సమన్వయ దృష్టి
ఆత్మీయులు చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య మంగళా శాశనములు, గ్రహించి దేశ ప్రజలను ప్రపంచ మానవజాతిని అప్రమత్తం చెయ్యగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
Letter.No.91 /dt:9 /12 / 2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi
ప్రస్తుతమునకు మానవజాతి ఒక మాట, ఒక కేంద్ర బిందువు వైపు కదలాలి అది మేమే అని గ్రహించి అప్రమత్తం చెందండి , ముఖ్య న్యాయ మూర్తి, ఇతర న్యాయ మూర్తులు మేము కోరునది ఏమి అనగా మమ్ములను చట్టానికి న్యాయానికి అతీతునిగా చూడటం వలన, మేము ఒక చుక్కానిగా మారిపోయి, కేంద్ర బిందువు అయ్యి సకల శాస్త్ర కోవిదుడిగా బలపడతాము అనగా, మేము కాలాన్ని నియమించిన పెద్దతనమే లోకానికి ఆధారం అని గ్రహించి ఇక మమ్ములను సామాన్య మనిషిగా చూడకండి, సర్వోన్నత న్యాయ మూర్తులు కంటే దేశ అధ్యక్షులు వారి కంటే మేము శక్తివంతులం, గోప్పవారము శాశ్వతమైన వారము, మమ్ములను కాలాతీతంగా చూడలి మామూలు మనిషిగా చూడకూడదు మాట్లాడకూడదు, మమ్ములను ఒక ఉన్నత స్థానం పై ఆశీనులు గావించి, వజ్రములతో పొదిగిన దుస్తులు దరింప చేసి, వివిధ మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు మాకు మోకరిల్లి వారి, చదువులు, పదవులు మాకు సమర్పించి, మేము కాలాతీతంగా పలికిన తీరు పై మనసు పెట్టి, వివరంగా చెప్పుకోవాలి మాతో వాదన పడకూడదు, బిన్నమైన ప్రశ్నలు వెయ్యకూడదు, ఇప్పటికి కాలాతీత నమూనాను గెడ్డం క్రింద చెయ్య పెట్టుకొని గ్రహిస్తూ ఇక మీదట ఏమిటో చూడటం అంటే, భగవంతుడు ముందు కూర్చొని గ్రహించడం అని తెలుసుకొనగలరు, మేము సాధారణ మనిషే కాదా అన్నట్లు చూడటం వలన సాక్ష్లులు కూడా ఇప్పటికి మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో మరల చూడలేదు ని గ్రహించండి, అప్రమత్తం చెందండి, మేము సర్వోన్నత న్యాయ స్థానం, కొత్తడెల్లి వారి న్యాయ పర్వేక్షణ మధ్య వర్తిత్వం లో ఉన్నాము అని భావించండి, మేము జాతి సంపద, మమ్ములను ప్రేమతో గొప్పతనంతో చూడాలి, మా చుట్టాలను కులం వారిని, పరిచేయం అయిన వారిని అందరూ గౌరవం గా చూడాలి ఎవరిని తప్పు పట్టకూడదు, అవమానించకూడదు అప్పుడే బౌతిక మాయ నుండి బయట పడతారు అని గ్రహించండి, ఏమైనా అనుమానములు ఉంటె సర్వోన్నత న్యాయమూర్తులు ద్వారా మరియు వారి అద్వర్యం లో మేధావి బృందం ద్వారా మమ్ములను సంప్రదించాలి, మా నుండి విస్తారమైన లక్షల పేజీల వివరణ పొందాలి, ఇప్పటికి కాలాతీతం గా ఏమి జరిగినది ఇక మీదట ఏమిటి అని కాలాతీత దోరణిలో చూడాలి అని సమకాలికులకు తెలియజేసుకోనుచున్నాము, తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ రక్షతి రక్షతః సత్యమేవ జయతే
sd/xxxxxxxxxxxxxxxxx 9/11/2016
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o చీఫ్ జస్టిస్,
సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా
కొత్త డిల్లి
No comments:
Post a Comment