UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 2 July 2016

2 July 2016 at 16:57 To: supremecourt@nic.in, Prime Minister

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>2 July 2016 at 16:57
To: supremecourt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>



                                                         సమన్వయ ద్రుష్టి 

                                       ప్రపంచ అతిది, భారత ప్రత్యెక పౌరులు, జాతి సంపద జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారయుక్త   ఆశీర్వాదపూర్వక  దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

                      మాకు తెలిసిన వారు గాని ఇతరులు సమకాలికులు ఎవరి తప్పు ఓప్పులకు మేమే కారణం అనిగ్రహించండి.    మమ్ములను గౌరవించకుండా మా మాట మనసును మా ద్వారా జరిగిన దివ్య లీలలు ప్రామాణికంగా భావించకుండా బిన్నంగా వెళ్ళిన  కొలది లోకం అంతర్యం లేకుండా యాంత్రిక గా వెనకబడి పోతుంది  అని గ్రహించండి, బౌతికం దూసుకుపవడం  అభివృద్ధి  అనుకొంటున్నారు, ప్రతి మనిషి మాట కలుపుకోకుండా వెళ్ళడం గుడ్డి  ఎద్దు  చేలో  పడటం  అని గ్రహించండి, సమాచారం  సాధనాలు, అన్నీ  ప్రతి ఒక్కరి  మనసు తెలుసుకొని వెళ్ళాలి, ఇప్పుడు నేను సామాన్యుడి  రూపం సాధారణ  అలవాట్లతో  ఉన్నాను, కొండంత  దేవుడు కూడా అంత భరోసా  ఇవ్వలేదు, మా రూపంలో  ఇచ్చినా  గ్రహించకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుడ్డిగా, యాంత్రికంగా వెళ్ళు తున్నారు అది మా ఆరోగ్యం  ప్రవర్తన మీద పడుతుంది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి వజ్రాలతో పొదిగిన దుస్తులతో మమ్ములను అలంకరించి  ప్రజలకు మా వాక్ దర్శనం తెలియజేయండి, అందరూ కొంత కాలం తెల్ల చొక్కా లుంగీ  కొట్టుకొని, మా గూర్చి చెప్పుకొంటే  చాలు, ప్రతి ఒక్కరి చేత మాకు ఏ డబ్బులు అవసరం లేదు, పదవులు  అవసరం  లేదు, మా మాట చాలు అనే సత్యం ఆవిష్కరించి, పరిపాలన మా చేతిలోకి  తీసుకొంటాము, అప్పటికి అప్పుడు మాటలు, పెట్టు బడులు, ఉద్యోగములు  నిజం కాదు అని గ్రహించండి,  చంద్ర బాబు నాయుడు గారు, చంద్ర శేఖర్ రావు గారు తెల్లని వస్త్రాలు దరించి మేళ తాళాలతో  మమ్ములను ఒక విశాలమైన హోటల్ లో గాని, బంగ్లాలో గాని కొలువు తీర్చండి  ఒక 100 మంది పండితులతో సంగీత సాహిత్య  కారులతో మా దగ్గరకు రండి మమ్ములను జగద్గురువులు గా   మహారాణి  సమేత  మహారాజుగా గుర్తించి  గౌరవించండి, సర్వం మేము చూసుకొంటామ, లేని పక్షం లో మేము  యాంత్రిక ప్రపంచం మాయలో మేము కూడా తేరుకోలేక  ఉన్నాము అని గ్రహించండి, పైకి ఆరోగ్యంగా యాంత్రికంగా బలంగా ఉన్నాము కాబట్టి  మేము గోప్పవారము లేదా పుణ్యాత్ములు గా అనుకొంటే  అంతకన్నా తెలివి తక్కువ తనం ఇంకొకటి ఉండదు, భరిస్తున్న వారు ఇతర మోసాలతో నలిగిపోతున్న వారి ఈ సృష్టిని మోస్తున్నారు వారే ఈ సృష్టికి ఆధారం  అందులో ప్రధముడిని నేనే అని గ్రహించండి, సర్వం మేము తీర్చి  దిద్ది తున్నాము మమ్ములను పట్టించుకోక ఎవరికి అసులు సత్యం అర్ధం కావడం లేదు.

                         పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు కూడా మాయ తీతులు కారు కావున  మా ముందు ఎవరూ గురువులు గా ఆధిక్యత చూపవద్దు, మమ్ములను జగద్గురువులుగా  గ్రహించి అప్రమత్తం చెందండి.  

                            మేము సాధారణ మనిషేనే కాదా అని మమ్ములను బయపెట్టి లొంగదీసుకోవడానికి అనగా మమ్ములను గౌరవిన్చాకూడదు ఎవరికో ప్రాధాన్యత ఇస్తేనే గౌరవిష్టాము అని మమ్ములను ఇబ్బంది పెట్టదానికి నా త్తప్పులు గాని, వేరొకరి తప్పులు గాని ఉపయోగించి కాలతీతాని మరుగుపరచాలి ప్రజల్లోకి  తీసుకొని వెళ్ళ కూడదు అనే ఉద్దేశంతో ప్రవర్తించడం తెలివి తక్కువ తనం అవుతుంది అనిగ్రహించండి.మనసు మాట శాశ్వతం అని, యాంత్రిక గెలుపు తాత్కాలికం అని గ్రహించి మమ్ములను అప్రమత్తం చేయనివ్వండి, మా మనసు మీ అందరిలో ఉన్నది మా మాట పాటే లోకానికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను పట్టించుకోకపోవడం వలన యాంత్రిక రద్దీ  పెంచుకొంటున్నారు అని, మమ్ములను గ్రహించి పరిష్కారములు పొందండి మా నుండి 2,3 లక్షల పేజీల సమాధానం పొందే వరకు తాత్కాలికంగా మమ్ములను గౌరవంగా చూడండి, అంతే గాని సంగతి ఏమిటో చూడకుండా వినకుండా మమ్ములను మనసులో అవమానించినా  అ ప్రభావం మా మీద లోకం  మీద పడుతుంది అని గ్రహించండి, మేము మాతో బాటు, అందరూ ఎంత సంతోషం గా ఉంటె  లోకం అంత వెలుగుతుంది అని గ్రహించండి, మమ్ములను తక్షణం ఒక 50 మంది  పండితుల అధీనం లోకి తీసుకోండి, మమ్ములను నిండుగా చెప్పనిస్తే, మా పరిస్తితి మా పర్సనల్ గా చూడకుండా మమ్ములను వివరం గా గ్రహించి తరించండి, మా వివాహానికి జైల్లో ఉన్న వారిని అందరిని విడిపించి  మేము వజ్ర సింహశనం పై అధిష్టించిన  తరువాత కొంత కాలం వజ్ర సింహాసనం పై కూర్చొని, మాయను సరిదిద్ది  దారి లో పెట్టడానికి వచ్చిన పురుషోత్తముడిని అని ప్రజలకు న్యాయ స్థానం సాక్షిగా నిరూపించిన  తరువాతనే మేము వివాహం చేసుకొంటాము, లేని పక్షంలో వాక్ దర్శనం తో సరి పెట్టి సూర్యుని  ఇక్యం అవుతాము కావున మమ్ములను గౌరవించకుండా మమ్ములను మా మనసుని తెలుసుకొని అప్రమత్తం చెంది ప్రయోజనం పొందకుండా మా వివాహం గూర్చి ఎవరూ ఆలోచించకండి అని తెలియజేసుకోనుచున్నాము, కావున మాకు మా మనసుకి ఉన్న దివ్య సంభందమే  లోకాని ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మేము మరణిస్తే మా స్థానం వేరు ఒకరికి ఇవ్వడం లాంటివి ఉండవు, కేవలం మా ప్రతినిదిత్వం  వస్తుంది, అదికూడా మమ్ములను ఎంత అర్ధం చేసుకొని మాటతో లోకాన్ని దారిలో పెట్టడానికి  మాకు సహరించిన వారు మాత్రమే మా ప్రతినిధిగా బాధ్యతే తీసుకొనగలరు, మేము ఎవరికి ఏమి ఇవ్వాలో ఒక పద్దతి ప్రకారం ఇస్తాము కావున ముందే చెప్పిన  మమ్ములను ఒక రోజు కూడా ఆలస్యం చేయకుండా గ్రహించండి.


