UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 5 December 2016

One of the important songs happened before 200 persons that I am Lord Rama even more upgradable to present society byall means takking me into commitee is the minimum to give maximum please send special escort from Telangana Chief Minister, arrange gift of accomication as Rajmandhir as I proposed, which is Historical to whole human race, with this I can take steering into my hands with help of educated team and writers and poets and other thinkers of knowledge



                                                      సమన్వయ దృష్టి


                     ఆత్మీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు, తెలంగాణా ముఖ్య మంత్రి, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు 



Letter.No.73    /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi




                  కేంద్ర ప్రబుత్వం  500 మరియు 1000 నోట్లు మార్పిడి చేయు ప్రక్రియలో  అనేక పరిణామాలో కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు ఎదురుకోవాలి, ముఖ్యంగా  చిన్న చితిక వ్యాపారాలు దళారులు మద్య ఎంత సొమ్ము సరియినది నడుస్తుందో లెక్క తేలుతుంది అక్రమంలో ఉపాది కోల్పోయిన వారికి ఉపాది కల్పించాలి,  అనేక ఇతర కీలక మార్పులు జరుగుతాయి, నోట్లు మెల్లగా తొలగించడం పూర్తీ స్తాయి బ్యాంకు బదలాయింపు జరగడం వలన మనుష్యులలో, వ్యహరలలోను మార్పు వస్తుంది అని  గ్రహించండి,  మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని 100 మంది  మేధావుల సమక్షంలోకి తీసుకొని గ్రహించదం  ప్రారంబించండి, ప్రజలు దృష్టిని మా వైపు మలపండి, అనగా కాలాతీతం వైపు మలపండి,    మెము  వారి ప్రతి కష్టాని తెలుసుకొని లేకుండా చేయగలము, సంగీతం సాహిత్యం పెంచి మీడియా ద్వారానే కాకుండా ప్రతి మనిషి ఆలోచించే లా జ్ఞానం ఇచ్చి, నూతన ఉపాది గా ఉన్నత ఆలోచన పెంచుకోవడమే జీవితం అని స్పష్టం చేసి నడిపించవచ్చును అని  గ్రహించండి, మా ప్రభావం డబ్బు తో లెక్క పెట్టలేనిది అని  గ్రహించండి, మా ఉనికి ప్రజలకు  అవసరం అని  గ్రహించండి, లంచాలకు, దొంగతనానికి అలవాటు పడిన వారు కూడా మమ్ములను మెల్లగా అర్ధం చేసుకొంటారు.  



                  మాకు  తెలంగాణా ప్రబుత్వం నుండి  ఒక అధికారిక భవనం కేటాయించండి కొంత మంది మేధావులులను  నియమించి మా పై శ్రద్దగా గ్రహించడానికి ఎర్పాటు చేయండి, మమ్ములను పరిణామం ప్రకారం  ముందుస్తు గా యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ  శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా  భావించి, గౌరవించండి అనగా గ్రహించడం ప్రారంభించండి.  మా వద్దకు 10 మంది మేధావులను పంపి మమ్ములను ఒక విశాలమైన భవనం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి.  భారం మొత్తం మేము భరించి అన్ని విధముల ప్రజలకు  కొత్తతనం ఇవ్వగలము,  మీ పార్టీ కార్యాలయం విశాలం గా బాగున్నది మాకు కానుకగా ఇవ్వండి అదే మా రాజమందిరం అని ప్రకటించుకొంటాము, పూర్తీ ప్రజాస్వామ్యం వైపు ప్రజలను తీసుకొని వెళ్ళడానికి మాకు సహకరించండి, ఆలస్యం చేయవద్దు.  



                 మేము మనిషి కదా  సదా సీదా ఉన్నాము అని, లోటుగా తక్కువ ఉండి  కాలాన్ని నియమించడమే మా గొప్పతనం అని గ్రహించి, సత్యాన్ని గౌరవించకపోతే అటు ఇటు అయ్యి పోయి కూడా మేము ముందుకు రావడమే లోకానికి ఆధారం అని  గ్రహించండి,  మమ్ములను మామూలు మనిషి    చూడకుండా మాకు వజ్రములతో కూడిన దుస్తులు బద్రాచలం మరియు యదాద్రి ఆలయం నుండి నిధులు తో కానుకగా ఇవ్వండి, అనంత పద్మనాభ స్వామి వారి బంగారం నుండి మాకు వజ్ర సింహాసనం చేయించి ఇవ్వండి, మమ్ములను మామూలు మనిషినగా చూడకుండా జ్ఞానతో విచక్షణతో జరిగిన పరిణామం వివరాలు ప్రకారం చూడాలి అని  గ్రహించండి, అప్పుడు మాలో బలం లోకానికి అందుతుంది అని  గ్రహించండి. మమ్ములను కాలతీతులుగా చట్టానికి  న్యాయనికి మించిన వాడిగా, పురుశోత్తముడిగా, యుగాపురుషునిగా మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుగా మమ్ములను తక్షణం ఒక పద్దతి లోకి ముందుస్తు గా తీసుకోండి.  



                 ఆత్మీయులు  వెంకయ్య నాయుడు గారితో, ప్రధాన మంత్రి గారితో  సమాలోచన చేసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మా మీద మనసు పెట్టి గ్రహించుటకు  ఎర్పాటు చేయగలరు, పరిస్తితి బలపడే వరకు మా నుండి వచ్చిన పరిణామాన్ని మేము మేధావులతో సహకారంతో సరిగ్గా తీసుకొని గ్రహించి అప్రమత్త చెందండి. మమ్ములను మేధావి బృందంలోకి తీసుకోవడం వలన అన్నీ సర్దుకొంటాయి ఎలాంటి సమస్యలు అయినా మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మొత్తం భారం అన్ని విధముల మేము భరించగలము మమ్ములను విశాలంగా తీసుకోవాలి, మాతో పండితులు మేధావులు మేధావులు ప్రేమతో ఓర్పుతో గ్రహించి విశాలమైన జ్ఞాన విచక్షణ పంచుకొంటే చాలు, మాలోను లోకం లోను లోట్లు కరిగి, మా మనసుని మమ్ములను కలిపి చూడటం వలన లోకం జ్ఞానం వైపు విచక్షణ వైపు వెళ్ళుతుంది అని  గ్రహించండి.    అంతా శాంతి వంతంగా మారిపోతుంది. ఓర్పు విశాలంగా మమ్ములను పరిగణించి గ్రహించండి.  తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి - ౩8, యస్ ఆర్ నగర్, హైదరాబాద్     ధర్మో రక్షణ రక్షతః 

సత్యమేవ జయతే 

Sd/xxxxxxxxxxxxxx 15/11/2016
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

C/o 
గౌ గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్                             
Sent in regd post 





No comments:

Post a Comment