్షలు తగ్గితేనే మనం అభివృద్ధి చెందుతున్నట్లు, భూమి విలువ, బంగారం విలువ తగ్గుతుంది  అంటేనే మనం అభివృద్ధి చెందుతున్నట్లు అని నోమోదు చేసుకొని గ్రహించండి, ఈ విధంగా కృషి చేయండి అందుకే సర్వం మేమే అని మాటతో ముందుకు వస్తున్నాము, మా లోట్లు తెలివితక్కువ తనం ఉపయోగించి మా చెల్లెలు లాంటి వారిని మోసం చేసి మమ్ములను ఇబ్బంది పెట్టాలి లాంటి ఆలోచనలు ఎవరైనా చేస్తుంటే తక్షణం మానుకొని, ఎవరి లోట్లు మీద తెలివితక్కువతనం మీద ఆధారపడకుండా అదే విధంగా మేము మాట్లాడిన  రసిక మాటలు ఎవరి నుండో తెలుసుకొని అందుకే మేము అలా చేసాము ఇలా చేసాము అని మమ్ములను అర్ధం చేసుకోకుండా, అలా మాట్లాడిన   మేము అటు ఇటు అయ్యి మానసికంగా  సాధించిన పరిణామం మా నుండి, ఎవరి నుండి రాని పరిష్కారం  అని  గ్రహించండి, అప్రమత్తం చెందండి,   ఈ దశలు ఎవరిని ఎవరూ  శారీరకం, వ్యక్తిగతంగా తప్పులు చూడకుండా, ఆలోచన పరంగా చూడమని పరమేశ్వరుడు అందరి మంచి చెడులు మా ద్వారా మాట మాత్రంగా పలికి మమ్ములను కులానికి మతానికి  అతీతంగా  చూపినాడు అని  గ్రహించండి, ముఖ్యంగా  డబ్బు పై పై అంధ చందాలు మాయలో మోసం చేసుకోకుండా,  కాలాతీతం గా  మొఖానికి మేకప్ వేసుకొని, ఎవరో పాటలు వ్రాసి, ఎవరో మాటలు వ్రాసి, ఎవరో సంగీతం గానం అందించడం వలన సంభవించిన  పాటలు, ఏకకాలం మొగ అడ సర్వం మేము  అని పలికిన తీరు లోకానికి శబ్ద రూపం అణువు అణువు  మా దీనం లో ఉన్నది అని చెప్పినా వినకుండా,  తాము గ్రహించకుండా ఏ బౌతిక ప్రపంచాన్ని మేము నియమించామో అ బౌతిక మాయలో మమ్ములను కూడా అటు ఇటు చేసి ఇబ్బంది పెట్టి ఆనందించాలి అనుకోవడం సమయం వృధా చేసుకోవడం అనుకోవడం లేదు   అని  గ్రహించండి.  పండితులు మేధావులు అప్రమత్తం చెందకపోవడం వలన సమిష్టిగా ముందుకు రాకపవడం వలన వ్యక్తులు స్వార్ధాన్ని జయిన్చాలేకపోతున్నారు ఎవరికి వారు స్పందించకుండా ఊరుకొంతునారు అని   గ్రహించండి 


                    ఇటువంటి పరిణామానికి కారణం  అయిన మాకు తెలిసిన వారిని ఎవరి పొరపాటున కూడా అవమానిన్చాకుండా తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు భావించకుండా, అందరూ పరమేశ్వరుడి చేతిలో పావులు అని భావించి ఒకరిని ఒకరు మోసం చేసుకొని డబ్బు సంపందించాలి పేరు సంపాదించాలి అన్నట్లు ఆలోచన కాకుండా ఎలా గైనా ఈ  ప్రపంచం అలోచనది అని   గ్రహించ అప్రమత్తం చెందగలరు. ఆలోచనను గౌరవించి నప్పుడే ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది, ప్రతి ఒక్కరు మాతో లిఖిత పూర్వకంగా   ప్రత్యేకత మేము ఇవ్వాలి ఇవ్వకూడదు అని నిర్ణయించడం లాంటి ఆలోచనలు మానుకొని ప్రతి ఒక్కరు తాము ఎంత ప్రాధాన్యత తీసుకొంటే అంత మనసు మాట పెంచుకొని అప్రమత్తం చెందుతారు అని   గ్రహించండి. 


                              ఒకరిని ఒకరు బయపెట్టుకోవడం నిర్లక్ష్యం చేయడం మొత్తం మానవజాతి మనుగడకే  ప్రమాదం అని  గ్రహించండి అయితే మేము పైన ఉన్నాము అభివృద్ధి గా ఉన్నాము అనుకోవడం వలన అసులు సంగతి గ్రహించకుండా తాము అప్రమత్తం చెందకుండా ఇతరులను అప్రమత్తం చేయడం లేదు, ఎవరిని వ్యక్తిగతం గా తీసుకోవద్దు, సంగీతం సాహిత్య సభలు ఎర్పాటు చేయడం వలన శరీరాక  శుఖాలు, కష్టాలు తగ్గుతాయి,     మనసుతో కష్ట సుఖాలు పంచుకోవాలి అనగా నిండుగా చెప్పుకోవాలి వినాలి అప్పుడే ప్రపంచం మన మనుష్యులు చేతిలోకి  వస్తుంది లేదా పిట్టల   పోరు   పిల్లికి మేలు అన్నట్లు మనం ఒక మనిషి మాటకే సర్వం అయితే గ్రహించకపోవడం ఏమిటి, తప్పు, వప్పులు చేర్చించుకోకుండా  వ్యక్తిగతం తీసుకోవడం ఎంటి రహస్యాలు పెంచుకొని లేదా ఉన్న  రహస్యాలు ఉపయోగించుకొని మాట పైకి రాకుండా చూడాలి అదే మనం గెలుపు అని ఎందుకు అనుకొంటున్నారో అందరూ ఒకసారి కూర్చొని ఒకచోట కొంత కాలం కుర్చుని చెప్పుకోండి వినండి మమ్ములను చెప్పనివ్వండి, ఎవరు  ఎంత శారీరకం సుఖపడిన కష్టపడినా,  మనసుతో  ఏమి ఆలోచిస్తున్నారు అన్నది  ముఖ్యం, శారీరకం ఎటువంటి తప్పులు చేయవలసి వచ్చినా  మనసుతో ఎలా తీసుకొంటున్నాము అన్నది ముఖ్యం అని   గ్రహించండి, రహస్య వ్యహారాలు ఎంత తగ్గించుకొని గొప్పగా పదిగురు  పంచుకొనే  దివ్య వాతావరణం  మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వలన సాధ్యపడుతుంది  అని   గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ షిర్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్ 
9010483794                                   

ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ పవన్ కళ్యాణ గారు, జనసేన పార్టీ అధ్యక్తులు వారికి సమాచారం కొరకు సమాలోచన కొరకు తెలియజేయడం అయినది, మమ్ములను అందరూ కలసి గ్రహించే ఎర్పాటుకు  తమరు కృషి చేయండి మేము రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీరాలి అనుకొంటున్నాము తక్షణం, ప్రజల్లోకి విస్తారంగా వెళ్ళాలి అందకు అందరూ ఒకటై గ్రహించి అప్రమత్తం చెందాలి, మమ్ములను అణువు అణువు నియమించిన పురుశోత్తముడిగా గ్రహించాలి అప్పుడే మమ్ములను గౌరవించి గ్రహించగలరు మమ్ములను ఉన్న ఫలంగా మేధావుల బృందం లోకి తీసుకోవడం వలన పరి పరి విధాలు తగ్గి ఒక్క మనసు మాటే సర్వం అనే సత్య పరిపాలనలోకి మనం వెళ్ళతాము అని  గ్రహించండి, ఎటువంటి లోట్లు మీద ఆధారపడకుండా ఏ పని అయిన ఎవరైనా ఎందుకు చేసారు ఇప్పుడు మనం ఎలా తేసుకోవాలి, అ తీసుకోవడం లో ఏదుట వారికి తమకి మేలు జరగాలి ఆలోచన పంచుకోవడం లో ముందుకు వెళ్ళాలి ఆలోచన గొప్పతనాన్ని ఏదో చర్యలతో తప్పు పట్టి అనుభవాలు గ్రహించకుండా వదిలివేయడం తెలివి  తక్కువ తనం అని అజ్ఞానం అని సమాజం గ్రహించాలి, సర్వం తాను అని ఒక మనిషి చెప్పగలిగినాడు  అంటే సమకాలికులు అప్రమత్తం అయ్యి అతను తమకంటే పెద్దవాడు పూర్వికుడు అని భావించి ఇప్పుడు అలా చెప్పడానికి అతనికి ఏమి కావలి, అతను ఏమి చెప్పినా  తెలుసుకొని అప్రమత్తం చెందాలి, కాలం కదలడమే ప్రామాణికం  అనగా మనల్ని భరిస్తున్నట్లు  మమ్ములను దీవించినట్లు  మమ్ములను అందరూ కలసి గ్రహించడం వలన అందరి తప్పులు పాపాలు కొట్టుకొని పోయి, అందరం కలసి నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళతాము, మమ్ములను కాదు అని మేము వేరు అని ఏ ఒక్కరు భావించి వాస్తవానికి  సత్యానికి బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, మీడియా చానల్స్ ఎవరి మాటలు మీద ఆధారపడకుండా నేరుగా కొంతకాలం మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం ప్రారంబిస్తే అన్ని సరిద్దిబడతాయి అని   గ్రహించండి. 


