తెలుగు పద్య శౌరభ ప్రచారానికి "బాలచైతన్యం" కృషి అభినందనీయం
"బాల చైతన్యం" (శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు హైదరాబాద్ (BHEL Township) లో నిర్వహిస్తున్న తెలుగు పద్య ఆధ్యయన స్వచ్చంద శిక్షణా సంస్థ) విద్యార్థులు 'డా.రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి 'ప్రథమ వర్థంతి' సందర్భంగా (తెలుగురథం నిర్వహించిన 'అక్షర నివాళి' - సారస్వత సమాలోచనం - తెలుగు విశ్వవిద్యాలయంలో 15 మార్చ్, మంగళవారం, సా.4 గం. నుండి జరిగిన కార్యక్రమంలో భాగంగా -
'తెలుగు పద్య సౌరభం' లో చిన్నారి చిరంజీవి విష్ణుభొట్ల కార్తీక్ (4వ తరగతి విద్యార్థి) ఆలపించిన - డా.రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి రచన - "కాదంబిని" (శతక పద్య కావ్యం)(5 పద్యాలు) మరియు 'సప్తగిరిదామ! కలియుగ సార్వభౌమ' - (శతక పద్య కావ్యం)(2 పద్యాలు) లోపద్యాలు.
తల్లిదండ్రులారా! మీరు, మీతోపాటు మీ పిల్లలకి 'తెలుగు పద్యం' పై ఆసక్తిని మీరు పెంచుకుంటూ వారికి కూడా పెంచండి; సాహిత్య, సాంస్కృతిక సభల్లో - తెలుగు పద్యానికి ప్రాధాన్యం యివ్వండి. తెలుగు పద్యంపై మీరు/మీకుటుంబం చేస్తున్న కృషికి నిదర్శనంగా ప్రత్యేక తెలుగు పద్య కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునే దిశలో ఆలోచించండి. విద్యాలయాల్లో కూడా యితర విద్యార్థుల్లో మీ చిన్నారుల ద్వారా మరింత ఆసక్తిని పెంపొందించదానికి 'నేను సైతం' అంటూ మీ కృషిని సలపండి. ఈ దిశలో మా సంస్థ 'తెలుగురధం' సైతం చేస్తున్న కృషిలో మీరు స్వచ్చందంగా భాగస్వామ్యం వహించండి. తెలుగు పద్యానికి మీరు ప్రణామాలు చెయ్యండి. మీ పిల్లల 'తెలుగు'భాషాపటిమకు తల్లిదండ్రులుగా కేవలం మీరే బాధ్యులు అనిమాత్రం మరవకండి. కొంపెల్ల శర్మ, తెలుగురధం.
"బాల చైతన్యం" (శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు హైదరాబాద్ (BHEL Township) లో నిర్వహిస్తున్న తెలుగు పద్య ఆధ్యయన స్వచ్చంద శిక్షణా సంస్థ) విద్యార్థులు 'డా.రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి 'ప్రథమ వర్థంతి' సందర్భంగా (తెలుగురథం నిర్వహించిన 'అక్షర నివాళి' - సారస్వత సమాలోచనం - తెలుగు విశ్వవిద్యాలయంలో 15 మార్చ్, మంగళవారం, సా.4 గం. నుండి జరిగిన కార్యక్రమంలో భాగంగా -
'తెలుగు పద్య సౌరభం' లో చిన్నారి చిరంజీవి విష్ణుభొట్ల కార్తీక్ (4వ తరగతి విద్యార్థి) ఆలపించిన - డా.రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి రచన - "కాదంబిని" (శతక పద్య కావ్యం)(5 పద్యాలు) మరియు 'సప్తగిరిదామ! కలియుగ సార్వభౌమ' - (శతక పద్య కావ్యం)(2 పద్యాలు) లోపద్యాలు.
తల్లిదండ్రులారా! మీరు, మీతోపాటు మీ పిల్లలకి 'తెలుగు పద్యం' పై ఆసక్తిని మీరు పెంచుకుంటూ వారికి కూడా పెంచండి; సాహిత్య, సాంస్కృతిక సభల్లో - తెలుగు పద్యానికి ప్రాధాన్యం యివ్వండి. తెలుగు పద్యంపై మీరు/మీకుటుంబం చేస్తున్న కృషికి నిదర్శనంగా ప్రత్యేక తెలుగు పద్య కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునే దిశలో ఆలోచించండి. విద్యాలయాల్లో కూడా యితర విద్యార్థుల్లో మీ చిన్నారుల ద్వారా మరింత ఆసక్తిని పెంపొందించదానికి 'నేను సైతం' అంటూ మీ కృషిని సలపండి. ఈ దిశలో మా సంస్థ 'తెలుగురధం' సైతం చేస్తున్న కృషిలో మీరు స్వచ్చందంగా భాగస్వామ్యం వహించండి. తెలుగు పద్యానికి మీరు ప్రణామాలు చెయ్యండి. మీ పిల్లల 'తెలుగు'భాషాపటిమకు తల్లిదండ్రులుగా కేవలం మీరే బాధ్యులు అనిమాత్రం మరవకండి. కొంపెల్ల శర్మ, తెలుగురధం.
No comments:
Post a Comment