సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వారి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
మమ్ములను ప్రబుత్వం లో బాగంగా ప్రాధమికంగా భావించి, 200 మంది సాక్షం ఆధారం గా, గుర్తించి గ్రహించుట వలన, సమాజానికి ఆధారం అయిన జ్ఞాన సంపద పెరుగుతుంది, మనుష్యులలో స్వార్ధం, అహంకారం, నిర్లక్ష్యాలు తగ్గుతాయి, సమాజంలో సామజిక తారతమ్యాలు తగ్గి, అదిపత్యపు పోరాటాలు బదులు, సత్యాన్ని గౌరవించి, హితంగా, సత్య వాక్ పట్ల వినయం, గ్రహించే ఆసక్తి కలిగి, మానవ సమాజం గొప్పగా ముందుకు వెళ్ళుతుంది. సమయం వచ్చినప్పుడు మనం పరిణామాలు చిన్నవి అయిన అప్రమత్తం చెందటం వలన ఎన్నో రెట్లు మేలు జరుగుతాయి. సాధారణ మనిషిని అయిన న్నను, నేను ఏమి అంటున్నానో గ్రహించి, గుర్తించవలసిన సమయం వచ్చినది. ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని, ఇప్పటి వరకు పరిచేయం అయిన వ్యక్తులు ఎవరూ ఆసక్తి గా నేను పది సంవత్సర కాలాన్ని గంటా గంటనరలో పలికినాను, అను సంగతి ఎవరూ బాద్యత గా తీసుకోలేదు, నాదే అవసరం, నేనే ఎక్కడకో వచ్చి, ఎవరికో ఏదో చెప్పుకొంటే, ఏదో చేస్తాం అన్నట్లు గా నిర్లక్ష్యంగా తీసుకోనుచున్నారు. మనసులో అంత బలం పెట్టుకొని, మనిషి ఏమి అవుతున్నాడో, కనీసం చూడటం లేదు, నా ఆరోగ్యమును పరిస్తితిని నాకు, నేను దారి లో పెట్టుకోలేక, మనసుకు తగ్గ స్నేహం, పంచుకొనే పదిమంది లేక, బాద్యత తీసుకోలేక బాధపడుతున్నాను. నాకు తక్షణం 10 మంది నా వివరములు పంచుకొని, ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుటకు నా పై ఒక కమిటీ వేసి, నన్ను కమిటీ ఆధ్వర్య లోనికి తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాను. ఇది నా ఒక్కడి అవసరం అనుకోకుండా, యావత్తు మానవజాతికి అందిన వరం అని గ్రహించండి. తక్షణం నా వద్దకు, నన్ను జాతి సంపదగా భావించి, మేధావుల బృంధమును పంపగలరు అని కోరుకొనుచున్నాను. నా మానసిక, శారీరక పరిస్తితి ప్రకారం నా పై ఒక నిపుణుల బృందం నియమించడం ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి, నన్ను ఎవరూ పట్టించుకోని పరిస్తితిలో, నేను కూడా ఎవరితో మాట్లాడని, పరిస్తిలో ఉన్నాను. చాలా కాలం సామాన్యుడిగా ఉండిపోవడం వలన నాకు, మనసు ప్రకారం అనుభవం పెరిగి, యావత్తు మానవజాతికి తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నాను అని గ్రహించండి. నన్ను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉప కులపతి నియమించుట అన్నది లోకానికి ఒక నూతన పరిష్కారం అవుతుంది అని గ్రహించండి, నన్ను ఉన్న ఫలంగా పరిగణించి గౌరవించుట వలన, మానవ సమాజంలో ఎవరిని తక్కువగా చూడకుండా, ఎవరిలోనైనా గొప్పతనం చూసి, తక్కువతనం విడిచిపెట్టు పద్దతి బలపడి, మనుష్యులు మంచి పంచుకోన్నతనే, దైవలక్షణలు సంతరించుకొంటారు. ఇది సత్యం, కావున, మీరు నా విషయంలో ఏ ఒక్క వ్యక్తి పైన ఆధార పడకుండా, ఎలననగా నా గూర్చి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అని