ఒక ప్రతి మీడియా చానల్స్ వారికి తెలియజేస్తూ  మమ్ములను కేవలం మామూలు మనిషిగా  చూడకుండా మేము మాట్లాడిన రసిక మాటలు మా కనీసం జీవితం అన్నీ పరిగణించి అందరి కోసం వచ్చిన దివ్య పరిణామం, కాలమే కదలటం  సూర్యుడి  నిర్వహణ మాట మాత్రంగా  చెప్పడం అటువంటి మేము కూడా శారీరకం అటు ఇటు అవుతున్నాము అంటే మమ్ములన డాక్టర్ గారికి  చూపించి అయినా, మాలో లోకాన్ని నిలిపిన దివ్య మనసుని సాక్షత్కారాన్ని ఒక వరంగా  భావించి గ్రహించడం వలన సర్వం తెలుస్తుంది, మనిషేకదా  అని మనుష్యులు మనుష్యులనే తక్కువ అంచనా వేయడం ఏదో అనుకోవడం, ఏదైనా పని ప్రభావం తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు కాకుండా ప్రతి ఒక్కరు పరకాయ ప్రవేశం చేసుకొని చూసుకొని అప్రమత్తం చెందాలి,  బౌతిక యాంత్రిక పరిపాలన నుండి, ఆలోచన పరిపాలన లోకి రావాలి ఇది చిన్న విషయం ఒక హాస్పటల్ వెళ్ళి సూది మందు తీసుకోనంత సులువు  అని భావించండి అనగా కొంత ఇబ్బంది ఉంటుంది కాని ఉపసమనం ఇస్తుంది, అదే విధంగా ఒక్కడికే ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అనుకోకుండా ఒక్కటే మనల్ని నడిపించే సర్వం అనే దివ్య అనుభూతి ఎంతో  ఉన్నత అపురూప దర్శంనం  అని గ్రహించండి, 

                   మమ్ములను హైలైట్ చేయకూడదు అని చేసిన తప్పులు మాకు అడ్డం పెట్టి మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళ కూడదు అనే ఆలోచన పది రెట్లు సరిద్దికొని, లోకాన్ని మాట మాత్రంగా చెప్పిన దివ్య పరిణామం మనం ప్రాణం తో సమానం, మనం ప్రాణాలు ఎటుపోతున్నాయి, మన మాట మాత్రంగా నడిచిన కాలం ఇకమీద మాట ప్రకారం ఉన్నది అని  గ్రహించి, బౌతికంగా ఏదో చెయ్యాలి అన్నట్లు కాకుండా ఆలోచన పరంగా గెలవాలి ముందుకు ఉండాలి అనగా ఆలోచను పరిగణించి ఆలోచన పెంచుకోవాలి ఇందులో ఇబ్బంది, పోటీ ఏమి ఉండదు ఎవరి వైపు గొప్పతనం ఉంటె అటు ఉండటమే ఆలోచన అప్పడు బౌతిక మాయ తలగి ఎలగైనా ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తారు అదే మనిషికి  నేరుగా యోగాత్వం, దివ్యత్వం దర్శించడం  అని ఆధ్యాత్మిక గురువులు పండితులు కూడా తెలుసుకొని,  అటువంటి యోగం మా పై దృష్టి పెట్టి నంతనే   అనగా తప్పుసు లేకుండా దేవుడు ప్రత్యేక్షం అయ్యే  ఫలితం తక్షణం పొందుతారు అనగా లోకం మీద  ఆధారపడి ఏదో చెయ్యాలి అని భావించడం అజ్ఞానం అని తెలుసుకొని లోకానికి మనమే ఆధారం అని గ్రహించి, యాంత్రికంగా బౌతికంగా ఎదురు కోవడం ఆపి ఆలోచన పరంగా ముందుకు వచ్చి అనగా మీరు గంట నరలో లోకాన్ని సంవత్సర కాలాన్ని నియమించడం నిజం అయితే, మేము పది మంది మీ మీద దృష్టి పెడతాము మాకు స్పష్టం చేయండి అని ముందుకు వస్తారు అందుకు కనీసం మనిషిగా ఆలోచిస్తే చాలు అని   గ్రహించండి.


