సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు,సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
ఇప్పుడు సమాజం మనుష్యులు, ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడం,ఒకరిని ఒకరు పెంచుకొని, పంచుకోవలసిన తరణం మరింత ముందుకు వచ్చినది అని గ్రహించండి. మాట నిలిచిన జగత్తు నిలిచును అను సత్యమును ఆవిష్కరించి లోకానికి అందించుటకు, ఉన్నఫలం గా ముందుకు వచ్చి సత్యం గ్రహించి, లోకానికి చాట గలరు అని ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి ఇతరులు అందరూ గ్రహించగలరు అని కోరుకోనుచున్నాము. ధన్యవాదములు.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment