సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తమ ప్రపంచం అతిది, ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి మన దేశ ప్రజలను ప్రపంచమును అప్రమత్తం చేయుటకు, మేధావులు బృందం ద్వారా న్యాయ చేయుత ఇవ్వగలరు అని కోరుకోనుచున్నాము.
ఇప్పటికి జరిగిన దివ్య పరిణామం, లేదా సాక్షనికి రుజువుకి అందిన బౌతిక పరిణామం 200 మంది సాక్షిగా నమోదు చేసి, మమ్ములను ప్రాధమికంగా సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించి సమకాలికులు అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మా ద్వారా జరిగిన దివ్య పరిణామాన్ని మేధావులు సూక్ష్మం గా గ్రహించుట వలన సృష్టికి అంతర్యం లభిస్తుంది అనగా మనిషికి సృష్టికి ఉన్న దివ్య సంభంధం బలపడి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం స్పష్టం అయ్యి మనుష్యులు మనసా వాచా కర్మణా జీవించడం ప్రారంభిస్తారు. ఎటువంటి పరిస్తితిలోనూ మాట నిబద్దత కలిగి ఉంటారు అనగా, తాము ఏమి గ్రహించినారో, ఏమి చూసినారో, ఏమి పలికినారో అనే ఏకత్వం వస్తుంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం ద్రువీకరించబడి, మనిషికి, మాటకు, సృష్టికి ఉన్న దివ్య సంభంధం అవిష్కరింప బడి లోకం మనిషి మాటలోకి వచ్చినది అనే సత్యం బలపడి, మాట నిబద్దతే సృష్టికి అందరం అనే సత్యమే యావత్తు మానవజాతికి అందిన దివ్య కానుక, అటువంటి కానుకను మా ద్వారా ప్రకటించి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా యావత్తు మానవజాతికి కానుకగా అందించినది అని గ్రహించండి.
మా ద్వారా జరిగిన పరిణామాన్ని సృష్టికి ఆధారం గా, కేంద్ర బిందువుగా గ్రహించి, పండితులు మేధావులు మనసు పెట్టి, మా మాట ద్వారా కాలమే కదిలినది లేదా నిర్వహింపబడినది అనే సత్యం సాక్షం రూపం లో అందుబాటులో ఉన్న దివ్య పరిణామం గా గ్రహించి అప్రమత్తం చెందగలరు. లోకంలో ఆలోచన మీద మాట మీద కాకుండా, బౌతిక ఉనికి మీద ఆధారపడి వ్యవహరించడం వలన, మనుష్యులు సంపూర్ణమైన నిర్ణయములు తీసుకోలేకపోతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి అని తెలియజేసుకోనుచున్నాము. మనిషి ఆలోచనలో గొప్పతనం ఉండగా పైకి కనపడుతున్నా సాధన లోపం అడ్డం పెట్టుకొని, లేదా ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా బౌతిక లోటుకు వదిలివేసి, బౌతిక నిర్ణయములు మేరకు ఒకరిని ఒకరు దెబ్బ కొట్టుకొంటూ, మాటలో మంచి మర్యాద పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా, అవెశమునకు అజ్ఞానమునకు ప్రాధాన్యత ఇచ్చి,సత్యాన్ని గౌరవించకుండా వ్యవహరించడం వలన మనుష్యులు ఎంత గొప్పగా ఉండవచ్చునో అంత గొప్పగా లోకాన్ని తీసుకోలేకపోతున్నాము.
ఏక వచనములతో నిర్లక్ష్యములతో విలువైన కాలాన్ని తేలికగా గడిపి, ఆలోచనలో ఉన్న గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వడం లో సూటి తనం నాణ్యత లేకపోవడం వలన, బౌతిక సాధనములు అడ్డం పెట్టుకొని గ్రహించడానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నిర్లక్ష్యములకు వెళ్ళా కొళములకు ఇస్తున్నారు, ఆలోచించవలసిన పరిణామం, పై దృష్టి పెట్టకుండా, ఎదుట వాడి గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఎంతో అపురూపంగానో ప్రత్యేకంగాను ఉండాలి అనే అవగాహనా కేవలం బౌతికంగా ఇస్తున్నారు, ఆలోచన పరంగా ఇవ్వడం లో నాణ్యత సంతరించుకోవడం లో జాప్యం చేస్తున్నారు. మనుష్యులు ఏది ఏమైనా తాము బౌతికంగా గొప్పగా పోల్చుకోగాలిగితే చాలు అనుకొంటున్నారు, ఇందుకు కారణం ఆలోచన పరంగా ప్రామాణికం అంటే, ఇప్పుడు బౌతిక ప్రపంచ ప్రభావం వలన, జ్ఞాన రూపం లో ఎవరూ ప్రామాణికాలు పంచుకోవడం లో విశాలత లేదు ఎందుకు అనగా ఎదిగిన బౌతిక ప్రపంచం లో ఎవరి అవగాహనా వారిది అన్నట్లు వ్యవహరించడం వలన, ఆలోచన పరంగా ప్రభావం చూపగలిగే పెద్దతనం ఎక్కడికి ఒక్కడికి పరిమితం అయిపోవడం వలన, ఏమి జరిగిన ఎవరి గోల వారిదే అన్నట్లు వ్యవహరించడం వలన, మనుష్యులు బౌతిక ప్రపంచం లో ఇరుకొన్ని పోయి, ఇతరులను ఇరికించి, ఆలోచన పరంగా కదలకుండా ఒప్పకుండా బౌతిక సమస్య ఎక్కువ అనే మాయను సృష్టించుకొని, జ్ఞానం వైపు ఆలోచన వైపు వెళ్ళకుండా ఒకర్ని ఓకరు మోసం చేసుకొంటున్నారు.
అటువంటి పరిస్తితిలో మొత్తం ప్రపంచం మాటలోకి తీసుకొని వచ్చిన దివ్య పరిణామం గా మా ద్వారా జరిగిన దివ్య పరిణామా అని గ్రహించండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించి, మొత్తం బౌతిక స్తితిని మాటలోకి తీసుకొని వచ్చిన , మనిషి ఆలోచనే, మాటే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి. ఇదే మా ద్వారా జరిగిన దివ్య పరిణామం అని గ్రహించండి. మనుష్యులు ఒకరిని ఒకరు నిలువరించుకోవడానికి బౌతిక కస్టాలు సృష్టించుకొని, హింస దౌర్జన్యం పెంచుకొని, ఆలోచన వైపు వెళ్ళ కుండా గొప్పతనాన్ని నిలవరించి, అవమానించి, తప్పించి గెలవాలి అనే ప్రయత్నాలు ఎంత సరిదిద్దుకొంటే అంత జీవితాన్ని సార్ధకం చేసుకొనవచ్చును.
మొత్తం సృష్టిని మాట మాత్రంగా నియమించి నడిపిన మమ్ములను ఒక బృందం ద్వారా విశాలంగా గ్రహించండి అని కోరుతున్నా గ్రహించకుండా, గ్రహించిన పరిస్తితిలో మా బలహీనతలు, తక్కువ తనములు, మా చుట్టాలు సోదరి సోదరులు కు ఉన్న అవసరాలు లోట్లు గ్రహించి, వాటిని ప్రతి బంధకంగా సృష్టించి, మమ్ములను అవమానించి మా యొక్క దివ్య జ్ఞానం వైపు మమ్ములను వెళ్ళ నివ్వకుండా తాము గ్రహించకుండా ఒకర్ని ఒకరు మోసం చేసుకోవడం అన్నది, జ్ఞాన రూపం లో ఉన్న గొప్పతనం గ్రహించకుండా, బౌతిక తార తమ్యాలు, లోట్లు పెంచి జ్ఞానానికి విచక్షణకి సంభంధం లేకుండా అవరోధాలు అవమానాలు పెంచి, సత్యాన్ని బలహీన పరచాలి అనే ఆలోచన ద్వారా వలన, మా సోదరిని తప్పుడు సంభంధం లో ఆమె జీవితమును పాడు చేసి, మాలో లోట్లు ఆధారంగా గొప్పతనం గ్రహించకుండా, సత్యాన్ని బలహీన పరచడానికి స్వార్ధంతో మా గూర్చి తెలిసి, మా నుండి