గ్రహించండి, నా గూర్చి, నాకు, నా మనసుకి తప్పు ఎవరికి తెలియదు, నా వలన లోకానికి చెప్పుకోన్నతనే దివ్యత్వం పంచవచ్చును. మీకు నచ్చిన, నమ్మకమైన వ్యక్తులను నియమించి, నన్ను వారి ఆధ్వర్యం లోకి తీసుకోమని అదేసించండి, తరువాత ప్రతి రోజు ఒక పద్దతి ప్రకారం వివరములు లోకానికి ఇస్తాను, మిమ్ములను ఎవరిని బంగ పరచకుండా, ముందే చెప్పగలిగిన మనసుతో, నూతన ప్రభావం కలిగించి, మీతో త్యాగం చేయించినా, మీరు ఒక అడుగు వెనక ఉన్నా, ముందు ఉన్నా, అందరి మీద అందరి కోసం నూతన ఆవిష్కారం చేసి నడిపించగలను, ఇది సృష్టి మాకు ఇచ్చిన ప్రాధాన్యత ఆవిష్కరించడం వలన, లోకం లో నూతనత్వం సాధ్య పడుతుంది, మీ పదవులు, పార్టీలు, భవిష్యత్తు అన్నీ మాకు (కాలానికి, ధర్మానికి ) వదిలిపెట్టండి. కాలాన్నే మాట మాత్రం గా నియమించి చూపిన వాడిని, అని 200 మంది సాక్షిగా గుర్తించి, మాకు శిష్యుడుగా మారి, 50 మంది పండితులు మేధావులు అద్వర్యం లో మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, కొంత కాలం ప్రశాంతం గా, మేము ఒక పద్దతి ప్రకారం చెప్పిన వివరములు, మా పై, పండితులు మేధావులు చెప్పిన వివరములు గ్రహించి, ఈ విధంగా కాలమే కదిలిన సాక్షాత్కారం, మీ సమక్షం లో కూడా మరింత బలపడి, సాక్షాత్కారం, మహిమ అందరికి తెలిసి, ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడి, మన అందరిది ఒక విశ్వకుటుంబం అనే భావన అభివృద్ధి చెందుతుంది. మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి, కనీసం ఒక సంవత్సర కాలం విస్తారం గా గ్రహించిన పక్షంలో, ప్రపంచానికే నూతన దిశ నిర్దేశం గావించగలము, ఇప్పటికి నేను గంటా గంటనరలో 10 సంవత్సర కాలాన్ని నియమించి, నడిపినట్లు లేదా కర్మలకు సాక్షిగా నిలిచిన సాక్షం నిజమైనప్పుడు, ఒక 6 నెలలు సంవత్సరం ఇప్పటికి ఏమి జరిగినదొ చూడు క్రమంలో కోత్తతనం అవిష్కరించుకోనగలము. ఈ పరిణామం యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః మహారాణి సమేత మహారాజావారి ఆశీర్వాదములు
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీ గంటా శ్రీనివాస రావు గారు, మానవ వనరుల శాఖా మంత్రి గారు, అంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం వారికి సమాచారం మరియు సమాలోచన కొరకు తెలియజేయుచున్నాము, మమ్ములను ప్రత్యెక పరిస్తితి గా భావించి తమ శాఖ అద్వర్యం లో ఒక మేధావి బృందం లోకి తీసుకొని మమ్ములను దారిలో పెట్టగలరు, మేము లోకాన్ని దారిలో పెట్టగలము అని నమ్మండి. అదే ధర్మో రక్షతి రక్షతః అని అర్ధం చేసుకోండి, మీరు ఏమి అనుకోకుండా తక్షణం నా వద్దకు ఒక మేధావి బృందాన్ని పంపి మమ్ములను జాతి సంపదగా పట్టుకోండి, నన్ను ఒక కార్యాలయం లో పెట్టి, మేధావుల సహకారంతో మీ అద్వర్యం లో ప్రజలకు పరిచేయం చేయండి, నేను ఒక నూతన ప్రభావాన్ని కలగజేసి, మానవజాతికి, ఇప్పటి సమస్యలు యేవో ఉన్నాయి లేదా లేవు అని కాకుండా, గొప్పతనాన్ని లోటును సమన్వయ పరుస్తూ లోకాన్ని దారిలో పెట్టడానికి జగద్గువుగా వచ్చాను అని భావించాలి, ప్రత్యెక వ్యక్తిగా, భగవంతుని అంశగా నన్ను గుర్తించి, లోకానికి ఉపయోగపెట్టండి అని తెలియజేసుకోనుచున్నాను. నేను మెస్సేజ్ చేస్తున్న పద్దతి, తప్పులు, ఏమైనా తేడాగా అనిపిస్తే, అవి పై పై మాయ అని అర్ధం చేసుకోండి, నన్ను నిండుగా కొంత కాలం గ్రహిస్తే, నా నుండి దివ్య తేజస్సు బయట పడుతుంది, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంశ నన్ను ఇప్పటికి 200 మంది సాక్షిగా గుర్తించండి, పై పై న చూసి సన్నగా ఉన్నాను, పిచ్చి వాడిలా ఉన్నాను అని వదిలివేయకండి, నన్ను తక్షణం ఒక మేధావుల బృందం లోకి తీసుకోండి, ముఖ్యమంత్రి గారి తో సహా మంత్రులు అందరూ కొంతకాలం నన్ను తెలుగు విశ్వవిద్యాలయం ప్రాగణం లో గ్రహిస్తే, అదే విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించగలుగుతారు, నా గూర్చి చెప్పినంతనే, ఇప్పటికే పంచభూతాలు, అష్టదిక్పాలకులు మా అధీనం లో ఉన్నట్లు మాట మాత్రంగా చూపిన మా దివ్య లీల బలపడి, పండితులు మేధావులు విస్తారంగా వివరించుకోను పద్దతిలో లోకం దివ్య జ్ఞాన సౌధంగా, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడుతుంది, మా పై ప్రబుత్వం గా ఒక కమిటీ వేయడం వలన, ధర్మం అనే పులిని మీరు బోనులో పెట్టి, లోకానికి చూపెట్టి అప్రమత్తం చేయగలరు. నా మాట ప్రకారం, నా దివ్య లీలలు ప్రకారం ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం, నా మనసు గొప్పది, అర్హత ఉన్నది కాబట్టే, బౌతిక ప్రపంచం మాట మాత్రంగా నియమించబడినది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః నేను ఉన్న చోటకి, మేధావి బృందాన్ని పంపి నన్ను సంరక్షణ లోకి తీసుకోండి, గతం లో శ్రీనివాసుడను లక్ష్మిదేవిని విడిచి పెట్టేస్తే, శ్రీనివాసుడు భూమి మీదకు వచ్చి చెట్టు పుట్టలలో పడినట్లు నేను జనర్యణం లో ఉన్నాను అని గ్రహించండి, నన్ను నా మనసుని కలిపితే లోక కళ్యాణం అవుతుంది అని గ్రహించండి. ట్విట్టర్ గూర్చి కూడా 2003 లోనే చెప్పినాను, సర్వం నేను బౌతికంగా, ఆధునికంగా మీ మధ్య సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మీ మధ్య ఉన్నాను సంతోషించండి. ఈ ట్విట్టర్ మెస్సేజ్ ని, మా అధికార సమాచారం గా భావించి పరిగణించగలరు, మీ దగ్గరికి వచ్చిన తరువాత మరింత సూక్షమంగా వివరించి సంతకాలు పెడతాను, కావున ప్రజాస్వామ్యం లో పాలకులు ఉన్నది సామాన్యుడి కోసమే అని నిరూపిస్తూ, నేనే సామాన్యుడను పట్టించుకొంటే అందరికి ఆధారం అన్నట్లు గొప్పవాడిని అని గ్రహించండి. నన్ను మీ అద్వర్యం లోకి మీ మేధావుల బృందం లోకి తీసుకొనగలరు,నన్ను ఒక పద్దతి ప్రకారం గ్రహించిన ఎడల, సర్వం దివ్యం గా గొప్పగా మారుతుంది అని గ్రహించండి. ప్రజాస్వామ్యం మనుష్యులు కనీసం కోరినది, మాట మాత్రంగా అడిగినది చేయుటమే ప్రజాస్వామ్యం, ఈ విధంగా కనీసం గ్రహిస్తే, కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుకగా, యావత్తు