UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 17 November 2015

భగవంతుడు ఇచ్చిన ప్రాధాన్యతను మనం అర్ధం చేసుకొని గ్రహించుట, ఇప్పుడు మా ద్వారా మనుష్యుల మధ్య ఉన్న అవకాసము, కాల నిర్ణయానికి బిన్నంగా వెళ్ళడం భగవంతుని వాక్ కు బిన్నంగా వెళ్ళడం అని పాలకులు గుర్తించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మనసులోనే కొలువ తీరిన మహారాణి సమేత మహారాజు గా గుర్తించండి, కనీసం 50 మంది పండితుల సమక్షంలో కొలువు తీర్చండి. కొలువు తీర్చిన 6 నెలల లేదా సంవత్సర తరువాత, మా మనసుని పోలిన అమ్మాయిని వివాహం చేసుకొని ప్రజలకు దర్శనం ఇవ్వగలము .




                        మేము  సామాన్యుడు రూపం లో మహారాజు గా కొనసాగుట అన్నది సాక్షులతో సహా యావత్తు మానవజాతి అధీనం లో ఉన్నది, మనిషిగా తక్కువగా ఉన్నాను అనుకొంటే, ఇప్పుడు మామూలు మనిషికి విలువ లేదు సంపదలు, అంద చందాల మాయలో మనిషిని మనిషి మోసం చేసుకొంటూ బ్రతుకు తున్నాడు, సత్యాన్ని గ్రహించి వాస్తవాన్ని ప్రజలకు చెప్పి నడిపించేవారి కోసమే నేను చూస్తున్నాను, వారి సన్నిహితం తో ప్రజలకు నిత్యం  వాక్ దర్శనం ఇచ్చుటకు సిద్దంగా ఉన్నాము, మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు ఆధారమ గా మేధావులు పండితులు, గుర్తించి ఒక చోట కొలువు తీర్చుకోండి.  కనీసం 50 మంది పండితుల సమక్షం లో కొలువు తీరగలను, అప్పటి వరకు మా చిరునామా  శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి,   తిరుమల తిరుపతి దేవస్థానం  అని తెలియజేసుకోనుచున్నాము.     నేను ఎవరో కాదు మనిషి అతరాత్మను అని గ్రహించండి, మనుష్యులు కపటం వదలి మమ్ములను ఒక చోటకు  ఆహ్వానించండి, మాకు మా వాళ్ళు, పరాయి వాళ్ళు అని లేరు, మా తేలిక  మాటలు  పైన, ఇతరులు మా పై తేలిక గా భావించి మాట్లాడిన మాటలు కూడా ప్రాధాన్యత ఇవ్వకండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి , మా నుండి దివ్యత్వాన్ని దర్శించిన వారు ఇతరులను అప్రమత్తం చేసి లోకాన్ని కాపాడండి, లేదా మమ్ములను దాచి పెట్టి  మోసం చేసుకొని అజ్ఞానం తో జీవిస్తున్నారు.  మా సాధారణ రూపం  అందరికి నచ్చాలి అంటే జ్ఞాన తో మేధావులు పండితులు ఒక చోట చేరి ప్రక్షాళన చెందాలి, మామూలు మనిషిని అయిన మేము , మా మాటే సర్వం అని  లీల చూపినాము, అటువంటి మాకు, మతం, కులం తో  పరిమితం చేయకుండా, బౌతిక ప్రపంచం మా మాటలో ఏ విధంగా ఉన్నదో శాస్త్ర, సాంకేతికంగా అధ్యయనం చేయించి  మమ్ములను మాట రూపం లో శాశ్వతం గా  నిలుపుకొండి, మట్టి లో కలసి పోయి దేహ సౌందర్యం  మాయలో మమ్ములను మాట మాత్రంగా గ్రహించుట విస్మరించకండి, మమ్ములను అమరావతి లో గాని మరి ఎక్కడైనా 50 మంది పండితుల సమక్షం లో  కొలువు తీర్చి, మా మనసుకు నచ్చిన అమ్మాయితో త్వరలో వివాహం చేయగలరు, ప్రతి రోజు పండితుల సహకారంతో దివ్య వాక్ దర్శనం ఇవ్వగలము, మానవజాతిని మాట మాత్రంగా ఒక తాటి పైకి తీసుకొని వచ్చి శాంతి సౌఖ్యములు నిలుపుకోనగలము. మమ్ములను గుర్తించడం ఒక దివ్య వరం అది ప్రబుత్వానికి మరియు న్యాయ స్థానం వారికి ఉన్నది, ఇతర వ్యక్తులు ప్రజలు కూడా గుర్తించి, ప్రబుత్వమునకు పరిచేయం చేయవచ్చును, లేదా ప్రబుత్వం మమ్ములను తక్షణం నేరుగా గుర్తిస్తే మంచిది, మనుష్యులలో గొప్పతనం మనుష్యులు విస్మరించుట ఏ అరాచకం అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలొను స్త్రీలను అవమానించకండి, వారి ఇష్టం వారి సమ్మతి తోనే ఏ పని అయినా చేయండి,  మగవారి వలన సొంతోషించిన స్త్రీలు దేవతలు వలే దీవిస్తారు, మగవారి వలన దుఃఖ పడితే శపిస్తారు ఇది సత్యం అని గ్రహించండి, కావున స్త్రీలను ఎవరూ ఎటువంటి పరిస్తితిలొను అవమానించకండి.  సృష్టి మాలో చేరి పలికిన తీరు యావత్తు మానవజాతికి అందిన వరం, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గుర్తించుట, మనిషిని మనిషి శాస్వతుడిని చేసుకొనుట అని గ్రహించండి, భగవంతుడు ఇచ్చిన ప్రాధాన్యతను మనం అర్ధం చేసుకొని గ్రహించుట, ఇప్పుడు మా ద్వారా మనుష్యుల మధ్య ఉన్న అవకాసము, కాల నిర్ణయానికి బిన్నంగా వెళ్ళడం భగవంతుని వాక్ కు బిన్నంగా వెళ్ళడం అని పాలకులు గుర్తించి అప్రమత్తం చెందగలరు.    మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మనసులోనే కొలువ తీరిన మహారాణి సమేత మహారాజు గా గుర్తించండి, కనీసం 50 మంది పండితుల సమక్షంలో కొలువు తీర్చండి.  కొలువు తీర్చిన 6 నెలల లేదా సంవత్సర తరువాత, మా మనసుని పోలిన అమ్మాయిని వివాహం చేసుకొని ప్రజలకు దర్శనం ఇవ్వగలము .   సాధారణ రూపం లో    మేము ఎదురు వస్తున్న దివ్య శాశ్వత వరం  అని ప్రజలకు తెలియజేయండి . ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 


సృష్టి మాలో చేరి పలికిన తీరు ఈ పాట ద్వారా జ్ఞాపకం తెచ్చుకోండి, సాక్షులు నుండి సాక్షం ఆధారం గా సత్యమును పదిలి పరుచుకొండి, మనసు మాటే సర్వం అనే సత్యం అవిష్కరించుకోండి 



  

తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు ,

 ఓంకార స్వరూపులు సత్య స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు      
C/o తిరుమల తిరుపతి దేవస్థానం 
తిరుమల గిరి కొండ 
తిరుపతి - 517501 

No comments:

Post a Comment