ఇదేట్లాంటి ప్రజల స్వామ్యం...
సారూ.. మా ఊరిని వదిలేయండి..'
.....
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మించనున్న ఎయిర్పోర్టు కోసం బుధవారం బైరైడ్డిపాలెం పంచాయతీ బమ్మిడి పేట వద్ద సర్వే నిర్వహించారు. ఆ సమయంలో అప్పయ్యమ్మ అనే వృద్ధురాలు ఇలా ఆవేదన చెందింది...
సారూ.. మా ఊరిని వదిలేయండి..'
.....
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మించనున్న ఎయిర్పోర్టు కోసం బుధవారం బైరైడ్డిపాలెం పంచాయతీ బమ్మిడి పేట వద్ద సర్వే నిర్వహించారు. ఆ సమయంలో అప్పయ్యమ్మ అనే వృద్ధురాలు ఇలా ఆవేదన చెందింది...
''..సారూ.. నీ తల్లిలాంటి దాన్ని.. ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఊళ్లోనే ఉన్నాం...ఇక్కడే చస్తాం...దయచేసి మా నుంచి మా ఊరిని, భూముల్ని వేరు చేయొద్దు..''-’ అంటూ బమ్మిడిపేటకు చెందిన ఓ వృద్ధురాలు సర్వే సిబ్బందికి రక్షణగా వచ్చిన రామ్నివాస్ అనే కానిస్టేబుల్ ని వేడుకున్న అమాయకపు సంఘటన. ప్రజాపాలనలో ఇదేట్లాంటి ప్రజాస్వామ్యం. విజ్ఞులైన పాలకులు ఆలోచించాలి...@ జనబందు.
No comments:
Post a Comment