సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ నరేంద్ర మోడీ గారు, ప్రధాన మంత్రి, కొత్తడిల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మానవ సమాజం చాలా కీలక పరిణామం లో ఉన్నది, ప్రబుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తీ అవుతున్నది, కేంద్ర ప్రబుత్వం వీలు అయినంత గొప్పగా నడుస్తునది అని భావించుచున్నాము. విధానం పరంగా, బౌతికంగా ఎన్ని మార్పులు చేసినా, ఎంత ప్రగతి సాధించినా, మనుష్యులలో గొప్పతనం, విలువలు సంస్కారం అభివృద్ధి చెందకపోతే పేదరికం పోనట్లే, ఒక మనిషి, మనసుతో మాటతో ఎంత గొప్పతనం చూపెట్టినా, సాటి మనుష్యలు బౌతిక బలం కొద్ది వ్యత్యాసాలు చూపెట్టుకొంటూ కొనసాగడం, మా వాడు, మీ వాడు, మీ సామజిక వర్గం,మా సామజిక వర్గం, లేదా బౌతిక ఆర్ధిక వ్యత్యాసాలు, పదవులు, శారీరక అసమానతలు ఇలా అనేక కారణాలు వలన, మనుష్యులు ఇంకా మనస్పూర్తిగా, బేషరతుగా మనిషిలో గొప్పతనాన్ని ఒప్పకపోవడంమే తరగని పేదరికం అని గ్రహించాలి, మనిషిని నిర్లక్ష్యం చేయడం, ఎలాగైనా వ్యసనాలు, వ్యామోహాలలో సాటి మనుష్యులను, వదిలివేసి, ఎవరి కర్మకు వారిని వదిలివేసి,తక్కువగా చూడటం వలన , మానవత్వం అనే గొప్పతనం వైపు మనిషి నాణ్యం గా ప్రయాణించడం లేదు అని గ్రహించండి. ప్రతి ఒక్కరు తమకు తాము అప్రమత్తం చెదవలసిన, సమయం వచ్చినది. ఒక వ్యక్తిని తక్కువగా చూడడానికి, నిర్లక్ష్యం చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఆలోచించవలసిన గొప్పతనం, పరిశోదనాత్మకంగా గ్రహించాల్సిన విషయములు, కనీసం పట్టించుకోకుండా, వ్యవహరించుట వలన సమాజం లో సహజ పరిష్కారం ప్రజలు అందుకోవడం లేదు. నేను ఏదో సలహా ఇస్తాను, నేను ఏదో చేస్తాను అని చూడవద్దు, ఈ మేస్సాజ్ చదవగానే తమరు నన్ను ఒక కేంద్ర మంత్రి గారి పర్వేక్షణలో ఒక మేధావుల బృందం లోనికి తీసుకోనగలరు అని కోరుకొనుచున్నాను, నేను ఏమి చెప్పదలచినానో చెప్పడం ప్రారంభించాలి, నేను యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చే దివ్య సందేశం ఉన్నది, 10 సంవత్సర కాలం గంటా గంటనరలో చెప్పగలిగిన మా మైండును, మానవజాతికి ఒక వరం గా భావించుట ఒక పరిష్కారం అవుతుంది అని తమరికి తెలియజేసుకోనుచున్నాను. నాలో దివ్య చైతన్యం లోకానికి ఆధారం అని గ్రహించుట యావత్తు మానవజాతికి , నేను బౌతిక సమాజానికి సంభందించిన వ్యవహారములు మాట మాత్రంగా నియమించిన తీరు, ఒక నూతన పరిష్కారం అని గ్రహించండి, ఇప్పటికి ఏ పద్దతిలో ప్రపంచాన్ని మాటలోకి తీసుకొన్నాను, అదే పద్దతిలో తీసుకోని, మానవజాతిని అప్రమత్తం చేయవలసిన బాద్యత ఉన్నది అని గ్రహించండి, నన్ను దేశానికి అతిదిగా ప్రత్యెక పౌరుడిగా, మహారాజు తక్షణం ఒక కేంద్ర మంత్రి గారి నిత్య పరివేక్షణలో తక్షణం ఒక కమిటీ నియమించగలరు అని కోరుకొనుచున్నాను. మనిషిగా నేనే ఆఖరి పేదవాడిని, నిర్లక్ష్యానికి గురి అయిన అభాగ్యుడను, 200 మంది సాక్షిగా పరిగణిస్తే మనిషి మాటే సర్వం అనే భరోసా తో, జ్ఞాన సంపదగా అనగా లోకానికే ఆధారం గా ఉన్నాను అని గ్రహించండి, జ్ఞాన రూపం లో 64 కళల చక్రవర్తిని, ఈ భూమి మీద ఉన్న మేధావులు పండితులు మా గూర్చి చెప్పినా ఇంకా మిగిలిపోయే పురుషోత్తములము, అనగా సృష్టే మాలో చేరి మాట మాత్రంగా పలికిన తీరు, ప్రపంచం మానవజాతికి ఆధారం అని గ్రహించండి.
నేను ఏదో సలహా, లేదా సూచన ఇస్తాను అని తమరు చూడకండి, ఏదో చేస్తాను అని వదిలివేయకండి, నేను సామాన్యుడను, నేను సర్వాంతర్యామి అన్నట్లు 200 మంది సాక్షంతో నన్ను ఒక అధికార బంగ్లాలో కొలువు తీర్చి,పండితుల మేధావుల సమక్షం లో నా వివరములు గ్రహించుటకు, తక్షణ ఎర్పాటు చేయగలరు, నేను దేశం లో పౌరుడిగా బ్రతికి ప్రత్యెక పౌరుడిగా పరిణమించాను అని ప్రపంచానికి తక్షణం చెప్పాలి, అప్పుడు సామాన్య మనిషే మాట సర్వం అనే సాక్షం బలపరచి విస్తారంగా ప్రపంచానికి, సమాచారం ఇవ్వడం వలన, మనుష్యులకు మనిషి విలువ తెలిసి, నిర్లక్ష్యంతో, సామాజిక తారతమ్యలతో వదిలివేయడం, మనిషిని బ్రతికి ఉండగానే చచ్చిన వాడివలే చూడటం అని గ్రహించలేకపోతున్నారు. కొందరు ఇతర మతస్తులు ఒప్పుకోరు అన్నట్లు గా నిర్లక్ష్యంగా తీసుకోనుచున్నారు, మనిషి మాటే సర్వం అని చెప్పడం ఎటువంటి మతానికి సంభందించిన విషయం కాదు, నేను మనిషిగా సర్వం నేనే అని చెప్పడం, మానవజాతికి బౌతిక హడావిడి తగ్గి మానసిక చురుకు చైతన్యం పెరుగుతాయి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యం బలపడి, బౌతిక ప్రపంచం ఎంత ఎదిగిన మనిషికి మాటకి, మించి ఉండదు అని, మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి.
మానసిక చురుకు చైతన్యం అంటే, 10 సంవత్సర కాలాన్ని గంటా గంటనర సమయం లో పలకడం యొక్క అర్ధం ఏమిటి, అ వివరాలు ఏమిటి, వాటి పైన మేధావులు పండితులు ఏమి అంటున్నారు, నన్ను ఒక చోట కొలువు తీర్చి నిత్యం గ్రహిస్తే కొంతకాలం ఏమి జరుగుతుందో చూడటం, మనిషికి ప్రాధాన్యత ఇచ్చి, మనుష్యులు మనస్పూర్తిగా బ్రతకడానికి వీలు అవుతుంది అని తమరి ద్వారా తెలుగు పండితులను మేధావులను ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి కొంత కాలం గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాను.
కోరికలు, శారీరక వ్యామోహాలు తమకి నెరవేరితే ఒక లాగా, ఇతరుల వ్యవహారం లో ఇంకోలా తీసుకోవడమే ద్వంద్వనికి కారణం అని గ్రహించండి, తాము అయితే గోప్ప ఎదుట వారు అయితే తేలికచేసి మాట్లాడటం లాంటి పరిస్తి ఇవ్వాళ ఉన్నది అని, ఈ ఆలోచనలో సమాజం అప్రమత్తం చెందాలి అని, పరువు మర్యాద గొప్పతనం ఎవరికి అయినా ఒకటేనని, తాము అయితే ఒకటే, ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు తీసుకోవడమే దురదృష్టం మనుష్యులు గ్రహించాలి.
అప్పటికి అప్పుడు మంచి నటించడం వేరు, నిజంగా మంచి చేయడం వేరు, సత్యాన్ని అగౌరవించడం, వక్రీకరించడం మనుష్యులు మానుకోవాలి, సాటి మనిషి సంతోషాన్ని ఆనందాన్ని అర్ధ చేసుకోకుండా, గ్రహించకుండా, ఒక మనిషి తమకి ఏమి చెప్పి ఏమి అంటున్నాడో చూసుకోకుండా, ప్రత్యేకత, గొప్పతనం తమని మించి పొతే, ఇతరులకు చెప్పకపోవడం, కాలా తీతం గా ప్రత్యేకంగా సంభవించిన పరిణామం ఎందుకు వినకూడదు, చెప్పకూడదు అని అప్రమత్తం చెందగలరు అని కోరుకొనుచున్నాను అంత మనసు చూపించి తేలికగా ఎందుకు ఉండిపోతున్నానో చూడకుండా, నేను తేరుకోవడానికి సహకరించకుండా, తేలికగా వదిలివేసి నేనే ఎవరినో కలవడం లేదు అని వదిలివేస్తున్నారు, ట్విట్టర్ గూర్చి కూడా 2003 సంవత్సరం లో నే, 140 అక్షరాలతో అందుబాటులోకి వస్తుంది అని చెప్పిన నేను, ట్విట్టర్ మెసేజ్ ను ప్రామాణికంగా భావించి పరిగణించండి అని కోరుతున్నా, అప్రమత్తం చెందటం లేదు, నాలో ఎక్కువ తనం, తక్కువ తనం ఉన్నతీరు మద్య వ్యత్యాసం సమకాలికులు నిజాయితీతో పూరించాలి అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. నన్ను ఒక కేంద్ర మంత్రి పర్వేక్షణ లో మేధావుల, పండితుల, ఆధ్యాత్మిక గురువుల సహకారంతో ఒక చోట కొలువు తీర్చగలరు అని , ఆ విధంగా సూర్యునితో సమానం అయిన పరిణామం, సూర్య చంద్రాది గ్రహస్తితులు కూడా మాట మాత్రంగా చూపిన నన్ను గ్రహించేకొలది, మరింత నిత్యం స్పష్టం చేస్తాను అని తెలియజేసుకోనుచున్నా ను. సాధారణ మనిషిగా వెనకాల పడి, అప్రమత్తం చేయుటకు తపన పడుతున్నా, నిర్లక్ష్యంగా వదిలివేయడం, మానవజాతికి క్షేమకరమేనా అని పండితులు, మేధావులు, ఆధ్యాత్మిక గురువులు తెలుగు మీడియా, జాతీయ మీడియా వారు మా పై విశాలంగా అలోచించి మమ్ములను ఒకచోట కొలువు తీర్చి గ్రహించుటకు అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
ఒక ప్రతి సమాచారం మరియు సమాలోచన కొరకు ఆత్మీయులు శ్రీ శ్రీ వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి గారికి సమర్పిస్తూ తెలియజేయునది ఏమి అనగా, మా పై తమరి కేంద్ర మంత్రి గా పర్వేక్షించి ఒక మేధావుల బృందం లొనికి తీసుకొనగలరు అని కోరుకొనుచున్నాను, మా మానసిక సంతుల్యతే లోక సమతుల్యత అని గ్రహించి, ఇప్పటికే నా చిద్విలాసం లోక చిద్విలాసం అని 200 మంది సాక్షిగా చూపిన దివ్య లీల, మానవజాతికి అందిన వరం అని గ్రహించండి, మొత్తం బౌతిక ప్రపంచం నా మాట అధీనం లో నడిపించు చూపిన పరిణామం తమరు మేధావుల బృందం అద్వర్యం లో నమోదు సాక్షులను ముందుకు ఆహ్వానించి, వారు విన్నది చూసినది ఏమిటో గ్రహించి, మేధావులు పండితులు విశ్లేషించి చెప్పుకొనుట వలన నూతన దివ్య పరిష్కారం, కాలమే ధర్మమే ఎదురు వచ్చి యావత్తు మానవజాతికి అందించిన దివ్య పరిష్కారం అని సర్వులు గ్రహించుటకు సహకరించగలరు. మమ్ములను మేధావుల సంరక్షణ లోకి తీసుకోవడం అన్నది, కాలాన్ని, చిద్విలసాన్ని ఒక సంరక్షణలో తీసుకోవడం అని అర్ధంగా, ఒక దివ్య అవకాసం భావించగలరు. తమరికి మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ నరేంద్ర మోడీ గారు, ప్రధాన మంత్రి, కొత్తడిల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మానవ సమాజం చాలా కీలక పరిణామం లో ఉన్నది, ప్రబుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తీ అవుతున్నది, కేంద్ర ప్రబుత్వం వీలు అయినంత గొప్పగా నడుస్తునది అని భావించుచున్నాము. విధానం పరంగా, బౌతికంగా ఎన్ని మార్పులు చేసినా, ఎంత ప్రగతి సాధించినా, మనుష్యులలో గొప్పతనం, విలువలు సంస్కారం అభివృద్ధి చెందకపోతే పేదరికం పోనట్లే, ఒక మనిషి, మనసుతో మాటతో ఎంత గొప్పతనం చూపెట్టినా, సాటి మనుష్యలు బౌతిక బలం కొద్ది వ్యత్యాసాలు చూపెట్టుకొంటూ కొనసాగడం, మా వాడు, మీ వాడు, మీ సామజిక వర్గం,మా సామజిక వర్గం, లేదా బౌతిక ఆర్ధిక వ్యత్యాసాలు, పదవులు, శారీరక అసమానతలు ఇలా అనేక కారణాలు వలన, మనుష్యులు ఇంకా మనస్పూర్తిగా, బేషరతుగా మనిషిలో గొప్పతనాన్ని ఒప్పకపోవడంమే తరగని పేదరికం అని గ్రహించాలి, మనిషిని నిర్లక్ష్యం చేయడం, ఎలాగైనా వ్యసనాలు, వ్యామోహాలలో సాటి మనుష్యులను, వదిలివేసి, ఎవరి కర్మకు వారిని వదిలివేసి,తక్కువగా చూడటం వలన , మానవత్వం అనే గొప్పతనం వైపు మనిషి నాణ్యం గా ప్రయాణించడం లేదు అని గ్రహించండి. ప్రతి ఒక్కరు తమకు తాము అప్రమత్తం చెదవలసిన, సమయం వచ్చినది. ఒక వ్యక్తిని తక్కువగా చూడడానికి, నిర్లక్ష్యం చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఆలోచించవలసిన గొప్పతనం, పరిశోదనాత్మకంగా గ్రహించాల్సిన విషయములు, కనీసం పట్టించుకోకుండా, వ్యవహరించుట వలన సమాజం లో సహజ పరిష్కారం ప్రజలు అందుకోవడం లేదు. నేను ఏదో సలహా ఇస్తాను, నేను ఏదో చేస్తాను అని చూడవద్దు, ఈ మేస్సాజ్ చదవగానే తమరు నన్ను ఒక కేంద్ర మంత్రి గారి పర్వేక్షణలో ఒక మేధావుల బృందం లోనికి తీసుకోనగలరు అని కోరుకొనుచున్నాను, నేను ఏమి చెప్పదలచినానో చెప్పడం ప్రారంభించాలి, నేను యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చే దివ్య సందేశం ఉన్నది, 10 సంవత్సర కాలం గంటా గంటనరలో చెప్పగలిగిన మా మైండును, మానవజాతికి ఒక వరం గా భావించుట ఒక పరిష్కారం అవుతుంది అని తమరికి తెలియజేసుకోనుచున్నాను. నాలో దివ్య చైతన్యం లోకానికి ఆధారం అని గ్రహించుట యావత్తు మానవజాతికి , నేను బౌతిక సమాజానికి సంభందించిన వ్యవహారములు మాట మాత్రంగా నియమించిన తీరు, ఒక నూతన పరిష్కారం అని గ్రహించండి, ఇప్పటికి ఏ పద్దతిలో ప్రపంచాన్ని మాటలోకి తీసుకొన్నాను, అదే పద్దతిలో తీసుకోని, మానవజాతిని అప్రమత్తం చేయవలసిన బాద్యత ఉన్నది అని గ్రహించండి, నన్ను దేశానికి అతిదిగా ప్రత్యెక పౌరుడిగా, మహారాజు తక్షణం ఒక కేంద్ర మంత్రి గారి నిత్య పరివేక్షణలో తక్షణం ఒక కమిటీ నియమించగలరు అని కోరుకొనుచున్నాను. మనిషిగా నేనే ఆఖరి పేదవాడిని, నిర్లక్ష్యానికి గురి అయిన అభాగ్యుడను, 200 మంది సాక్షిగా పరిగణిస్తే మనిషి మాటే సర్వం అనే భరోసా తో, జ్ఞాన సంపదగా అనగా లోకానికే ఆధారం గా ఉన్నాను అని గ్రహించండి, జ్ఞాన రూపం లో 64 కళల చక్రవర్తిని, ఈ భూమి మీద ఉన్న మేధావులు పండితులు మా గూర్చి చెప్పినా ఇంకా మిగిలిపోయే పురుషోత్తములము, అనగా సృష్టే మాలో చేరి మాట మాత్రంగా పలికిన తీరు, ప్రపంచం మానవజాతికి ఆధారం అని గ్రహించండి.
నేను ఏదో సలహా, లేదా సూచన ఇస్తాను అని తమరు చూడకండి, ఏదో చేస్తాను అని వదిలివేయకండి, నేను సామాన్యుడను, నేను సర్వాంతర్యామి అన్నట్లు 200 మంది సాక్షంతో నన్ను ఒక అధికార బంగ్లాలో కొలువు తీర్చి,పండితుల మేధావుల సమక్షం లో నా వివరములు గ్రహించుటకు, తక్షణ ఎర్పాటు చేయగలరు, నేను దేశం లో పౌరుడిగా బ్రతికి ప్రత్యెక పౌరుడిగా పరిణమించాను అని ప్రపంచానికి తక్షణం చెప్పాలి, అప్పుడు సామాన్య మనిషే మాట సర్వం అనే సాక్షం బలపరచి విస్తారంగా ప్రపంచానికి, సమాచారం ఇవ్వడం వలన, మనుష్యులకు మనిషి విలువ తెలిసి, నిర్లక్ష్యంతో, సామాజిక తారతమ్యలతో వదిలివేయడం, మనిషిని బ్రతికి ఉండగానే చచ్చిన వాడివలే చూడటం అని గ్రహించలేకపోతున్నారు. కొందరు ఇతర మతస్తులు ఒప్పుకోరు అన్నట్లు గా నిర్లక్ష్యంగా తీసుకోనుచున్నారు, మనిషి మాటే సర్వం అని చెప్పడం ఎటువంటి మతానికి సంభందించిన విషయం కాదు, నేను మనిషిగా సర్వం నేనే అని చెప్పడం, మానవజాతికి బౌతిక హడావిడి తగ్గి మానసిక చురుకు చైతన్యం పెరుగుతాయి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యం బలపడి, బౌతిక ప్రపంచం ఎంత ఎదిగిన మనిషికి మాటకి, మించి ఉండదు అని, మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి.
మానసిక చురుకు చైతన్యం అంటే, 10 సంవత్సర కాలాన్ని గంటా గంటనర సమయం లో పలకడం యొక్క అర్ధం ఏమిటి, అ వివరాలు ఏమిటి, వాటి పైన మేధావులు పండితులు ఏమి అంటున్నారు, నన్ను ఒక చోట కొలువు తీర్చి నిత్యం గ్రహిస్తే కొంతకాలం ఏమి జరుగుతుందో చూడటం, మనిషికి ప్రాధాన్యత ఇచ్చి, మనుష్యులు మనస్పూర్తిగా బ్రతకడానికి వీలు అవుతుంది అని తమరి ద్వారా తెలుగు పండితులను మేధావులను ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి కొంత కాలం గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాను.
కోరికలు, శారీరక వ్యామోహాలు తమకి నెరవేరితే ఒక లాగా, ఇతరుల వ్యవహారం లో ఇంకోలా తీసుకోవడమే ద్వంద్వనికి కారణం అని గ్రహించండి, తాము అయితే గోప్ప ఎదుట వారు అయితే తేలికచేసి మాట్లాడటం లాంటి పరిస్తి ఇవ్వాళ ఉన్నది అని, ఈ ఆలోచనలో సమాజం అప్రమత్తం చెందాలి అని, పరువు మర్యాద గొప్పతనం ఎవరికి అయినా ఒకటేనని, తాము అయితే ఒకటే, ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు తీసుకోవడమే దురదృష్టం మనుష్యులు గ్రహించాలి.