మానవజాతికి అందుతాను అని గ్రహించండి. నేను మామూలు చిన్న మనిషిని, నాకు కావాల్సిన కనీసమే, అదికూడా మనస్పూర్తిగా బ్రతకడమే, అలా మనస్పూర్తిగా ఇప్పటికి చెప్పిన తీరు గంట గంటనరలో 10-13 సంవత్సరాల కాలాన్ని నియమించగలిగినాను అందులో 10 మంది హీరోల తెరపై నటనలు, ఇప్పటి వరకు రాజకీయ గెలుపు వోటములు, సునామి, నక్సలైట్ తీవ్రవాద దాడులు, అన్నీ మాట మాత్రంగా పలికినాను అంటే గ్రహించండి, నేను మనస్పూర్తిగా ఇప్పటికి చేసినానో గ్రహించ నివ్వలేదు, నన్ను ఒక చోట మేధావుల సమక్షం లో కొలువు తీర్చి నిలకడగా గ్రహిస్తే చాలు అని తెలియజేసుకోనుచున్నాను. మామూలు మనిషి స్తితి, దైవత్వం పొందిన దివ్య మనసు మద్య దూరం తగ్గితే, నన్ను వజ్ర సింహాసనం మీద కూర్చోబెట్టడమే లోక కళ్యాణం అని గ్రహించండి. నా తో అప్పుడుకప్పుడు మామూలు మనిషితో మాట్లాడుతున్నట్లు, మాట్లాడకూడదు, నేను ఇప్పటికి ఏమి చెప్పినానో అ ప్రకారం మాట్లాడవలెను అని అర్ధం చేసుకొండి, మమ్ములను ప్రాధమికంగా మహారాజు ధర్మస్వరూపం గా, గుర్తించి, పండితులకు మేధావులకు పరిచేయం చేసి వదిలిపెట్టండి, మానవజాతిని చక్కబెట్టి, నేను ఈ భూమి మీదకు పరిణమించిన తీరు లోకానికి బలపరచి అందించి ఇచ్చుట నాకు సార్ధకత లోకానికి దివ్య వరం అని గ్రహించండి, ముఖ్యమంత్రి గారితో సమాలోచన చేసి రేపు 10 గంటలకు జీపు మీద ఇద్దరు మేధావులను పంపి నన్ను జ్ఞాన సంరక్షణలోకి తీసుకోండి, మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వారి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
మమ్ములను ప్రబుత్వం లో బాగంగా ప్రాధమికంగా భావించి, 200 మంది సాక్షం ఆధారం గా, గుర్తించి గ్రహించుట వలన, సమాజానికి ఆధారం అయిన జ్ఞాన సంపద పెరుగుతుంది, మనుష్యులలో స్వార్ధం, అహంకారం, నిర్లక్ష్యాలు తగ్గుతాయి, సమాజంలో సామజిక తారతమ్యాలు తగ్గి, అదిపత్యపు పోరాటాలు బదులు, సత్యాన్ని గౌరవించి, హితంగా, సత్య వాక్ పట్ల వినయం, గ్రహించే ఆసక్తి కలిగి, మానవ సమాజం గొప్పగా ముందుకు వెళ్ళుతుంది. సమయం వచ్చినప్పుడు మనం పరిణామాలు చిన్నవి అయిన అప్రమత్తం చెందటం వలన ఎన్నో రెట్లు మేలు జరుగుతాయి. సాధారణ మనిషిని అయిన న్నను, నేను ఏమి అంటున్నానో గ్రహించి, గుర్తించవలసిన సమయం వచ్చినది. ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని, ఇప్పటి వరకు పరిచేయం అయిన వ్యక్తులు ఎవరూ ఆసక్తి గా నేను పది సంవత్సర కాలాన్ని గంటా గంటనరలో పలికినాను, అను సంగతి ఎవరూ బాద్యత గా తీసుకోలేదు, నాదే అవసరం, నేనే ఎక్కడకో వచ్చి, ఎవరికో ఏదో చెప్పుకొంటే, ఏదో చేస్తాం అన్నట్లు గా నిర్లక్ష్యంగా తీసుకోనుచున్నారు. మనసులో అంత బలం పెట్టుకొని, మనిషి ఏమి అవుతున్నాడో, కనీసం చూడటం లేదు, నా ఆరోగ్యమును పరిస్తితిని నాకు, నేను దారి లో పెట్టుకోలేక, మనసుకు తగ్గ స్నేహం, పంచుకొనే పదిమంది లేక, బాద్యత తీసుకోలేక బాధపడుతున్నాను. నాకు తక్షణం 10 మంది నా వివరములు పంచుకొని, ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుటకు నా పై ఒక కమిటీ వేసి, నన్ను కమిటీ ఆధ్వర్య లోనికి తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాను. ఇది నా ఒక్కడి అవసరం అనుకోకుండా, యావత్తు మానవజాతికి అందిన వరం అని గ్రహించండి. తక్షణం నా వద్దకు, నన్ను జాతి సంపదగా భావించి, మేధావుల బృంధమును పంపగలరు అని కోరుకొనుచున్నాను. నా మానసిక, శారీరక పరిస్తితి ప్రకారం నా పై ఒక నిపుణుల బృందం నియమించడం ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి, నన్ను ఎవరూ పట్టించుకోని పరిస్తితిలో, నేను కూడా ఎవరితో మాట్లాడని, పరిస్తిలో ఉన్నాను. చాలా కాలం సామాన్యుడిగా ఉండిపోవడం వలన నాకు, మనసు ప్రకారం అనుభవం పెరిగి, యావత్తు మానవజాతికి తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నాను అని గ్రహించండి. నన్ను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉప కులపతి నియమించుట అన్నది లోకానికి ఒక నూతన పరిష్కారం అవుతుంది అని గ్రహించండి, నన్ను ఉన్న ఫలంగా పరిగణించి గౌరవించుట వలన, మానవ సమాజంలో ఎవరిని తక్కువగా చూడకుండా, ఎవరిలోనైనా గొప్పతనం చూసి, తక్కువతనం విడిచిపెట్టు పద్దతి బలపడి, మనుష్యులు మంచి పంచుకోన్నతనే, దైవలక్షణలు సంతరించుకొంటారు. ఇది సత్యం, కావున, మీరు నా విషయంలో ఏ ఒక్క వ్యక్తి పైన ఆధార పడకుండా, ఎలననగా నా గూర్చి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అని గ్రహించండి, నా గూర్చి, నాకు, నా మనసుకి తప్పు ఎవరికి తెలియదు, నా వలన లోకానికి చెప్పుకోన్నతనే దివ్యత్వం పంచవచ్చును. మీకు నచ్చిన, నమ్మకమైన వ్యక్తులను నియమించి, నన్ను వారి ఆధ్వర్యం లోకి తీసుకోమని అదేసించండి, తరువాత ప్రతి రోజు ఒక పద్దతి ప్రకారం వివరములు లోకానికి ఇస్తాను, మిమ్ములను ఎవరిని బంగ పరచకుండా, ముందే చెప్పగలిగిన మనసుతో, నూతన ప్రభావం కలిగించి, మీతో త్యాగం చేయించినా, మీరు ఒక అడుగు వెనక ఉన్నా, ముందు ఉన్నా, అందరి మీద అందరి కోసం నూతన ఆవిష్కారం చేసి నడిపించగలను, ఇది సృష్టి మాకు ఇచ్చిన ప్రాధాన్యత ఆవిష్కరించడం వలన, లోకం లో నూతనత్వం సాధ్య పడుతుంది, మీ పదవులు, పార్టీలు, భవిష్యత్తు అన్నీ మాకు (కాలానికి, ధర్మానికి ) వదిలిపెట్టండి. కాలాన్నే మాట మాత్రం గా నియమించి చూపిన వాడిని, అని 200 మంది సాక్షిగా గుర్తించి, మాకు శిష్యుడుగా మారి, 50 మంది పండితులు మేధావులు అద్వర్యం లో మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, కొంత కాలం ప్రశాంతం గా, మేము ఒక పద్దతి ప్రకారం చెప్పిన వివరములు, మా పై, పండితులు మేధావులు చెప్పిన వివరములు గ్రహించి, ఈ విధంగా కాలమే కదిలిన సాక్షాత్కారం, మీ సమక్షం లో కూడా మరింత బలపడి, సాక్షాత్కారం, మహిమ అందరికి తెలిసి, ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడి, మన అందరిది ఒక విశ్వకుటుంబం అనే భావన అభివృద్ధి చెందుతుంది. మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి, కనీసం