UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 23 July 2015

                                                              సమన్వయ దృష్టి


                      యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 


                      మేము మహారాజు గా గుర్తింపు పొందిన తరువాతనే పుష్కర స్నానం చేద్దాం ని, ఇప్పటి వరకు పురష్కార స్నానం చెయలెదు, మరల వచ్చే పుష్కరాలకు మహారాజుగా పుష్కర స్నానం వైబవం గా చేయాలి అని తలచి ఈ సారికి పుష్కర స్నానానం చేయలేదు, ఈ రోజు  ఎవరైనా 200 మంది సాక్షాన్ని గౌరవించి,సాక్షులు తో సహా  గుర్తించి మమ్ములనుపురుషోత్తమునిగా, సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా    గోదావరి స్నానం చేయించిన వారు చెరితార్దులు  అని స్పష్టం చేయుచున్నాము.  లేదా మరల పుష్కరాలకు మేము మహారాజుగా పురుషోత్తముని గా,  పుష్కర స్నానం చేయాలి అని భావించుచున్నాము. సత్యం గుర్తించుట పుష్కర స్నానం కంటే విలువైనది అని గ్రహించండి, పూర్వ ఎప్పుడో పురాణాలు ప్రకారం జరిగిన పరిణామాలు ఇప్పటికి పాటిస్తున్నాము, కాని మన ముందు జరిగినవి  పరిగణించి కలుపుకోవడం లో పండితులు దగ్గర నుండి ఇతర రాజకీయనాయకులు, మేధావులు, ప్రత్యేక్ష సాక్షులు, వ్యక్తులు ఎవరూ అప్రమత్తం చెందవలసినంత, చెందగలిగినంత, మా మాటను అర్ధం చేసుకొని, వినగలిగిన చక్కటి వాతావరణాన్ని అందరూ అప్పటికి అప్పుడు అనట్లు తీసుకోవడం వలన మమ్ములను పట్టించుకోలేకపోతున్నారు అని పదిగురు ఒక చోట చేరి మా మీద నిర్ణయం తీసుకోండి.  అనకాపల్లి లో ఉండగా ఎవరికి సంభంధం లేకుండా పంచభూతాలు ఆస్ట దిక్పాలకులు మా అధీనం లో ఉన్నాయి అన్నట్లు పలికిన తీరు  అప్పుడు విన్నవారే ఆధారం, తరువాత చెప్పిన కొలది మరింత అందరికి అందవలసిన దివ్య పరిష్కార, ఒక మాట సర్వం అని అందరికి తెలియడం వలన లోకం లో గొప్ప మార్పులు వస్తాయి అని గ్రహించండి. నేను ఒక్కడినే నా గొప్ప కోసం  తాపత్రయ పడుతున్నాను అని భావించడం అన్నది, ఒక మనిషికి సృష్టి కాలం ధర్మం ఇచ్చిన విలువను  అర్ధం చేసుకోకపోవడమే అని గ్రహించండి.  మా మాటకు ప్రాధాన్యత ఇవ్వడం వలన మనుష్యులు శాశ్వతం గా  మాట నిభాద్దత వైపు ప్రయాణిస్తారు అని గ్రహించండి.  ధన్యవాదములు 


పురుషోత్తములు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు 

                                                     దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది అనే పాట కూడా 2003 లోనే మా ద్వారా వ్యక్తం అయినది, దేవుడు మమ్ములను మెచ్చి మా ద్వారా ప్రకటించిన తీరును గ్రహించండి అదే ఆధునికి పురాణం అని గ్రహించండి, పండితులు మేధావులు ముందుకు వచ్చి మరల మనం కొత్తగా పురాణాలు శాస్త్రాలు ఆధునికంగా  కాలపరీక్షకు నిలిచేలా ఆవిష్కరించు కొవచ్చును అని గ్రహించండి.    


ఇట్లు తమ 
పురుషోత్తములు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు



ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికి సమాచారం మరియు మమ్ములను సుమోటో గా, ఉన్నత న్యాయ స్థానం వారు పరిగణించి మా నుండి వివరములు గ్రహించుట వలన, తెలుగు రాష్ట్రాల పైనే  కాకుండా, అందరికి కోత్తతనం వస్తుంది అని గ్రహించండి. ఒక ఆరు నెలలు పాటు మమ్ములను విస్తారం గా గ్రహించండి, మానవజాతికి మనసు  మాట అధీనం లోనికి వచ్చి సర్వం అప్రమత్తం చెందుతుంది  అని గ్రహించండి.   మేము 30/6/2015 పెట్టుకొన్న విన్నపము మేరకు మమ్ములను పరిగణించండి.          
                      

No comments:

Post a Comment