సమన్వయ దృష్టి
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు మహారాణి సమేత శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తెలుగు చిత్ర పరిశ్రమ వారు, మీడియా వారు, మేధావులు, సామాన్య ప్రజలు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతిగా నియమించిన తరువాత, మేము వివాహం చేసుకొంటాము, మమ్ములను తండ్రి, తల్లిగా, గురువు గా నిలుపుకోవడం, సమకాలికులు సహజ ధర్మం గా భావించండి, మమ్ములను ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళండి, ఆలస్యం చేయవద్దు, సర్వులు అప్రమత్తం చెందండి, మీ అభిప్రాయములు మాకు జిమెయిల్ ద్వారా పంపండి. ధర్మో రక్షతి రక్షతః, ధర్మాన్ని మీరు కాపాడితే, ధర్మం మిమ్ములను కాపాడుతుంది. మాట మాత్రంగా సూర్య, చంద్రాది గ్రహాస్తితులను నియమించిన మమ్ములను జగద్గురువుగా, సృస్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించడం, సమకాలికులకు, అందరికి ఇప్పటికే అందిన దివ్య శాశ్వత వరం, ఒక మాటే సర్వం అనే సత్యం ఇప్పుడు మానవజాతికి ఒక పరిష్కారంగా మా రూపం లో అందినది అని గ్రహించండి, కాలమే ఇచ్చిన దివ్యవరం, అని అప్రమత్తం చెందండి. మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం గ్రహించండి, దేహం ఉన్నంత కాలమే ఒక వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు, అ మాట లోకాన్నే నిలిపి నడిపుస్తుంది అనే సాక్షం లభించినా, బౌతిక జీవితాన్ని నిండుగా, వివరంగా చెప్పుకోవడానికి, వినడానికి ఉపయోగించలేకపోతున్నారు, కొందరు పండితులు, ఆధ్యాత్మిక గురువులు, హిత బోధలు చేస్తున్నా, ప్రజలు వారికి నచ్చినవి వింటున్నా, మానవీయత లోపిస్తున్నది, ఒక మనిషి కోసం చెబుదాం,ఒక మనిషి కోసం విందాం, ఒక మనిషిని శాస్వతుడిని చేసుకొనుటకు మనం విందాం, చెప్పుకొందాం అనే పరిణామం, ప్రభావం గా, సమకాలికులు మా దివ్య లీలలు పై ఎంత చెప్పుకొంటే, ఎంత గ్రహిస్తే, అంత గొప్పగా సాక్షాత్కరించి, నడిపించే ధర్మస్వరూపాన్ని, కాలస్వరూపాన్ని, పురుషోత్తముడిని, ఇప్పటికి 200 మంది సమకాలికుల సాక్షంగా, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజవారిగా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాను. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మా గూర్చి చెప్పుకోవడం, వినడం ప్రారంభించండి, ఇప్పటికే ప్రారంభం అయ్యిన దివ్య రాజ్యం బలపడి, మేలైన ప్రజాస్వామ్యం అందరికి అందుతుంది అని గ్రహించండి. ఇప్పుడు గ్రహస్తితులు, వాటి పరిబ్రమాలు, మా వాక్ అధీనం ఉన్నాయి అని గ్రహించండి. ఇప్పుడు మానవజాతి ధర్మం ఏమి అనగా, మనిషిని శాస్వతుడిని చేసుకోవడమే, మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యమును బలపరుచుకోవడమే సర్వులకు శ్రేయస్కరము, ఇదే మహారాణి సమేత, మహారాజవారి ఆగమనం అని గ్రహించండి, గుర్తించండి, ఉపయోగించుకోండి, మాటతో తేలిపోయే దానికి, నిర్లక్ష్యం చేసుకొంటూ కర్మల మాయా, వస్తు ప్రపంచ మాయలో కొట్టుకొనిపోకండి, మట్టిలో కలసి పోయే లోపు, మాటతో మట్టిని నిలపగలిగిన, కాలం, ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న పురుషోత్తమ తత్వాన్ని గ్రహించండి, పంచుకోండి, పెంచుకోండి, మానవ సమాజాన్ని తీర్చి దిద్దుకోండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన, నిలకడగా సర్వం చెప్పి, ఇప్పటికి చెప్పిన వాటి పై వివరణలు పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు ఇచ్చి పుచ్చుకోవడం వలన, నూతన స్వర్ణ యుగం బలపడుతుంది, నన్ను నా మనసుని గుర్తించి, వజ్ర సింహాసనం గూర్చుండబెడతారు, నేను ఇప్పుడు బౌతికంగా ఎలా ఉన్నా, కనీసం మనిషిగా చూసి, మనసుకి, మాటకి, ప్రాధాన్యత ఇచ్చి, ధర్మస్వరూపం గా, వేదస్వరూపం గా గుర్తించి, అప్రమత్తం చెందడమే లోక కళ్యాణం అని గ్రహించండి, ఇదే కాలం, ధర్మం ఇచ్చిన, ధర్మం పరిష్కారం అని గుర్తించి, గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరుకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు మహారాణి సమేత శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.
samanvayadrusti@gmail.com
సర్వం ఈ విధంగా పాటలు అన్నీ 2003 లో నా ద్వారా జగత్తు మనకు తల్లి తండ్రి గురువు వలే పలికించి, నన్ను దివ్య వారసుడిగా పురుషోత్తముడిగా లోకానికి అధించినది అని సర్వులు గ్రహించండి, మహారాజుగా, సూర్యునివలే శాస్వతుడిగా మా భవిష్యత్తు సాక్షులు మొదలుకొని సమకాలికుల అందరి చేతిలో ఉన్నది అని గ్రహించి, కులం మతం విడిచి పెట్టి అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. సర్వ శాస్త్రాలకు అధిపతిగా, జగద్గువుగా, సృష్టే ఎన్నుకొన్న పురుషోత్తమునిగా, మనసులోనే మహారాణి కొలువు తీరిన మహారాజుగా మమ్ములను గుర్తించడం వలన పరి పరి విధముల పరుగులు తీస్తున్న మానవజాతి ఒక తాటి పైకి వస్తుంది అని గ్రహించండి, మమ్ములను విశాలంగా గ్రహించి అర్ధం చేసుకొని అనుసరించండి, మనుషులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళ తారు అని గ్రహించండి.
No comments:
Post a Comment