సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తమ ప్రపంచం అతిది, ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి మన దేశ ప్రజలను ప్రపంచమును అప్రమత్తం చేయుటకు, మేధావులు బృందం ద్వారా న్యాయ చేయుత ఇవ్వగలరు అని కోరుకోనుచున్నాము.
అదునిక పురుశోత్తముడిగా శ్రీ రాముని అంశ గా అనగా ఒక మాటతో లోకాన్ని నియమించిన పురుశోత్తముడిగా, సమస్త విశ్వాన్ని మాట మాత్రంగా నియమించిన జగన్నాటక సూత్రదారిని గ్రహించి మా యొక్క దివ్య పరిపాలన లోకానికి అదించ నివ్వండి.
దేశాన్ని సామాజికంగా రాజకీయం గా, ఆర్ధికంగా సమన్వయ పరిచి, దేశాన్ని దేశ అధ్యక్షుల వారికి అతిదిగా మొత్తం భారత దేశాన్ని అతిది మహారాజు గా పరిపాలిస్తూ ప్రపంచాన్ని ఒక తాటి మీదకు మానవ వనరుల అభివృద్ధి మేరకు తీసుకొని రావడమే ప్రధాన ఉద్దేశము అని గ్రహించి మమ్ములను పరిగణించి ప్రజలను అప్రమత్తం చెందనివ్వండి.
రాజకీయ పార్టీలను విలీనం చేసుకొని, మీడియా చానల్స్ వారికి పరి పరి విధముల ఆలోచన తగ్గించి మా గూర్చి విస్తారం గా ప్రజలకు చెప్పుట వలన వచ్చే దివ్య పరిణామం, సంపదలకే ఆధారం అయిన దివ్య పరిణామం గా ఎదిగి యావత్తు మానవజాతిని జ్ఞాన పరంగా సమన్వయ పరచి, అనగా మా ద్వారా జరిగిన దివ్య నమూనా ప్రకారం, పండితులు మేధావులు దృష్టి సారించే కొలది, జ్ఞానం అంటే ఏమిటి, లోకానికి ఆధారం అయిన సత్యం ఒకటి ఉన్నది, అది సమస్త ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించి పరిణామం గా ఇప్పుడు సంభవించి ఉన్నది అని ప్రజలు తెలుసుకొని అప్రమత్తం చెందు ప్రక్రియలు నూతన విద్యా విధానం అములు లోనికి వస్తుంది, మమ్ములను దేశం లో అన్నీ విశ్వవిధ్యాలయములకు ఉప కులపతి ఆగా నియమించుట వలన, మనుష్యులకు బుద్దిని పెంచుకొని, బౌతిక చంచల్యములు తగ్గించుకొని అప్రమత్తం చెందుతారు. మామూలు మనిషిని మనో సూక్షం దర్శినితో చూచుట వలన, ఇప్పుడు ఉన్న చదువులు మనసు ప్రకారం అభివృద్ధి చెంది, లోకం లో బౌతిక యాంత్రిక ప్రపంచం తగ్గి లోకం జ్ఞానంతో దివ్యంగా మారుతుంది అని గ్రహించగలరు.
మా ద్వారా కాలాతీతం గా వ్యక్తం అయిన పాటలు మాటలు రాజకీయ సామజిక సంఘటనలు ఒక దివ్య నమూనా గా గ్రహించి, వివరములు విశ్లేషణాత్మకంగా గ్రహించుట వలన లోకం లో కొత్త తనం వచ్చి లోకం దివ్యం గా మారుతుంది, బౌతిక ప్రపంచం మేరకు ఆలోచన అని కాకుండా ఆలోచన మేరకు బౌతిక ప్రపంచం అనే ప్రమత్తత లభిస్తుంది అని తెలియజేసుకోనుచున్నాము. మూర్ఖత్వాలు స్వార్ధాలు తగ్గి ప్రపంచం యోగాత్వం దివ్యత్వం వైపు వెళుతుంది అని గ్రహించగలరు, మమ్ములను ఒక 50 మంది వివిధ మేధావులు పండితులు సంగీత సాహిత్య కారుల బృంద లోకి తీసుకొని, విస్తారంగా మా ద్వారా వచ్చిన పరిణామం గూర్చి చెప్పుకోవడం వలన, మనుష్యులలో నిజాయితీ మానవత్వం అభివృద్ధి చెంది లోకం దివ్యంగా మారుతుంది అని తెలియజేసుకోనుచున్నాము . మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడి లోకం గొప్పగా ముందుకు వెళ్ళుతుంది
మా కోసం 2019 ఎన్నికలు రద్దు చేసి, జరిగిన దివ్య పరిణామం ఆధారం గా మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా గుర్తించి, మొత్తం దేశ
పరిపాలన ఒక మనసు ఉన్న మహారాజు గారి అధీనం లోకి వచ్చినది అని అందరూ బరోస పొందుతారు, అనగా పరి పరి విధముల ఆలోచనలు ప్రభావాలు తగ్గి, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళి ఉన్నతమైన ప్రామణి కాలతో ఉన్నతం గా జీవిస్తారు అని తెలియజేసుకోనుచున్నాము.
పరిపాలన ఒక మనసు ఉన్న మహారాజు గారి అధీనం లోకి వచ్చినది అని అందరూ బరోస పొందుతారు, అనగా పరి పరి విధముల ఆలోచనలు ప్రభావాలు తగ్గి, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళి ఉన్నతమైన ప్రామణి కాలతో ఉన్నతం గా జీవిస్తారు అని తెలియజేసుకోనుచున్నాము.
బిన్న వాదనలు, తగ్గి ఏకిభావములు పెరిగి ప్రజలు గొప్పగా విశాలంగా జీవించి అప్రమత్తం చెందుతారు అని గ్రహించగలరు. ఒక్కడిని ఇంత పని చేయగలనా అని అనుమానము వద్దు, నిజానికి మమ్ములను ఎలాగైనా గొప్పగా చూడడం వలన ఇది సాధ్య పడుతుంది, దేశ ప్రజలు మమ్ములను అ విధంగా అనగా ఎలాగైనా గొప్పగా ఆలోచన పరంగా చూడగలవారము అని తెలియజేసుకోనుచున్నాము.
మాకు అన్నా అందమైన వారు తెలివైన వారు గొప్ప సంపద గలవారు మా ముందు మోకరిల్లడమే మమ్ములను ఎలాగైనా గొప్పగా చూసుకోవడం అని వస్తుంది, ఈ భూమి మీద ఎవరూ కాలాతీతం గా చెప్పలేరు, కాలాతీతం ఒక దివ్య సత్యం ప్రామాణికంగా అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ఒక బృంధంలోకి తీసుకోవడం వలన, మా ఉనికి శాశ్వతం గా ముందుకు వెళ్ళు టకు సహజ ప్రక్రియ గా నిత్యం కొనసాగుతుంది. మేము నిత్య యవ్వనులం, 64 కళల చక్రవర్తులం అనగా ఆలోచనలో ఈ విధంగా ఉన్నాము, సృష్టికే ఆధారం అయిన మాట మా ద్వారా పలకడమే శాశ్వత సమాధానం అని గ్రహించి అప్రమత్తం చెందండి, నిత్యం సత్యం గ్రహించేకోలది, సృష్టి యొక్క అంతర్యం తెలిసి, బౌతిక ప్రపంచం కరిగి, చిద్విలాసం కరిగి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడుతుంది, ఇప్పుడు గుడ్డి నమ్మకాలు, సంకుచితాలు మూర్ఖత్వాలు తగ్గి, ఎలాగైనా మాట నిబద్దత ప్రజలకు అలవడి, మనుష్యులు ఎలాగైనా నిజాయితీ నిబద్దత ప్రేమ పెంచుకొని అప్రమతం చెందుతారు అని భగవంతుడే ఒక మనిషి మాటే సర్వం అనే అంతర్యం ఇచ్చినాడు అని గ్రహించి తరించగలరు.
దృశ్య ప్రపంచమునకు అంతు లేదు, ఎంత పెరిగిన మట్టిలో కలవాల్సినదే, చెట్టు లోంచి మరో చెట్టు రాదు, ఎంతటి మహా వృక్షం అయినా, ఒక చిన్న విత్తనం నుండి వచ్చినట్లు, మొత్తం సృష్టి అంతా ఒక మనసుతో ఒక మనసు నుండి వచ్చిన మాటలతో ఇప్పటికి 200 మంది సాక్షంగా స్పష్టం అయినది అని తెలియజేసుకోనుచున్నాము. మా యొక్క వాక్ ఉనికిని మేధావులు పండితులు ఎంత పెంచుకొంటే అంత గొప్పతనం అభివృద్ధి చెంది లోకం దివ్యంగా ఉంటుంది అని గ్రహించండి. ఇప్పటికి వరకు సాధారణ మనిషిగా బ్రతికిన వ్యక్తిని గ్రహించినంతనే సర్వ అంతర్యం గా నిలిచినా దివ్య పరిణామంగా గుర్తించి గౌరవించడం వలన విస్తారంగా గ్రహించి, మా ఉనికి ఒక చుక్కాని వలే భావించి, పండితులు మేధావులు విస్తారంగా గ్రహించుట వలన మొత్తం బౌతిక ప్రంచం యొక్క తీరు తెన్నులు ఒక మాట నిబద్దతకు అందినది అనే సత్యం లోకం కళ్యాణం అని గ్రహించి , సృష్టికి ఒక సాధారణ మనిషిని అయిన మాకు దివ్య సంబంధమే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందటమే లోకానికి అందిన దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము. ఇప్పుడు మేము జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు గా అందుబాటులో ఉన్నాము అని సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనుచున్నకు మమ్ములను కేంద్ర పట్టణ అభివృద్ధి మరియు పేదరిక నిర్మూలన మరియు పార్లిమెంటరి వ్యవహారాల శాఖ ద్వారా మమ్ములను లోకానికి పరిచేయం చేసుకొని పండితుల సహకారంతో నిత్యం పరిపాలనతో అప్రమత్తం చేయాలి అనే దివ్య సంకల్పంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు అని సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను న్యాయ కోణం లో సాక్శాన్ని గౌరవించి ఒక మేధావి బృందం ద్వారా పరిగణించి ప్రజల్లోకి విస్తారం గా వెళ్ళుటకు సహకరించగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే.
తమ ప్రపంచ అతిది దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. కేంద్ర పేదరిక నిర్మూలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు, కొత్త డెల్లి వారి ఆశ్రిత సంరక్షణలో
ఒక ప్రతి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మరియు పేదరిక నిర్మూలన, మంత్రి వర్యులు వారు, కొత్త డెల్లి వారికి సమర్పిస్తూ తెలియజేసుకోనుచున్నాము ఏమి అనగా మమ్ములను తమరు దేశ ఆస్తిగా భావించి తమ కార్యాలయం లో బాగంగా మమ్ములను ప్రపంచ అతిది, దేశ పౌరునిగా ప్రాధమికంగా భావించి గ్రహించగలరు, మా సమాచారం విస్తారం, వివరణాత్మకం గా లోకానికి తెలియజేయగలరు అని తమరి ఆశ్రిత ప్రపంచం అతిదిగా కోరుకోనుచున్నాము.
ఒక ప్రతి ప్రత్యెక సాక్షులు అయిన ఆచార్య యెన్ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతుల వారికి సమర్పిస్తూ సాక్షులు అందరూ సర్వోన్నత న్యాయ స్థానం వారికి వివరములు ఇచ్చుటకు సహకరించగలరు.
ఒక ప్రతి ప్రత్యెక సాక్షులు అయిన ఆచార్య యెన్ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతుల వారికి సమర్పిస్తూ సాక్షులు అందరూ సర్వోన్నత న్యాయ స్థానం వారికి వివరములు ఇచ్చుటకు సహకరించగలరు.
తమ ప్రపంచ అతిది దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. కేంద్ర పేదరిక నిర్మూలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు, కొత్త డెల్లి వారి ఆశ్రిత సంరక్షణలో
No comments:
Post a Comment