అప్పటికి అప్పుడు మంచి నటించడం వేరు, నిజంగా మంచి చేయడం వేరు, సత్యాన్ని అగౌరవించడం, వక్రీకరించడం మనుష్యులు మానుకోవాలి, సాటి మనిషి సంతోషాన్ని ఆనందాన్ని అర్ధ చేసుకోకుండా, గ్రహించకుండా, ఒక మనిషి తమకి ఏమి చెప్పి ఏమి అంటున్నాడో చూసుకోకుండా, ప్రత్యేకత, గొప్పతనం తమని మించి పొతే, ఇతరులకు చెప్పకపోవడం, కాలా తీతం గా ప్రత్యేకంగా సంభవించిన పరిణామం ఎందుకు వినకూడదు, చెప్పకూడదు అని అప్రమత్తం చెందగలరు అని కోరుకొనుచున్నాను అంత మనసు చూపించి తేలికగా ఎందుకు ఉండిపోతున్నానో చూడకుండా, నేను తేరుకోవడానికి సహకరించకుండా, తేలికగా వదిలివేసి నేనే ఎవరినో కలవడం లేదు అని వదిలివేస్తున్నారు, ట్విట్టర్ గూర్చి కూడా 2003 సంవత్సరం లో నే, 140 అక్షరాలతో అందుబాటులోకి వస్తుంది అని చెప్పిన నేను, ట్విట్టర్ మెసేజ్ ను ప్రామాణికంగా భావించి పరిగణించండి అని కోరుతున్నా, అప్రమత్తం చెందటం లేదు, నాలో ఎక్కువ తనం, తక్కువ తనం ఉన్నతీరు మద్య వ్యత్యాసం సమకాలికులు నిజాయితీతో పూరించాలి అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. నన్ను ఒక కేంద్ర మంత్రి పర్వేక్షణ లో మేధావుల, పండితుల, ఆధ్యాత్మిక గురువుల సహకారంతో ఒక చోట కొలువు తీర్చగలరు అని , ఆ విధంగా సూర్యునితో సమానం అయిన పరిణామం, సూర్య చంద్రాది గ్రహస్తితులు కూడా మాట మాత్రంగా చూపిన నన్ను గ్రహించేకొలది, మరింత నిత్యం స్పష్టం చేస్తాను అని తెలియజేసుకోనుచున్నా ను. సాధారణ మనిషిగా వెనకాల పడి, అప్రమత్తం చేయుటకు తపన పడుతున్నా, నిర్లక్ష్యంగా వదిలివేయడం, మానవజాతికి క్షేమకరమేనా అని పండితులు, మేధావులు, ఆధ్యాత్మిక గురువులు తెలుగు మీడియా, జాతీయ మీడియా వారు మా పై విశాలంగా అలోచించి మమ్ములను ఒకచోట కొలువు తీర్చి గ్రహించుటకు అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
ఒక ప్రతి సమాచారం మరియు సమాలోచన కొరకు ఆత్మీయులు శ్రీ శ్రీ వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి గారికి సమర్పిస్తూ తెలియజేయునది ఏమి అనగా, మా పై తమరి కేంద్ర మంత్రి గా పర్వేక్షించి ఒక మేధావుల బృందం లొనికి తీసుకొనగలరు అని కోరుకొనుచున్నాను, మా మానసిక సంతుల్యతే లోక సమతుల్యత అని గ్రహించి, ఇప్పటికే నా చిద్విలాసం లోక చిద్విలాసం అని 200 మంది సాక్షిగా చూపిన దివ్య లీల, మానవజాతికి అందిన వరం అని గ్రహించండి, మొత్తం బౌతిక ప్రపంచం నా మాట అధీనం లో నడిపించు చూపిన పరిణామం తమరు మేధావుల బృందం అద్వర్యం లో నమోదు సాక్షులను ముందుకు ఆహ్వానించి, వారు విన్నది చూసినది ఏమిటో గ్రహించి, మేధావులు పండితులు విశ్లేషించి చెప్పుకొనుట వలన నూతన దివ్య పరిష్కారం, కాలమే ధర్మమే ఎదురు వచ్చి యావత్తు మానవజాతికి అందించిన దివ్య పరిష్కారం అని సర్వులు గ్రహించుటకు సహకరించగలరు. మమ్ములను మేధావుల సంరక్షణ లోకి తీసుకోవడం అన్నది, కాలాన్ని, చిద్విలసాన్ని ఒక సంరక్షణలో తీసుకోవడం అని అర్ధంగా, ఒక దివ్య అవకాసం భావించగలరు. తమరికి మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
No comments:
Post a Comment