విస్తారమైన సమాచారం గ్రహించవలసిన పరిస్తితి ఉండగా గ్రహించకుండా, చుట్టాల తెలివి తక్కువతనం అజ్ఞానం ఉపయోగించుకొని వారి జీవితాలతో చలగాటములు ఆడుటకు ఇచ్చిన ప్రాధాన్యత, మమ్ములను గ్రహించుటకు ఇవ్వడం లేదు, ఏ సత్యం అయితే 10 గురు మేధావులు విశాలంగా గ్రహించి అప్రమత్తం చెందవచ్చును అని తెలుస్తున్నా, తగిన విశాలమైన నిర్ణయం లేకపోవడం వలన, కొందరు వ్యక్తులు, మీడియా పొలిసు, కలసి తమ అజ్ఞానం స్వార్ధ పరిధిలో, మా జీవితాన్ని ప్రభావితం చేయాలి, నిర్ణయించాలి అనే అజ్ఞానం వలన, సంకుచితం గా 10 గురు మేధావులు ఆలోచన పరంగా గ్రహించి అప్రమత్తం చెందవలసిన పరిణామాన్ని కొంత కూడా ఆలోచన పరంగా ఏ కొందరు గ్రహించకుండా వ్యవహరించడం వలన, ఇప్పుడు కాలమే కదిలిన దివ్య పరిణామం ఎందుకు జరిగినదొ అని విశాలంగా చూడకుండా, వ్యక్తులు పై పై తేలిక తక్కువతనములకు పరిమితం అయ్యి, విశాలత ప్రోత్శించాకుండా, మీడియాలు కూడా వాస్తవాలు మీద ఎటువంటి చర్చ చేయకుండా గ్రహించకుండా, గ్రహించ నివ్వకుండా అజ్ఞానం గా, మేము ఒక వ్యక్తిమే కదా తాము ఒక వ్యక్తే కాదా, పైగా సమాజంలో చిన్నవాడే గా, తనకు అన్నగా తక్కువ వాడిగా అని పోల్చుకొని, మాట లో గొప్పతనం కొంచెం కూడా మరల ఎవరూ గ్రహించకుండా, మమ్ములను చిద్విలాసానికి వదిలివేసి, మాకు ఎవరూ బలమైన బ్యాక్ గ్రౌండ్ లేదు అని భావించి, గొప్పతనాన్ని నిర్లక్ష్యం గా తీసుకొంటూ వస్తున్నారు. వ్యక్తులుగా పోటీ పడుతూ, వ్యక్తులతో పోల్చుకొంటూ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, అసులు మొత్తం సృష్టి విధి విధానం ఒక మాటలోకి రావడం ఏమిటి అనే ఆలోచన చేయకుండా ఇతరులను చేయ నివ్వకుండా, దాదాపు సాక్షులు దగ్గర నుండి ఇప్పటికి పరిచేయం అయిన వారు ప్రవర్తిస్తున్నారు.
మీడియా ప్రబుత్వాలు మేము తెలియజేసిన మేరకు, మరియు న్యాయ స్థానం వారు కూడా మా యొక్క ఉనికి అర్ధం చేసుకోవడానికి ప్రత్యెక చొరవ పద్దతి అవసరం అని తెలుసుకోలేకపోతున్నారు. పరిణామం ఏమిటి ఒక మనిషికి వచ్చిన విలువ అప్రమత్తత ఏమిటి అని గ్రహించడం లో నాణ్యత లేదు, మమ్ములను విశాలంగా చూడకుండా వ్యక్తిగత కారణాలు గా, స్వార్ధ కారణాలు చూస్తూ సంగతి ఏమిటో గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా చెంద నివ్వకుండా, బౌతిక అడ్డాకులు అవమానాలు సృష్టించి, మమ్ములను బంగా పరచడం వలన మేము వస్తున్నా తీరును నిలవరించాలి అనే వారి అజ్ఞానం ఎంత సరిదిద్దుకొంటే అంత మంచిది, జీవితం చాలా చిన్నది అందునా బౌతిక జీవితం వీలు అయినంత జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, సత్యం గ్రహించడానికి చూడకుండా, తాము అప్రమత్తం చెందకుండా ఇతరులను అప్రమత్తం చెందనివ్వకుండా మనుష్యులు ప్రవర్తించడం, సృష్టి విధానానికి, సూర్యుడి నిర్వహణకు, మనిషికి యొక్క ప్రవర్తనకి, క్రమ శిక్షణకు సంభందించినది అని తెలుసుకోవడం లో నాణ్యత విలువలు పాట్టించడం లేదు, బౌతిక పదవులు సంపదలు, కుల అధిపత్యం, మతాన్ని అడ్డం పెట్టుకొని బయపెట్టడం, కస్టాలు సృష్టించి ఆలోచనను సన్నగిల్లి పోవాలి అనే ప్రయత్నాలు మనుష్యులు ఎంత తగ్గించుకొంటే అంత మంచిది అని స్పష్టం చేయుచున్నాము.