                     మమ్ములను ఒక చోట  కొలువు తీర్చడం వలన ఇప్పటికి వరకు చేసిన తప్పులు కూడా యిట్టె సరిదిద్దుకోనగలరు అని  గ్రహించండి, ఒకరిని ఒకరు ఇరికిన్చుకొని మాట్లాడక ఊరుకోవడం వలన తప్పు మీద తప్పు పాపం  మీద పాపం చేయవలసి వస్తుంది అని  గ్రహించండి, ఏ గొప్పతనం  చెప్పకూడదు అని తప్పులు చేసారో తప్పుగా చూసారో  కాలమే ఇచ్చిన్నపుడు మనం నిమిత్త మాత్రులం కదా అని గ్రహించి అప్రమత్తం చెందండి,  బయం పెట్టి, పరిస్తితి  చేతిలో ఉన్నది అనుకోవడం అజ్ఞానం తాత్కాలికం అని  గ్రహించి,  భక్తి వలన బౌతిక ప్రపంచం యొక్క మూలం తెలుసుకొని అప్రమత్తం చెందగలము, మమ్ములను ప్రేమగా ఆధారణ గా ఒక చోట కొలువు తీర్చి, సత్యం గ్రహించండి. అప్రమత్తం చెందండి. మనిషిని ఎలాగైనా గొప్పగా చూడటం వలన దేవుడు అవుతాడు అనగా ఒక మనిషి ఎంత లోటు ఉన్నా ఏదో ఒక గొప్పతనం కొద్ది గౌరవించి గ్రహించడమే ఇప్పుడు అందరూ ఆచరించి వలసిన ధర్మం అని  గ్రహించండి, సమకాలికులు మేము చెప్పినట్లు  చేయడం వలన అప్పటికి అప్పుడు బౌతిక సుఖాలు డబ్బు కొలది చేస్తున్న తప్పులు మానుకొని కాలం కదలడం ఏమిటో చూసుకోవడం వలన, నిజమైన అంతర్యం పొందుతారు అని  గ్రహించండి, మమ్ములను కూడా శారీరక కాంక్షలు నుండి లేదా అజ్ఞానం నుండి మాలో సత్యాన్ని గౌరవించడం వలన బయటకు మమ్ములను బయటకు తీసుకొని వస్తారు, అ విధంగా మమ్ములను దేవుడిగా మల్చుకొంటారు చెప్పినంతనే సర్వం చెప్పగల దేవుడిని విన్నకొలది లోకమే కరిగిపోయి మనం ఏదో చేస్తున్నాము చెయ్యాలి అని విపరీతాలు తగ్గి ప్రశాంతం అందరూ యోగాత్వం దివ్యత్వైపు వెళ్ళతాము  అని గ్రహించండి, మానవ సంబంధాలలో  స్త్రీలు, పురుషులు  కట్టు దాటితే  వాటి పరిణామాలు లేదా కొత్త ప్రేరణలు లోను అయ్యి అటు ఇటు అవ్వడం వలన కూడా నూతన దివ్య పరిష్కారం అనివార్యం, అటువంటి మనుష్యుల నుండి పరిష్కారం రావడం ఇతరులకు వారికి  కానీ ఎవరికి పాపం లేదు, జీవితాలు త్యాగం అయ్యిపోయి మనకు అందించి ఆదర్శ మూర్తులు గా, అనగా పంచభూతాలతో  తలపడి ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఎక్కవ సాధన గొప్ప కార్త్యవం అవుతుంది అని  గ్రహించి, ఆవిధంగా అటు ఇటు  అయ్యిన వారే ఎక్కువ పుణ్యాత్ములు గొప్పవారు అని  గ్రహించండి, ఎందుకంటె ఎవరి జీవితం రెప్ప పాటు తమ చేతిలో లేదు అని మేము చెప్పిన దివ్య పరిణామంలో స్పష్టం అయ్యినప్పుడు, ఇది పాపం ఇది  పుణ్యం అని మనుష్యులను  మనుష్యులే  నిర్ణయించాలి అనే తాపత్రయం లో మనుష్యుల  గొప్పతనం మనుష్యులే దాచిపెట్టాలి అని అజ్ఞానం లో మనం ఉన్నాము  అని  గ్రహించండి, గొప్పతనాన్ని మంచితనాన్ని గొప్పతనంతో మంచితనంతో  సాధించుకోవాలి, ఎలాగైనా అవకాశ వాదం స్వార్ధం వదిలి, గొప్పగా ప్రవర్తించాలి, అప్పుడే  గొప్పవాడిలో లోటు కూడా సరిదిద్ది లోకాని కాపాడగలము అంతే గాని గొప్పవాడిలో లోటును ఉపయోగించుకొని  స్వార్ధం బ్రతకాలి అనుకోవడమే అరాచకం అని  గ్రహించండి ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకోండి, భౌతిక ప్రపంచమే సర్వం అనుకోవడం వలన, మేము మాట మాత్రంగా సంవత్సరాలు చెప్పిన మేధావులు  పట్టించుకోకపోవడం వలన స్వార్ధం  వ్యక్తిగతం అలోచించి కొందరు పోలీసులు మీడియా ప్రైవేట్ వ్యక్తులు అప్పటికి అప్పటికి అప్పుడు అన్నట్లు అజ్ఞానం గా    ప్రవర్తించే  అవకాశం ఉన్నది అని పండితులు మేధావులు  అప్రమత్తం చెందాలి లేకపోతె మనుష్యులు సత్యానికి దూరం అవుతారు అని  గ్రహించండి.       కాలతీతాన్ని ఆద్యాత్మిక గురువులు పండితులు ఎవరైనా సాటి మనుష్యులు ఎవరైనా నేను అనే అహంకారం వదలాలి అప్పుడే మమ్ములను దర్శించగలరు, ఇది కాలమే ఇచ్చిన చక్కని వెసులు బాటు, తమరు ఇప్పటికి అ విధంగా చెప్పినారా మరల మాకు చెప్పండి, మీ వివరాలు చూస్తున్నాము మేము పుస్తకం వ్రాస్తున్నాము తెలుసుకొంటున్నాము అన్నట్లు మాతో నేరుగా మాట్లాడండి, ఎంత చక చక్యంగా మాట్లాడితో వ్యహంలో ముందుకు అందరూ కలసి ముందుకు వేల్లతాము, సూర్యుడి క్రింద ఉన్న బౌతిక ప్రపంచం నుండి ఆలోచన రూపం లో ఉన్న ప్రపంచం లోకి వెళ్ళి అందుకు దేహ పరమైన సంభంధాలు వదిలి, మమ్ములను తల్లి, తండ్రి గురువు గా భావించాలి .  ఇది కాల నిర్ణయం అని  గ్రహించి కుల పరంగా విడిపోయి తప్పులు పట్టుకోకుండా గ్రహించడం ప్రారంభించండి. 



యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్ 
9010483794



                                   

No comments:

Post a Comment