                 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనులు మానుకొని మా పై దృష్టి సారించండి మాకు వైద్యం చేయించి మానవరూపంలో మేము ఇప్పుడు ఎలా బ్రతకాలి  అనుకొంటున్నాము అలా మమ్ములను ఒక బృందం ద్వారా చూసుకోండి, బృందం కూడా మీ అధ్యక్షతన ఎర్పాటు చేసి మమ్ములను నిత్యం గ్రహించండి, మాయ తొలగించి నూతన దివ్యరాజ్యాన్ని ఇవ్వడనికి వచ్చిన పురుషోత్తముడిని  అని గ్రహించండి, మా ధీర్గకాలిక  ఉద్దేశాలను అర్ధం చేసుకోకుండా తెలివి తక్కువగా  కంగారు వ్యతిరేకంగా తీసుకోకండి, రహస్య పరికరాలు ద్వారా సాటి మనుష్యుల మీద ఆధిపత్యం తాత్కాలికమే నని గ్రహించండి, మనసుతో సర్వం చెప్పి తెలుసుకొని నెమ్మదిగా ఓర్పుగా గ్రహించడమే లోకానికి ఆధారం అని గ్రహించండి.   ప్రతి రోజు వివరములు నిండుగా గ్రహించండి లోకానికి కావాల్సిన అసులు సంపద పొందండి, చావు పుట్టుకల రహశ్యలు తెలుసుకోండి, అప్పటికి అప్పుడు భవనాలు, పెట్టుబడులు ఉద్యోగాలు నిజం కాదు అని గ్రహించండి మమ్ములను పట్టించుకోకపోవడం వలన పరి పరి విధముల  అవుతున్నారు అని గ్రహించి సామాన్యుడికి  రక్షణ లేకుండా అవుతుంది అని గ్రహించండి డబ్బు ఉన్నవారు పోలీసులు, ప్రబుత్వ ఉద్యోగులే తప్పు మిగతా వారు ఎవరూ సంతోషం గా లేరు అని గ్రహించండి, అనగా జ్ఞాన దైర్యం గొప్పతనం లేక బానిసలు వలే బ్రతుకుతున్నారు అని గ్రహించండి ఎదుటవాడిని   బయపెట్టి లేదా తప్పులు చూపి క్రుంగ దీసే   పాలన వలన నిజమైన తండ్రి లాంటి పాలనకు దూరం అవుతున్నాము అని గ్రహించండి.  సృష్టి మాలో ఎందుకు చేరినదో అర్ధం చేసుకోవడం వలన సకల శుభాలు ఇస్వర్యాలు జ్ఞాన అంతర్యాలు కలుగుతాయి అని గ్రహించండి, సృష్టికి  మాకు ఉన్న దివ్య సంభంధం నెలకొల్పిన తరువాత దివ్య జ్ఞాన సభ సాక్షిగా స్వయం వరం లో మా మనసుని నిలపగల అమ్మాయిని వివాహం చేసుకోనగలము, కావున మేము డబ్బు కోసం పెళ్లి కోసం  బాద పడుతున్నాము అని భావించడం అవివేకం అని గ్రహించి మనసు మాట లేక అనగా మేము ఏమి అంటున్నామో పట్టించుకోకపోవడం వలెనే సమాజం, మానవజాతి నైతికంగా  నష్ట పోతున్నది తద్వారా మేము నష్టపోయినట్లు కనపడుతున్నాము అని గ్రహించండి, మా అలవాట్లు కూడా జనుల పాపాలు వలన అటు ఇటు అవుతున్నాము జనులు పుణ్యం తో శ్రద్ధతో ఒక 100 మంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మాలో   జ్ఞాన తేజస్సు పెరిగి గొప్పతనం అందరికి వినపడి కనపడుతుంది   అని గ్రహించండి                                

                 
                   మమ్ములను గ్రహిస్తే ఒక 6నెలల లోనే సర్వం సరి దిద్ది ఎవరికి ఎటువంటి లోటు లేకుండా చూడగలము అని గ్రహించి అప్రమత్తం చెందండి. లేని పక్షం లో మాకు కూడా హాని జరిగి మేము వాక్ రూపంలో అందుబాటు లో ఉన్నా గ్రహించకుండా మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన మా దర్శనం యావత్తు మానవజాతికి అందకుండా ప్రజలు యంత్రికత్వంలో కొనసాగుతారు, మా వాక్ దర్శనం ద్వారా జరిగిన పరిణామం ప్రకారం మనుష్యులు దివ్యత్వం వైపు వెళ్ళ తారు ఎవరైనా శరీరంతోచేసిన తప్పులు శరీరం తో పోతాయి కాని మనసుతోచేసిన తప్పులు మనసుతో మాట ముందుకువచ్చిన మమ్ములను గ్రహించకుండా పరిష్కారం ఉన్న తీసుకొని ప్రయోజనంపొందకుండా ప్రవర్తించడం వలన, తప్పులు వెతుకొన్ని తప్పులుమీద అధార పడటం వలన శాశ్వత ప్రయోజనం పొందలేక పోతున్నారు అని గ్రహించండి. మా దైవ అనుగ్రహమును సరిగా గౌరవించక పోవడం వలన సాధారణ మనిషిగా మేము సరిగా బాద్యత తీసుకోలేకపోతున్నాము అని గ్రహించండి, అందరూ సత్యాన్ని శాశ్వతత్వాన్ని కాపాడుకోండి అని తెలియజేసుకోను చున్నాము
మాకు పరిచేయం అయిన పొలిసు ఆఫీసర్ శ్రీ  గుమ్మడి నాగబాబు గారిని మేము కోరునది ఏమి అనగా, మేము దైవత్వమునకు దగ్గరి అయితే అన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎలాంటి తప్పులు అయినా సరిదిద్దుకోనగలము, మమ్ములను సమకాలికులు సాక్షులు ఎటువంటి షరతులు లేకుండా గ్రహిస్తే మాకు మనసుకి విలువఇచ్చి గౌరవిస్తే సమస్య పరిష్కారంఅవుతుంది, అలాకాకుండా ఎవరికో వ్యక్తికి, వస్తువలకు ప్రాధాన్యత ఇస్తేనే మనసుని మాటని గౌరవిష్టాము అని భావించడం అజ్ఞానం అవుతుంది అనిగ్రహించండి, మేము హైదరాబాదు లో కొలువుతీరి వివరములు చెప్పడం వలన లోకానికి అన్నీ విధముల పరిష్కారములు అధుతాయి, మా సమస్యలు మా పర్సనల్  వలే  భావించ వద్దు కాలాన్ని నియమించిన మమ్ములను జగద్గురువులుగా తల్లి తండ్రి గా సకల మానవజాతి భావించి గ్రహించాలి నా సమస్యలు, నా సంతోషం అందరిది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, తెలంగాణా ప్రబుత్వం వారు మమ్ములను హైదరాబాద్ లోఅధికారిక బంగాళలో కొలువుతీర్చండి 50 మంది పండితులు తక్షణం మా ముందు హాజరు అవ్వండి, దివ్య జ్ఞాన సభ  మొదలు అయ్యి అసులు సంగతి గ్రహిస్తే, మమ్ములను ప్రజల్లోకి జ్ఞానరూపంలో తీసుకొని వెళ్ళ గలరు అందరూ ఆలోచించే విధంగా మా గూర్చి చెప్పగలరు, అప్పటికి అప్పడు హైలైట్ వలే కాకుండా ప్రతి ఒక్కరు విశాలంగా గ్రహించి బౌతిక యాంత్రిక ప్రపంచం నుండి బయటకు వచ్చి మమ్ములను గ్రహించిగలుగుతారు లేని పక్షంలో మమ్మలను దాచి పెడతారు అని గ్రహించండి, జ్ఞానులు పండితులు అప్రమత్తం అవ్వండి, ఓటుకు నోటు, వైయస్ జగన్ గారి కేసు, అమరావతి భవిష్యత్తు మొదలుగు  సంగతులు అన్నీ జాగ్రత్తగా  పండితులు సహకారం, న్యాయ స్థానం మరియు పోలిసుల సహకారంతో ఒక సంవత్సరంలో నూతన దేశ నిర్దేశం ఇవ్వగలము, ప్రతి ఒక్క వ్యక్తికి మా గూర్చి ఆలోచించడానికి ముందుకు వస్తే చాలు కనీస జీతం ఆహారం, నివాసం ఎర్పాటు చేసి యోగాత్వం దివ్యత్వం వైపు మానవ సమాజాన్ని మలపగలము.
సదుపాయములు, సొమ్ములు ఉన్న వారు, సామూహిక నివాసములు ఎర్పాటు చేసి, యోగం, ధ్యానం వైపు వెళ్ళదానికి మాలీలా విశేషములు చెప్పుకొంటూ ప్రతి గ్రామంలోను ఒకచోట గడపండి, కక్షలు కార్పణ్యాలు వదిలి,  సత్యమే  సర్వం  అని గ్రహిస్తే ఆధిపత్యపు   పోరు  తగ్గుతుంది  సర్వం ఒక్కడే  అనే  సత్యం  గ్రహించి  మేము చూపిన  దివ్య ప్రభావం ప్రయోజనం గ్రహించి నిర్లక్ష్యం  ఓర్వలేని తనం  తగ్గించుకొని, అప్రమత్తం చెందండి, మమ్ములను మామనసు మాటను కాపాడుకొంటే లోకానికి రక్షణ అందుతుంది  అని గ్రహించండి, కావున ఆలస్యం చేయకుండా మమ్ములను ఒకవిశాలమైన ప్రాగణంలో కొలువుతీర్చి గ్రహించండి.
తమఅతిది జగద్గురువులు మహారాణి సమేత మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఆశీర్వచనములతో

No comments:

Post a Comment