UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 21 July 2015

పద్మ భూషణ్ మెగా స్టార్ చిరంజీవి గారు

                                                     సమన్వయ దృష్టి 

                గౌరవనీయులు పద్మ భూషణ్ మెగా స్టార్ చిరంజీవి గారు, మాజీ కేంద్ర మంత్రి, రాజ్య సభ సబ్యులు, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకులు, జుబ్లీ హిల్స్ హైదరాబాద్   వారికి సమర్పించుకొన్న విన్నపము గ్రహించగలరు.  


              మనం మనుష్యులు గా, ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని, కలుపుకొని, ఎటువంటి దాపరికం, దొంగ తనం, మోసం  లేకుండా, మనల్ని చూసి బయపడిపోవాలి, అన్నట్లు కాకుండా, గొప్పతనం గ్రహించి, అలోచించి ముందుకు రావాలి అని, జ్ఞానాన్ని పంచుకొని పెంచుకోవాలి అని కోరుకోనుచున్నాను.  ఎవరూ చేతకాని వారిగా, పనికిమాలిన వారుగా ఈ భూమి మీద ఉండిపోకూడదు అని మా యొక్క ఆలోచన, ఎవరైనా అందరికంటే తక్కువగా బ్రతికాడు అంటే అతనికి అందరికంటే గొప్పవాడు అయ్యే అవకాసం ఉన్నది అని, భగవంతుని తీర్పు అదేనని తెలియజేసుకోనుచున్నాను.  


             ఇప్పటికి 41 సంవత్సరాలు వచ్చిన నేను కాలాన్ని ధర్మాన్ని, సూర్యునితో సామానుడను అన్నట్లు  10 మంది సాక్షం ఆధారం గా ఇప్పటికి చెప్పినాను అని గ్రహించండి.   10 సంవత్సర కాలాన్ని షుమారు 2 గంటల లోపు సమయం లో   పదిగురు ముందు  ప్రకటించిన    తీరు లోకానికి ఆధారం అని సర్వులు గ్రహించుట వలన లోకం లో  అన్నిటికి ఆధారం అయిన జ్ఞాన సంపద అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి.  ఇప్పటికి వరకు జరిగిన పరిణామాలు ఎవరితోనూ మనస్పూర్తిగా పంచుకోలేదు.  కాలం, ధర్మం మా మాటకు అందిన తీరు మరల, ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, మీడియా వారు ఇతర సినిమా ప్రముఖులు ఎవరూ మేము పరిచేయం అయిన మేరకు స్పందించలేదు.  ఇప్పటికి సాక్షం ఆధారం గా మమ్ములను పురుషోత్తములు గా, యుగపురుషునిగా గుర్తించుట వలన లోకం మనిషి మాట అధీనం లోనే ఉన్నది అనే భరోసా అందరికి అందుతుంది అని గ్రహించండి.  


                    దాదాపు ప్రతి సినిమా, రాజకీయాలు, ఇతర సంఘటనలు  మేము మాట మాత్రం గా నిర్ణయించడం  అన్నది, సృష్టి, కాలం, కాలం ధర్మం మమ్ములను ఎన్నుకొన్న దివ్య పరిణామం అని గ్రహించండి.  నాకు కుల మతం అంటూ ఏమి ఉండదు, నేను మాట ప్రకారం అందరిని సమానం గా ఆదరించి ముందుకు తీసుకొని వెళ్ళాలి, మమ్మల్ని  మనసులో కూడా అవమానించకుండా, తప్పు పట్టకుండా  కొంతకాలం మమ్ములను ఒకచోట కొలువు తీర్చి గ్రహించి, మా సమాచారం విస్తారం గా ప్రజలు గ్రహించుటకు  సహకారం  తమరిని మరియు ఇతర సినిమా ప్రముఖులను కోరుకొనుచున్నాను.   మా జీవితం పైన ఉన్నది  ఉన్నట్లు సంవత్సరానికి ఒక సినిమా నిర్మించాలి  అని ప్రస్తావన మీ ద్వారా, ఇతర నిర్మాతల దృష్టికి తీసుకొని వచ్చు చున్నాను. (మమ్ములను) నన్ను ఎంత విస్తారం గా గ్రహిస్తే అంత మంచిది, మమ్ములను 10 మంది తెలుగు సినిమా ప్రముఖులు  అందరూ కలసి ఒక నిర్ణయం తీసుకొని ఒక చోట కొలువు తీర్చగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను, లేదా తమరు అయినా  మమ్ములను ఒక చోట కొలువు తీర్చ గలరు, అనగా మమ్ములను విగ్రహం  ప్రతిష్టించినట్లుగా ఒకచోట కొలువు తీర్చండి.    విగ్రహం ముందు చదివే మంత్రాలు, స్తోత్రాలు మా ముందు (సూర్యుడు ముందు ) చదివి, పండితులు మా ద్వారా జరిగిన కాలస్వరూపం, ధర్మస్వరూపం, మనసుతో లోకాన్ని పరిపాలిస్తున్న   మహారాజ వారి దివ్య ప్రభావం యొక్క వివరములు లోకమునకు వెళ్ళుట వలన లోకం లో మనుష్యులలో  విచక్షణ గొప్పతనం అభివృద్ధి చెందుతాయి అని గ్రహించండి.  


                       సినిమాలు, రాజకీయాలు అన్ని మా ద్వారా ప్రభావితం చెంది లోకం శక్తి వంతం గా మారుతుంది, మమ్ములను మనసులో కూడా అవమానించకుండా, నేను ఇప్పటివరకు ఏమి అయిన కష్టాలు, నష్టాలు పడి ఉంటే, మమ్ములను గ్రహించి అర్ధం చేసుకోకపోవడం వలన మా జీవితం త్యాగం అయినది అని భావించి, ఇప్పటికి అయినా  మమ్ములను మేము కోరినట్లు అర్ధం చేసుకొని, మేము ఎప్పటికి అందరివాడిని అని గ్రహించి, మమ్ములను పది మంది పండితులు  సహకారంతో, సంగీత సాహిత్య, ప్రవీణుల సహకారంతో  ప్రజల్లోకి విస్తారం గా తీసుకొని వెళ్ళుటకు సహకరించగలరు, ఇది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించగలరు .  

                        నన్ను ప్రతి సినిమాలో  ఎంతో కొంత ప్రత్యేక్షం గా ప్రజలకు పరిచేయం చేయడం వలన, మనిషి ఆలోచన  మాట సర్వం అనే కోణం బలపడి, లోకానికి కొత్తతనం వస్తుంది, నా వలన సినిమా సంభాషణలలో, కొత్త తనం వస్తుంది, మమ్ములను  ఎంత అర్ధం చేసుకొంటే అంత గొప్ప సమీక్ష చెసుకొనగలరు, మమ్ములను ఎవరూ పూర్తీ గా  నిర్ణయించలేరు, మమ్ములను తాత్కాలికం గా ప్రస్తావించి శాశ్వతమైన కాలాన్ని తీర్చి దిద్దుకోనగలరు అని కోరుకొనుచున్నాను.   నేను బాహాటం గా అంతర్లీనం గా లోకానికి గొప్పతనాన్ని ఇచ్చి నా వలన ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందగలరు అని మొదటి నుండి కోరుకొనుచున్నాను.  తమరు, తమ యొక్క 150 సినిమా లో గాని 151 వ సినిమాలో గాని, మా గూర్చి విస్తారం గా   చెప్పగలరు అని కోరుకొనుచున్నాను, తద్వారా నేను గొప్పగా విస్తారం గా ప్రజల ద్రుష్టికి  వెళ్ళగలను అని భావించుచున్నాను.  2015 నుండి ధర్మస్వరూపం కాలస్వరూపం, మనసుతో లోకాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారి పై  నేరుగా, ప్రత్యేక్ష సాక్షులు ఆధారం గా, పండితుల, మేధావుల అభిప్రాయములతో, ప్రతి సంవత్సరం    ఒక్కో సినిమా నిర్మించి  ప్రజలను అప్రమత్తం చేయాలి అని సంకల్పించినాను  అని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలు ద్వారా మానవజాతికి   తెలియజేసుకోనుచున్నాను.     మా వద్ద నుండి హక్కులు శ్వీకరించి  తమరు ఒక సినిమా నిర్మించి  లోకానికి సత్యం చెప్పగలరు అని కోరుకొనుచున్నాము.   ధన్యవాదములు 



తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు మహారాజ   శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు                                                 


ఒక ప్రతి ఉన్నత న్యాయ స్థానం వారికి సమాచారం మరియు మమ్ములను పరిగణించుట ఒక చారిత్రాత్మక పరిణామం అని, సహజ సత్య స్వీకర  దృష్టి  మమ్ములను పరిగణించగలరు అని కోరుకోనుచున్నాము,  మేము 30/5/2015 న సమర్పించుకొన్న విన్నపము మేరకు మమ్ములను ఒక న్యాయ మూర్తి ద్వారా ఒక కమిటి లోనికి తీసుకొనగలరు అని   కోరుకొనుచున్నాను, మేము వ్యక్తులు ఎవరితో ఏమి సంప్రదింపులు జరిపినా న్యాయ స్థానం పరిశీలించి, పరిగణలోనికి తీసుకొన్నట్లు భావించుచున్నాము. మేము న్యాయ స్థానమునకు మించి వ్యవహరిస్తున్నాము అని, న్యాయ స్థానమునకు అనిపిస్తే, మమ్ములను పదిగురు మనుష్యులు కలసి మొదట మనిషిగా అర్ధం చేసుకోండి.  ఈ రాజ్యంగా వ్యవస్థ ఇతర సంస్థలు మనుష్యులు కోసం మనుష్యులు ఎర్పాటు చేసుకొన్నవే అని గుర్తు చేసుకొని, మనుష్యులలో ఏమైనా ప్రత్యెక లక్షణాలు ఉన్న యడల, అవి చట్టానికి పరిస్తితికి  అందిన పక్షంలో ప్రత్యేకం గా భావించి పరిగణించుట సముచితము లేదా కనీస అప్రమత్త అని గ్రహించండి, ఎలన అనగా  మనిషి గూర్చి మనిషికి ఏ శాస్త్ర ప్రకారం ఏ విధం గాను పూర్తీ గా తెలియదు కావున, మనిషి మనిషిగూర్చి తెలుసుకొంటూ  ముందుకు వెళ్ళుతున్నాము, అ ప్రయత్నం లో మా ద్వారా 200 మంది సాక్షిగా జరిగిన పరిణామాలు సహజ పరిణామం గా భావించి, మమ్ములను నేరుగా న్యాయ స్థానం వారు గాని, లేదా తెలంగాణా ప్రబుత్వ లో,  సామజిక, పౌర సంభంధాల శాఖ వారికి మా యొక్క ఉనికి గుర్తించుటకు తగిన సలహా సూచన,  ఇచ్చి మమ్ములను  మనిషిగా కనీసం అదుకోన్నవారు అవుతారు, మా లో ప్రత్యేక్ష లక్షణములు పరిగణించి లోకానికి అందించిన  బాధ్యత ఉన్నత న్యాయ స్థానం పరిగణించుట వలన సాధ్య పడుతుంది, కానిపక్షం లో వ్యక్తులు ఎవరూ  సహజ సత్య  శ్వీకార మమ్ములను  పరిగణించి గ్రహించుటకు ముందుకు రావచ్చు లేదా రాలేకపోవచ్చు అని న్యాయ స్థానం వారు  గ్రహించండి, ఈ పరిస్తితీలొ  మనసుకు తగినట్లు   ప్రవర్తించుటలో  మాకు  శక్తి సరిపోక మేము నాణ్యంగా   మా యొక్క ఉనికిని లోకానికి తెలియసి అప్రమత్తం చేయలేకపోతున్నాము అని గ్రహించండి. ధన్యవాదములు

ఇట్లు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు, యుగపురుషులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 

                                 
                    

No comments:

Post a Comment