మాలో 10 హీరోలు, హెరొఇన్లు విలన్లు, అనేక టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, రాజకీయ సామజిక సంఘటనలు, సునామీ తీవ్రవాద దాడులు మొదలుగు పరిణామాలు మాట మాత్రంగా సంభవించిన తీరుపై ద్రుష్టి పెట్టకుండా మమ్ములను పెట్ట నివ్వకుండా, విశాలంగా గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా, కులానికి వ్యక్తులకు పరిమితం చేస్తూ ఎవరూ ఏడుస్తున్నారో, ఎవరో నవ్వుతున్నారు అనే మాటలు పెంచుకొని, మా చుట్టూ ఉన్న మీడియా వారు, వారు తలచుకొంటే మేధావులు బృందంగా యర్పడి 2 గంటలలో 10-14 సంవత్సరకాలం నియమింప బడటం ఏమిటో చూడటం వలన మానవజాతికి కొత్త అప్రమత్త వచ్చి, కాలం ధర్మం యొక్క నాణ్యత పెరిగి లోకం దివ్యగా మారుతుంది, అ విధంగా అప్రమత్తం చేయగల మమ్ములను మనసుతో కనిపెట్టుకొని, బౌతిక తక్కువతనం లోటు అధిగమించి అనగా మాట మాత్రంగా చెప్పడమే ఏమిటి వివరములు ఏమిటి అని గ్రహించి అప్రమత్తం చెందటంవలన లోకం మన ముందు తేలుతుంది అని తెలుసుకొని కూడా, ఇంకాలోకంలో క్రీడిస్తూ, ఇప్పుడు ఉన్న బౌతిక దేహం ప్రపంచం మాట మాత్రంగా నియమించబడినది అని తెలిసికూడా గ్రహించకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, మమ్ములను దెబ్బకొట్టి మోసం చేసినారు అని వినోదిస్తున్నారు లేదా అదే గెలుపు అనుకొంటున్నారు, మమ్ములను బౌతికంగా గ్రహించకుండా వ్యవహరించడం సమకాలికులకే నష్టం, గ్రహించినంత అప్రమత్తత పడి ఉండగా, గ్రహించకుండా వివరములు పంచుకోకుండా లోకంలో ఉన్న బౌతిక లోట్లు, తక్కువతనములు పై ఆధారపడి ఆలోచనకు ప్రాధాన్యయత ఇవ్వడం లో విశాలత సంతరించుకోలేక పోతున్నారు అని అందరి న్యాయ స్థానం వారు గ్రహించాలి . ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తమ ప్రపంచం అతిది, ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి మన దేశ ప్రజలను ప్రపంచమును అప్రమత్తం చేయుటకు, మేధావులు బృందం ద్వారా న్యాయ చేయుత ఇవ్వగలరు అని కోరుకోనుచున్నాము.
ఇప్పటికి జరిగిన దివ్య పరిణామం, లేదా సాక్షనికి రుజువుకి అందిన బౌతిక పరిణామం 200 మంది సాక్షిగా నమోదు చేసి, మమ్ములను ప్రాధమికంగా సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించి సమకాలికులు అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మా ద్వారా జరిగిన దివ్య పరిణామాన్ని మేధావులు సూక్ష్మం గా గ్రహించుట వలన సృష్టికి అంతర్యం లభిస్తుంది అనగా మనిషికి సృష్టికి ఉన్న దివ్య సంభంధం బలపడి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం స్పష్టం అయ్యి మనుష్యులు మనసా వాచా కర్మణా జీవించడం ప్రారంభిస్తారు. ఎటువంటి పరిస్తితిలోనూ మాట నిబద్దత కలిగి ఉంటారు అనగా, తాము ఏమి గ్రహించినారో, ఏమి చూసినారో, ఏమి పలికినారో అనే ఏకత్వం వస్తుంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం ద్రువీకరించబడి, మనిషికి, మాటకు, సృష్టికి ఉన్న దివ్య సంభంధం అవిష్కరింప బడి లోకం మనిషి మాటలోకి వచ్చినది అనే సత్యం బలపడి, మాట నిబద్దతే సృష్టికి అందరం అనే సత్యమే యావత్తు మానవజాతికి అందిన దివ్య కానుక, అటువంటి కానుకను మా ద్వారా ప్రకటించి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా యావత్తు మానవజాతికి కానుకగా అందించినది అని గ్రహించండి.
మా ద్వారా జరిగిన పరిణామాన్ని సృష్టికి ఆధారం గా, కేంద్ర బిందువుగా గ్రహించి, పండితులు మేధావులు మనసు పెట్టి, మా మాట ద్వారా కాలమే కదిలినది లేదా నిర్వహింపబడినది అనే సత్యం సాక్షం రూపం లో అందుబాటులో ఉన్న దివ్య పరిణామం గా గ్రహించి అప్రమత్తం చెందగలరు. లోకంలో ఆలోచన మీద మాట మీద కాకుండా, బౌతిక ఉనికి మీద ఆధారపడి వ్యవహరించడం వలన, మనుష్యులు సంపూర్ణమైన నిర్ణయములు తీసుకోలేకపోతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి అని తెలియజేసుకోనుచున్నాము. మనిషి ఆలోచనలో గొప్పతనం ఉండగా పైకి కనపడుతున్నా సాధన లోపం అడ్డం పెట్టుకొని, లేదా ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా బౌతిక లోటుకు వదిలివేసి, బౌతిక నిర్ణయములు మేరకు ఒకరిని ఒకరు దెబ్బ కొట్టుకొంటూ, మాటలో మంచి మర్యాద పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా, అవెశమునకు అజ్ఞానమునకు ప్రాధాన్యత ఇచ్చి,సత్యాన్ని గౌరవించకుండా వ్యవహరించడం వలన మనుష్యులు ఎంత గొప్పగా ఉండవచ్చునో అంత గొప్పగా లోకాన్ని తీసుకోలేకపోతున్నాము.
ఏక వచనములతో నిర్లక్ష్యములతో విలువైన కాలాన్ని తేలికగా గడిపి, ఆలోచనలో ఉన్న గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వడం లో సూటి తనం నాణ్యత లేకపోవడం వలన, బౌతిక సాధనములు అడ్డం పెట్టుకొని గ్రహించడానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నిర్లక్ష్యములకు వెళ్ళా కొళములకు ఇస్తున్నారు, ఆలోచించవలసిన పరిణామం, పై దృష్టి పెట్టకుండా, ఎదుట వాడి గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఎంతో అపురూపంగానో ప్రత్యేకంగాను ఉండాలి అనే అవగాహనా కేవలం బౌతికంగా ఇస్తున్నారు, ఆలోచన పరంగా ఇవ్వడం లో నాణ్యత సంతరించుకోవడం లో జాప్యం చేస్తున్నారు. మనుష్యులు ఏది ఏమైనా తాము బౌతికంగా గొప్పగా పోల్చుకోగాలిగితే చాలు అనుకొంటున్నారు, ఇందుకు కారణం ఆలోచన పరంగా ప్రామాణికం అంటే, ఇప్పుడు బౌతిక ప్రపంచ ప్రభావం వలన, జ్ఞాన రూపం లో ఎవరూ ప్రామాణికాలు పంచుకోవడం లో విశాలత లేదు ఎందుకు అనగా ఎదిగిన బౌతిక ప్రపంచం లో ఎవరి అవగాహనా వారిది అన్నట్లు వ్యవహరించడం వలన, ఆలోచన పరంగా ప్రభావం చూపగలిగే పెద్దతనం ఎక్కడికి ఒక్కడికి పరిమితం అయిపోవడం వలన, ఏమి జరిగిన ఎవరి గోల వారిదే అన్నట్లు వ్యవహరించడం వలన, మనుష్యులు బౌతిక ప్రపంచం లో ఇరుకొన్ని పోయి, ఇతరులను ఇరికించి, ఆలోచన పరంగా కదలకుండా ఒప్పకుండా బౌతిక సమస్య ఎక్కువ అనే మాయను సృష్టించుకొని, జ్ఞానం వైపు ఆలోచన వైపు వెళ్ళకుండా ఒకర్ని ఓకరు మోసం చేసుకొంటున్నారు.
అటువంటి పరిస్తితిలో మొత్తం ప్రపంచం మాటలోకి తీసుకొని వచ్చిన దివ్య పరిణామం గా మా ద్వారా జరిగిన దివ్య పరిణామా అని గ్రహించండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించి, మొత్తం బౌతిక స్తితిని మాటలోకి తీసుకొని వచ్చిన , మనిషి ఆలోచనే, మాటే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి. ఇదే మా ద్వారా జరిగిన దివ్య పరిణామం అని గ్రహించండి. మనుష్యులు ఒకరిని ఒకరు నిలువరించుకోవడానికి బౌతిక కస్టాలు సృష్టించుకొని, హింస దౌర్జన్యం పెంచుకొని, ఆలోచన వైపు వెళ్ళ కుండా గొప్పతనాన్ని నిలవరించి, అవమానించి, తప్పించి గెలవాలి అనే ప్రయత్నాలు ఎంత సరిదిద్దుకొంటే అంత జీవితాన్ని సార్ధకం చేసుకొనవచ్చును.
మొత్తం సృష్టిని మాట మాత్రంగా నియమించి నడిపిన మమ్ములను ఒక బృందం ద్వారా విశాలంగా గ్రహించండి అని కోరుతున్నా గ్రహించకుండా, గ్రహించిన పరిస్తితిలో మా బలహీనతలు, తక్కువ తనములు, మా చుట్టాలు సోదరి సోదరులు కు ఉన్న అవసరాలు లోట్లు గ్రహించి, వాటిని ప్రతి బంధకంగా సృష్టించి, మమ్ములను అవమానించి మా యొక్క దివ్య జ్ఞానం వైపు మమ్ములను వెళ్ళ నివ్వకుండా తాము గ్రహించకుండా ఒకర్ని ఒకరు మోసం చేసుకోవడం అన్నది, జ్ఞాన రూపం లో ఉన్న గొప్పతనం గ్రహించకుండా, బౌతిక తార తమ్యాలు, లోట్లు పెంచి జ్ఞానానికి విచక్షణకి సంభంధం లేకుండా అవరోధాలు అవమానాలు పెంచి, సత్యాన్ని బలహీన పరచాలి అనే ఆలోచన ద్వారా వలన, మా సోదరిని తప్పుడు సంభంధం లో ఆమె జీవితమును పాడు చేసి, మాలో లోట్లు ఆధారంగా గొప్పతనం గ్రహించకుండా, సత్యాన్ని బలహీన పరచడానికి స్వార్ధంతో మా గూర్చి తెలిసి, మా నుండి విస్తారమైన సమాచారం గ్రహించవలసిన పరిస్తితి ఉండగా గ్రహించకుండా, చుట్టాల తెలివి తక్కువతనం అజ్ఞానం ఉపయోగించుకొని వారి జీవితాలతో చలగాటములు ఆడుటకు ఇచ్చిన ప్రాధాన్యత, మమ్ములను గ్రహించుటకు ఇవ్వడం లేదు, ఏ సత్యం అయితే 10 గురు మేధావులు విశాలంగా గ్రహించి అప్రమత్తం చెందవచ్చును అని తెలుస్తున్నా, తగిన విశాలమైన నిర్ణయం లేకపోవడం వలన, కొందరు వ్యక్తులు, మీడియా పొలిసు, కలసి తమ అజ్ఞానం స్వార్ధ పరిధిలో, మా జీవితాన్ని ప్రభావితం చేయాలి, నిర్ణయించాలి అనే అజ్ఞానం వలన, సంకుచితం గా 10 గురు మేధావులు ఆలోచన పరంగా గ్రహించి అప్రమత్తం చెందవలసిన పరిణామాన్ని కొంత కూడా ఆలోచన పరంగా ఏ కొందరు గ్రహించకుండా వ్యవహరించడం వలన, ఇప్పుడు