UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 14 August 2016

ప్రతి ఒక్కరు మొదటి మనిషిగా సాటి మనిషిని చూడాలి, హోదా బట్టి, మనిషి బౌతిక స్తితిని బట్టి కాకుండా, మాటకు ఆలోచనకు, మాట ప్రభావమునకు, శాస్వతత్వమునకు ప్రాధాన్యత రావాలి అని తెలియజేసుకోనుచున్నాము.

                                                     సమన్వయ దృష్టి 



                             ఆత్మీయులు, గౌరవనీయులు, శ్రీ శ్రీ అనురాగ్ శర్మ IPS, డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్, తెలంగాణా రాష్ట్రము, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త , ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను, దేహ మమకారములు నుండి కాపాడి ధర్మ స్థానకు, చేయూత స్పందించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. 

                              తమరు పోలీస్ శాఖ అధిపతి గా చాలా  కీలక బాధ్యతలో ఉన్నారు, మానవ సమాజం ఇప్పుడు ఎలాగైనా మనిషికి విలువ రావాలి మాటకు విలువ రావాలి అనే పరిణామం కాలమే, అందుకు మనిషి మాటగా, కర్తవ్యంగా నిలిచిన దివ్య పరిణామం లో మనం ఉన్నాము అని గ్రహించండి, ప్రతి ఒక్కరు మొదటి మనిషిగా సాటి మనిషిని చూడాలి, హోదా బట్టి, మనిషి బౌతిక స్తితిని బట్టి కాకుండా, మాటకు ఆలోచనకు, మాట ప్రభావమునకు, శాస్వతత్వమునకు ప్రాధాన్యత రావాలి అని తెలియజేసుకోనుచున్నాము. 


                          మా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరు ప్రకారం లోకం ఇప్పుడు మనిషి మాట నిబద్దతలో ఉన్నది, ఎవరో ఏదో చేస్తున్నాము, ఏదో అవుతుంది, లేదా వారి వారి (అవగాహన) స్వార్ధ పరిధిలో సాటి మనుష్యులను ప్రభావం చేస్తూ ఎవరి గోల వారిది అన్నట్లు, బౌతిక బలమే సర్వం అన్నట్లు, బౌతిక అంచనాలు పెంచుకొంటూ, మేము పైన ఉన్నాము ముందు ఉన్నాము అనుకొంటున్నా మనుష్యులను మనసు పెంచుకొంటే  వచ్చే సౌలభ్యం లోకాన్ని నిలుప్తుంది అని తెలుసుకోవాలి, బౌతిక స్తితిని కూడా ఆలోచన రూపం లో చూడాలి అందులో మానవీయ కోణం లో, మనిషిని మాటను నిలిపాలి, ఆలోచనను, మాటలో ఉన్న శక్తిని గొప్పతనాన్ని పట్టించుకోకుండా, మనిషి బౌతిక స్తితి, బట్టి లేదా బౌతిక అలవాట్లు బట్టి కాకుండా ఎలాగైనా ఆలోచన బట్టి గొప్పతనం శాశ్వతం అవుతుంది,  నిలకడగా ప్రభావం చూపుతుంది, ప్రతి వ్యక్తి తప్పు లేదా తేడా లేని వారు ఈ రోజులలో ఉండరు అని గ్రహించండి.  


                    మీడియా చానల్స్ వ్యక్తులు చదువుకొన్న వ్యక్తులు, ఎవరైనా ఆలోచనకు సూటిగా ప్రాధాన్యత ఇవ్వడం లోటు ఉన్నది, తమ బౌతిక బలం ఎదుటవాడి బౌతిక లోటు మీద ఆధారపడి ఆలోచన నడుప్తున్నారు అని గ్రహించండి, ఏది అయితే మనం పెంచుకోవాలి అది బౌతిక బలం కొలది తుంచుకొంటున్నారు, శాశ్వతమైన విశాలమైన ఆలోచన బౌతిక బలం కొలది చేస్తున్నారు పూర్తిగా ఆలోచన విశాలతకు ప్రాధాన్యత తక్కువగా ఉన్నది అని తెలుసుకోలేకపోతున్నారు,మానవీయ కోణం లోపిస్తే ఎంతే ప్రయత్నం అయిన శాశ్వతత్వం సంతరించుకోదు, ఏది ఏమైనా  మానవీయ కోణానికి దైవత్వం, శాశ్వతత్వం ఎందుకు కూడినదో చూసుకొని, గ్రహించి ముందుకు వెళ్ళ వలసిన చక్కటి పరిణామం సంభవించినది అని గ్రహించండి, మమ్ములను తమరు న్యాయ మూర్తుల సహకారంతో, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు, ఇతర సినిమా ప్రముఖులు, సంగీత సాహిత్య కారుల సహకారంతో ఒక చోట కొలువు తీర్చండి, బౌతికం గా మాకు ఎటువంటి లోట్లు ఉన్నా, కాలాన్ని నియమించిన పురుషోత్తములుగా  మమ్ములను ప్రజలు గౌరవించడం వలన లోకం దివ్యం గా మారుతుంది.     