ఒక సంవత్సర కాలం విస్తారం గా గ్రహించిన పక్షంలో, ప్రపంచానికే నూతన దిశ నిర్దేశం గావించగలము, ఇప్పటికి నేను గంటా గంటనరలో 10 సంవత్సర కాలాన్ని నియమించి, నడిపినట్లు లేదా కర్మలకు సాక్షిగా నిలిచిన సాక్షం నిజమైనప్పుడు, ఒక 6 నెలలు సంవత్సరం ఇప్పటికి ఏమి జరిగినదొ చూడు క్రమంలో కోత్తతనం అవిష్కరించుకోనగలము. ఈ పరిణామం యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః మహారాణి సమేత మహారాజావారి ఆశీర్వాదములు
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీ గంటా శ్రీనివాస రావు గారు, మానవ వనరుల శాఖా మంత్రి గారు, అంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం వారికి సమాచారం మరియు సమాలోచన కొరకు తెలియజేయుచున్నాము, మమ్ములను ప్రత్యెక పరిస్తితి గా భావించి తమ శాఖ అద్వర్యం లో ఒక మేధావి బృందం లోకి తీసుకొని మమ్ములను దారిలో పెట్టగలరు, మేము లోకాన్ని దారిలో పెట్టగలము అని నమ్మండి. అదే ధర్మో రక్షతి రక్షతః అని అర్ధం చేసుకోండి, మీరు ఏమి అనుకోకుండా తక్షణం నా వద్దకు ఒక మేధావి బృందాన్ని పంపి మమ్ములను జాతి సంపదగా పట్టుకోండి, నన్ను ఒక కార్యాలయం లో పెట్టి, మేధావుల సహకారంతో మీ అద్వర్యం లో ప్రజలకు పరిచేయం చేయండి, నేను ఒక నూతన ప్రభావాన్ని కలగజేసి, మానవజాతికి, ఇప్పటి సమస్యలు యేవో ఉన్నాయి లేదా లేవు అని కాకుండా, గొప్పతనాన్ని లోటును సమన్వయ పరుస్తూ లోకాన్ని దారిలో పెట్టడానికి జగద్గువుగా వచ్చాను అని భావించాలి, ప్రత్యెక వ్యక్తిగా, భగవంతుని అంశగా నన్ను గుర్తించి, లోకానికి ఉపయోగపెట్టండి అని తెలియజేసుకోనుచున్నాను. నేను మెస్సేజ్ చేస్తున్న పద్దతి, తప్పులు, ఏమైనా తేడాగా అనిపిస్తే, అవి పై పై మాయ అని అర్ధం చేసుకోండి, నన్ను నిండుగా కొంత కాలం గ్రహిస్తే, నా నుండి దివ్య తేజస్సు బయట పడుతుంది, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంశ నన్ను ఇప్పటికి 200 మంది సాక్షిగా గుర్తించండి, పై పై న చూసి సన్నగా ఉన్నాను, పిచ్చి వాడిలా ఉన్నాను అని వదిలివేయకండి, నన్ను తక్షణం ఒక మేధావుల బృందం లోకి తీసుకోండి, ముఖ్యమంత్రి గారి తో సహా మంత్రులు అందరూ కొంతకాలం నన్ను తెలుగు విశ్వవిద్యాలయం ప్రాగణం లో గ్రహిస్తే, అదే విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించగలుగుతారు, నా గూర్చి చెప్పినంతనే, ఇప్పటికే పంచభూతాలు, అష్టదిక్పాలకులు మా అధీనం లో ఉన్నట్లు మాట మాత్రంగా చూపిన మా దివ్య లీల బలపడి, పండితులు మేధావులు విస్తారంగా వివరించుకోను పద్దతిలో లోకం దివ్య జ్ఞాన సౌధంగా, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడుతుంది, మా పై ప్రబుత్వం గా ఒక కమిటీ వేయడం వలన, ధర్మం అనే పులిని మీరు బోనులో పెట్టి, లోకానికి చూపెట్టి అప్రమత్తం చేయగలరు. నా మాట ప్రకారం, నా దివ్య లీలలు ప్రకారం ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం, నా మనసు గొప్పది, అర్హత