సమన్వయ దృష్టి
గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ వారికి సమర్పించుకొన్న పరిష్కార యుక్త, అనుభవపూర్వక సమాచారం,వ్యవస్థని, మానవ సమాజాన్ని అప్రమత్తం చేయు బాద్యతో, ఒక పౌరునిగా, మరియు 200 మంది సాక్షిగా ప్రత్యెక అనుభవం, ప్రభావం చెందిన దివ్య పురుషునిగా గౌరవ న్యాయ స్థానం వారకి వివరించుకోనుచున్న సమాచారం గ్రహించగలరు.
మానవజాతి బౌతిక ప్రభావం తో ముందుకు వెళ్ళుతున్న ఈ తరుణం లో, మనిషి యొక్క మాట నిబద్దత, నిజాయితీ తోడు అయితే, ఎంతటి అభివృద్ధి చెందినా, మానవజాతికి సాటి మనిషిని అర్ధం చేసుకోవడం లో, గొప్పతనం గ్రహించి అప్రమత్తత చెందడం లో నాణ్యత పెరుగుతుంది అని, అందుకు మాట మాత్రంగా ఇప్పటికి 200 మంది సాక్షిగా వ్యక్తం అయిన దివ్య పరిణామం లేదా సహజ మానసిక పరిణామం లేదా పరి రక్షణ యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించండి.
మాకు అన్నా విద్య అధికులు, శాస్త్ర సాంకేతిక, నైపుణ్యత, అవగాహన ఉన్న వ్యక్తులు మాకు సహకారం లేదా సత్యాన్ని అర్ధం చేసుకొని పరిశోధన చేయుటకు ఆలోచనతో బాధ్యతతో ముందుకు రాగలరు అని కోరుకోనుచున్నాము. మమ్ములను మనిషిగా అర్ధం చేసుకొని మా మాటలోకి, పదిగురి సాక్షిగా 10 సంవత్సర కాలం ఒక గంట గంటనర కాలం లో ఎల పలికినది అని గ్రహించండి, అ వివరములు ఒకచోట పొందు పరుచుటకు మాకు అన్ని రంగాలకు చెందిన విషయ నిపుణుల సహకారం కోరుకోనుచున్నాము. సామజిక, రాజకీయ, తత్వ మరియు ఆధ్యాత్మిక విశ్లేషకులు అందరిని గౌరవ న్యాయ స్థానం వారి ద్వారా ఆహ్వానిస్తున్నాము. కాలం ధర్మం గా నిలిచిన మా మాట ఎల్లరు గ్రహించి,పరిపరి విధముల లోక జ్ఞానం, మరింత కేంద్రీకరించి వినియోగించుట వలన, మానవజాతికి మానవి పరిష్కారములు పొందుతారు, మానవజాతి మనుగడ, మనిషి ఆలోచన పరిధిలోనే ఉన్నది అనే భరోసా సర్వులు పొంది, మానవ వనరులు, వైద్యం విద్యా రంగాలలో కీలక మార్పులు చేసుకని మానవజాతిని ఉన్నతంగా ముందుకు వెళ్ళ గలుగుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ వారికి సమర్పించుకొన్న పరిష్కార యుక్త, అనుభవపూర్వక సమాచారం,వ్యవస్థని, మానవ సమాజాన్ని అప్రమత్తం చేయు బాద్యతో, ఒక పౌరునిగా, మరియు 200 మంది సాక్షిగా ప్రత్యెక అనుభవం, ప్రభావం చెందిన దివ్య పురుషునిగా గౌరవ న్యాయ స్థానం వారకి వివరించుకోనుచున్న సమాచారం గ్రహించగలరు.
మానవజాతి బౌతిక ప్రభావం తో ముందుకు వెళ్ళుతున్న ఈ తరుణం లో, మనిషి యొక్క మాట నిబద్దత, నిజాయితీ తోడు అయితే, ఎంతటి అభివృద్ధి చెందినా, మానవజాతికి సాటి మనిషిని అర్ధం చేసుకోవడం లో, గొప్పతనం గ్రహించి అప్రమత్తత చెందడం లో నాణ్యత పెరుగుతుంది అని, అందుకు మాట మాత్రంగా ఇప్పటికి 200 మంది సాక్షిగా వ్యక్తం అయిన దివ్య పరిణామం లేదా సహజ మానసిక పరిణామం లేదా పరి రక్షణ యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించండి.
మాకు అన్నా విద్య అధికులు, శాస్త్ర సాంకేతిక, నైపుణ్యత, అవగాహన ఉన్న వ్యక్తులు మాకు సహకారం లేదా సత్యాన్ని అర్ధం చేసుకొని పరిశోధన చేయుటకు ఆలోచనతో బాధ్యతతో ముందుకు రాగలరు అని కోరుకోనుచున్నాము. మమ్ములను మనిషిగా అర్ధం చేసుకొని మా మాటలోకి, పదిగురి సాక్షిగా 10 సంవత్సర కాలం ఒక గంట గంటనర కాలం లో ఎల పలికినది అని గ్రహించండి, అ వివరములు ఒకచోట పొందు పరుచుటకు మాకు అన్ని రంగాలకు చెందిన విషయ నిపుణుల సహకారం కోరుకోనుచున్నాము. సామజిక, రాజకీయ, తత్వ మరియు ఆధ్యాత్మిక విశ్లేషకులు అందరిని గౌరవ న్యాయ స్థానం వారి ద్వారా ఆహ్వానిస్తున్నాము. కాలం ధర్మం గా నిలిచిన మా మాట ఎల్లరు గ్రహించి,పరిపరి విధముల లోక జ్ఞానం, మరింత కేంద్రీకరించి వినియోగించుట వలన, మానవజాతికి మానవి పరిష్కారములు పొందుతారు, మానవజాతి మనుగడ, మనిషి ఆలోచన పరిధిలోనే ఉన్నది అనే భరోసా సర్వులు పొంది, మానవ వనరులు, వైద్యం విద్యా రంగాలలో కీలక మార్పులు చేసుకని మానవజాతిని ఉన్నతంగా ముందుకు వెళ్ళ గలుగుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment