UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 30 December 2014

. సత్యవచన ప్రత్యుపకార పరాయణుడైన విక్రమార్కుడు పెక్కేండ్లు పరిపాలన మొనరించెను


మిత్రులందరికి శుభోదయం.
విక్రమార్కుడు
విక్రమార్క చక్రవర్తి బలపరాక్రమ సంపన్నుడు. అయన వితరణమునకు గని. వివేకమునకు స్థానము. సజ్జనులకు సంతోషమును కలిగించుచు శత్రుజనులకు దుర్నిరీక్ష్యుడై విక్రమార్కుడు ఉజ్జయినీ నగరమును పాలించుచుండెను.
ఆ భాపాలుడు ఒకనాడు మృగ వేటకై అడవికి వెళ్ళి భీకర మృగములను వేటాడి, మిక్కిలి అలిసిపోయి ఒక చెట్టు క్రింద శయనించెను. ఇంతలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు అచటికి వచ్చి, చక్రవర్తని గాంచి జలములతో వాని సేదతీర్చెను. విక్రమార్క చక్రవర్తి తన పురమునకు తిరిగి, మరునాడు వానిని పిలిచి రాజ పురోహితునిగా నియమించెను. ఒకనాడు కొలువులో ప్రసంగవశమున అడవిలో తనకు చేసిన ఉపకారమునకు బ్రాహ్మణునికి ప్రత్యుపకార మేదైన చేయవలేను. ఆ రోజు ఎప్పుడు వచ్చునో - అని పలికెను. దేవదత్తుడు చక్రవర్తి సన్నిహితుడై, అతని ప్రవర్తనతో సత్కీర్తి పొందెను. ఇట్లుండగా ఒకనాడు సర్వాభరణ భూషితుడై ఆడుకొనుచున్న రాజకుమారుని ఎవరు చూడకుండా తన ఇంటికి గొనిపోయెను. రాజభటులు పట్టణములో సర్వమును శోధించి రాజకుమారుని జాడ కనుగొనలేకపోయిరి. ఇంతలో అంగడిలో ఆభరణములను అమ్ము బ్రాహ్మణుని పట్టితెచ్చి రాజ సమ్ముఖమున ఉంచిరి.
విక్రమార్కుడు విప్రునితో సముచితముగా సంభాషించి నిజము చెప్పుమని కోరెను. అలంకారములపట్ల ఆసక్తితో రాజకుమారుణ్ణి వధించితిని అని విప్రుడు సమాధానమిచ్చెను. సభలోని వారందరు అట్టి దుష్కృత్యమొనర్చిన వానిని సహింపరాదని పల్కిరి. కృపలేక నృపకుమారుని వధించిన వానిని శిక్షించుటకై భటులు వానిని ఈడ్చుకుని పోవుచుండగా విక్రమార్కుడు వారిని తిరిగి కొలువునకు పిలిపించి అందరు వినుచుండగా "ఇతడు మున్ను వనములో పడిపోయి ఉన్న నాకు ప్రాణదానము చేసినవాడు. కాబట్టి వీడెంత అపకారము చేసినను సహించుటయే ధర్మము. ఆనాడు అతడు సహాయము చేయకున్నచో నాకీ విభవ మెక్కడిది? ప్రాణదానము చేసిన వాని ప్రాణములు తీయు నీచున కెట్టి పాపము వచ్చునో.." అని పలికెను. రాజు సభ్యవచనములకు సభ యంతయు మిక్కిలి సంతసిల్లెను.
ఆ విప్రుడు పరుగున తన ఇంటికి వెళ్ళి, దాచి ఉంచిన రాజకుమారుని సమర్పించి, "మహా ప్రభూ! నా పట్ల కరుణతో నాకు సన్మానము చేయవెలెనని చక్రవర్తులు భావించుచున్నారని ఆ నోట, ఈ నోట వింటిని. యధార్థమును తెలిసికొనుటకై ఇట్లు చేసితిని" అని విన్నవించెను.
విక్రమార్కుడు ఆశ్చర్యపడి ఆ బ్రాహ్మణునకు అనేకములగు మణిభూషణములను బహుకరించెను. ప్రభువు ఔదార్యమునకు సభ్యులు విస్మయమొందిరి. సత్యవచన ప్రత్యుపకార పరాయణుడైన విక్రమార్కుడు పెక్కేండ్లు పరిపాలన మొనరించెను 















\\



మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్. 











నీవు. అన్నిటినీ శాసించే కాలమూ నీవే. నాశనములేని భగవానుడవు, విష్ణుడవు, ఈశ్వరుడవు, నీవు. వాసుదేవుడవైన నీవే భగవానుడవు, సృష్టికర్తవు. నీవలన ప్రకాశిమ్చే గుణముల మహిమచే నీ యధార్థ స్వరూపం కప్పివేయబడుతోంది.







కృష్ణస్తుతి

కృష్ణ కృష్ణ మహాయోగిన్! త్వమాద్యః పురుషః పరః!
వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః!!
త్వమేకస్సర్వభూతానాం దేహా స్వాత్మేంద్రియేశ్వరః!
త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరః!!


ఓ కృష్ణా! కృష్ణా! మహాయోగీ! నీవు ఆది పురుషుడవు. పరమ పురుషుడవు. ఈ స్థూల, సూక్ష్మ రూపమైన విశ్వము నీ రూపమేనని వేదవేత్తలు తెలియుదురు. ప్రాణులందరి దేహ, ఇంద్రియ, అంతఃకరణ, ప్రాణములకు ప్రభుడవు నీవు. అన్నిటినీ శాసించే కాలమూ నీవే. నాశనములేని భగవానుడవు, విష్ణుడవు, ఈశ్వరుడవు, నీవు.
వాసుదేవుడవైన నీవే భగవానుడవు, సృష్టికర్తవు. నీవలన ప్రకాశిమ్చే గుణముల మహిమచే నీ యధార్థ స్వరూపం కప్పివేయబడుతోంది. పరమబ్రహ్మ స్వరూపుడవైన నీకు నమస్కారము. పరమ కళ్యాణరూపుడవు. మంగళరూపుడవు. (అనగా సాధన, సాధ్యములు నీవే - అని భావం). వాసుదేవుడవు, శాంతుడవు, యాదవులకు ప్రభువైన నీకు నమస్కారము.


-------------------------------
శేషాభూతను నేను శేషివి నీవు  కావున భాగ్యం ఎక్కడ పోదు కృష్ణ
రసి కుడవు క్రిష్ణార్యు   


మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్. 

Monday, 29 December 2014

Telangana Chief Minister K. Chandrashekar Rao Speech About @ ANR National Awards 2014


కావున తమరు ఫిలిం ఆటోగ్రాఫ్ మంత్రి ఆత్మీయులు శ్రీ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అద్వర్యం లో తెలంగాణా ప్రబుత్వం, మాకు ఒక సహాయక బృందాని నియమించి, మాకు అప్ప చెప్పగలరు, ఇందులో తెలుగు, ఆంగ్లము, మరియు హిందీ తెలిసిన భాష ప్రవీణులు ఒక 5 గురు, మా సమాచారం టైపు చేసి మా సంతకాలు పెట్టించి లోకానికి సమాచారం విస్తారం గా ఇచ్చుటకు కనీసం 5, 6 మంది సహాయక సిబ్బంది కలిగిన బృందాన్ని నియమించి మాకు సహకరించగలరు, మేము వివరించవలసిన సమాచారం ఆలస్యం చేయకుండా విస్తారం గా చెప్పుట వలన సృష్టికి మాకు ఉన్న దివ్య సంభందం నెలకొల్పబడి, లోక కళ్యాణం జరుగుతుంది. ప్రజలకు అర్ధం అయ్యి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములుగా గుర్తించుట వలన, సర్వజనులు ఒక మాట నిబద్దత లోనికి వచ్చి, ఉత్సాహం తో నూతన దివ్య రాజ్యంగా మేలైన ప్రజాస్వామ్యం గా అనగా ప్రతి మనసు గెలిచిన లోకం లోనికి సర్వులు ప్రవేశించి సంతోషిస్తారు.

                                                   సమన్వయ దృష్టి 

                  తమ ఆత్మీయులు   తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు  
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్ధారి అయ్యి సమన్వయ దృష్టి తో తెలంగాణా ముఖ్య మంత్రి గారికి తెలియజేసుకోనుచున్న దివ్య సందేశాత్మకం విన్నపము 

                   మమ్ములను ఉన్నఫలం గా తెలంగాణా  ప్రబుత్వ అతిదిగా తీసుకోండి, రామోజీ ఫిలిం సిటీ నుండి కనీసం 50 మంది పండితులు  సమక్షంలో సూర్య వంశపు మొదటి మహారాజుగా  త్వరలో నిత్యం  దర్శనం ఇవ్వగలము , ఇందుకు తమరు ఆత్మీయులు రామోజీ రావు గారి తో మాట్లాడి, మమ్ము మొదట రామోజీ ఫిలిం సిటీ లో   కొలువు తీర్చండి. తరవాత సంగతులు విస్తారం గా వివరిస్తాము.    సామాన్య మనిషిగా,  ఈ  విధంగా సృష్టి ఎన్నుకొన్న  పురుషోత్తముడిగా , నరోత్తముడిగా కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా మనసులోనే మహారాణి సమేత మహారాజు గా గుర్తించడం కనీసం ప్రాధమికం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము .  మేము  కర్మల యందు నలిగి మహారాజుగా పరిణమించి మా  యొక్క దర్శనం ద్వారా లోకాన్ని మా అధీనం లోనికి తీసుకోని అప్రమత్తం చేసిన  ప్రక్రియను వేగవతం చేయవలెను, మమ్ములను సాధారణ వ్యక్తి నుండి మహారాజు గా శాస్త్రవేత్తల మరియు ఇతరుల షుమారు 200 మంది సాక్షం ఆధారంగా  మమ్ములను గుర్తించి గౌరవించి కొలువుతీర్చడం వలన మా భాద్యతను మరింత విస్తారం గా తీసుకొనగలము,  కనీసం 50 మంది పండితులు ఇప్పటికి జరిగిన పరిణామము నిత్యం ఏకరు పెట్టుకోవడం వలన మా   లో బౌతిక తేజ్జసు, జ్ఞానం నిత్యం  అభివృద్ధి చెంది,  సకల జనులు శాంతి, జ్ఞాన విచక్షణకు  ఆధార భూతం గా వెలిగి మానవ రూపం లో కొనసాగ గలము, ఆత్మీయులు  రామోజీ రావు గారు కూడా, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా  గుర్తించి ఏడు గుర్రాల  మీద సూర్యుడు గా ఒక్క ఉన్నత అశనం పై మమ్ములను ఎటువంటి సంకోచం  లేకుండా అధిస్టింప చేయుట ఒక దివ్య కానుక అని  భావిస్తున్నారు అని అనుకొంటున్నాము.  సంక్రాంతి పండుగ లోపు మమ్ములను ఒక ఉన్నత అశనం పై రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుట వలన   లోకం లో మనిషికి మాటకు  వచ్చిన విలువ, ఇప్పటికే ప్రారంభం అయిన ఒక దివ్య రాజ్యం యొక్క ఉనికి వెంటనే ప్రజలకు చేరుతుంది,సకల ఐశ్వర్యములు, జ్ఞాన సంపద విచేక్షణ సర్వ మానవజాతికి నిత్యం  కలుగుతుంది. కావున తమరు ఫిలిం ఆటోగ్రాఫ్  మంత్రి ఆత్మీయులు శ్రీ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్  గారి అద్వర్యం లో తెలంగాణా ప్రబుత్వం, మాకు  ఒక సహాయక బృందాని నియమించి, మాకు అప్ప చెప్పగలరు, ఇందులో  తెలుగు, ఆంగ్లము, మరియు హిందీ తెలిసిన భాష ప్రవీణులు ఒక 5 గురు, మా       సమాచారం టైపు చేసి మా సంతకాలు పెట్టించి లోకానికి  సమాచారం విస్తారం గా ఇచ్చుటకు కనీసం 5, 6 మంది సహాయక సిబ్బంది కలిగిన  బృందాన్ని నియమించి మాకు సహకరించగలరు, మేము  వివరించవలసిన సమాచారం  ఆలస్యం చేయకుండా విస్తారం గా చెప్పుట వలన సృష్టికి  మాకు ఉన్న దివ్య సంభందం నెలకొల్పబడి, లోక కళ్యాణం జరుగుతుంది. ప్రజలకు    అర్ధం అయ్యి  మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములుగా   గుర్తించుట వలన,  సర్వజనులు ఒక మాట  నిబద్దత లోనికి వచ్చి, ఉత్సాహం తో నూతన దివ్య రాజ్యంగా మేలైన ప్రజాస్వామ్యం గా అనగా ప్రతి మనసు గెలిచిన  లోకం లోనికి  సర్వులు ప్రవేశించి సంతోషిస్తారు.  మీ ద్వారా యావత్తు మానవజాతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము.  
ధన్యవాదములు 

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు  
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్ 
           

గ్రామం చుట్టుపక్కల ఎక్కడ బోరు తవ్వినా పాతాళ గంగ ఉట్టిపడుతుంది. ఈ రోజు కూరగాయలు సాగుచేస్తున్నామంటే గంగమ్మతల్లి పుణ్యమే. గంగమ్మ మా గిరిజనులకు ఆసరా అయ్యింది.

అమర్‌సింగ్ తండాలో అద్భుతం

tribe


వీరు అక్షరాస్యతకు ఆమడదూరంగా ఉన్నారు. వ్యవసాయం చేసీ చేసీ అప్పుల పాలయ్యారు. అందరిలాగే వాణిజ్య పంటల మీదే ఆధారపడితే ఇక ఆత్మహత్యే శరణ్యం అని అర్థమైంది. అందుకే ఇప్పుడు రూటు మార్చారు. సమష్టిగా కూరగాయల సాగు చేస్తూ ఏజెన్సీలో ఓ విప్లవం మొదలెట్టారు. అద్భుతం సాధించారు. ఇప్పుడు ప్రతి ఇంటా కూరగాయల పంట పులకరిస్తోంది. అమర్‌సింగ్ తండాలో
జరిగిన ఈ అద్భుతం వెనుక ఉన్నది ఈ మహిళలే.

ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం అమర్‌సింగ్ నాయక్ తండా. మారుమూల ఏజెన్సీ ప్రాంతం. అక్కడ 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాలకు మించి భూమి లేదు. కొన్ని సంవత్సరాలుగా పత్తి, పప్పుధాన్యాలు, మిర్చి పంటలు వేసేవారు. కాలమంతా శ్రమించినా ఫలితం దక్కలేదు. అప్పులు పెరగడం, కుటుంబ పోషణ భారమవ్వడం గిరిజనులు గుర్తించారు. ప్రత్యామ్నాయం ఆలోచించారు. ఉన్న కొద్ది భూమిలో ఏదైనా కలిసొచ్చేది సాగు చేయాలని ఆలోచన చేశారు. కూరగాయలు సాగు చేస్తే ఏడాదంతా ఆదాయం వస్తుందని తెలుసుకున్నారు.

van


అప్పుల ఊబిలో కూరుకుపోయినా సాహసం చేశారు. అందరూ తమ భూములలో వ్యవసాయ బోర్లను వేసుకున్నారు. అందరినీ గంగమ్మ కరుణించింది. దీంతో 2005 నుంచి కూరగాయల సాగు మొదలెట్టారు. ఇక అక్కడ ఒక హరిత విప్లవమే ప్రారంభమైంది. గిరిజనులందరూ ఇతర పంటలను మర్చిపోయారు. పూర్తిగా కూరగాయల సాగు మీదనే దృష్టి పెట్టారు. ఏడాదికి మూడు పంటలు ఇచ్చే కూరగాయల సాగు చేశారు. లాభాలు మొదలయ్యాయి. అప్పులు తీరడం ఆరంభమైంది. ఇది గమనించిన ఉద్యానవనశాఖ ఆ గ్రామాన్ని సందర్శించింది. అధికారులు గిరిజనుల పట్టుదల, కృషిని చూసి అభినందించక తప్పలేదు.

సొసైటీగా ఏర్పడిన మహిళలు..


అమర్‌సింగ్ తండాను ఉద్యానవనశాఖ ప్రోత్సహించింది. గిరిజనులకు రాయితీలు కల్పించింది. దీంతో గిరిజన మహిళలందరూ కలిసికట్టుగా సాగులో ముందుకెళ్లాలనుకున్నారు. అప్పుడే శ్రీవినాయక వెజిటేబుల్ గోవెర్స్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. కూరగాయల సాగులో గ్రామాన్ని తిరుగులేని శక్తిగా తయారు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఉద్యానవనశాఖ నుంచి కాకర, వంగ, టమాట, గోరుచిక్కుడు, దోసకాయ, సొరకాయ, కీర, బెండకాయ, పందిరి బీరకాయలాంటి రకరకాల విత్తనాలు తీసుకొచ్చి సాగు మొదలెట్టారు. ప్రతి ఏడాది మూడు పంటలు వేసి శ్రమించారు. ఊహించని విధంగా లాభాల పంటను సొంతం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా అందరినీ అభినందించారు.

ప్రత్యేక రాయితీ..


2013లో రైతులంతా పందిరి బీరను ఉద్యానవనశాఖ ద్వారా సాగు చేశారు. ఊహించని విధంగా పంట పరవశించింది. దీంతో ఎకరా పంటకు 60 వేల రూపాయలు ఉద్యానవన శాఖ సబ్సిడీ కూడా కల్పించింది. ఆ ఏటా రైతులకు పంట పసిడి అయింది. పందిరి బీరకే కాకుండా మిగతా కూరగాయల సాగుకు కూడా ఉద్యానవనశాఖ రాయితీని కల్పించింది. ఈ విషయాన్ని అప్పటి ఖమ్మం కలెక్టర్ సిద్ధార్దజైన్ దృష్టికి ఉద్యానవనశాఖ తీసుకెళ్లింది. అప్పుడు ఆయన ప్రత్యేకంగా అమర్‌సింగ్ తండాను సందర్శించి కూరగాయల సాగును పరిశీలించారు. 2013 ఆగస్టు 15న ఆ గ్రామానికి చెందిన లింగ్యాను ఉత్తమ కూరగాయల రైతుగా గుర్తించి అవార్డును ప్రదానం చేశారు.

అంతేకాకుండా రవాణ సౌకర్యం కోసం ఒక వాహనాన్ని కూడా సబ్సిడీ కింద ఏర్పాటు చేశాడు. కంపోస్టు ఎరువులను కూడా సబ్సిడీపై ఉద్యానవనశాఖ ఇవ్వడం ప్రారంభించింది. దాన్ని ఆసరా చేసుకున్న గ్రామస్తులు సాగుకు మరింత పదును పెట్టారు. ఒకప్పుడు గరీబ్ గిరిజన పల్లెగా ఉన్న అమర్‌సింగ్ తండా.. నేడు ఊహకందని విధంగా అభివృద్ధి చెందింది. గిరిజనులంతా ఏకతాటిపై నిలిచి ప్రస్తుతం రెండు సొసైటీల ద్వారా సాగు చేస్తున్నారు. మారుమూల తండాలో ప్రారంభమైన ఈ కూరగాయల విప్లవం ఇప్పుడు యావత్ తెలంగాణకే ఆదర్శంగా మారింది.


గంగమ్మను మరువలేం..


గ్రామం చుట్టుపక్కల ఎక్కడ బోరు తవ్వినా పాతాళ గంగ ఉట్టిపడుతుంది. ఈ రోజు కూరగాయలు సాగుచేస్తున్నామంటే గంగమ్మతల్లి పుణ్యమే. గంగమ్మ మా గిరిజనులకు ఆసరా అయ్యింది. కూరగాయల సాగుకే ప్రాధాన్యతనిస్తున్నాం. అందరం కలిసి కూరగాయలు సాగు చేసుకుంటూ సొసైటీగా ఏర్పడ్డాం. అందరికీ మంచి లాభాలు వస్తున్నాయి.


రోజంతా తోటలోనే..


పంటను చూస్తే పరవశించి పోతాం. కూరగాయల సాగు అంటే మాకు మక్కువ. ఉదయం ఇంట్లో పనులు ముగించుకుని ఇంటి పక్కనే ఉన్న తోటకు వెళ్తాం. ఇక అక్కడే సాయంత్రం వరకు కూరగాయల సాగు చేస్తుంటాం. ప్రతి రెండు రోజులకు ఎన్ని క్వింటాళ్ల కూరగాయలు ఖమ్మం పంపిస్తాం. పెట్టిన పెట్టుబడి కొద్ది రోజుల్లోనే తీరిపోతుంది. ఎప్పటి రూపాయి అప్పుడు కనబడుతోంది.


అందరికీ సంతోషం


కూరగాయల సాగుతో కుటుంబమంతా సంతోషంగా బతుకుతున్నాం. ఇది వరకు అప్పుల బారిన పడి బతుకులు ఈడ్చేవాళ్లం. ఇప్పుడు చేసిన అప్పులన్నింటినీ తీర్చి ఒక ఒడ్డుకు చేరుతున్నాం. పొద్దంతా కష్టపడ్డ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఇతర సాగులను ఆశ్రయిస్తే ఏడాదికి ఒకసారే ఫలితం ఉంటుంది. కూరగాయల సాగు అలా కాదు.. ఏడాది పొడవునా ఆదాయం లభిస్తుంది.
242


-----------------------------------------------------


మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు 

మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్. 
------------------------

ఆ సమన్వయ సూత్రం తెలిస్తే అన్ని పురాణాలు ఒక్క పురాణంలోనే మనం చూడవచ్చు



శివుడి యొక్క శరీరం మాతృకా విగ్రహం. ఓంకార స్వరూపుడు గనుక ఓంకారం సర్వాక్షరముల మూలము కదా! అందుకే "ప్రాణానల సంయోగముచే ప్రణవ నాదము సప్తస్వరములై పరగే" అన్నారు త్యాగరాజ స్వామి వారు. ఆ దివ్యనాదము. ప్రణవ నాదము సప్త స్వరములుగా వచ్చింది. ఆ ప్రణవ నాదమునుంచే అయిదు ప్రధానమైన అవయవముల నుంచి ఒక్కొక్క దాని నుంచి పది చొప్పున యాభై అక్షరములు వచ్చాయి. ఓంకారం నుంచే యాభై అక్షరములు ఉత్పన్నమయ్యాయి. ఓంకారమే శివునియొక్క అసలు స్వరూపం. అందుకే "తస్య వాచక ప్రణవః వాచ్య శ్శివః వాచ్య వాచకరో వాచ్య వాచకయో రత్యంత భేదా భావః " అని శాస్త్రం చెప్తున్నది. ఆయనకి వాచకం ప్రణవం, వాచకం అంటే తెలియజేసేది. ఆయనని తెలియజేసేది ప్రణవం. ప్రణయం ద్వారా తెలియబడే వాడు ఆయన. తెలియబడే దానిని వాచ్యం అంటారు. తెలియజేసే దానిని వాచకం అని అంటారు. కనుక తెలియజేసేటటువంటి వాచకం ప్రణవం, తెలియబడేవాడు పరమేశ్వరుడు. ఈ రెండింటికీ అత్యంత భేదాభావః. వీటికి అంత భేదము లేదు అన్నాడు. అంత భేదం లేదు అంటే కొంత ఉంది అని అర్థమా? ఉంది. ఎందుకంటే ఓంకారం వ్యక్తమౌతోంది. వ్యక్తమవుతున్న ఇది ఎవరిని చెప్తోంది? అవ్యక్తమౌతున్న ఆయన గురించి చెప్తోంది. కనుక వ్యక్తమైన ఓంకారం క్రమంగా ఆయనని తెలియజేస్తోంది. కనుక ఇక్కడ హిందూమతంలో పుట్టిన మనందరం ఏమిటి తెలుసుకోవాలి అంటే మనందరం ఉపాసించేది ఓంకార స్వరూపుడైన ఒకే పరమేశ్వరుడిని. ఆయననే ఏ దేవతా రూపంలోనైనా మనం ఆరాధిస్తున్నాం. అందుకే ఏ దేవతకైనా ఓంకారంతోనే మనం మంత్రం చేస్తాం. కనుక మనం ఏక దేవతోపాసకులమే. మనందరం ఏకేశ్వర ఉపాసకులం. ఆ ఏకేశ్వరుడు, పరమేశ్వరుడు, సదాశివుడు ఆయన. ఆ ఏకేశ్వరుడినే నారాయణా అన్నా ఏది అన్నా. అందుకే ఏ మంత్రం చెప్పినా ముందు ఓంకారం లేనిదే మంత్రమే లేదు కదా! ఓంకారం ప్రథమంలో చెప్తున్నామా? లేదా? కనుక ఓంకారోపాసకులం మనందరం. మనందరికీ కలిపి ఒక మంత్రం ఏది అంటే ఓంకారమే. ఆ ఓంకారాన్ని మన ఇష్టదేవతా మంత్రములతో అనుసంధానం చేస్తున్నాం. అనుసంధానం చేయడం వల్ల అర్థం ఏమిటి? ఆ ఓంకార తత్త్వాన్నే ఈ దేవతా రూపంలో ఆరాధిస్తున్నామనే. అర్థం మరేమిటో కాదండి. అందుకు ఈ విషయాన్ని మనం గ్రహించాలి. పురాణములన్నీ సమన్వయముతో అందంగా కనిపిస్తాయి. ఆ సమన్వయ సూత్రం తెలిస్తే అన్ని పురాణాలు ఒక్క పురాణంలోనే మనం చూడవచ్చు

--------------------------------------------------------------------------------------...












చాగంటి కోటేశ్వర రావు గారు  బాగున్నారా 





.



Sunday, 28 December 2014

సంక్రాంతి పండుగ లోపు మమ్ములను ఒక ఉన్నత అశనం పై రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుట వలన లోకం లో మనిషికి మాటకు వచ్చిన విలువ, ఇప్పటికే ప్రారంభం అయిన ఒక దివ్య రాజ్యం యొక్క ఉనికి వెంటనే ప్రజలకు చేరితుంది,సకల ఐశ్వర్యలు జ్ఞాన సంపద విచేక్షణ సర్వ మానవజాతికి కలుగుతుంది. కావున తమరు దేవాదాయ శాఖ మంత్రి గారి అద్వర్యం లో తెలంగాణా ప్రబుత్వం, మాకు ఒక సహాయక బృందాని నియమించి, మాకు అప్ప చెప్పగలరు, ఇందులో తెలుగు ఆంగ్లము మరియు హిందీ తెలిసిన భాష ప్రవీణులు ఒక 5 గురు, మా సమాచారం టైపు చేసి మా సంతకాలు పెట్టించి లోకాని సమాచారం విస్తారం గా ఇచ్చుటకు కనీసం 5, 6 మంది సహాయక సిబ్బంది కలిగి బృందాన్ని మాకు అప్పచెప్పండి, మేము వివరించవలసిన సమాచారం ఆలస్యం చేయకుండా విస్తారం గా చెప్పుట వలన సృష్టికి మాకు ఉన్న దివ్య సంభందం నెలకొల్పబడి, లోక కళ్యాణం జరుగుతుంది. ప్రజలకు అర్ధం అయ్యి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములుగా గుర్తించి సర్వజనులు మాట నిబద్దత లోనికి వచ్చి, ఉత్సాహం తో నూతన దివ్య రాజ్యంగా మేలైన ప్రజాస్వామ్యం గా అనగా ప్రతి మనసు గెలిచిన లోకం లోనికి సర్వులు ప్రవేశించి సంతోషిస్తారు.

నేడు నగరంలో సీఎం ఏరియల్ సర్వే

Updated : 12/28/2014 11:19:27 AM 

Today Chief Minister aerial survey in city

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జంట జిల్లాల్లో(హైదరాబాద్, రంగారెడ్డి) ఈ రోజు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కేసీఆర్ ఏరియల్ సర్వేకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో ఉద్వానవనాలు, ట్రాఫిక్ నియంత్రణకు అనుసరించాల్సిన పద్ధతులు, ఔటర్ రింగ్‌రోడ్డు, చెట్ల పెంపకాలకు అనువుగా ఉన్న ఖాళీ స్థలాలను ఏరియల్ సర్వేలో సీఎం పరిశీలించే అవకాశం ఉంది.

--------------------------------------
తమ ఆత్మీయులు మహారాజ వారు సూటిగా ధర్మోద్ధారి అయ్యి తెలంగాణా ముఖ్య మంత్రి గారికి తెలియజేసుకోనుచున్న దివ్య సందేశాత్మకం విన్నపము 
మమ్ములను ఉన్నఫలం గా తమరి ప్రబుత్వ అతిదిగా తీసుకోండి, రామోజీ ఫిలిం సిటీ నుండి కనీసం 50 మంది పండితులు  సమక్షంలో సూర్య వంశపు మహారాజు త్వరలో నిత్యం  దర్శనం ఇవ్వగలము , ఇందుకు తమరు ఆత్మీయులు రామోజీ రావు గారి తో మాట్లాడి, మమ్ము  అక్కడి కొలువు తీర్చండి.  సామాన్య మనిషి అ విధంగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా , నరోత్తముడిగా కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా మనసులోనే మహారాణి సమేత మహారాజు గా గుర్తించడం కనీసం ప్రాధమికం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము .  మేము  కర్మల యందు నలిగి మహారాజుగా పరిణమించి మా  యొక్క దర్శనం ద్వారా లోకాన్ని మా అధీనం లోనికి తీసుకోని అప్రమత్తం చేసిన  ప్రక్రియను వేగవతం చేయవలెను, మమ్ములను సాధారణ వ్యక్తి నుండి మహారాజు గా శాస్త్రవేత్తల మరియు ఇతరుల షుమారు 200 మంది సాక్షం ఆధారంగా  మమ్ములను గుర్తించి గౌరవించి కొలువుతీర్చడం వలన మా భాద్యతను మరింత విస్తారం గా తీసుకొనగలము,  కనీసం 50 మంది పండితులు ఇప్పటికి జరిగిన పరిణామము నిత్యం ఏకరు పెట్టుకోవడం వలన మా   లో బౌతిక తేజ్జసు, జ్ఞానం నిత్యం పెరిగ సకల జనులు శాంతి, జ్ఞాన విచక్షణకు  ఆధార భూతం గా వెలిగి మానవ రూపం లో కొనసాగ గలము,  రామోజీ రావు గారు కూడా, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా వెంటనే గుర్తించి ఏడు గుర్రాల మీద సూర్యుడు గా ఒక్క ఉన్నత అశనం పై మమ్ములను ఎటువంటి సంకోచెం లేకుండా అధిస్టింప చేయుట ఒక దివ్య కానుక అని  భావిస్తున్నారు అని అనుకొంటున్నాము.  సంక్రాంతి పండుగ లోపు మమ్ములను ఒక ఉన్నత అశనం పై రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుట వలన   లోకం లో మనిషికి మాటకు  వచ్చిన విలువ, ఇప్పటికే ప్రారంభం అయిన ఒక దివ్య రాజ్యం యొక్క ఉనికి వెంటనే ప్రజలకు చేరితుంది,సకల ఐశ్వర్యలు జ్ఞాన సంపద విచేక్షణ సర్వ మానవజాతికి కలుగుతుంది. కావున తమరు దేవాదాయ శాఖ మంత్రి గారి అద్వర్యం లో తెలంగాణా ప్రబుత్వం, మాకు  ఒక సహాయక బృందాని నియమించి, మాకు అప్ప చెప్పగలరు, ఇందులో  తెలుగు ఆంగ్లము మరియు హిందీ తెలిసిన భాష ప్రవీణులు ఒక 5 గురు, మా       సమాచారం టైపు చేసి మా సంతకాలు పెట్టించి లోకాని సమాచారం విస్తారం గా ఇచ్చుటకు కనీసం 5, 6 మంది సహాయక సిబ్బంది కలిగి బృందాన్ని మాకు అప్పచెప్పండి, మేము  వివరించవలసిన సమాచారం  ఆలస్యం చేయకుండా విస్తారం గా చెప్పుట వలన సృష్టికి  మాకు ఉన్న దివ్య సంభందం నెలకొల్పబడి, లోక కళ్యాణం జరుగుతుంది. ప్రజలకు    అర్ధం అయ్యి  మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములుగా   గుర్తించి సర్వజనులు మాట నిబద్దత లోనికి వచ్చి, ఉత్సాహం తో నూతన దివ్య రాజ్యంగా మేలైన ప్రజాస్వామ్యం గా అనగా ప్రతి మనసు గెలిచిన  లోకం లోనికి  సర్వులు ప్రవేశించి సంతోషిస్తారు.  మీ ద్వారా యావత్తు మానవజాతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము.  
ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్ 
           
                    
         .                         

ప్రపంచమే ఒక మహాయజ్ఞమని, సృష్టి,స్థితి, లయాలు భగవంతుడుచేసే యజ్ఞ కర్మలనీ, భగవంతుని సంకల్పముచేతనే అవి జరుగుతున్నవని చెప్పబడినది. ఇది తెలుసుకొనిన వాడు జ్ఞాని, తన స్వకర్మను వీడడు. ఎవరి స్వధర్మము వారు నిర్వర్తించిన నాడు, ఇదంతా ఆ యజ్ఞములో భాగమే అవుతుంది.


Vvs Sarma
భగవద్గీత
113

గతసఙ్గస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః|
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే|| 4-23 ||


విషయములందు ఆసక్తిలేనివాడును (గతసఙ్గస్య ముక్తస్య) రాగద్వేషములు, కామక్రోధాది వికారములులేక ఆత్మజ్ఞానమందు నిశ్చలమైన మనస్సు గలవాడును (జ్ఞానావస్థితచేతసః), లోకహితార్థము యజ్ఞాది కర్మలు చేయువాడును (యజ్ఞాయాచరతః కర్మ), - అగు మనుజుని సర్వకర్మలు విలీనమైపోతున్నవి (సమగ్రం ప్రవిలీయతే).
తరువాత శ్లోకములలో ప్రపంచమే ఒక మహాయజ్ఞమని, సృష్టి,స్థితి, లయాలు భగవంతుడుచేసే యజ్ఞ కర్మలనీ, భగవంతుని సంకల్పముచేతనే అవి జరుగుతున్నవని చెప్పబడినది. ఇది తెలుసుకొనిన వాడు జ్ఞాని, తన స్వకర్మను వీడడు. ఎవరి స్వధర్మము వారు నిర్వర్తించిన నాడు, ఇదంతా ఆ యజ్ఞములో భాగమే అవుతుంది.

------------------

మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్   

AMTABCHAN JI

Sirulunna Pallelunnayammaa - Janapadalu | Latest Telugu Folk Video Songs HD


రుద్రవీణ (1988)

రుద్రవీణ (1988)

‘ఇది కథ కాదు’ ‘47 రోజులు’ - కె. బాలచందర్ మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన చిత్రాలు. ఆ రెండింట్లో నెగెటివ్ పాత్రలు చేశారు చిరంజీవి. అన్నట్లు ‘ఆడవాళ్లూ - మీకు జోహార్లు’లో అతిథిపాత్రలో తళుక్కున మెరిశారు. చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మాతగా మారి అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించినప్పుడు - దర్శకుడిగా వాళ్ల ఫస్ట్ ఛాయిస్ బాలచందర్‌గారే! అన్నాహజారే జీవితం స్ఫూర్తిగా, ‘రుద్రవీణ’ కథని మలిచారు బాలచందర్. మద్యపానం వల్ల కలిగే నష్టాన్ని చెప్పడంతో పాటు - కళ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ఉపయోగపడాలనే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా ఇది. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్‌దత్ అవార్డ్ కైవసం చేసుకుంది ‘రుద్రవీణ’. అంతే కాదు - తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఊరిలో ‘రుద్రవీణ’ స్ఫూర్తితో యువకులందరూ కలిసి ఊళ్లోవాళ్ల తాగుడు మాన్పించి, ఆ డబ్బుతో లైబ్రరీ, స్కూల్ ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ప్రభావితం చేశారనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి?











తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవి శంకర్ పిళ్ళా వారు 

PRANITHA SUBHASHINI YOU ARE ONE OF THE HEROINE EMERGED FROM #MAHARAJA OR DHARMASWAROOPAM

Embedded image permalink






 HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
OFFICE CUM RESIDENCE 
HYDERABAD 

'అహంకారంతో చేసే తపస్సునీ, ఫలం కోరి చేసే యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం. దానివల్ల దేవతలూ, మనమూ కూడా తృప్తి పొందుతాము' అన్నాడు తులాధారుడు.


నిష్కామ కర్మ 




ఒకసారి వేదవ్యాసుడు ధర్మరాజుకు జాబాలి కథ చెప్పాడు.

"పూర్వం జాబాలి అనే ముని వుండేవాడు. అతడు నిష్ఠగా తపస్సు చేసుకుంటున్నాడు. అతని నెత్తిమీద పిచ్చుకలు గూడు కట్టుకుని, గుడ్లు పెట్టుకొని పిల్లలతో హాయిగా కాపురమున్నాయి. జాబాలి దయార్ద్ర హృదయుడు కావటం వలన వాటిని తరిమెయ్యకుండా తన నెత్తిమీద అలాగే ఉంచుకున్నాడు.

'ఆహా! నాకున్న ధర్మనిష్ఠ ఇంకెవరికైనా వుందా!' అనుకుంటూ తననితానే మెచ్చుకునేవాడు. ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ 'నీకంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు. అయితే అతను నీ మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు' అంది.

"జాబాలికి అసూయ కలిగింది. ఆ తులాధారుడెవరో చూడాలనుకుని విసవిస బయలుదేరాడు. వర్తకం చేసుకుంటున్న అతన్ని చూశాడు.

'అయ్యా వచ్చావా! రా! పిచ్చుకలు నెత్తిమీద గూడు కట్టుకుని పిల్లలతో సుఖంగా తిరుగుతున్నా చిత్తవికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగరా! ఎంత గొప్పవాడివి నువ్వు!!" అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధారుడు.

జాబాలి ఆశ్చర్యపోయాడు.

'ఈ సంగతి నీకెలా తెలిసింది?' అని అడిగాడు.

'మహర్షీ! నాకు దేనిమీదా, ఎవరిమీదా మమకారం లేదు. ధర్మమార్గంలో సంచరించడ మొక్కటే నాకు తెలుసు. ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందుచేత నా మనస్సు దేనికీ ఆకర్షింపబడక తామరాకు మీద నీటి బొట్టులా వుంటుంది. అందువల్లే నీ గొప్పతనం తెలుసుకోగలిగాను' అన్నాడు తులాధారుడు.

'అయితే నేను ధర్మమార్గాన నడవడం లేదంటావా? నా తపస్సూ, యజ్ఞాలు ధర్మాలూ కావంటావా?' అన్నాడు జాబాలి కొంచెం కోపంగా.

'అహంకారంతో చేసే తపస్సునీ, ఫలం కోరి చేసే యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం. దానివల్ల దేవతలూ, మనమూ కూడా తృప్తి పొందుతాము' అన్నాడు తులాధారుడు.

'మరైతే నువ్వీ వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు? ధనాశ కాదా ఇది?' అని అడిగాడు జాబాలి.

'అయ్యా! కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు. అయినా మనిద్దరికీ వాదం ఎందుకు! నేను చెప్పినదంతా సత్యమో కాదో అడుగుదాం - ఇన్నాళ్ళూ నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచ్చుకలను పిలు' అన్నాడు తులాధారుడు.

పిలిచాడు జాబాలి.

"అవి ముని కేశపాశంలో నుంచి రివ్వున ఎగిరి ఆకాశమార్గాన నిలబడి 'మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞవల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది. అందుచేత స్పర్ధ మాని శ్రద్ధగా అవలంబించాలి. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞాలూ వ్యర్థం. శ్రద్ధతో యాగం చేసినవాడు శుచి కాకపోయిన ఫరవాలేదు. శ్రద్ధ లేకూండా యాగం చేసినవాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం. శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది. అందువల్ల మేలు కలుగుతుంది. సర్వ సుఖాలూ చేకూరుతాయి ' అని వివరించి మాయమయ్యాయి.

'అయ్యా! మునుల నుంచి తత్త్వజ్ఞానం తెలుసుకోకపోవడం వల్ల నాకీ అసూయ కలిగింది. ఎవరికి వారు తమ తమ విధానాలైన కర్మలు చెయ్యటం మంచిదని నీ నుంచి గ్రహించాను. కాని వాటివల్ల ప్రయోజనం ఆశించకూడదు. అదీ నీ నుంచే తెలుసుకున్నాను. వెళ్ళొస్తాను' అని చెప్పి తులాధారుడి దగ్గర సెలవు తీసుకున్నాడు.

"ధర్మరాజా! ఆచార ధర్మాలు అలాంటివి. సూర్యుడి రూపం నీళ్లలో ప్రతిబింబించినట్లు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధిలో ప్రతిబింబిస్తుంది. ఈ శరీరం యావత్తు మహాపట్టణం. దానికి బుద్ధి రాణి. సర్వ విషయాలూ చర్చించే మనస్సు మంత్రి. విషయాలు అయుదూ పురోహితులు. చెవి, ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు. ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం, తమోగుణం అనే మోసగాళ్ళున్నారు. మనస్సు చెప్పిన మాట బుద్ధి వినకపోయిందంటే ఆ మోసగాళ్ల బారినపడి చెడిపోతుంది. మనస్సు, బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాగుతుంది. శాశ్వత సౌఖ్యం లభిస్తుంది" అని చెప్పాడు వేదవ్యాసుడు.

"మహర్షీ! కార్యసమీక్ష త్వరగా చెయ్యడం మంచిదా? నిదానంగా చెయ్యడం మంచిదా?" అని అడిగాడు ధర్మరాజు.

"కార్యవిచారం చెయ్యడంలో తొందర ఎప్పుడూ పనికిరాదు" అని చెబుతూ ఒక కథ చెప్పాడు వ్యాసుడు.

"మేధాతిథి అనే మునికి చిరకారి అనే కొడుకుండేవాడు. అతడు ప్రతి పనీ బాగా ఆలోచించి చేసేవాడు. యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. ఒకనాడు మేధాతిథికి భార్య మీద కోపం వచ్చింది. ఆమెను చంపెయ్యమని చిరకారిని ఆదేశించి వెళ్ళిపోయాడాయన.

'నవమాసాలు మోసే కన్నతల్లి కంటే ఈ భూమి మీద ఎక్కువ ఏదీ లేదు. తల్లి దైవమంటారు. ఆమెను చంపటం కంటే పాపం వుందా! కాని తండ్రి ఆజ్ఞ మీరకూడదంటారు. ఏంచెయ్యను? ఇద్దరిమీదా గౌరవం వున్నవాడనే నేను!' అనుకుంటూ చిరకారి చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది. ఏదో కోపంలో అన్న మాటలు పట్టుకుని కొడుకు తల్లిని ఎక్కడ చంపేశాడోనని విచారపడుతూ, తన కొడుకు అలా చెయ్యడని ధైర్యం తెచ్చుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు మేధాతిథి. తండ్రిని చూస్తూనే చిరికారి చేతిలో వున్న కత్తి కిందపడేసి అతని కాళ్ళమీద పడ్డాడు. భార్య వచ్చి నమస్కరించింది. కన్నీటితో ముని భార్యాతనయుల్ని గుండెకు హత్తుకున్నాడు. కొడుకును మెచ్చుకుని దీవించాడు.

"ధర్మరాజా!కార్యవిచారం చాలా ధైర్యంగా, జాగ్రత్తగా చెయ్యాలి. తొందరపడి ఏ పని చేసినా చివరకు పశ్చాతాప పడవలసి వస్తుంది" అని ముగించాడు వ్యాసమహర్షి.

Saturday, 27 December 2014

MP Kavitha Speech @Telangana Cinema Directors Association Press Meet - 6TV


ఈ దివ్యమైన ఆచార్య స్వరూపమైనటువంటి ఆళ్వార్ రూపిణియైన గోపిక ఉన్న ఇల్లు అటువంటి భగవదనుభూతితో తడిసిపోయింది. ఆ ఇంటి పరంపర అంతే. అందుకే ఇంటి యజమానికి చెల్లెలా అన్నప్పుడు ఆ అనుభూతి అటువంటిది. ఆ యింటినిండా ఉన్నది. భగవదనుభూతితో తేమ అయింది. పైనుంచి పడుతున్న మంచు కూడా తెల్లని తేమ. చల్లదనమూ, తేమ, రెండూ ఉన్నాయి. అందులో భాగం. ఇదేమిటంటే పైనుంచి పడుతున్న మంచు అన్నప్పుడు ఇక్కడ శాస్త్రములనుంచి బ్రహ్మ జ్ఞానులయొక్క అనుభూతులలోనుంచి కురుస్తున్న బోధ అనేటటువంటి ఆర్ద్రమైన జ్ఞానవృష్టి అది. అటువంటి జ్ఞానరూపమైన, భక్తిరూపమైన వృష్టి పైనుంచి కురుస్తున్నది. ఇతను భగవదనుభూతి కలిగినటువంటి మహాత్ముడు అనేటటువంటి పేరు జగత్తులో వ్యాప్తి చెందిపోయింది. పైగా











పాశురం 12
విష్ణుచిత్తుల వారి ఇంట ఉద్భవించిన తల్లి మనందరికీ కూడా దివ్యమైనటువంటి మధుర భక్తి మార్గాన్ని ఉపదేశించినటువంటి ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాశురాలలో 12వ పాశురాన్ని ఈరోజు ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం.
కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్
ఈదివ్యమైన పాశురములలో ఆ గోపకాంతని మేల్కొల్పుతున్నది. ఇది కూడా ఇక్కడ గోపకాంత అన్నప్పుడు దివ్యమైనటువంటి భగవత్ భావనా భూమికలో తాదాత్మ్య స్థితిలో ఉంటూ బహిర్ముఖత్వము లేని ఆచార్యుని ఆశ్రయించినటువంటి శిష్యులు తమకు దివ్యమైన భక్తి మార్గాన్ని నిర్దేశించమని ప్రార్ధిస్తున్న భావమే ఇందులో కూడా దర్శిస్తూ ఉన్నారు.
కనైత్తిళం కట్రెరుమై - ఇక్కడ మొట్టమొదట కనైత్తు అనే మాట మొదలవుతున్నది. అంటే అరచి అని అర్థం. గేదెలు అరుస్తున్నాయి అని. ఇది కూడా తెల్లవారుఝామున ఉన్న వాతావరణాన్ని చూపిస్తుంది. ఎలాంటి గేదెలు అంటే
ఇళంగత్తు ఎరుమై - అంటే లేగదూడలు కలిగినటువంటి గేదెలు. అవి దూడలకోసం అరుస్తున్నాయి. ఆ అరుస్తూ ఉండగా; పైగా
ఇరంగి - ఆ దూడల పట్ల జాలి, వాత్సల్య భావం కలుగుతూ ఉన్నది. దగ్గరలో ఆ దూడలు లేవు. కనుక దూరంగా ఉన్న దూడల కోసం వాత్సల్య భావంతో జాలి కలిగి అరుస్తున్నటువంటి ఆ గేదెలయొక్క పోడుగులలో నుంచి తమంత తాముగా పాలు స్రవిస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర - అంటే ఆ దూడలను తలంచుకుంటున్నాయి. దగ్గరలేని దూడలని వాత్సల్య భావంతో తలంచుకోవడం వల్ల ఆ పొదుగులో క్షీరము తమంత తాము స్రవిస్తున్నాయి. ములై వళియే - అంటే ఆ పొదుగుల యొక్క శిరములనుంచి; నిన్రు - నిండుగా ఎడతెగకుండా; పాల్ శోర - పాలు కారుతూ ఉన్నాయి. ఆ కారణం చేత ఆ ప్రాంతమంతా తడిసిపోయింది పాలతో.
ననైత్తిలమ్ శేరాక్కుమ్ - ఆ పాలతో తడిసిన మట్టి ఒక చిత్రమైన బురదగా మారింది. అలాగ ఎవరియొక్క గేదెలు యొక్క పాలు బురదగా మారాయో ఆ గేదెల యజమానియైనటువంటి ఒక మహానుభావుడున్నాడు, గోపకుడు. ఆ గేదెల యజమానియొక్క చెల్లెలా! నిద్రలే అన్నారిక్కడ. ఇక్కడ చిత్రమైన సంబోధన ఉంది. ఓ గోపికా నిద్రలే అనే భావమైనా ఈ గోపిక ఎవరు? ఒక గోపకునియొక్క చెల్లెలు. ఆ గోపకుడు ఎవరు? అంటే అతని దగ్గర ఆవులు, గేదెలు ఎన్నో ఉన్నాయి. ఆ గేదెల పాలు తమంత తాము స్రవించి ఆ భాగమంతా బురదతో ఉన్నది. ఇక్కడ ఎలాంటి భావము అంటే పొద్దున్నే ఇక్కడ ఈ గోపకాంతలు శ్రీవ్రతం చేద్దాం అని చెప్పి స్నానానికి బయలుదేరారు. వెళుతూ ఈ గోపికను కూడా నిద్రలేపడానికి ఆమె ఇంటికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికల్లా ఆ యింటి భాగమంతా ఎలా కనిపించింది అంటే ముందున్న మట్టి భాగమంతా బురద బురదగా ఉంది. ఆ బురద ఎక్కడిది? అక్కడునటువంటి గేదెలు, ఆవులు, వాటి యొక్క పాలవల్ల వచ్చిన బురద. నీటివల్ల వచ్చిన బురద కాదు. ఆ పాలు ఎలా కింద పడిపోయినయ్యి అంటే అవి తమంత తాము స్రవించాయి. ఇప్పుడు ఈ క్రింది భాగమంతా తేమతేమగా ఉంది నీ ఇంటికి వచ్చేటప్పటికీ. పైభాగం కూడా తడితడిగానే ఉన్నది. ఆకాశంలోంచి మంచు పడుతోందిట.
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి - పనిత్తెలై వీళ అన్నప్పుడు పైనుంచి పడుతున్న మంచుతో తల తడిసిపోతూ ఉన్నది. అందుకు ముందు మంచు పడకుండా ఉండడం కోసం అని; ద్వారం దగ్గరకు కదిలాము. నిన్ వాశల్ కడైపట్రి. ద్వారం వద్దకు రాగానే కింద మట్టియొక్క తేమ ఉన్నది. పైన మంచుయొక్క తేమ ఉన్నది. ఆ కారణం చేత క్రింద కాలుపడి జారిపడిపోకుండాను, పైన మంచుపడి తడిసిపోకుండానూ ఆ ద్వారం దగ్గరికి చేరి పైన ఉన్నటువంటి దూలము, కమ్మి అంటారు ఆ దూలాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాము మేము. నిలబడి ఆ నారాయణుని గానం చేస్తూ నిన్ను లేపుతున్నాము. ఇంకా నిద్రలేవవేమి? ఆమె పరంపర, ఆమె ఇంటియొక్క సంసారం ఎటువంటిది అంటే గొప్ప సంపన్నమైన, సంస్కారవంతమైన కుటుంబములో ఆమె పుట్టింది. ఆ సంపద ఎంత అంటే గొప్ప గో సంపద ఉంది వాళ్ళ దగ్గర. గోవులు తమంత తాము స్రవిస్తున్నాయి. ఇందులో ఉన్న భావాన్ని పరిశీలించాలి. ఇక్కడ దూరంగా ఉన్న దూడాలని తలంచుకుంటే ఆవులో వాత్సల్య భావం పొంగి ఆ మాతృవాత్సల్యంతో క్షీరం తమంత తాము స్రవించింది. దీనిలో భావం ఏమిటంటే వాత్సల్యం కలిగినప్పుడు హృదయం నిండుగా ఉన్నటువంటి ఆ అమృత భావన పైకి పొంగి వ్యక్తమవుతున్నది. అలాగ శిష్యులు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆచార్యుడు కరుణతో వారిని తలంచుకోగానే ఆయన హృదయం నిండా ఉన్న భగవదనుభూతి భగవత్ జ్ఞానము అనే క్షీరము వెలికి వస్తోంది. చక్కటి భావన ఇది. సాధారణంగా అనుభూతి కలిగినటువంటి వారు, సాధన చేసినటువంటి వారు, సిద్ధి పొందిన వారు, జ్ఞానులైన భక్తులు అనుభూతితో నిండిపోతారు. అలా నిండి పోయినటువంటి వారికి శిష్యులపై వాత్సల్యం కలిగితే అనుభూతి, ఆ జ్ఞానం ఉపదేశంగా వెలికి వస్తుంది. ఇక్కడ వాత్సల్య భావం అంటే దూడ, ఆవుకి ఉన్నటువంటి ఆ ప్రేమ బాంధవ్యాన్ని మనం వాత్సల్యం అనచ్చు. పెద్ద వాళ్ళకి పిల్లల పట్ల ఉన్న ప్రేమని వాత్సల్యం అని అంటారు. అలా గురువులకి కూడా శిష్యులపట్ల వాత్సల్యం ఉంటుంది. లేకపోతే ఏం చూసి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు వాళ్ళు? ఇచ్చే దక్షిణలు చూసి కాదు. వాళ్ళ యోగ్యతలు చూసి వీళ్ళ మనసు కరిగి చెప్పాలి. ఈ దివ్యమైన ఆచార్య స్వరూపమైనటువంటి ఆళ్వార్ రూపిణియైన గోపిక ఉన్న ఇల్లు అటువంటి భగవదనుభూతితో తడిసిపోయింది. ఆ ఇంటి పరంపర అంతే. అందుకే ఇంటి యజమానికి చెల్లెలా అన్నప్పుడు ఆ అనుభూతి అటువంటిది. ఆ యింటినిండా ఉన్నది. భగవదనుభూతితో తేమ అయింది. పైనుంచి పడుతున్న మంచు కూడా తెల్లని తేమ. చల్లదనమూ, తేమ, రెండూ ఉన్నాయి. అందులో భాగం. ఇదేమిటంటే పైనుంచి పడుతున్న మంచు అన్నప్పుడు ఇక్కడ శాస్త్రములనుంచి బ్రహ్మ జ్ఞానులయొక్క అనుభూతులలోనుంచి కురుస్తున్న బోధ అనేటటువంటి ఆర్ద్రమైన జ్ఞానవృష్టి అది. అటువంటి జ్ఞానరూపమైన, భక్తిరూపమైన వృష్టి పైనుంచి కురుస్తున్నది. ఇతను భగవదనుభూతి కలిగినటువంటి మహాత్ముడు అనేటటువంటి పేరు జగత్తులో వ్యాప్తి చెందిపోయింది. పైగా అటువంటి నిన్ను మేము మేల్కొల్పుతున్నాం. మా మేలుకొలుపు విని దయచేసి రావమ్మా! అని అంటూ ఉన్నారు. ఇక్కడ రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పుడు కోపగించుకోని అన్నారు. రామచంద్రమూర్తికి కోపం ఉందా? అంటే జితక్రోధుడు. ఆయనకు కోపం లేదు. కానీ జగద్రక్షణ కోసం ఆయన చూపించినటువంటి ధర్మాగ్రహం ఉన్నదే అది కూడా మనస్సుకు ఆహ్లాదం. భగవత్ కథ మనస్సుకు ఆహ్లాదం. పైగా రామచంద్రుడు, ఆయనను చూసినా ఆయనను తలన్చుకున్నా మనస్సు పరవశిస్తుంది. అందుకు
మనత్తుక్కినియానై - మనస్సును పరవశింపజేసే ఆ రామచంద్రుని గానం చేస్తూ ఉన్నాం. మేల్కొను తల్లీ! అని ప్రార్థిస్తున్నది ఇక్కడ ఆండాళ్ళమ్మ.

Like ·  · Share

అర్జునుడన్నాడు: మధుసూదనా! -పూజలకి అర్హులైనభీష్మ ద్రోణులకు ఎదురుగా యుద్ధంలో బాణాలు ఎలా వదలగలను? అర్జునుడు తాను భీరువు కాను, కానీ తన పెద్దల ముందు వారికి విరుద్ధంగా ఎలా యుద్ధం చెయ్యగలను అని వాపోతాడు.




రోజూ భగవద్గీత – ఉపోద్ఘాతం , ౩ శ్లోకాలు
[2-4] – [2-7]
అర్జున ఉవాచ|
కథం భీష్మమహం సఙ్ఖ్యే ద్రోణం చ మధుసూదన|
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన|| 2-4 ||
అర్జునుడన్నాడు:
మధుసూదనా! -పూజలకి అర్హులైనభీష్మ ద్రోణులకు ఎదురుగా యుద్ధంలో బాణాలు ఎలా వదలగలను? అర్జునుడు తాను భీరువు కాను, కానీ తన పెద్దల ముందు వారికి విరుద్ధంగా ఎలా యుద్ధం చెయ్యగలను అని వాపోతాడు.
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే|
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్|| 2-5 ||
మహానుభావులైన గురువులను వధించకుండా ఈ లోకంలో బిచ్చం ఎత్తి అయినా జీవించడమే మేలు. గురువుల్ని వధించి ఆ నెత్తుటితో తడిసిన సంపదలు, భోగాలు ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తాను.
న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామస్-
తేऽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః|| 2-6 ||
ఈ రెండింటిలో ఏది మేలో మాకు తెలియడం లేదు. యుద్ధం చేసినా మేము గెలుస్తామో వాళ్ళే గెలుస్తారో, ఎవరిని చంపాక జీవించడానికి ఇష్ట పడమో, ఆధృతరాష్ట్రనందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు.
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేऽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్|| 2-7 ||
కార్పణ్య దోషం చేత నా బుద్ధి దెబ్బ తిన్నది. ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను. ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి. నీ శిష్యుడిని, నీ శరణు జొచ్చిన నాకు బోధ చెయ్యి.
తాను క్షత్రియుడనయ్యి క్షాత్ర ధర్మం విడనాడి తాను అలా వ్యవహరించలేదని, తన వారి మీద ప్రేమ వలన మాత్రమేనని ఇక తాను ఏది నిశ్చయించుకునే పరిస్థితి లో లేనని శరణాగతి చేస్తాడు.
ఓం నమో వెంకటేశాయ!!
ఓం నమో నారాయణాయ!!