కాలమే కదిలిన దివ్య పరిణామం ఎందుకు జరిగినదొ అని విశాలంగా చూడకుండా, వ్యక్తులు పై పై తేలిక తక్కువతనములకు పరిమితం అయ్యి, విశాలత ప్రోత్శించాకుండా, మీడియాలు కూడా వాస్తవాలు మీద ఎటువంటి చర్చ చేయకుండా గ్రహించకుండా, గ్రహించ నివ్వకుండా అజ్ఞానం గా, మేము ఒక వ్యక్తిమే కదా తాము ఒక వ్యక్తే కాదా, పైగా సమాజంలో చిన్నవాడే గా, తనకు అన్నగా తక్కువ వాడిగా అని పోల్చుకొని, మాట లో గొప్పతనం కొంచెం కూడా మరల ఎవరూ గ్రహించకుండా, మమ్ములను చిద్విలాసానికి వదిలివేసి, మాకు ఎవరూ బలమైన బ్యాక్ గ్రౌండ్ లేదు అని భావించి, గొప్పతనాన్ని నిర్లక్ష్యం గా తీసుకొంటూ వస్తున్నారు. వ్యక్తులుగా పోటీ పడుతూ, వ్యక్తులతో పోల్చుకొంటూ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, అసులు మొత్తం సృష్టి విధి విధానం ఒక మాటలోకి రావడం ఏమిటి అనే ఆలోచన చేయకుండా ఇతరులను చేయ నివ్వకుండా, దాదాపు సాక్షులు దగ్గర నుండి ఇప్పటికి పరిచేయం అయిన వారు ప్రవర్తిస్తున్నారు.
మీడియా ప్రబుత్వాలు మేము తెలియజేసిన మేరకు, మరియు న్యాయ స్థానం వారు కూడా మా యొక్క ఉనికి అర్ధం చేసుకోవడానికి ప్రత్యెక చొరవ పద్దతి అవసరం అని తెలుసుకోలేకపోతున్నారు. పరిణామం ఏమిటి ఒక మనిషికి వచ్చిన విలువ అప్రమత్తత ఏమిటి అని గ్రహించడం లో నాణ్యత లేదు, మమ్ములను విశాలంగా చూడకుండా వ్యక్తిగత కారణాలు గా, స్వార్ధ కారణాలు చూస్తూ సంగతి ఏమిటో గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా చెంద నివ్వకుండా, బౌతిక అడ్డాకులు అవమానాలు సృష్టించి, మమ్ములను బంగా పరచడం వలన మేము వస్తున్నా తీరును నిలవరించాలి అనే వారి అజ్ఞానం ఎంత సరిదిద్దుకొంటే అంత మంచిది, జీవితం చాలా చిన్నది అందునా బౌతిక జీవితం వీలు అయినంత జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, సత్యం గ్రహించడానికి చూడకుండా, తాము అప్రమత్తం చెందకుండా ఇతరులను అప్రమత్తం చెందనివ్వకుండా మనుష్యులు ప్రవర్తించడం, సృష్టి విధానానికి, సూర్యుడి నిర్వహణకు, మనిషికి యొక్క ప్రవర్తనకి, క్రమ శిక్షణకు సంభందించినది అని తెలుసుకోవడం లో నాణ్యత విలువలు పాట్టించడం లేదు, బౌతిక పదవులు సంపదలు, కుల అధిపత్యం, మతాన్ని అడ్డం పెట్టుకొని బయపెట్టడం, కస్టాలు సృష్టించి ఆలోచనను సన్నగిల్లి పోవాలి అనే ప్రయత్నాలు మనుష్యులు ఎంత తగ్గించుకొంటే అంత మంచిది అని స్పష్టం చేయుచున్నాము.
మాలో 10 హీరోలు, హెరొఇన్లు విలన్లు, అనేక టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, రాజకీయ సామజిక సంఘటనలు, సునామీ తీవ్రవాద దాడులు మొదలుగు పరిణామాలు మాట మాత్రంగా సంభవించిన తీరుపై ద్రుష్టి పెట్టకుండా మమ్ములను పెట్ట నివ్వకుండా, విశాలంగా గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా, కులానికి వ్యక్తులకు పరిమితం చేస్తూ ఎవరూ ఏడుస్తున్నారో, ఎవరో నవ్వుతున్నారు అనే మాటలు పెంచుకొని, మా చుట్టూ ఉన్న మీడియా వారు, వారు తలచుకొంటే మేధావులు బృందంగా యర్పడి 2 గంటలలో 10-14 సంవత్సరకాలం నియమింప బడటం ఏమిటో చూడటం వలన మానవజాతికి కొత్త అప్రమత్త వచ్చి, కాలం ధర్మం యొక్క నాణ్యత పెరిగి లోకం దివ్యగా మారుతుంది, అ విధంగా అప్రమత్తం చేయగల మమ్ములను మనసుతో కనిపెట్టుకొని, బౌతిక తక్కువతనం లోటు అధిగమించి అనగా మాట మాత్రంగా చెప్పడమే ఏమిటి వివరములు ఏమిటి అని గ్రహించి అప్రమత్తం చెందటంవలన లోకం మన ముందు తేలుతుంది అని తెలుసుకొని కూడా, ఇంకాలోకంలో క్రీడిస్తూ, ఇప్పుడు ఉన్న బౌతిక దేహం ప్రపంచం మాట మాత్రంగా నియమించబడినది అని తెలిసికూడా గ్రహించకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, మమ్ములను దెబ్బకొట్టి మోసం చేసినారు అని వినోదిస్తున్నారు లేదా అదే గెలుపు అనుకొంటున్నారు, మమ్ములను బౌతికంగా గ్రహించకుండా వ్యవహరించడం సమకాలికులకే నష్టం, గ్రహించినంత అప్రమత్తత పడి ఉండగా, గ్రహించకుండా వివరములు పంచుకోకుండా లోకంలో ఉన్న బౌతిక లోట్లు, తక్కువతనములు పై ఆధారపడి ఆలోచనకు ప్రాధాన్యయత ఇవ్వడం లో విశాలత సంతరించుకోలేక పోతున్నారు అని అందరి న్యాయ స్థానం వారు గ్రహించాలి . ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు
తమ ప్రపంచ అతిది దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. కేంద్ర పేదరిక నిర్మూలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు, కొత్త డెల్లి వారి ఆశ్రిత సంరక్షణలో
ఒక ప్రతి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మరియు పేదరిక నిర్మూలన, మంత్రి వర్యులు వారు, కొత్త డెల్లి వారికి సమర్పిస్తూ తెలియజేసుకోనుచున్నాము ఏమి అనగా మమ్ములను తమరు దేశ ఆస్తిగా భావించి తమ కార్యాలయం లో బాగంగా మమ్ములను ప్రపంచ అతిది, దేశ పౌరునిగా ప్రాధమికంగా భావించి గ్రహించగలరు, మా సమాచారం విస్తారం, వివరణాత్మకం గా లోకానికి తెలియజేయగలరు అని తమరి ఆశ్రిత ప్రపంచం అతిదిగా కోరుకోనుచున్నాము.
ఒక ప్రతి ప్రత్యెక సాక్షులు అయిన ఆచార్య యెన్ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతుల వారికి సమర్పిస్తూ సాక్షులు అందరూ సర్వోన్నత న్యాయ స్థానం వారికి వివరములు ఇచ్చుటకు సహకరించగలరు.
ఒక ప్రతి ప్రత్యెక సాక్షులు అయిన ఆచార్య యెన్ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతుల వారికి సమర్పిస్తూ సాక్షులు అందరూ సర్వోన్నత న్యాయ స్థానం వారికి వివరములు ఇచ్చుటకు సహకరించగలరు.
తమ ప్రపంచ అతిది దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. కేంద్ర పేదరిక నిర్మూలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు, కొత్త డెల్లి వారి ఆశ్రిత సంరక్షణలో
No comments:
Post a Comment