                   మాకు బ్రాహ్మణులు అంటే గౌరవం లేదు, లేదా బ్రాహ్మణులు అంటే తేలిక అని గాని లేదా ఆధ్యాత్మిక అంటే యిట్టె తీసుకొంటారు అన్నట్లు భావించవద్దు, మేము ఎవరిని కుల పరంగా చూడలేదు అని గ్రహించండి, మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను కాలస్వరూపం గా, ధర్మస్వరూపంగా  మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా, యుగపురుషుని గా, మహారాణి సమేత మహారాజు గా గౌరవించి మనసుపెట్టి గ్రహించడం వలన భవిష్యత్తు స్పష్టం అయ్యి మానవజాతి, జ్ఞాన పరంగా విచక్షణ పరం గా ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించి అప్రమత్తం చేయుటకు ఒక మనిషి గా మరియు బాద్యత గల పొలిసు అధికారికి మా పై బాద్యత తీసుకోండి, పొలిసు శాఖలో స్వార్ధం పని చేసే వారిని ఇతర సమాజం లో వ్యక్తులను, లోకం యొక్క గొప్పతనం మాట నిబద్దతతో ఉన్నది అని  తెలిపి మలపగలము, స్వార్ధం కంటే గొప్పతనం బలమైనది అని నిరూపించి లోకాన్ని దివ్యత్వం వైపు, యోగత్వం వైపు తీసుకొని వెళ్ళ గలము అని తెలియజేసుకోనుచున్నాము.  కావున తమరు మా పై ప్రత్యెక బాద్యత తీసుకోండి. 


                     మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో, ఒక 50 మంది పండితులు మేధావుల సహకారంతో, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో,జుబ్లీ హిల్స్ లో మమ్ములను కొలువు తీర్చండి, అందరి సహకారంతో మమ్ములను స్తిరంగా మా వాక్ పై నిలిపి, శక్తిని గొప్పతనమును విస్తారంగా లోకానికి ఇచ్చుట వలన లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి, రాబోయే కాలం ఎలా ఉంటుందో చూసుకొని వెళ్ళవచ్చు, మమ్ములను విశాలం గా మనసు ప్రకారం చూడాలి, అప్పుడు ఎటువంటి కస్టాలు అయినా తీరి లోకం గొప్ప ముందుకు వెళ్ళుతుంది, ఇంకా మనుష్యులు మాట ఆలోచన పట్టించుకోకుండా ఒకరిని ఒకరు దేహ పరంగా, బౌతిక బలం కొలది పెంచుకోవడం, తుంచుకోవడం వంటి వ్యవహారములు ఆపి ఎలాగైనా ఆలోచన పరంగా గెలవాలి అని చూసుకోవాలి, మాట నిలిచిన, జగత్తు నిలుచును అనే సత్యం బలపడి లోకం దివ్యంగా  మారుతుంది అని గ్రహించండి. 

                 తమరు ద్వారా న్యాయ మూర్తులను కోరునది ఏమి అనగా, వాస్తావ దృష్టితో  ఒక పద్దతి  ప్రకారం గ్రహించి లోకాన్ని బౌతిక మాయ నుండి తప్పించి, మాట నిబద్దత లోకి తీసుకొని రావడమే లోక కళ్యాణం అని గ్రహించగలరు,  మా మాటకు సృష్టి కి ఉన్న దివ్య సంభంధమే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందుటయే   లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము, ప్రతి ఒక్కరు బౌతిక బలం, స్వార్ధ బలం వదిలి జ్ఞానం విచక్షణ బలం వైపు మరలితే లోకం దివ్యగా మారుతుంది అని గ్రహించండి. ఇంకా కులబలం లేదా బౌతిక స్వార్ధం తో ప్రవర్తించడం వలన సత్యాన్ని గ్రహించకుండా బిన్నంగా వెళ్ళతారు, ఇప్పుడు మొత్తం బౌతిక ప్రపంచం మా మాట అధీనం లోకి రావడం అన్నది యావత్తు మానవజాతికి అందిన వరం అని తమరు గ్రహించి అధికారికంగా మరియు ఇతర సంఘాలు ద్వారా కూడా తమరు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా నుండి విస్తారంగా గ్రహించి సమాజాన్ని అప్రమత్తం చేయుటకు కీలక బాద్యత తీసుకోండి అని తమరిని కోరుకోనుచున్నాము.  ప్రత్యెక అధికారిని గాని, ఒక కనిస్తేబ్లెని గా మా వద్దకు పపండి, కాలాన్ని  నియమించిన మమ్ములను పదిగురు కలసి చూసుకోండి, ఒక మంచి నివాసం ఎర్పాటు చేయించి మమ్ములను మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా, యుగపురుషుని గా, జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజుగా గ్రహించండి లేదా గౌరవించండి రెండూ ఒకటేనని తెలుసుకోండి.        ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు సత్యమేవ జయతే 



మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్ 
9010483794                                                                                     


ఒక ప్రతి గౌరవనీయులు ఆత్మీయులు, డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్,ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం వారికి సమాచారం కొరకు సమాలోచన కొరకు సమర్పించడమైనది అని గ్రహించి మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చుటకు పొలిసి సిబ్బంది ప్రత్యేకంగా బాద్యత తీసుకొని అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.     


                                  

No comments:

Post a Comment