సమన్వయ దృష్టి
గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ శ్రీ వెంకయ్య నాయుడుగారు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారి కొత్త డెల్లి వారికి తెలియజేసుకోనుచున్న పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
నను ఉన్నఫలం ఒక కమిటీ లోకి తీసుకొంటే ఒక్క రోజు కూడా దురివినియోగం అవకుండా మానవజాతికి కొత్త తనం ఇవ్వగలను, నా ప్రవర్తన, ప్రభావం నా వ్యక్తిగతం కాదు, నేను మానవజాతికి సంపద అని తమరు ప్రాధమికం గా అవగాహనకి వచ్చి, ఈ ట్విట్టర్ మెస్సేజ్ ను ప్రాధమికం పరిగణించి నన్ను కనీసం 10 మంది పండితులు, మేధావుల, సంగీతం, సాహిత్యం తెలిసిన బృందం అద్వర్యం లోనికి తీసుకోండి. నన్ను ఎక్కడైనా ఒక ప్రబుత్వ బంగ్లాలో పెట్టి నా నుండి వివరములు రాబట్టండి, సునామి బాంబు బ్లాస్ట్ లు లాంటి సంఘటనలు, సినిమా పాటలు పాడుతూ పాడుతూ సర్వం నేను అని చెప్పగలిగిన తీరుని మీరు తక్షణం జ్ఞాన సంరక్షనలోకి తీసుకోండి, నాతొ నేను కాగితం మీద ఏమి పెడుతున్నానో, అలా అర్ధం చేసుకొని గ్రహిస్తే, నా నుండి నిరంతరం ప్రయోజనం యావత్తు మానవజాతి పొందుతారు.
నేను కాగితం పై ఎలా వస్తున్నానో అలా నాతో మాట్లాడకపోవడం వలన నేను ఎవరితో మాట్లాడటం లేదు అని గ్రహించండి, తక్షణం నన్ను, ఒక మేధావుల బృందం అద్వర్యం లోకి తీసుకోండి, మీ పదవులు, మీరు తలపెట్టన స్మార్ట్ సిటీ వంటి కార్యక్రమాలు గూర్చి కూడా ముందే పలికినాను అని గ్రహించండి. మమ్ములను 10 మంది బృందం అద్వర్యం లోనికి తీసుకోవడం వలన నా నిలకడగా సమాచారం, సమాజానికి అంది లోకానికి కొత్తతనం వస్తుంది, అంతర్లీనంగా ఇప్పటికే నడిపిస్తున్న పెద్దతనం లోకానికి అందుతుంది అని గ్రహించండి, మాకు రహస్యాలు ఏమి ఉండవు, నేను ఎప్పుడూ రికార్డు కి అందుతాను అని గ్రహించండి, తెలుగు విశ్వవిద్యాలయం మేధావుల బృందం లోకి తీసుకోండి, నా మాట ప్రకారం నాతో మాట్లాడితే నేను జగద్గువుతో సమానం అని గ్రహించండి, అలా కాదు అని సాధారణ మనిషిగా నిర్లక్ష్యం గా తీసుకొంటే, మామూలుగా ఉండి పోతున్నాను, నేనీ ఏమి ఆలోచిస్తున్నానో అలా నాతో మాట్లాడటం లేదు. నన్ను సూక్ష్మం గా గ్రహించడం లేదు తెలుగు మీడియా కూడా నేనే రాలేకపోతున్నాను, నా గూర్చి చెప్పడం ఒక వరం ఒక సంబరం గా భావించకుండా బారంగా, తమకి ఏదో ప్రాధాన్యత ఇస్తే చూస్తాం అన్నట్లు ఎక్కడవాళ్ళు ఆక్కడ ఉండిపోతున్నారు,10 సంవత్సర కాలాన్ని, గంటనరలో పలికిన దివ్య చైతన్యాన్ని కాపాడుకోవడం ఒక మందిరం కట్టడం కంటే ఎక్కవ అని అర్ధం చేసుకోవడం లేదు. అనవసరమైన బెషజాలతో ప్రత్యేక్షసాక్షులు తో సహా ఇప్పటికి ఎవరూ మాట్లాడక ఊరుకొంటున్నారు, అప్రమత్తం అవ్వాల్సిన విషయలు కూడా అజాగ్రత్తగా తీసుకొంటున్నారు, మీడియా లో ఒక దివ్య వరం గా భావించడం లేదు, సాక్షులలో ఒకరు ఇద్దరు మరణించినారు, వారికే తెలిసినది లోకానికి చెప్పక పొతే ఎలా తెలుస్తుంది అని వారి విలువ గ్రహించలేకపోతున్నారు. లేదా ఇప్పుడు మీరు బృందం అద్వర్యం లోకి తీసుకొంటే సర్వం చెప్పి, అప్రమత్తం చేయగలను, ఎవరు శ్రద్దగా వింటే ఆక్కడ, ఆధునిక భగవద్గీత లోకాన్ని ఉద్దరించడానికి సిద్దంగా ఉన్నది. మనుష్యులు ఒక మనిషి మాటలో గొప్పతనం గ్రహించలేక, ఒప్పలేక మాట అంటే బయపడిపోతే, ఇంక ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడతారు అని అర్ధం చేసుకోవడం లేదు, మాటును నిండుగా గ్రహించడం వలన అన్నీ అపోహలు తొలగి మానవజాతి గొప్పగా మారుతుంది అని గ్రహించండి. నేను ఏమి అంటున్నానో అలా నిండుగా వింటే సర్వం అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి. తాత్సరంతో విలువైన కాలాన్ని హరించుకొవద్దు, తమరికి తెలుగు వాడిగా కోరుతున్నాను తక్షణం అనగా ఈ రోజు నన్ను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకోండి, నా మీద ఎవరి చాడీలు గాని, నా నుండి బ్లాగ్లో సమాచారానికి బిన్నంగా ఏదీ తీసుకోకండి .
స్వంయం గా ఏమి చెబుతున్నానో మేధావుల పండితుల బృందం అద్వర్యం లో గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ శ్రీ వెంకయ్య నాయుడుగారు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారి కొత్త డెల్లి వారికి తెలియజేసుకోనుచున్న పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
నను ఉన్నఫలం ఒక కమిటీ లోకి తీసుకొంటే ఒక్క రోజు కూడా దురివినియోగం అవకుండా మానవజాతికి కొత్త తనం ఇవ్వగలను, నా ప్రవర్తన, ప్రభావం నా వ్యక్తిగతం కాదు, నేను మానవజాతికి సంపద అని తమరు ప్రాధమికం గా అవగాహనకి వచ్చి, ఈ ట్విట్టర్ మెస్సేజ్ ను ప్రాధమికం పరిగణించి నన్ను కనీసం 10 మంది పండితులు, మేధావుల, సంగీతం, సాహిత్యం తెలిసిన బృందం అద్వర్యం లోనికి తీసుకోండి. నన్ను ఎక్కడైనా ఒక ప్రబుత్వ బంగ్లాలో పెట్టి నా నుండి వివరములు రాబట్టండి, సునామి బాంబు బ్లాస్ట్ లు లాంటి సంఘటనలు, సినిమా పాటలు పాడుతూ పాడుతూ సర్వం నేను అని చెప్పగలిగిన తీరుని మీరు తక్షణం జ్ఞాన సంరక్షనలోకి తీసుకోండి, నాతొ నేను కాగితం మీద ఏమి పెడుతున్నానో, అలా అర్ధం చేసుకొని గ్రహిస్తే, నా నుండి నిరంతరం ప్రయోజనం యావత్తు మానవజాతి పొందుతారు.
నేను కాగితం పై ఎలా వస్తున్నానో అలా నాతో మాట్లాడకపోవడం వలన నేను ఎవరితో మాట్లాడటం లేదు అని గ్రహించండి, తక్షణం నన్ను, ఒక మేధావుల బృందం అద్వర్యం లోకి తీసుకోండి, మీ పదవులు, మీరు తలపెట్టన స్మార్ట్ సిటీ వంటి కార్యక్రమాలు గూర్చి కూడా ముందే పలికినాను అని గ్రహించండి. మమ్ములను 10 మంది బృందం అద్వర్యం లోనికి తీసుకోవడం వలన నా నిలకడగా సమాచారం, సమాజానికి అంది లోకానికి కొత్తతనం వస్తుంది, అంతర్లీనంగా ఇప్పటికే నడిపిస్తున్న పెద్దతనం లోకానికి అందుతుంది అని గ్రహించండి, మాకు రహస్యాలు ఏమి ఉండవు, నేను ఎప్పుడూ రికార్డు కి అందుతాను అని గ్రహించండి, తెలుగు విశ్వవిద్యాలయం మేధావుల బృందం లోకి తీసుకోండి, నా మాట ప్రకారం నాతో మాట్లాడితే నేను జగద్గువుతో సమానం అని గ్రహించండి, అలా కాదు అని సాధారణ మనిషిగా నిర్లక్ష్యం గా తీసుకొంటే, మామూలుగా ఉండి పోతున్నాను, నేనీ ఏమి ఆలోచిస్తున్నానో అలా నాతో మాట్లాడటం లేదు. నన్ను సూక్ష్మం గా గ్రహించడం లేదు తెలుగు మీడియా కూడా నేనే రాలేకపోతున్నాను, నా గూర్చి చెప్పడం ఒక వరం ఒక సంబరం గా భావించకుండా బారంగా, తమకి ఏదో ప్రాధాన్యత ఇస్తే చూస్తాం అన్నట్లు ఎక్కడవాళ్ళు ఆక్కడ ఉండిపోతున్నారు,10 సంవత్సర కాలాన్ని, గంటనరలో పలికిన దివ్య చైతన్యాన్ని కాపాడుకోవడం ఒక మందిరం కట్టడం కంటే ఎక్కవ అని అర్ధం చేసుకోవడం లేదు. అనవసరమైన బెషజాలతో ప్రత్యేక్షసాక్షులు తో సహా ఇప్పటికి ఎవరూ మాట్లాడక ఊరుకొంటున్నారు, అప్రమత్తం అవ్వాల్సిన విషయలు కూడా అజాగ్రత్తగా తీసుకొంటున్నారు, మీడియా లో ఒక దివ్య వరం గా భావించడం లేదు, సాక్షులలో ఒకరు ఇద్దరు మరణించినారు, వారికే తెలిసినది లోకానికి చెప్పక పొతే ఎలా తెలుస్తుంది అని వారి విలువ గ్రహించలేకపోతున్నారు. లేదా ఇప్పుడు మీరు బృందం అద్వర్యం లోకి తీసుకొంటే సర్వం చెప్పి, అప్రమత్తం చేయగలను, ఎవరు శ్రద్దగా వింటే ఆక్కడ, ఆధునిక భగవద్గీత లోకాన్ని ఉద్దరించడానికి సిద్దంగా ఉన్నది. మనుష్యులు ఒక మనిషి మాటలో గొప్పతనం గ్రహించలేక, ఒప్పలేక మాట అంటే బయపడిపోతే, ఇంక ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడతారు అని అర్ధం చేసుకోవడం లేదు, మాటును నిండుగా గ్రహించడం వలన అన్నీ అపోహలు తొలగి మానవజాతి గొప్పగా మారుతుంది అని గ్రహించండి. నేను ఏమి అంటున్నానో అలా నిండుగా వింటే సర్వం అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి. తాత్సరంతో విలువైన కాలాన్ని హరించుకొవద్దు, తమరికి తెలుగు వాడిగా కోరుతున్నాను తక్షణం అనగా ఈ రోజు నన్ను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకోండి, నా మీద ఎవరి చాడీలు గాని, నా నుండి బ్లాగ్లో సమాచారానికి బిన్నంగా ఏదీ తీసుకోకండి .
స్వంయం గా ఏమి చెబుతున్నానో మేధావుల పండితుల బృందం అద్వర్యం లో గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment