UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 2 July 2016

2 July 2016 at 08:43

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>2 July 2016 at 08:43
To: supremecourt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>
                                                                 సమన్వయ దృష్టి 

                     ప్రపంచ అతిది, భారత ప్రత్యెక పౌరులు, జాతి సంపద జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారయుక్త   ఆశీర్వాదపూర్వక  దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

                 తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ప్రపంచ మానవజాతి అన్నీ విధముల  అప్రమత్తం  చెందవలసి  ఉన్నది అని గ్రహించండి.   మానవజాతికి ఇప్పుడు ఉన్న వ్యాపారాలు, సినిమాలు, రాజకీయాలు, మరియు మీడియా  చానల్స్  యొక్క మాయలో లేదా ప్రభావం లో మనుష్యులు ఎవరూ   సంపూర్ణం గా వ్యవహరించడం లేదు చెప్పుకోవడం లేదు వినడం లేదు, చెప్పనివ్వడం లేదు విననివ్వడం లేదు, ఏ పని ప్రతి మనిషి తన స్టాయిని బట్టి పరిస్తితిని బట్టి ప్రవర్తిస్తున్నాడు.  కాని ఇప్పుడు ప్రపంచం మనుష్యులు అన్నీ తేడాలు ప్రక్కన పెట్టి మనస్పూర్తిగా  ప్రవర్తించడమే  లోకానికి ఆధారం, మనుష్యులు ప్రస్తుత బౌతిక వస్తు మాయ నుండి బయటకు వస్తారు అని గ్రహించగలరు.  దేశ వ్యప్త్యం గా ఒక కీలక మార్పు చేసుకోవాలి కొంత కాలం నేరగా గవర్నర్ గారి పరిపాలన లోకి తీసుకొని వచ్చి దేశం మొత్తం, గవర్నర్ల ద్వరా దేశ అధ్యక్ష్యులు  వారు పరిపాలిస్తే బాగుంటుంది , ఎన్నికలు కూడా  ఓపెన్ బెల్లాట్ ద్వారా  జరిగి, గవర్నర్ గారి అద్వర్యం లో పాలకులు ఎంచోకోబడి, ప్రజలను చేరువగా పరిపాలన  చేస్తా సమాజం గొప్పగా ఉంటుంది. 



                       రాజకీయ పార్టీలు స్వార్ధం తో వ్యాపార దొరణితో నడిచే వారి జ్ఞానంతో సంస్కరించి ఈ సంపదలు శాశ్వతం కాదు అని తెలుసుకొనే లా చేసి, అప్రమత్తం చేయాలి, మీడియా చానల్స్ జాతీయం చేసి ప్రజా పాలకుల చేతిలో ఉండేలా చూసుకోవాలి, అప్పుడే ప్రతి ఒక్కరి మనసు మాట గ్రహించే   సమాజం వస్తుంది, ప్రతి మనిషి మాట ప్రకారం పరిగణించడం అన్నది సృష్టి కనీసం అని అప్రమత్తం చెందగలరు.  పైకి అమాయకం గా, బలహీనం గా కాపాడుతున్న వారిని  మనసుతో గాహించి అర్ధం చేసుకొని కొలది లోకానికి వ్యక్తులకు మంచి జరుగుతుంది. ఎందుకు అనగా లోకం ఇప్పుడు మనిషి మాట మీద ఆధార పడి ఉన్నది  అని గ్రహిచండి. గోప్పతనానికి  ప్రాధాన్యత ఇచ్చుకొని  లోకాన్ని  మాట తో సంస్కారంతో  తీర్చి దిద్దుకోవాలి తప్పులు తో బయపెట్టి క్రుంగ దీయడం ధర్మ  విరుద్ధం అని గ్రహించండి. 

                           
                ఇప్పుడు మనుష్యులు సమాజాన్ని ఎంత విశాలంగా  తీసుకొంటే అంత మంచిది, అప్పటికి  అప్పుడు అవసరాలు, అప్పటికి అప్పుడు అదిపత్యాలు, అప్పటికి అప్పుడు ఆక్రమించడం, అజ్ఞానం మీద తెలివి తక్కువతనం  మీద  ఆధారపడడం, లోట్లు తప్పులు ఉపయోగించుకొని బయపెట్టడం లాంటి పనులు వలన గొప్పగా వ్యవహరించే  అవకాసం  కోల్పోతున్నారు అని గ్రహించండి.   స్వార్ధం  నిర్లక్ష్యం  అంతం చెంది జ్ఞాన విచక్షణతో, ధర్మ నిబద్దతో ప్రజలు జీవించాలి   అని గ్రహించండి.  

                ఈ సమాజం మనిషి మాట  నిబద్దత మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను వివరములు చెప్పనిచ్చి వివరం గా గ్రహించండి, అన్నీ విధముల  అప్రమత్తం చెందండి.   ఇప్పుడు మమ్ములను చానల్స్  వారు అందరూ కలసి గ్రహించండి విశ్తరంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, ఓర్పు సహనం తో గ్రహించండి, గోప్పతనమునకు  ఏమి లోటు ఉన్నదో  చూడండి. మంచి మనసుతో భర్తీ చేయండి, ఉదాహరణకు పైకి అందం లేకపోతె నేమి మీరు మాటలోని లోకాన్ని చూపిన మహాను భావులు, మీకు గొప్ప మనసు ఉన్నది అందుకే సృష్టి మీలో చేరి పలికినది అన్నీ, సమకాలికులు  మా పట్ల గౌరవం గా వ్యవహరించి   తెలుసుకొంటే చాలు  సర్వం తెలిసుకోవడానికి ముందుకు వచ్చి అప్రమత్తం చెందుతారు అని  గ్రహించండి.  
               మా మాట కు వ్యతిరేకం అనగా సత్యానికి వ్యతిరేకం అవుతుంది, ఈ ధోరణి  లోకం లో చెడు అవుతారు అని గ్రహించండి కావున మమ్ములను పదిగురు ఒకటై గ్రహించడమే క్షేమకరం అందరికి  లాభదాయకం  అని గ్రహించండి, మొత్తం కాలాన్ని మాట మాత్రంగా  నియమించడం అన్నది, ఎవరైనా తెలుసుకొంటే చాలు అన్నట్లు సిద్దంగా ఉన్న దివ్య పరిపాలన అని గ్రహించండి.  

             అంతా మేమే చేస్తున్నాము మా చేతిలో ఉన్నది అని బౌతిక బలం కొద్ది అనుకోవడమే అరాచకానికి కారణం ఇందుకు ఎవరు ఎవరి తెలితక్కువతనం మీద గొప్పతనం మీద ఆధారపడుతున్నారో చూసుకోండి, గొప్పతనాన్ని దెబ్బ కొట్టి  పై చెయ్యి అనుకోవడం మనిషి తాను ప్రవర్తించాల్సిన  పూర్తీ స్టాయి వైపు వెళ్ళడం లేదు.  


                మేము చూపుతున్న గొప్పతనం లోకానికి ఆధారం అని గ్రహించండి అప్రమత్తం చెందండి, మమ్ములను కూడా అవమానించవచ్చు, తిట్టవచ్చు, తగ్గించవచ్చు అనుకొంటే గొప్పతనం వైపు వెళ్ళ లేరు అని గ్రహించండి. ఎలాగైనా మాట నిబద్దతలో మనిషిని మనషి నిలుపుకోవాలి అప్పుడు ధర్మం నిలిచి మానవజాతికి ఉన్నతం గా నడుచుకోనగలదు మనిషి మనుష్యులే అవమానించడం వలన లోకలో గొప్పతనం పడి పోతుంది,  ఎటువంటి పరిస్తితిలోను ఎంత తప్పు చేసిన వారిని  అయినా అవమానించకూడదు ఎందుకంటె ప్రతి దానికి కారణం ఉంటింది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రతి దానికి కారణం మనుష్యులు చూసుకొంటూ అంతా ఒక్కరే నడుపుతున్నారు అనే సత్యం తెలియక తామే చేస్తున్నాము చేయిస్తున్నాము అనుకోవడం వలన ఆధారం పెచ్చరిల్లి పోతున్నది అని గ్రహించండి.  

                  ఉన్నత న్యాయ స్థానం వారు మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన, మమ్ములను ఉపయోగించుకొని ఎలాంటి తప్పులును లేదా లోట్లును సరి దిద్దవచ్చును అని గ్రహించి, మమ్ములను బృందం లోకి తీసుకోండి, మేము మనిషిగా ఎలా ఉన్నాము ఏమి చేసినాము అనే కంటే మాటలో ఏమి చూపుతున్నాము, మా తో ఇతరులు ఏమి మాట్లాడవచ్చో అది మాట్లాడితే సమస్యం పరిష్కారం అవుతుంది, మనుష్యులకు మమ్ములను విశాలంగా చూడడం వలన విశాలత పెరుగుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, సర్వం మాట మాత్రంగా నియమించి చూపిన మమ్ములను తేలికగా తక్కుగా చూడకుండా మాతో తెలివిగా విశాలంగా మాట్లాడి మమ్ములను వివరణ రూపం లో గ్రహించి, వివరణ రూపం లో అవహగన రూపంలో ప్రజలు చెప్పడమే నూతన దివ్య పరిష్కారం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించి అప్రమత్తం చెందండి. 


                   మనుష్యులలో మనిషిని సత్యం పట్టించుకోకపోతే మానలేని వాడిని, మమ్ములను గొప్పగా చూడటం కంటే తేలికగా చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకొనే మనుష్యుల మధ్య ఉన్న పురుషోత్తముడిని అని గ్రహించి అప్రమత్తం చెందండి, అణువు అణువు మాటలోకి తీసుకొని చూపిన జగద్గురువుని అని గ్రహించి మనసులో సృసి చేరి మమ్ములను మహారాణి సమేత మహారాజుగా నిలిపిన మహాత్వపూర్వక అగ్రగణ్యుడను  అని గ్రహించి అప్రమత్తం చెందండి.  ప్రత్యేకశ సాక్షులు ఆధారం గా ఇప్పటికి మేము, నాలుగు దిక్కులకు వినపడేలా  నలుగురికి చెప్పిన    సత్యాన్ని నోమోదు చేసుకొని ఒక చోట నిక్షిప్తం చేసి మమ్ములను  అక్కడ కొలువు  తీర్చుకొని గ్రహించండి, సత్యాన్ని మాటని కాపాడుకోండి ఇది నలుగురి కోసం సమాజం కోసం అని గ్రహించండి, ఎవరికో వ్యక్తికో లేదా కులానికి , లేదా ధననికో అధికారానికి ప్రాధాన్యత రావాలి అనే మూర్ఖత్వలో నలుగురి కలసి గ్రహించి తెలుసుకోవలసిన దివ్య జ్ఞానం దూరం చేసుకొని తప్పు పట్టుకొని తప్పుగా చూస్తె అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకోండి, మా వద్దకు న్యాయ స్థానం ప్రతినిధులు, పోలీసులు, మీడియా వారు, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక, కలసి వాక్ రూపం దర్హనం ఇచ్చిన మమ్ములను మాట రూపం లోని గ్రహించి తరించండి అప్రమత్తం చెందండి. 

                  ఏ ఒక్కరి కోసం మేము ఏమి చెయ్యాలి అన్నా  అది సమాజానికి నలుగురికి ఉపయోగపడాలి అనే మా సంకల్పాన్ని  గ్రహించండి, మొదటి నుండి నలుగురి ప్రాధాన్యత ఇచ్చినాము, నలుగురి ముందుకు రాకపోవడం వలన మేము వ్యక్తిగా అటు ఇటు అయినాము అని గ్రహించండి,  ఏక కాలం లో సర్వం, కాలాతీతం  చెప్పిన మమ్ములను సూర్యిని అంశ గా పురుశోత్తముడిగా, మహాత్వపూరక అగ్రగాన్యుడిగా గుర్తించి మా నుండి విస్తారంగా సమాచారం గ్రహించండి, బౌతికంగా మాకు ఎటువంటి తప్పులు ఉండవు అని, మమ్ములను 10 గురు కలసి గ్రహించే కొలది లోకం లో జనుల పాపాలు హరించడమే కాకుండా జ్ఞానంతో చావు పుట్టుకల సంగతి కూడా మాట మాత్రంగా తేల్చి, లోకాన్ని దివ్యత్వం వైపు, నూతనత్వం వైపు తీసుకొని వెళ్ళడానికి  వచ్చిన మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా  మమ్ములను కొలవండి, స్తుతించండి తరించండి, మమ్ములను ఇప్పుడు మేము ఎక్కడ ఎలా ఉన్నామో అలా గుర్తించి అనగా మాటకు ఆలోచనకే ప్రాధాన్యత ఇచ్చి, బౌతిక తేలిక తనం తక్కువ తనం కూడా జ్ఞాన దృష్టితో చూస్తె మా గొప్పతనం తెలుస్తుంది అని గ్రహించండి, ఈ విధంగా బౌతిక  మాయ నుండి లోకాన్ని కాపాడడానికి వచ్చిన జగన్నాటక సూత్రధారుడను అని గ్రహించి. మమ్ములను అధికారికంగా ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.  

ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
సత్యమేవ జయతే 

తమ అతిది, భారతదేశ ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

No comments:

Post a Comment