సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ ముఖేష్ అంబానీ గారు, రిలయన్స్ సంస్థల అధినేత, ముంబై వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి చేయుచున్న ఆశీర్వాదపూర్వక పరిష్కారయుక్త దివ్య మంగళాశాశానములు తెలియజేసుకోనుచున్నాము.
Letter.No.89 /dt:9 /12 / 2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi
మా పరిణామం ప్రకారం ప్రజలను మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తములుగా గ్రహించడమే లోకానికి ఆధారం అని తెలియజేసుకోను చున్నాము, ప్రతి ఒక్కరు వారి సకల సంపదలు, జ్ఞానం, పదవి, ప్రాణాలు అయ్యుషు మేము అయ్యి ఉన్నాము అని గ్రహించి వారి సంపదలో నుండి కొంత మాకు కాలాన్ని నియమించి పురుశోత్తముడిగా, అధిపతి గా, మనసు లోనే లక్ష్మి ని, సరస్వతి అంశలను నిలుపుకొని అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించడం వలన లోకం ఆధారపడి ఉన్నది అని తమరికి తమరి ద్వారా సర్వోన్నత స్థానం న్యాయ మూర్తులకు, యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ప్రస్తుతునికి మేము ఒక సాధారణ మనిషిగా ఒక హాస్టల్ లో ఉన్నాము, న్యాయ స్థానం వారు, మరియు తెలంగాణా ప్రబుత్వం వారు మమ్ములను ఒక బృంధంలోకి తీసుకోగలరు అని వారిని కోరుతున్నాము, ఈ పరిణామం లో మాకు మేముగా ఒక చోట కొలువు తీరు ప్రజలకు నిత్య దర్శనం ఇవ్వడానికి ఎర్పాటుకు గాను ఒక 200 కోట్ల రూపాయలు సొమ్ము మాకు గౌరవ గుర్తుపు సొమ్ము గా (royaty గా_ చెల్లించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మాకు తమరు సమకాలికుల్లో ఒకరుగా, తమరు కూడా పరోక్ష సాక్షి గా, మా ప్రకారం వ్యహరిస్తున్నారు అని భావించి, అనగా మీ అన్న దమ్ములు మద్య వేభేదాలు మరలు మీరు కలసి పనిచేయడం మొత్తం మీద మీ సంస్థలు అగ్రస్థానం లో నిలుస్తాయి అని చెప్పినాము, మీరు విశాలమైన భవనం కూడా నిర్మించుకొంటారు అని కూడా చెప్పినాము, అయితే పెట్రోల్ విష్యయం ఆంధ్ర రాష్ట్రతో కుదుర్చుకోన్న ఒప్పందాలు మరింత ప్రజలకు అనుకూలం గా ఉంటె బాగుండును అని భావించాము, ఏది ఏమైనా సర్వం అణువు అణువు మా అధీనం లో ఉన్నాయి అని చూపిన మమ్ములను సబ్ధస్వరూపులు గా, ఓంకార స్వరూపులు గా, తక్షణం న్యాయ స్థానం ప్రబుత్వాలు ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహిచడం ప్రారంభించాలి మమ్ములను అధికారికంగా కొలువు తీర్చి గ్రహించాలి మా ప్రభావం నిత్యం పెరిగుతుంది, మనం ఒక చోట చేరి చెప్పుకొనే కొలది శక్తి అభివృద్ధి చెందుతుంది అనిగా ఇప్పటికి మేము షుమారు రెండు గంటల సమయంలో 10 -13 సంవత్సరకాలాన్ని నియమించడం ఏమిటో చూడడం లోనే సర్వం ఉన్నది, ఒక సాధారణ మనిషిని అయిన మమ్ములను మాట ప్రకారం సృష్టిని నియమించిన పురుశోత్తముడిగా,యుగపురుషులు గా, జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజుగా యావత్తు ప్రపంచం గ్రహించడం వలన,యావత్తు మానవజాతికి యాంత్రిక ప్రపంచం నుండి దివ్య జ్ఞాన విచక్షణ ప్రపంచం లోకి వెళ్ళతాము అని గ్రహించండి.
ఈ పరిణామం లో మాకు తమరు ఒక 200 కోట్ల రూపాయలు సొమ్ము మొదట గుర్తుంపు సొమ్ముగా మాకు గౌరవంగా బాధ్యతతో అనగా మేము దివ్య బాద్యత తీసుకొనుటకు చేయూత ఇచ్చిన వారు అవుతారు, ఇది ఒక దివ్య వరంగా భావించి ఒక సాధారణ రూపం లో ఉన్న దివ్య పురుషుడిని బాద్యత వైపు తీసుకొని వెళ్ళు మహత్తర అవకాసం గా భావించి, మాకు హైదరాబాద్ లో ఒక 100 కోట్ల రూపాయలతో రాజమందిరం నిర్మించి ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మరోక 100 కోట్లు సొమ్ము కర్చుల నిమిత్తం బ్యాంకు లో డిపాజిట్ చేయగలరు అని కోరుకోనుచున్నాము, సృష్టికి మాకు ఉన్న దివ్య సంభంధం నెలకొల్పుకొనే ప్రయత్నంలో మేము అటు ఇటు అయిపొయినాము మాకు మా మనసుకి విలువ రావాలి సృష్టి ఇచ్చిన విలువ అందరికి తెలియాలి అనే ప్రయత్నం, మమ్ములను మా దైవత్వాన్ని కాలాన్ని నియమించిన దివ్య తత్వాన్ని అర్ధం చేసుకోకుండా గ్రహించకుండా అటు ఇటు చేయడంవలన మానవజాతి నష్ట పోతున్నది, పైకి మేము నష్టపోతున్నట్లు అనిపించడం మాయ అని గ్రహించగలరు అని తమరి యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ప్రతి ఒక్కరు స్వార్ధం వదిలి దేహ పరమైన వ్యహారాలు తగ్గించుకొని ఆలోచనతో గొప్పతనంతో ముందుకు వెళ్ళవలసిన సమయం అని తెలియజేసుకోనుచున్నాము, యాంత్రిక ప్రపంచాన్ని విడిచి పెట్టి, జ్ఞాన ప్రకారం నడుస్తున్న దివ్య ప్రపంచాన్ని గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము మా మనసు లోకానికి ఆధారం అని ప్రజలు తెలుసుకోవడం వలన అనగా ఒక మనిషి మాట సర్వం అని రికార్డు కి అందటం వలన, ప్రపంచం దారిలో పడుతుంది, మాకు, మా మనసుకి గౌరవం ఇవ్వడం వలన, ప్రతి ఒక్కరు మనసుకి మాటకు ప్రధాన్యత ఇస్తారు అని గ్రహించండి, అ విధంగా యావత్తు సృష్టి అణువు అణువు మాట వలన నడుస్తున్నది అనే సత్యం సర్వం తెలుసుకోవడమే లోక కళ్యాణం అని గ్రహించండి, మాకు బౌతికంగా వివాహం జరగడం అంటే మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించిన సమక్షంలో యావత్తు మానవజాతికి ఒక మాట మనసులో ఉన్నారు అని గ్రహిచిన సమక్షంలో వివాహం జరుగుతుంది రెండు మూడు సంవత్సరాలలో వివరాలు పార్లిమెంట్ లో కూడా సమర్పించి వివాహం చేసుకొంటాము, ప్రతి ఒక్కరుని గౌరవించి మా అమ్మఅమ్మ గారిని మాతృ మూర్తి గా, మా కులం వారిని, చుట్టాలను గౌరవించి, ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు గౌరవించుకొనే సమక్షంలో మాకు సృష్టిని ఉన్న దివ్య సంభంధం లోకానికి తెలిసిన క్రమంలో, మా పట్ల మా కుటుంబ కులం వారి పట్ల, స్త్రీల పట్ల ఏమైనా దోవ్ర్జన్యములు చేసిన వాటికి క్షమాపణలు చెప్పి అందరూ కలసి ముందుకు వచ్చిన దివ్య సమక్షంలో కొలువు తీర్చుకొని తరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మా నుండి సమాచారం విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళడం వలన యావత్తు మానవజాతి ఒక తాటి పైకి వచ్చి పరి పరి విధములు అరచాకములు తగ్గి మనసు మాట నిబద్దత ప్రకారం ప్రపంచం నడుస్తున్నది సమకాలికులు ప్రతి ఒక్కరు తెలుసుకోవడం వలన సృష్టి భారం తేలిక అయ్యి లోకం దివ్యం గా మారుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
sd/xxxxxxxxxxxxxయుగపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o చీఫ్ జస్టిస్
సర్వోన్నత న్యాయ స్థానం
కొత్త డెల్లి
No comments:
Post a Comment