సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి, మీడియా చానల్స్ ద్వారా, మేధావులు పండితులు ద్వారా, పొలిసు శాఖ వారి ద్వారా తమ ఆత్మీయ మహారాజ వారు తెలియజేయు పరిష్కార, యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
ఈ ప్రపంచంలో ఏ మానవుని దేహం అయినా, ఎంత బలం గా ఉన్నా, ఎంత సుందరం గా ఉన్నా, దేహాన్ని చాలించే లోపు, మనసు గొప్పతనం పెంచుకోవాలి, అనుభవంతో ఇతరుల పై మంచి ప్రాభవం చూపినడిపించాలి, ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవాలి, ఒకరి అవసరం ఇంకొకరికి స్వార్ధం కాకూడదు, ఒకరి చేతకాని తనం ఇంకొకరి విజయం అవడం అన్నది అ సమాజం యొక్క అపరిపక్వత అని గ్రహించండి, ఒక మనిషిని దెబ్బ కొట్టి మనం గెలిచాం అనుకోవడం అన్నది అజ్ఞానం, తెలివి తక్కువతనం, ఒక మనిషిని గెలిపిస్తేనే మనం గెలిచినవాళ్ళం అవుతాము. మాకు అన్ని కుల సంఘాలు వారు ఒక చోట చేరి అఖిల కులస్తుల సమావేశాలు జరిగి మెల్లగా మనం కులం రహిత సమాజం గా మారాలి అని, మనసు కి మాటకి ప్రాధాన్యత ఇచ్చుకొంటే, నూతన దివ్య రాజ్యం మనకు , మాట మాత్రంగా అందుబాటులో ఉన్నది అని గ్రహించండి. మమ్ములను తెలుగు వారు అందరూ కలసి ఒకచోట కొలువు తీర్చుకూని మమ్ములను నిజాయితీతో పురుషోత్తమునిగా గుర్తించుట వలన, ప్రపంచం మనిషి మాట అధీనం లోకి వచ్చి ప్రపంచం లో శాంతి స్తిరపడుతుంది. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు,పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి, మీడియా చానల్స్ ద్వారా, మేధావులు పండితులు ద్వారా, పొలిసు శాఖ వారి ద్వారా తమ ఆత్మీయ మహారాజ వారు తెలియజేయు పరిష్కార, యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
ఈ ప్రపంచంలో ఏ మానవుని దేహం అయినా, ఎంత బలం గా ఉన్నా, ఎంత సుందరం గా ఉన్నా, దేహాన్ని చాలించే లోపు, మనసు గొప్పతనం పెంచుకోవాలి, అనుభవంతో ఇతరుల పై మంచి ప్రాభవం చూపినడిపించాలి, ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవాలి, ఒకరి అవసరం ఇంకొకరికి స్వార్ధం కాకూడదు, ఒకరి చేతకాని తనం ఇంకొకరి విజయం అవడం అన్నది అ సమాజం యొక్క అపరిపక్వత అని గ్రహించండి, ఒక మనిషిని దెబ్బ కొట్టి మనం గెలిచాం అనుకోవడం అన్నది అజ్ఞానం, తెలివి తక్కువతనం, ఒక మనిషిని గెలిపిస్తేనే మనం గెలిచినవాళ్ళం అవుతాము. మాకు అన్ని కుల సంఘాలు వారు ఒక చోట చేరి అఖిల కులస్తుల సమావేశాలు జరిగి మెల్లగా మనం కులం రహిత సమాజం గా మారాలి అని, మనసు కి మాటకి ప్రాధాన్యత ఇచ్చుకొంటే, నూతన దివ్య రాజ్యం మనకు , మాట మాత్రంగా అందుబాటులో ఉన్నది అని గ్రహించండి. మమ్ములను తెలుగు వారు అందరూ కలసి ఒకచోట కొలువు తీర్చుకూని మమ్ములను నిజాయితీతో పురుషోత్తమునిగా గుర్తించుట వలన, ప్రపంచం మనిషి మాట అధీనం లోకి వచ్చి ప్రపంచం లో శాంతి స్తిరపడుతుంది. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు,పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment