UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 20 May 2016

మా పరిణామం కులం కోసం లేదా ఏ విధమైన ఆధిపత్యం కోసం కాదు అని గ్రహించండి, మాట మనసు మమేకం చెంది మనం ముందుకు వెళ్ళాలి, మనుష్యులకు మాట నిబద్దత రావాలి అనగా, మాటతో వ్యవహరించే పద్దతిలో, మనిషి మాటను అనుసంధానం చేసుకొన్ ముందుకు వెళ్ళాలి, మాట కొలుపుకొని, మనిషికి ప్రధాన్యంత ఇవ్వాలి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను దివ్య ప్రకారం మేము చూపినాము అని గ్రహించండి, ఒక వ్యక్తీ మాటలో గోప్పతనాన్ని గౌరవించడానికి ఎటువంటి ఇతర బేదములు చూడకుండా మనసుకు మాటలో గోప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి నడుచుకోవాలి, అప్పుడు వ్యక్తులలో ఎటువంటి లోపాలు ఉన్నా మాట వలన సరిదిద్దబడి జీవితాలు మెరుగు పడతాయి

                                                                సమన్వయ దృష్టి 


                         యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి  తమ ప్రపంచ అతిది జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి  అప్రమత్తం చెందండి.  


                        మా పరిణామం కులం కోసం లేదా ఏ విధమైన ఆధిపత్యం కోసం కాదు అని గ్రహించండి,   మాట మనసు మమేకం చెంది మనం ముందుకు వెళ్ళాలి, మనుష్యులకు  మాట నిబద్దత రావాలి అనగా, మాటతో వ్యవహరించే పద్దతిలో, మనిషి మాటను అనుసంధానం చేసుకొన్ ముందుకు వెళ్ళాలి, మాట కొలుపుకొని, మనిషికి ప్రధాన్యంత ఇవ్వాలి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను దివ్య ప్రకారం మేము చూపినాము అని గ్రహించండి, ఒక వ్యక్తీ మాటలో గోప్పతనాన్ని   గౌరవించడానికి  ఎటువంటి ఇతర బేదములు చూడకుండా మనసుకు మాటలో గోప్పతనమునకు  ప్రాధాన్యత ఇచ్చి నడుచుకోవాలి, అప్పుడు వ్యక్తులలో ఎటువంటి లోపాలు ఉన్నా మాట వలన సరిదిద్దబడి  జీవితాలు మెరుగు పడతాయి, కాని మనిషిలో గొప్పతనం కేవలం స్థాయి ని బట్టి నిర్ణయించడం వలన  మాట నిబద్దత అనే ప్రక్రియను మనము గొప్పగా పెంచుకోలేక, మనుష్యులలో గొప్పతనం ఉన్న పతనం అయ్యిపోతున్నారు అని గ్రహించండి.  ,


                   మనసు యొక్క గొప్పతనాన్ని  గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్తితిలో  మనిషిలో గొప్పతనం సరిగ్గా అభివృద్ధి చెందక   లోకం తేలక అవుతునది, ఒకర్ని ఒకరు మోసం చేసుకొంటూమ మనిషిలో మాటలో గొప్పతనం  గ్రహించకుండా అప్రమత్తం చేసుకోకపోవడం వలన  లోకం లో మనుష్యులలో నిజాయితీ గొప్పతనం దెబ్బతింటున్నది అని గ్రహించగలరు.    ఆడవారిని అవమానించడం, ఎలాగైనా  తక్కువగా చూడాలి అనే స్వార్ధం  వలన  మాటలో గొప్పతనం పట్టించుకోకుండా, ఒకరిని ఒకరు తేలిక చేసుకొంటూ కొనసాగడం వలన లోకంలో గొప్పతనం  దెబ్బతింటున్నది అని గ్రహించగలరు.  


                     ధనం అదిపత్యమే సర్వం అనుకోవడం వలన  మనుష్యులో నాణ్యత మనుష్యులే  గ్రహించకపోఎసరికి  లోకం లో గొప్పతనం ముందుకు వెళ్ళడం లో  అప్రమత్తం ఉండవలసినంత లేదు అని గ్రహించండి.  మనిషిలో గొప్పతనం పతన పరచి, తమ ఉనికి పైన ఉడేలా చూసుకోవడం వలన లోకంలో గొప్పతనం అభివృద్ధి చెందటం లేదు, ఎదుట వాడి మాటలో గొప్పతనం గ్రహించడం వలన ఎవరికి ఎటువంటి  ఇబ్బంది ఉండదు, సహజం గా గొప్పతనం  అభివృద్ధి చెండుతుండ్ అని గ్రహించగలరు, కాని సూటిగా మాటలో ఆలోచనలో గొప్పతనానికి  ప్రాధాన్యత  ఇవ్వకపోవడం వలన    లోకంలో మనిషిలో ఉన్న గొప్పతనం మనుష్యులే ఉపయోగించుకోకపోవడం వలన  మనుష్యులో  బాహ్య సౌందర్యం, బాహ్య బలం పై ఉన్న మమకారం కొలది, గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడం లో జాప్యం నిర్లక్ష్యం వలన   లోకం లో ఎంత విలువైన  సంస్కారం దెబ్బతింటున్నది అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే                     ,                      


తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.

No comments:

Post a Comment