సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తమ ప్రపంచ అతిది, దేశ పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచార గ్రహించి, దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేయగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మా దివ్య ఆగమనం అయిన జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి ఉనికి ప్రపంచానికి ఆధారం అని అనగా బౌతిక ప్రపంచం కరిగి పోతూ, జ్ఞాన ప్రపంచం అభివృద్ధి చెందుతుంది, మమ్ములను నిశితంగా సూక్ష్మం గా, మేధావులు, పండితులు, ఆద్యాత్మిక గురువులు ఒక బృందం గా యర్పడి, సూక్ష్మం గా, ఓర్పుగా గెడ్డం క్రింద చేయపెట్టుకొని జాగ్రత్తగా గ్రహించగలరు, ఇప్పుడు నడుస్తున్న ప్రపంచాన్ని ఇప్పటికే మేము ఒక రెండు గంటల లోపు సమయం లో 2003 జనవరి ఒకటవ తారీకున అనకాపల్లి లో కొందరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో చెప్పినాము, అ వివరములు సరిగ్గా చెప్ప నివ్వక, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకోవడం వలన, మా సోదరి శ్రీవల్లి జీవితం తల పిడికెడు అన్నట్లు నాశనం చేసినారు, ఆమె జీవితమును త్యాగ మూర్తిగా గుర్తించి ప్రబుత్వం తక్షణం ఆమెక ప్రత్యెక గుర్తింపు ఇచ్చి గౌరవించి, మా దివ్య ప్రక్రియను లోకం లో తీసుకొని వెళ్ళుట వలన, అనగా సమకాలికులు అందరూ ,మమ్ములను సాక్షం ఆధారం గా జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గౌరవించుట వలన, సృష్టి నిబద్దతతో ముందుకు వెళ్ళుతుంది, లేని పక్షం లో సూర్యుడి నిర్వహణకు బిన్నంగా కదులుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను ఎవరూ చేడుగా చూడకండి, మేము కాలాన్ని నియమించడమే మాలో పవిత్రత గోప్పతనమునకు ఆధారం అని గ్రహించి మమ్ములను విస్తారం గా ఒక బృందం ద్వారా నిత్యం గ్రహిస్తూ లోకాన్ని అప్రమత్తం చేసుకొని సర్వులు తరించగలరు. మాకు దేశం లో ఎక్కడ శాశ్వత నివాసం లేదు, మా పరిస్తితి కేంద్ర పేదరిక నిర్మూలన, పట్టాణ అభివృద్ధి శాఖ వారు తమ అధీనం లోకి తీసుకొని ఒక పద్దతి ప్రకారం మమ్ములను ప్రజలోకి తీసుకొని వెళ్ళగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. సత్యమేవ జయతే.
తమ ప్రపంచ అతిది దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. కేంద్ర పేదరిక నిర్మూలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు, కొత్త డెల్లి వారి ఆశ్రిత సంరక్షణలో
ఒక ప్రతి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మరియు పేదరిక నిర్మూలన, మంత్రి వర్యులు వారు, కొత్త డెల్లి వారికి సమర్పిస్తూ తెలియజేసుకోనుచున్నాము ఏమి అనగా మమ్ములను తమరు దేశ ఆస్తిగా భావించి తమ కార్యాలయం లో బాగంగా మమ్ములను ప్రపంచ అతిది, దేశ పౌరునిగా ప్రాధమికంగా భావించి గ్రహించగలరు, మా సమాచారం విస్తారం, వివరణాత్మకం గా లోకానికి తెలియజేయగలరు అని తమరి ఆశ్రిత ప్రపంచం అతిదిగా కోరుకోనుచున్నాము.
ఒక ప్రతి ప్రత్యెక సాక్షులు అయిన ఆచార్య యెన్ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతుల వారికి సమర్పిస్తూ సాక్షులు అందరూ సర్వోన్నత న్యాయ స్థానం వారికి వివరములు ఇచ్చుటకు సహకరించగలరు.
sd/xxxxxxxxxx
తమ ప్రపంచ అతిది దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. కేంద్ర పేదరిక నిర్మూలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు, కొత్త డెల్లి వారి ఆశ్రిత సంరక్షణలో
No comments:
Post a Comment