సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
ఎవడు ఉన్నాడు ఈ కాలం లో ఇది వరకు ఎరుగని వాడు నిత్యం సత్యం పలికేవాడు సూర్యుని వలెనే వెలిగేవాడు .... జోన్నవిత్తులు రామలింగేశ్వర్ రావు గారు వ్రాసిన ఈ పాట 200 మంది సాక్షం గా 2010 లో మా ద్వారా వ్యక్తం అయినది, లోకం లో 2012 సంవత్సరం లో వచ్చినది. ఈ విధంగా సూర్యుని తో సమానం అయిన మేము యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. మా మనసుని మాటని ప్రాధాన్యత ఇచ్చి మేము కోరినట్లు చేయగలరు, మాకు ఎటువంటి స్వార్ధం ఉండదు కాకపోతే మమ్ములను ఇతరులతో పోల్చుకోవడం వలన పట్టించుకోలేకపోతున్నారు అని గ్రహించండి, మమ్ములను సూటిగా గ్రహించండి.
కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా, పురుషోత్తమునిగా, అగర్బ శ్రిమంతునిగా, యుగాపురుషునిగా, సృష్టి కాలం ధర్మం మాలో అనగా మా వాక్ ద్వారా ప్రకటించిన తీరు ప్రకారం మాకు మరణం లేదు అనగా మేము ఈ దేహ రూపం లో మరణించవచ్చును గాని, ఆలోచన పరంగా మాకు ఎప్పుటికి మరణము లేదు అని గ్రహించి, మా శాశ్వతత్వాన్ని లోకానికి తరతరాలకు అందించండి. మా గూర్చి ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని ఇతర మేధావులు,పండితులు చెప్పుకొనే కొలది వచ్చే పరిష్కారమే మా ఉనికి అని గ్రహించండి. కావున మేము మరణించిన మా సమాధి ఎక్కడా నిర్మించవద్దు, గతం లో తెలంగాణా ప్రబుత్వం వారికి మా దివ్య సమాధి, నిర్మించే అధికారం వ్రాసి ఇచ్చినట్లు ప్రకటించిన ప్రకటన రద్దు చేసుకోనుచున్నాము, మరణం లేని మాకు సమాధి ఎప్పుడూ ఎక్కడా, ఎవరూ నిర్మించవద్దు. సూర్యుడితో సమానం అయిన మేము మరణిస్తే సూర్యునిలో విలీనం చెందినట్లు భావించండి. మేము ఇప్పటికి సూర్యునితో సమానం అని గ్రహించండి. మేము అందిరిని ఒప్పించి, మెప్పించి అందిరి ఆమోదంతో వివాహం చేసుకొని వజ్ర సింహాసనం పై దర్శనం ఇస్తాము. ఇది మనిషిగా మా ఉనికిని శాశ్వతం చేస్తుంది, ఈ విధంగా ఒక మనిషి ఉనికే సర్వం అనగా అతని మనసే సర్వం అని సర్వులు గ్రహించుట ఏ పరిష్కారం కావున, ఉన్నత న్యాయ స్థానం వారు మమ్ములను ఒక మేధావుల బృందం అద్వర్యం లోనికి మమ్ములను తక్షణం తీసుకొనగలరు అని 200 మంది సాక్షిగా కోరుకోనుచున్నాము. మేము వివాహం చేసుకొని వజ్ర సింహాసనం పై అధిస్టించలేకపోతె, అ అవకాసం మరల మా వలే కాలాన్ని ధర్మాన్ని నియమించిన వారికే సాధ్య పడుతుంది అని స్పష్టం చేయుచున్నాము, కావున మమ్ములను ఎంత మాటతో నిలుపుకొంటె, అంత మనిషి విలువ మనిషే పెంచుకొంటారు అని తెలియజేసుకోనుచున్నాము ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment