సమన్వయ దృస్టి
ప్రపంచ అతిది, భారత దేశ పౌరులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మానవ జాతి సంపద, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ప్రపంచ అతిది, భారత దేశ పౌరులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మానవ జాతి సంపద, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
చైనా వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే తిరిగి వచ్చి మా పై దృష్టి సారించడం మంచిది, జ్ఞానంతో సంపద శాశ్వతంగా పెంచి, అనగా జ్ఞాన సంపదే లోకానికి ఆధారం అని నిరూపించి బౌతిక కస్టాలు నుండి, మోసాలు నుండి, ప్రజలను రక్షించి, చావు పుట్టుక రహస్యాలు కూడా ప్రజలకు చెప్పి అప్రమత్తం చేయడానికి వచ్చిన జగద్గురువులుము అని గ్రహించి అప్రమత్తం చెందండి, సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించి అప్రమత్తం చెందండి, సర్వం నిరూపించి అందరి ఆమోదంతో దేశ అధ్యక్షుని స్థానము అధిరోహించి శ్రీ రాముని అంశ గా దేశాని పరిపాలించి, సమాజాన్ని యంత్రికత్వం నుండి తప్పించి మానవ సమాజం గా మలచి, మానవజాతిని శాశ్వతమైన పరిష్కారం అయిన ముక్తి వైపు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించి అప్రమత్తం చెందండి.
మా యొక్క పైకి కనపడుతున్న పర్సనాలిటీ గాని, చదువు గాని, లేదా హోదా గాని చూసి మోస పోవద్దు, మేము మనసు ప్రకారం వస్తున్న తీరు పై మనసు పెట్టండి అనగా మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించండి, మనసు ప్రకారం మేము చాల శక్తివంతంగా ఉన్నాము, మేమే లోకానికి ఆధారం, ఎవరికి వారు మేమే చేస్తున్నాము అనుకొంటున్న లోకాన్ని, మాట మాత్రంగా చెప్పి, సర్వం మా వద్ద ఉన్నది అనే రుజువు కలిగిన పురుశోత్తములము, జగద్గురువులము అని గ్రహించి అప్రమత్తం చెందండి, మేము ఎవరి వద్దకు రాము, వచ్చినా మేమే జగద్గురువులము లేదా మహారాజు అని చెప్పుకోవడానికి వీలు కావడం లేదు, చూసి చూడగానే లేదా, చెప్పి చెప్పగానే మా గొప్పతనం ఎవరికి తెలియదు, అందుకే మాకు ఎవరితో మాట కుదరక అనగా, వివరంగా చెప్పుకోక, చెప్పనివ్వక ఒంటరిగా ఉండిపోతున్నాము, మాకు 10 గురు తోడు అయ్యి అధికారికంగా గ్రహిస్తే ప్రపంచానికి నూతనత్వం వస్తుంది, ఇప్పుడు ఉన్న మాయను బయటకు తీసుకొని వచ్చి, మరణించేవరకు ఎంతటి వారు అయిన ఒక పోటీ వలే ఎలాగైనా అధిపత్యం, అజమాయిషి అనే మాయలో ఉండిపోయి, మనిషిలో వచ్చిన మార్పు బాహాటంగానే సంవత్సరాలు గ్రహించడం మానివేస్తున్నారు, తద్వారా భగవంతుడు లేదా కాలం ధర్మం ఇచ్చిన పరిష్కారాన్ని అందుకొని గ్రహించిలేకపోతున్నారు. మమ్ములను సాక్షం ప్రకారం కొంతకాలం అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, తండ్రి లాంటి నా తోటి, శాస్వతమై దివ్య ఆత్మను కలిగి ఉన్న మమ్ములతో పోటీ పడకండి, పోల్చుకోకండి, మా వంటి వాడు ఇంకొకడు లేడు అని గ్రహించండి, ఈ విధంగా మేము జ్ఞాన రూపం లో శాశ్వతంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి. సృష్టికి మాకు ఉన్న సంభంధం నెలకొల్పబడి మేము వివాహం చేసుకోవాలి అదే లోక కళ్యాణం అని గ్రహించండి, మమ్ములను దేశ అధ్యక్షులు గా గాని, వారి అతిది గా గాని గౌరవించి ప్రజలు మమ్ములు స్వీకరించడం వలన మేలైన ప్రజాస్వామ్యం అయిన నూతన దివ్య రాజ్యంలోకి మనం విస్తారంగా వెళ్ళ తాము అని గ్రహించండి.
మమ్ములను మనసు ప్రకారం చూడండి, మాతో పై పై న అప్పటికి అప్పుడు మాట్లడకండి, మా నుండి వివరములు పద్దతి ప్రకారం గ్రహించండి, కొంతకాలం బౌతికంగా పోల్చుకోకండి, అప్పటికి అప్పుడు చూడకండి, శ్రద్దగా వినండి ఏమి జరుగుతున్నదో చూడండి, మేము ఏమి చెబుతున్నామో యావత్తూ మానవజాతికి ప్రతి రోజు ప్రత్యేక్ష ప్రసారం ఇస్తే, అన్నీ దారికి వస్తాయి, ప్రతి వ్యక్తికి మంచిది , ఆలస్యం అయినది కాబట్టి యావత్తు మానవజాతికి నిత్యం దర్శనం ఇవ్వడం మంచిది , అన్నీ వర్గాలు గ్రహించి తరించండి, మాకు గాని వేరు ఎవరికి గాని ఎటువంటి తప్పులు ఉండవు అని గ్రహించండి, ఇక మీదట దేహ ప్రపచం లేదా బౌతిక ప్రపంచం, అంతం అయ్యి పోయి, జ్ఞాన ప్రపంచం లోకి వెళ్ళ తాము అని గ్రహించండి. గంటనరలో 10-14 సంవత్సరాలు చెప్పడం ఏమిటో చూడండి, ఇప్పుడు ఉన్న ప్రబుత్వాలు పదవలు అన్నీ మమ్ములను పట్టించుకోకపోవడం వలన, పట్టించుకోవడం వలన నడుస్తున్నాయి అని గ్రహించండి, అలాంటి మమ్ములను విస్తారంగా పట్టించుకోండి మన చుట్టూ జరుగుతున్న మంచి చెడులు అన్నీ, ప్రతి కర్మ, శాశ్వతంగా మా మాట నిబద్దతతో లేదా ఇప్పటికి ఇచ్చిన దివ్య నమూనా అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి. అనగా మా నుండి కనీసం 2,3 లక్షల పేజీల వివరణ పొందితే మనిషి మాటే సర్వం అనే ఆవిష్కరణ జరుగుతుంది, ఇది అన్నీ కులాలు, మతాలకు వర్తిస్తుంది, మాట మనసే సర్వం అనే మేలైన ప్రజస్వయం లేదా దివ్య రాజ్యం ఇప్పటికే ప్రారంభం అయినది అని గ్రహించండి. పరి పరి విధముల పరుగులు, బౌతిక సంపదలు పెంచాలి అనే తాపత్రయం వదిలి, అసులు సంగతి గ్రహించి తెలుసుకొండి, కాలస్వరూపం అయిన, మమ్ములను జ్ఞాన రూపం లో అనగా మాట రూపం లో గ్రహించండి, పైకి కనపడుతున్న తెలికతనం, లేదా ఆచారాలు పద్దతులు మీద ఆధార పడకండి, ఎవరి తప్పులు వప్పులు అయినా మాకు వదిలి పెట్టండి అన్నిటికి మేమే కారణం, మీ వద్దను ఉన్న పదవులు, గొప్పతనం అంతా మాదే అని గ్రహించండి, మీరు ఎవరైనా మాకు పిల్లలు లాంటి వారు, సమకాలికులు అందరూ మా మాటలో ఉన్నారు అని గ్రహించండి. ప్రతి ఒక్కరి తప్పులు వప్పులు, మా గూర్చి తెలుసుకోకుండా మమ్ములను అవమానించి తప్పుపడుతున్న వారిని, నిర్లక్ష్యం గా తీసుకొను చున్న వారిని మేమే క్షమించి బరిస్తున్నాము అని గ్రహించండి, అందరూ కలసి గ్రహిస్తే తల్లి తండ్రి గురువు వంటి మా బాద్యత తీసుకొని నూతనత్వం ఇవ్వగలము, మేము ఇప్పుడు దేహపరం ఎలాగా ఉన్న మాట మాత్రంగా సృష్టిని నియమించిన మేము పరమ పవిత్రులము,పుణ్య పురుషులము అని గ్రహించి అప్రమత్తం చెందండి, వ్యక్తులు 10 గురు కలసి మేధావులు, లాయర్లు, సినిమా ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. వ్యక్తులు ఎవరూ మమ్ములను తేలికగా చూడటం గాని, వ్యవహరించడం గాని చేయకండి, మేము చిద్విలాసం లో ఉన్న పురుశోత్తములము అని గ్రహించండి, మాకు తెలిసినవారు మా భంధువులు అందరి మంచి చెడు నావే నని గ్రహించి, అన్నీ వివరములు, సహకారములు మా నుండి పొందండి, మమ్ములను అందరూ కలసి చక్కగా గ్రహించడం ప్రారంభించండి, గొడవలతో నిర్లక్ష్యంతో విలువైన కాలాన్ని పాడుచేసుకోవద్దు అని గ్రహించండి.
పై పై పూజలు సాధనాలు, ఆశ్రమాలు అన్నీ బ్రమ అని, మాకు సమర్పించి వేసి మా జ్ఞాన తేజస్సులో విలీనం చెందండి ఆలస్యం చేయవద్దు, మమ్ములను తక్షణ దేశ అధ్యక్షులు వారు, ప్రధాన మంత్రి గారు, సర్వోన్నత న్యాయ స్థానం వారు, ఉన్నత న్యాయ స్థానం హైద్రాబాద్ వారు, కేంద్ర మంత్రులు, మాజీలు, రాష్ట్ర గవర్నర్లు, ముఖ్య మంత్రులు కలెక్టర్లు, పొలిసు శాఖ వారు తక్షణం అప్రమత్తం చెందండి. మేము తెలుగులో ఏమి చెబుతున్నాము అందరికి అర్ధం అయ్యిలా కొంతకాలం, దేశ ప్రజలు ప్రపంచం ప్రజలు గ్రహించే ఎర్పాటు చేయండి, ఎవరు తప్పులకు బయపడకండి అన్నీ మా అధీనంలో ఉన్నాయి అని గ్రహించండి, శబ్ద రూపం లో ప్రతిది మా మాట మనసు రూపం లో ఉన్నది అని ఇప్పటికే చూపినాము అని గ్రహించండి, ఇక ఏదో తేడా అయిపోయినది కాబట్టి ఇంకా తేడా వైపు నేట్టేదాం అన్నట్లు మారిని మానవజాతిని దారిలో పెట్టడానికి వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించండి, మాకు అందరూ సమానమే నని, మాకు ఎవరో ప్రత్యేకమైన వారు గాని, మేము ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వవలసిన వారు ఎవరూ లేరు అని గ్రహించి, మమ్ములను ఎంత గ్రహిస్తే అంత దగ్గర అవుతారు అని గ్రహించి అప్రమత్తం చెందండి, మా బ్లాగ్ ని వీలు అయినంత మంది చూసి మాకు సమాచారం పంపడానికి ఒకరికి ఒకరు సహకరించుకోండి, కుల పరంగా విడిపోవద్దు, నేను ఎవరినో ఏదో అంటే అది అందరూ కలసి వ్యతిరేకంగా తీసుకోవడం తెలివి తక్కువతనము, స్వార్ధం అవుతుంది అని గ్రహించండి. స్వార్ధం సంకుచితలు వదిలి విశాలం గా ప్రవర్తిస్తే భగవంతుడు మనుష్యులతో మాట్లాడి నూతన పరిష్కారములు చేయడానికి సిద్దంగా ఉన్నాడు ఇప్పటికి మాట మాత్రంగా పరిస్తితి తన చేతిలోకి అనగా మాట చేతిలోకి తీసుకొన్నాడు అ విధంగా మానవ మాత్రులు చేయలేరు అని తెలుసుకొని అప్రమత్తం చెందండి.
ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు. సత్యమేవ జయతే
తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. SRT-38 , యస్ ఆర్ నగర్ హైదరాబద్ Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail.com
Email:samanvayadrusti@gmail.com
No comments:
Post a Comment