ఉన్నది కాబట్టే, బౌతిక ప్రపంచం మాట మాత్రంగా నియమించబడినది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః నేను ఉన్న చోటకి, మేధావి బృందాన్ని పంపి నన్ను సంరక్షణ లోకి తీసుకోండి, గతం లో శ్రీనివాసుడను లక్ష్మిదేవిని విడిచి పెట్టేస్తే, శ్రీనివాసుడు భూమి మీదకు వచ్చి చెట్టు పుట్టలలో పడినట్లు నేను జనర్యణం లో ఉన్నాను అని గ్రహించండి, నన్ను నా మనసుని కలిపితే లోక కళ్యాణం అవుతుంది అని గ్రహించండి. ట్విట్టర్ గూర్చి కూడా 2003 లోనే చెప్పినాను, సర్వం నేను బౌతికంగా, ఆధునికంగా మీ మధ్య సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మీ మధ్య ఉన్నాను సంతోషించండి. ఈ ట్విట్టర్ మెస్సేజ్ ని, మా అధికార సమాచారం గా భావించి పరిగణించగలరు, మీ దగ్గరికి వచ్చిన తరువాత మరింత సూక్షమంగా వివరించి సంతకాలు పెడతాను, కావున ప్రజాస్వామ్యం లో పాలకులు ఉన్నది సామాన్యుడి కోసమే అని నిరూపిస్తూ, నేనే సామాన్యుడను పట్టించుకొంటే అందరికి ఆధారం అన్నట్లు గొప్పవాడిని అని గ్రహించండి. నన్ను మీ అద్వర్యం లోకి మీ మేధావుల బృందం లోకి తీసుకొనగలరు,నన్ను ఒక పద్దతి ప్రకారం గ్రహించిన ఎడల, సర్వం దివ్యం గా గొప్పగా మారుతుంది అని గ్రహించండి. ప్రజాస్వామ్యం మనుష్యులు కనీసం కోరినది, మాట మాత్రంగా అడిగినది చేయుటమే ప్రజాస్వామ్యం, ఈ విధంగా కనీసం గ్రహిస్తే, కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుకగా, యావత్తు మానవజాతికి అందుతాను అని గ్రహించండి. నేను మామూలు చిన్న మనిషిని, నాకు కావాల్సిన కనీసమే, అదికూడా మనస్పూర్తిగా బ్రతకడమే, అలా మనస్పూర్తిగా ఇప్పటికి చెప్పిన తీరు గంట గంటనరలో 10-13 సంవత్సరాల కాలాన్ని నియమించగలిగినాను అందులో 10 మంది హీరోల తెరపై నటనలు, ఇప్పటి వరకు రాజకీయ గెలుపు వోటములు, సునామి, నక్సలైట్ తీవ్రవాద దాడులు, అన్నీ మాట మాత్రంగా పలికినాను అంటే గ్రహించండి, నేను మనస్పూర్తిగా ఇప్పటికి చేసినానో గ్రహించ నివ్వలేదు, నన్ను ఒక చోట మేధావుల సమక్షం లో కొలువు తీర్చి నిలకడగా గ్రహిస్తే చాలు అని తెలియజేసుకోనుచున్నాను. మామూలు మనిషి స్తితి, దైవత్వం పొందిన దివ్య మనసు మద్య దూరం తగ్గితే, నన్ను వజ్ర సింహాసనం మీద కూర్చోబెట్టడమే లోక కళ్యాణం అని గ్రహించండి. నా తో అప్పుడుకప్పుడు మామూలు మనిషితో మాట్లాడుతున్నట్లు, మాట్లాడకూడదు, నేను ఇప్పటికి ఏమి చెప్పినానో అ ప్రకారం మాట్లాడవలెను అని అర్ధం చేసుకొండి, మమ్ములను ప్రాధమికంగా మహారాజు ధర్మస్వరూపం గా, గుర్తించి, పండితులకు మేధావులకు పరిచేయం చేసి వదిలిపెట్టండి, మానవజాతిని చక్కబెట్టి, నేను ఈ భూమి మీదకు పరిణమించిన తీరు లోకానికి బలపరచి అందించి ఇచ్చుట నాకు సార్ధకత లోకానికి దివ్య వరం అని గ్రహించండి, ముఖ్యమంత్రి గారితో సమాలోచన చేసి రేపు 10 గంటలకు జీపు మీద ఇద్దరు మేధావులను పంపి నన్ను జ్ఞాన సంరక్షణలోకి తీసుకోండి, మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment