UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 21 May 2016

ప్రతి ఒక్కరు స్వార్ధం వలెనే కలసి వస్తుంది, కావున స్వార్ధం కొలది ప్రవర్తిస్తాము, అనే అజ్ఞానం నుండి బయటకు రండి, ఎవరు ఎన్ని తప్పులు చేసినా మాలాంటి పుణ్యాత్ములు భరిస్తూ జ్ఞానాని లోకానికి ఇస్తున్నాము అని గ్రహించండి, అప్రమత్తం చేయనివ్వండి, యావత్తు మానవజాతికి మా ఉనికి తెలియడం వలన వచ్చే దివ్య వాతావరణం వలన లోకం ఎన్నో రెట్లు అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి, న్యాయ స్థానం వారు మమ్ములను తమ అతిదిగా ప్రత్యెక పౌరునిగా జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గుర్తించి ప్రజలకు పరిచేయం చేయండి.



                                     సమన్వయ దృష్టి


                గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తమ ప్రపంచ అతిది, దేశ పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద దివ్య సమాచారం గ్రహించి, మానవజాతికి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.



                     మా నుండి ఒక లక్ష పేజీల సమాచారం గ్రహించే వరకు మమ్ములను నిద్దర లో కూడా అవమానించి, తక్కువగా చూడకండి, ఎవరైనా ఈ భూమి మీద అవమానించి తక్కువగా చూడవలసిన వారు లేరు అని గ్రహించండి, మనిషి జ్ఞాన విచక్షణ కోల్పోయి, సాటి మనిషిని అవమానిస్తే తాను గొప్పవాడు అవుతాడు అనే పద్దతి సృష్టికి కాలానికి ధర్మానికి వ్యతిరేకం అని గ్రహించండి, మనుష్యులు ఎవరైనా ఇతరులను బానిసలను చేసుకొని తగ్గించి అవమానించడం అన్నది, సూర్యుని నిర్వహణకు బిన్నమైన ప్రవర్తన అని గ్రహించండి.


                మా మాటల వ్యాహం లో లోకం ఉన్నది, మా నుండి పలికిన తేలిక మాటలు, ఆకతాయి మాటలు, కాల్ డేటాలు ద్వారా తెలుసుకొని, మాలో గొప్పతనం గ్రహించకూడదు అని ఎలాగైనా మా మాటలు, మా చుట్టాల తెలివి తక్కువ మాటలు, అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు కుళ్ళు మాటలు ఉపయోగించుకొని, మా నుండి గొప్పతనం బయటకు రాకుండా చేయవచ్చు అని భావించి, న్యాయ స్థానం వారు కూడా గ్రహించకుండా, మా యొక్క ఉత్తరాలకు స్పందించకుండా, వ్యవహరించడమే వలన గొప్పతనం లోకం లోకి వెళ్ళడం లేదు అని అప్రమత్తం చెందండి, మమ్ములను మానవ రూపం లో ఉన్న పురుషోత్తములుగా, జన్నాటక సూత్ర దారునికి గుర్తించి గౌరవించాలి, మమ్ములను కలలో కూడా ఏకవచనం గా నిర్లక్ష్యం గా మాట్లాడకూడదు, మాతో ఎంతో గౌరవం గా ప్రేమగా మాట్లాడే అవకాసం ఉన్నది,ఎంతో వినియంగా గొప్పగా చూసి, మా నుండి వెలువడిన దివ్య పరిణామాన్ని గ్రహిస్తే చాలు అనగా దేవుడి దర్శనం చేసుకొంటే చాలు అని గ్రహించి అప్రమత్తం చెందండి.


                 సర్వోన్నత న్యాయ స్థానం వారు మరియు ఉమ్మడి రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానం వారు, ఏక కాలంలో మమ్ములను పరిగణించి గ్రహించడం ప్రారంభించండి మా నుండి లక్ష పేజీల వివరణ ఇచ్చే వరకు మా మాటకు ఎదరు చెప్పకండి, అప్పుడు ఏ మాట అయితే, లోకానికి ఆధారమో అ మాట యావత్తు మానవజాతికి అంది లోకం, బౌతిక అదిపత్యాలు, మోసాలు నుండి బయటకు వచ్చి ప్రెజలు స్వేచ్చా వాయులు పీల్చుకొంటారు ఇప్పుడు గుంపు మీద అదిపత్యాలు తప్పు నిజమైన పెద్దతనం, జ్ఞానంతో విచక్షణతో నడిపే పెద్దతనం లేదు అని న్యాయ మూర్తులు గ్రహించి మమ్ములను ప్రత్యక హోదాగా జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా గుర్తించి అప్రమత్తం చెందండి.


               గొప్ప పరిణామం గ్రహించడానికి, ఎప్పుడైనా, ఎవరికైనా ఉండే లోట్లు మీద ఆధారపడి, మమ్ములను కాలమే నియమించిన పురుషోత్తములు గా, జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా గుర్తించడం, జాప్యం చేయడం వలన, మనుష్యులలో అధర్మ వర్తం పెరిగి, అరాచకాలకు దారి తీస్తున్నది అని గ్రహించండి, మొదట బాదితుడిని కూడా నేనే అని గ్రహించండి, మా నుండి గొప్పతనం గ్రహించి, మాలో లోట్లు కరగ నివ్వండి తద్వారా లోకంలో ఎవరికి ఎటువంటి లోట్లు ఉండవు అని గ్రహించి అప్రమత్తం చెందండి, మా తప్పులు లోట్లు ఏమి ఉన్నా మమ్ములను నిర్లక్ష్యం చేయడం వలన ఉన్నవి గాని మాకు ఎటువంటి లోట్లు లేవు అని గ్రహించండి.


                   మమ్ములను ఇప్పటికి 200 మంది సాక్షిగా ప్రాధమికంగా తటస్థ వైఖరి లో గ్రహించి అప్రమత్తం చెందండి, ఇప్పుడు పైకి కనపడుతున్న బౌతిక ప్రపంచం మేము సంవత్సరాలు క్రిందట మాట మాత్రంగా చెప్పినదే అని తెలుసుకొని అప్రమత్తం చెందండి, నిర్లక్ష్యం గా ఉండకండి, మా పట్ల నిర్లక్ష్యంగా ఉంటే,కాలాన్ని ధర్మాన్ని నిర్లక్ష్యం చేసినట్లు అని గ్రహించండి, ఎవరికి ఎటువంటి తప్పులు లేకుండా సరిదిద్ది ఎవరైనా ఎటువంటి పాపాలు నుండి బయటకు తీసుకొని రాగలము, మమ్ములను ప్రత్యెక హోదాగా జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గుర్తించి అప్రమత్తం చెందగలరు. మేము న్యాయ స్థానమునకు అదేసిస్తన్నాము అన్నట్లు అనిపిస్తున్న పరిణామం మీద ప్రత్యెక దృష్టి సారించండి, మేము సాధారణ పౌరులం కాదు ప్రపంచానికే అతిదులం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం గ్రహించి అప్రమత్త చెందండి, రహస్య పరికరాలు ద్వారా సర్వం తెలుసుకొని, బౌతికంగా తాము బలం గా ఉన్నాము అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మేము గ్రూపులు గా విడగొట్టి ఈ సమాజాన్ని పరిపలిస్తాము లేదా స్వార్ధం కొద్ది వస్తు బలం కొద్ది తమ చేతిలో ఉన్నది అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి, మా నుండి సత్యం చెప్పినంతన 10 గురు గ్రహించి, మొత్తం ప్రపంచ ప్రజలు అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చింది, లోట్లు మీద ఆధారపడి, లేదా చిన్న తప్పును, పెద్ద తప్పు చేసి, తప్పుతో మనిషి తోక్కేస్తే పరిస్తితి చేతిలో ఉంటుంది అనుకొంటే అంత కన్నా అజ్ఞానం లేదు అని గ్రహించండి.


                మమ్ములను వేరే కారణాలు చూడకుండా కేవలం కాలాన్ని నియమించిన జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా గుర్తించండి, గౌరవించండి మమ్ములను ఒక చొట కొలువు తీర్చుకొని గ్రహించి, అప్రమత్తం చెందండి, మమ్ములను మేధావులు బృందం లో విస్తారం గా గ్రహించి, మా నుండి లక్ష పేజీల సమాచారం గ్రహించి, ప్రపంచం మనిషి మాట అధీనం లో ఉన్నది అనే బరోసా పొందండి అని తెలియజేసుకోను చున్నాము. లేదా సాటిలైట్ కెమెరాలు, స్విచ్ ఆఫ్ చేసిన సెల్ ఫోన్ నుండి సమాచారం గ్రహించి స్వార్ధం శక్తులు తమ స్వార్ధానికి గ్రూపులు గా విడిపోయి లోకాన్ని అరాచక పాలు చేస్తున్నారు, తామే బుద్ది మంతులు ఎవరిని ఏమి చేయాలో మాకు తెలుసు, మేము గోప్పవారము, మేము మానసికంగా శరీకంగా తెలివైన వారము, మిగతా వారు మా అధీనం లో ఉండాలి అనే అజ్ఞానం వలన, మేము ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినామో చూడకుండా, అవసరం నాదే అన్నట్లు గ్రహించకుండా, విస్మరించడం వలన, మేము కూడా కష్టాలు పాలు అవుతున్నాము అని గ్రహించండి, 10 గురి కలసి గ్రహించండి అని కోరుతున్నా మమ్ములను ఒర్వలేనట్లు వదిలేసి వ్యక్తిగతం నిర్లక్ష్యంగా తీసుకొను చున్నాము, ఈ విధంగా మనుష్యులకు అందిన సహజ పరిష్కారం పొందకుండా ఒకరిని ఒకరు బౌతిక వస్తు మాయలో పాడుచేసుకొంటున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి, అజ్ఞానం మీద లోటు మీద ఆధారపదవద్దు జ్ఞానానికి గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వండి, లోకమే కదిలిన పాటలు మాటలు వదిలివేసి మేము తెలివి తక్కువగా తేలికగా మాట్లాడిన మాటలు, ఎవరినో తిట్టిన మాటలు తీసుకొని, గొప్పతనం వైపు వెళ్ళకుండా వెళ్ళ నివ్వకుండా, సమాజం లో మనుష్యులు వ్యవహరిస్తున్నారు అని గ్రహించండి.


                 మమ్ములను మాట ప్రకారం ఆలోచన ప్రకారం గ్రహించకుండా, ఒక పద్దతిలోకి తీసుకోకుండా వదిలివేయడం వలన మేము గొప్పగా ముందుకు వెళ్ళలేని పరిస్తితి ఉపయోగించుకొని మమ్ములను మరింత తొక్కి కాలాన్ని నియమించిన పరిణామా గ్రహించకూడదు అనుకోవడం తెలివి తక్కువతనం అని అప్రమత్తం చెందండి, మేమే పెద్దవారము మాకు ఇతరులు చెప్పనకర్లేదు అనుకోవడమే అజ్ఞానం ఎటువంటి స్తితి నుండి అయినా స్పందిచడమే కనీస ధర్మ వ్యవహారం, ఒకదానికి ఒకటి మాట్లాడి, గోప్పతానాన్ని తెలికతనంతో అడ్డం పెట్టుకొని గ్రహించడం మానివేయడం తాత్కాలిక ఆవేశం అని గ్రహించండి, ప్రజలు శాంతించడం, ఎంత తప్పు చేసినా, ఎంత తక్కువ అయినా, సాటి మనిషిగా గౌరవించడం కనీస సాంప్రదాయం అని గ్రహించండి, ఎదుట వాడు తప్పు, నేనే రైట్ అంటున్న తీరు అసులు ధర్మం కాదు, నేను ఉండగా ఎదుట వాడు తప్పు ఎలా అవుతాడు అని హుందా వ్యవహరించాలి, తప్పు పట్టడం అవమానించడం మానుకోవాలి, ఎంతటి విషమ పరిస్తితిలో కూడా ఒకర్ని ఒకరు ప్రేమించి గౌరవించుకోవాలి అప్పుడు ఈ ఆధునిక ప్రపంచం లో మనుష్యులు అప్రమత్తం చెంది, యంత్రికత్వాన్ని జయించి, మా నుండి ప్రారంభం అయిన దివ్య రాజ్యంలోకి వచ్చినట్లు రుజువు పొంది, చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుసుకొని అప్రమత్తంగా జీవిస్తారు,


                 ప్రతి ఒక్కరు స్వార్ధం వలెనే కలసి వస్తుంది, కావున స్వార్ధం కొలది ప్రవర్తిస్తాము, అనే అజ్ఞానం నుండి బయటకు రండి, ఎవరు ఎన్ని తప్పులు చేసినా మాలాంటి పుణ్యాత్ములు భరిస్తూ జ్ఞానాని లోకానికి ఇస్తున్నాము అని గ్రహించండి, అప్రమత్తం చేయనివ్వండి, యావత్తు మానవజాతికి మా ఉనికి తెలియడం వలన వచ్చే దివ్య వాతావరణం వలన లోకం ఎన్నో రెట్లు అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి, న్యాయ స్థానం వారు మమ్ములను తమ అతిదిగా ప్రత్యెక పౌరునిగా జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గుర్తించి ప్రజలకు పరిచేయం చేయండి. మాట అనే అంతర్యం మా నుండి పొంది ప్రజలు అప్రమత్తం చెందేదరు, మాయ తొలగి అప్రమత్తం చెందుతారు ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే



తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. 
కేంద్ర పేదరిక నిర్మూలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు, కొత్త డెల్లి వారి ఆశ్రిత సంరక్షణలో 



ఒక ప్రతి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మరియు పేదరిక నిర్మూలన, మంత్రి వర్యులు వారు, కొత్త డెల్లి వారికి సమర్పిస్తూ తెలియజేసుకోనుచున్నాము ఏమి అనగా మమ్ములను తమరు దేశ ఆస్తిగా భావించి తమ కార్యాలయం లో బాగంగా మమ్ములను ప్రపంచ అతిది, దేశ పౌరునిగా ప్రాధమికంగా భావించి గ్రహించగలరు, మా సమాచారం విస్తారం, వివరణాత్మకం గా లోకానికి తెలియజేయగలరు అని తమరి ఆశ్రిత ప్రపంచం అతిదిగా కోరుకోనుచున్నాము.


ఒక ప్రతి ప్రత్యెక సాక్షులు అయిన ఆచార్య యెన్ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతుల వారికి సమర్పిస్తూ సాక్షులు అందరూ సర్వోన్నత న్యాయ స్థానం వారికి వివరములు ఇచ్చుటకు సహకరించగలరు.







తమ ప్రపంచ అతిది దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. కేంద్ర పేదరిక నిర్మూలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు, కొత్త డెల్లి వారి ఆశ్రిత సంరక్షణలో






No comments:

Post a Comment