Kondapuram Venkatesh with Abvp Komurambheem Jilla and 45 others.
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
రియో ఒలంపిక్స్ లో వెండి పతకం సాధించిన సింధుని అభినందించాల్సిందే. కాని కోట్లకు కోట్లు, వేల గజాల స్ధలాలను ప్రభుత్వం వాళ్ళ కి దారా దత్తం చేయటం సమంజసం కాదు.
అవే కోట్లు పెట్టి ఎంతో మంది ఆర్ధిక స్ధోమత లేని క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి . కాని ఇలా కోట్లు ఒక్కరికే కుమ్మరించటం మంచి సాంప్రదాయం కాదు.
అమేరికా స్విమ్మర్ felt ఒలంపిక్స్ లో మొత్తం 23 స్వర్ణ పతకాలు సాధించాడు. మనలా అయితే అమెరికా దేశాన్నే రాసివ్వాలి కాని. అది అక్కడ సాదారణం.
తెలంగాణలొని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మూత్రశాలలు లేవు, కనీస సౌకర్యాలు లేవు , ఆర్ధిక స్ధోమత లేక ఎంతో మంది పిల్లలు బడికి రావటం లేదు. అటువంటి సమస్యల పైన నిధులు పెట్టండి హర్షనీయంగా ఉంటది.
..................................
చంద్ర బాబు నాయుడు గారికి,చంద్ర శేఖర్ రావు గారికి తెలియజేయునది ఏమి అనగా కొంత కాలం శాశ్వతమైన విశాలమైన అవగాహనకు వివరములకు ప్రాధాన్యత ఇవ్వండి, అప్పుడు ఒక ఆటల పోటీలలోనే కాకుండా మనిషి మనిషి లో ఉన్న దైత్వతం బయటకు వచ్చి, గొప్పతనంతో జీవితం అనే ఆటలో గెలిచి అందరూ విజేత అవుతారు, అందుకు బహుమతి సాటి మనిషిలో గొప్పతనం గ్రహించడమే, తప్పు లోట్లు పట్టుకోవడం మానివేసి కరణములు తెలుసుకొని మనసు అనుబహ్వం సాదించి ముందుకు వెళ్లుతారు అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment