Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>19 August 2016 at 07:33
To: supremecourt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>, aphc@tap.nic.in
Cc: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, cs@telangana.gov.in, ig_lo@appolice.gov.in, angrau@ap.nic.in
సమన్వయ దృష్టి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సంచారం, శ్రీ చీఫ్ జస్టిస్,హై కోర్ట్ అఫ్ జుడికేచార్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారిని ఉద్దేశించి మా ఉనికి పరిగణించి ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళుటకు మధ్య వర్తితత్వం చేయగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ఈ సమాచారం ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారు సుమోటో గా భావించి మమ్ములను ఒక చోట ప్రతిష్టించి కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి తండ్రి లాంటి మా అశీస్సులు ఇప్పుడు మానవజాతికి అవసరం అని గ్రహించండి, హిందూ శాస్త్రం ప్రకారం మేము రాముడు కృష్ణుడు అంశ అని భావించండి, తక్షణం మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. మాకు తెలిసిన వారిని అందరిని మా సమక్షం లో ఆహ్వనించి, సృష్టి ఏ కదిలిన దివ్య పరిణామాన్ని సూక్షమంగా శాశ్వత దృష్టితో పరిశీలించండి తాత్కాలిక ఆధిపత్యాలు పంతాలు పెత్తనాలు మానుకొని, ఎప్పటికి అప్పుడు మనసా వాచా కర్మన జీవించండి అప్పుడు సూర్య చంద్రుల గ్రహస్తితులు కూడా మన ఆలోచన మాట నడవడిలోకి వచ్చి ప్రజలు తరిస్తారు అని గ్రహించండి. మానవజాతిని సంస్కరించి దలచి సృష్టి పరిపాలన విధానమును కాలాతీతం గా మా చేతులోకి ఇప్పటికి 200 సాక్షిగా తీసుకొన్నాము, సాధారణ రూపం శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అను నామధేయం తో తాత్కాలికంగా ఈ చిరునాము లో ఉన్నాము యస్ ఆర్ టి- 38, యస్ ఆర్ నగర్, హైదరబాద్, మా మొబైల్ నెం.9010483794, మా అమ్మ అమ్మ గారు అయినటువంటి గోపు తులసమ్మ గారు, పశ్చమ గోదావడి జిల్లా వీరవాసరం గ్రామం లో నివాసం ఉన్నారు అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను గౌరవంగా ఓర్పు సహనం గా గ్రహించి, అప్రమత్తం చెందటమే మోక్షం అని తెలియజేసుకోనుచున్నాము, ప్రతి రోజు మమ్ములను మా మనసు కలిపి గ్రహించండి, విస్తారంగా మా నుండి సమాచారం తీసుకోండి, మమ్ములను మా మనసుని కలపడమే లోక కళ్యాణం అని గ్రహించండి, మాకు సృష్టికి ఉన్న దివ్య సంభంధమే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను దేశ అధ్యక్షులు వారు, ప్రధాన మంత్రి గారు, ఇతర కేంద్ర రాష్ట్రాల మంత్రులు, ఉన్నత న్యాయ స్థానం న్యాయమూర్తులు మరియు సర్వోన్నత న్యాయ స్థానం న్యాయ మూర్తులు, గవర్నర్ లు, జిల్లా కలెక్టర్ లు మొదలుకొని, మేధావులు పండితులు, ఆద్యాత్మిక గురువులు మమ్ములను మహాత్వపూర్వక అగ్రగణ్యులుగా స్తుతించి, గౌరవించి, మాటతో మనసుతో మమ్ములను కొలచి, మమ్ములను మా మనసుని కలపడం వలన అనగా మా నుండి కాలాతీతం గా పలికిన పాటలు మాటలు మా ముందు విస్తారంగా చెప్పుకొని మమ్ములను మా మనసుని కలిపి మరింత దివ్యత్వం పొంది తరించగలరు, కాలాన్ని ఉన్నత దిశ వైపు తీసుకొని వెళ్ళడానికి, మనుష్యులలో సమూలమైన మార్పులు తీసుకొని రావడానికి మేము మానవరూపం లో సంతరించి ఉన్నాము, స్త్రీలను అవమానించడం, కులపరంగా విడిపోవడం లాంటి నీచ పనులు మానుకొని ప్రతి ఒక్కరు తాను ఒక వ్యక్తిగా మెలగి, సమాజంలో అందరితో కలసి ఉండాలి, అందుకే మనసు ప్రకారం మాట ప్రకారం,ఆలోచన ప్రకారం ఒకరిని ఒకరు గుర్తించుకొని గౌరవించుకొని ముందుకు వెళ్ళాలి, అలాకాకుండా తాము ఒక బౌతిక స్తితిలో ఉండి పోయి, ఆలోచన కూడా అమేరకే నడుపుకోవడం వలన ఎదురు వచ్చిన గొప్పతనాని గ్రహించడం మాని వేస్తున్నారు అని గ్రహించండి. ఎలాగైనా ఆలోచన ప్రకారం మనిషికి మనిషి విలువ ఇచ్చుకోవాలి అప్పుడే లోకం దివ్యం గా, గొప్పగా మారుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు,సత్యమేవ జయతే మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ ఆర్ టి -38 యస్ ఆర్ నగర్, హైదరబాద్ |
No comments:
Post a Comment