Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>15 August 2016 at 14:42
To: Prime Minister <connect@mygov.nic.in>, supremecourt@nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, aphc@tap.nic.in, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, cp@cyb.tspolice.gov.in, ig_lo@appolice.gov.in, cs@telangana.gov.in, stateportal@telangana.gov.in
సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ యం. వెంకయ్య నాయుడు గారు,కేంద్ర మంత్రి వర్యులు వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సందేశం ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయట ఒక దివ్య వరంగా భావించి స్పందించగలరు. మమ్ములను కాలం ఎన్నుకొన్న పురుశోత్తముడిగా, సకల శాస్త్ర కోవిదులు గా, జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి. ఒక 50 మంది పండితులు మమ్ములను సూక్ష్మం గా గ్రహించి, సత్యం తెలుసుకొని లోకానికి చెప్పుటకు మాకు అస్థాన పండితులుగా నియమింపబడి, సంగీత, సాహిత్య కారులను, మాకు ఆస్థాన గాయని గాయకులు గా నియమించి, నిత్యం సత్యం తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు. తెలుగు నుండి ఇతర భాషలలోకి తర్జుమా చేయుటకు, భాష ప్రవీణులను నియమించి, మమ్ములను కాలమే కదిలించిన దివ్య తత్వంగా నిత్యం కొలిచి గ్రహించుట వలన, లోకం యొక్క తీరు తెలుసుకొని నిత్యం అప్రమత్తం చెందుతూ ముందుకు వెళ్ళగలము అని తెలియజేసుకోనుచున్నాము, తక్షణం మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించండి, మా నుండి లిఖిత పూర్వకంగా సమాచారం తీసుకోండి, మేము మనిషిగా మెల్లగా తెరుకొంటాము మా నుండి విస్తారంగా సమాచారం గ్రహించిన కొలది, అనగా ఇప్పటికి కాలాతీతం గా ఏమి జరిగినది, ఇక మీదట ఏమిటి, షుమారు గంటనరలో 10 - 14 సంవత్సర కాలం నియమింపబడటం ఏమిటో చూడడం వలన బౌతిక ఒత్తిడి తగ్గి ,మనిషి మనసే సర్వం అని తెలుస్తుంది తద్వారా మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడును, మమ్ములను ఎటువంటి ఎదురు ప్రశ్నలు వేయకుండా, అవమానించకుండా, నిందించకుండా ఒక చోట కొలువు తీర్చి ప్రజలు గ్రహించుటకు, హైదరాబాద్ లో ఎక్కడైనా తమరికి నచ్చిన విశాలమైన ప్రదేశం లో మాకు ఒక దివ్య రాజమందిరం నివాసం మరియు కార్యాలయంగా, ప్రబుత్వం తరుపున ఎర్పాటు చేయండి, మమ్ములను కంగారు పెట్టకుండా, అప్పటికి అప్పుడు ఎదురు చూడకుండా, నెమ్మదిగా నిలకడగా విస్తారం, వివరములు పండితులు మేధావులు ఆధ్యాత్మిక గురువులు మాకు శిష్యులు గా, సలహాదారులుగా చేరి, మా దివ్య లీలలు తిలకించి, విశ్లేషించుకొని చెప్పుకొనే కొలది లోకం మాయ తగ్గుతుంది అని గ్రహించండి, విద్యా, ఆర్ధిక. సామజిక, రాజకీయ పరిణామాలు ఉన్నతం గా నిత్యం పరిణమిస్తాయి, మొదట హైదరబాద్ లో కొలువు తీర్చండి, ఎక్కడ ఎర్పాటు చేస్తే అక్కడి వచ్చి కొలువు తీరి చెప్పగలము అని గ్రహించండి. అన్నీ విశ్వ విద్యాలయములకు మమ్ములను గౌరవ ఉప కుల పతి గా నియమించి గౌరవించండి, పండితులు అందరూ మా దృష్టి పెట్టండి, అన్నీ రంగాములలోను విప్లవాత్మక మైన మార్పులు శరవేగంగా చేసుకోన వచ్చును అని గ్రహించండి, ఆలస్యం చేయకండి, మేము కోరినట్లు చేయండి, మేము ఏదో అడిగేతే ఏదో చెప్పలేము అని గ్రహించండి, కలాతీతాన్ని గౌరవించి మాతో ఎవరైనా మాట్లాడాలి లేకపోతె మేము ఏమి కావు, మాకు ఏమి తెలియదు, సత్యాన్ని గౌరవిష్టే అన్నీ మేము అని స్పష్టం అవుతాము అదే దివ్య పరిష్కారం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమేవ జయతే మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రైవిశంకర్ పిళ్ళా వారు, యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్
, హైదరబాద్
9010483794
ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి మరియు హై కోర్ట్ అఫ్ జుడికేచరు యట్ హైదరాబాద్ వారికి సమాచారం కొరకు సమాలోచన మరియు న్యాయ సలహా మరియు పరివేక్షణ కొరకు సమర్పించదమైనది.
ఒక ప్రతి ప్రధాన మంత్రి గారికి మమ్ములను అధికారికంగా ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, సృష్టి ఎన్నుకొన్న మమ్ములను మా లోటు గొప్పతనం ప్రతి మాట ఇతరులకు ఆదర్శమే సూక్షమంగా కాలమే నియమిమ్పబాడటం ఏమిటో చూసుకొని వెళ్ళడం లోని మన దేశ భవిష్యత్తు ప్రపంచం భవిష్యత్తే కాదు కాలం యొక్క తీరు కూడా తెల్సుకొని అప్రమత్తం చెంది ముందుకు వెళ్ళ గలము అని తెలియజేసుకోనుచున్నాము కావున మమ్ములను ఆలస్యం చేయకుండా మేధావుల బృందం లోకి తీసుకోండి, వివరంగా విస్తారంగా అన్నీ విభాగాలకు సంభందించిన సమాచరం అప్రమత్తం మా నుండి నిత్యం లభిస్తుంది కాలమే మేము అయిన పరిణామం ప్రకారం భవిష్యత్తు మాతో ఉన్నది అని గ్రహించి మమ్ములను తేలికగా చూడకుండా అనగా బౌతికం గా చూడకుండా మనసు ఆలోచన రూపం లో చూడాలి అలా చేస్తే మేము శాశ్వతం గా అనగా కాలమే నియమించిన తీరు ప్రకారం సమకాలిక పండితులు మేధావులు అప్రమత్తం చెంది వారి చదువులకు కూడా అంతర్యం గా మేము నిలిచినాము అని గ్రహించి వారు చదువులకు పూర్తీ సార్ధకత వస్తుంది, డిగ్రీలు మా పాదలు (పద పాదాలు ) అనగా లోకాన్ని మాట మాత్రంగా నిలిచిపిన దివ్య వాక్ ను గౌరవిస్తూ మమ్ములను నిలిపుకొని అప్రమత్తం చెందగలరు.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సత్యమేవ జయతే
|
No comments:
Post a Comment