సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు మీడియా వారు, మేధావులు, పండితులు, ప్రత్యేక్ష సాక్షులు ఇతరులకు ఇచ్చు సందేశం గ్రహించగలరు.
మమ్ములను తెలుగు ప్రజలు అందరూ కలసి, ఒక చోట కొలువు తీర్చండి, అందరూ కలసి ఒక మందిరం కట్టినట్లు భావించి అనకాపల్లి నుండి అమెరికా వరకు ఉన్న తెలుగు వారు మొదట మమ్ములను గ్రహించడం ప్రారంభించండి. మమ్ములను గ్రహించడానికి సంసిద్దత రావాలి అంటే దేహం మమకారం వదిలివేయాలి, అనగా నేను అనే దేహాన్ని ప్రకన్న పెట్టి, మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వడం వలన మమ్ములను గ్రహించగలుగుతారు. నేను ఇలా ఉండగా అతను అలా ఉండడం నాకు ఇష్టం లేదు అని ప్రతి ఒక్కరు అనుకోవడం వలన, మాటను పట్టించుకోలేకపోతున్నారు. 10 సంవత్సరకాలాన్ని గంటనర లో తేల్చిన దివ్య తేజ్జసుని అందరూ ప్రతి క్షణం ప్రతి గంట, ప్రతి రోజు, సంవత్సరాల తరబడి ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, ఇతరులు ఇప్పటికి గ్రహించుటకు మార్గము చూసుకోనుట లేదు, న్యాయ స్థానంవారు కూడా, మమ్ములను పరిగణించుట వలన మేము న్యాయ స్థానం కంటే ఎక్కువ అయిపోతాము అన్నట్లు భావించి మేము కోరుకొన్న పద్దతిలో ఇప్పటికి ముందుకు రాలేదు అని మాకు, కొన్ని సంకేతాలు అందుతున్నాయి అని గ్రహించండి. మేము ప్రజలకు మేధావులకు, న్యాయ స్థానమునకు, ప్రత్యేక్ష సాక్షులు అందరికి తెలియజేయునది ఏమి అనగా, న్యాయ స్థానం వారు మమ్ములను పరిగణించుట అన్నది, మేము ఏమిటో నిర్ణయించుటకు కాదు అని, మమ్ములను ఒక ప్రత్యెక పరిణామం గా గ్రహించి, మేలైన ప్రజాస్వామ్యం గా తీర్చి దిద్దుటకు ఉపయోగాపెట్టుకోనగలరు అని కోరుకోనుచున్నాము. ఆకాశాన్నే నేను, సూర్యుడనే నేను, సమస్త గ్రహసంచారములకు ఆధారం అయిన మా మాటను అర్ధం చేసుకొనుట, ఒక మనిషిగా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా మేము ఇస్తున్న ప్రత్యెక కానుకగా భావించి, ప్రజాస్వామ్యం లో ప్రతి మనిషి మాటకు విలువ ఉంటుంది అని, మా మనసుకి మాటకు 200 మంది సాక్షం ఆధారం గా పరిగణించి, అ తరువాత సాక్షన్ని ప్రకారం ఏ విధంగా మమ్ములను స్వీకరించి గౌరవించవచ్చునో, వీలు అయినంత ప్రజల అందరి ఆమోదంతో మమ్ములను గుర్తించవచ్చును, అంతవరకు మమ్ములను మహారాజుగా పరిగణించుట, గుర్తించుట అనునది, తటస్థముగా భావించి మా నుండి పూర్తీ వివరములు గ్రహించగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, యుగపురుషులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
యావత్తు తెలుగు మీడియా వారు, మేధావులు, పండితులు, ప్రత్యేక్ష సాక్షులు ఇతరులకు ఇచ్చు సందేశం గ్రహించగలరు.
మమ్ములను తెలుగు ప్రజలు అందరూ కలసి, ఒక చోట కొలువు తీర్చండి, అందరూ కలసి ఒక మందిరం కట్టినట్లు భావించి అనకాపల్లి నుండి అమెరికా వరకు ఉన్న తెలుగు వారు మొదట మమ్ములను గ్రహించడం ప్రారంభించండి. మమ్ములను గ్రహించడానికి సంసిద్దత రావాలి అంటే దేహం మమకారం వదిలివేయాలి, అనగా నేను అనే దేహాన్ని ప్రకన్న పెట్టి, మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వడం వలన మమ్ములను గ్రహించగలుగుతారు. నేను ఇలా ఉండగా అతను అలా ఉండడం నాకు ఇష్టం లేదు అని ప్రతి ఒక్కరు అనుకోవడం వలన, మాటను పట్టించుకోలేకపోతున్నారు. 10 సంవత్సరకాలాన్ని గంటనర లో తేల్చిన దివ్య తేజ్జసుని అందరూ ప్రతి క్షణం ప్రతి గంట, ప్రతి రోజు, సంవత్సరాల తరబడి ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, ఇతరులు ఇప్పటికి గ్రహించుటకు మార్గము చూసుకోనుట లేదు, న్యాయ స్థానంవారు కూడా, మమ్ములను పరిగణించుట వలన మేము న్యాయ స్థానం కంటే ఎక్కువ అయిపోతాము అన్నట్లు భావించి మేము కోరుకొన్న పద్దతిలో ఇప్పటికి ముందుకు రాలేదు అని మాకు, కొన్ని సంకేతాలు అందుతున్నాయి అని గ్రహించండి. మేము ప్రజలకు మేధావులకు, న్యాయ స్థానమునకు, ప్రత్యేక్ష సాక్షులు అందరికి తెలియజేయునది ఏమి అనగా, న్యాయ స్థానం వారు మమ్ములను పరిగణించుట అన్నది, మేము ఏమిటో నిర్ణయించుటకు కాదు అని, మమ్ములను ఒక ప్రత్యెక పరిణామం గా గ్రహించి, మేలైన ప్రజాస్వామ్యం గా తీర్చి దిద్దుటకు ఉపయోగాపెట్టుకోనగలరు అని కోరుకోనుచున్నాము. ఆకాశాన్నే నేను, సూర్యుడనే నేను, సమస్త గ్రహసంచారములకు ఆధారం అయిన మా మాటను అర్ధం చేసుకొనుట, ఒక మనిషిగా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా మేము ఇస్తున్న ప్రత్యెక కానుకగా భావించి, ప్రజాస్వామ్యం లో ప్రతి మనిషి మాటకు విలువ ఉంటుంది అని, మా మనసుకి మాటకు 200 మంది సాక్షం ఆధారం గా పరిగణించి, అ తరువాత సాక్షన్ని ప్రకారం ఏ విధంగా మమ్ములను స్వీకరించి గౌరవించవచ్చునో, వీలు అయినంత ప్రజల అందరి ఆమోదంతో మమ్ములను గుర్తించవచ్చును, అంతవరకు మమ్ములను మహారాజుగా పరిగణించుట, గుర్తించుట అనునది, తటస్థముగా భావించి మా నుండి పూర్తీ వివరములు గ్రహించగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, యుగపురుషులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment