UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 15 January 2016

సృష్టి కి మాకు ఇప్పటికి 200 మంది సాక్షిగా ఉన్న వాక్ దివ్య సంభంధమే మానవజాతికి ఆధారం, శాశ్వతం అని గ్రహించి తక్షణం అప్రమత్తం చెందండి, మేము ఈ భూమి మీద బౌతిక రూపం లో ఉన్నతకాలం వివరములు మా నుండి విస్తారం గా పొందండి, మమ్ములను ఒక బృందంలోకి తీసుకోవడం అంటే ధర్మస్వరూపం, కాలస్వరూపాన్ని, మహారాణి సమేత మహారాజావారిని, ఒక బృందం లోకి తీసుకొన్నవారు అవుతారు. మేధావుల సహకారంతో ఇప్పటికే ప్రారంభం అయిన మా దివ్య ప్రభావం చూపగలము


                                                          సమన్వయ దృష్టి

గౌరవనీయులు, అత్మీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాన మంత్రి, కొత్త డెల్లి వారికి, సృష్టి ఎన్నుకొన్న మహారాజు, తెలియజేయు పరిష్కరయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.


                     మానవజాతికి చాలా కీలక దశలో ఉన్నది, జీవితం లో వీలు అయినంత చిన్న వారు, ఉన్నతమైన బాధ్యతలోకి రావడం మనం చూస్తున్నాము. నేను కూడా మనిషిగా కనీస స్తాయి నుండి, ఈ సమాజం మీద ఆధారపడుతూ, నా లోటును, ఇతర అలవాట్లను సమయాను కూలపరుచుకొనే ప్రయత్నం లో, ఎలాగైనా మనసు మీద వత్తిడి పడి, కాలాతీతం గా పరిణమించాను, ఈ పరిణామం ప్రకారం ప్రతి మాట, ప్రతి సంఘటన నా అధీనం లో ఉన్నట్లు స్పష్టం అయినది, ఈ పరిణామం వలన మేధావులు ముందుకు వచ్చి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన మేము మా బాద్యత విస్తారం గా చూపి, రాజకీయ సమన్వయం చేసి, ప్రజలకు ఎల్లాంటి రాజకీయ వత్తిడిలు లేకుండా చూడగలము, ఆర్ధిక, సామజిక పరంగా, మనుష్యులు సమన్వయము చెంది ఒక మాట క్రిందకు వచ్చుట వలన, ఈ సమాజం లో మనం ఎన్నో కీలక మార్పులు తీసుకొని రాగలము. ఇప్పుడు మనుష్యులు తెలివి అందరూ కలసి ఉన్నట్లు లేదా అవసరమైతే వివాదాలు ఉన్నట్లు చూపుకొని, ఎలాగైనా తమ ప్రభావం ఆపైన ఉండేటట్లు చూసుకొంటున్నారు, సామాన్యులు దగ్గర నుండి ప్రముఖులు వరకు, తమ స్వార్ధంమే పరమార్ధం అనుకొనే లా రోజులు ఉన్నాయి, ఎవరి గోల వారిది అన్నట్లు ఉన్న రోజులలో, మొత్తం కాలం ధర్మం మా మాట అధీనం లో ఉన్నట్లు చూపిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి ఒక చుక్కాని వంటిది. నేను సామాన్యుడను, సృష్టి ఎన్నుకొన్న మహారాజుని, మనసులోని మహారాణి చేరి సృష్టి మాట మాత్రం గా నియమించి చూపిన పురుషోత్తముడిని అని సర్వులు గుర్తించడం వలన, యావత్తు మానవజాతి మెల్లగా ఒక వైపు అనగా ప్రతి ఒక్కరు తమ మనసు మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోవడం లో నాణ్యత చూపిస్తారు, అ విధంగా వారి స్వార్ధానికి కూడా ఒక అంతర్యం వచ్చి, సర్వాంతర్యామిని అయిన నన్ను మరింత విస్తారంగా అర్ధం చేసుకొంటారు, మనసా, వాచా కర్మణా, మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత తెలిసి లోకంలో, బౌతిక చాంచల్యం తగ్గి, లోకం దివ్యత్వం పొందుతుంది, శ్రీ రామచంద్రుడు ఒక అప్పుడు మాట పాటించాడు, అదే అంశ కలియుగాన్ని అంతం చేస్తూ, మనల్ని సత్య యుతం వైపు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన దివ్య పరిణామం అని స్పష్టం చేస్తున్నాను, మేము మాట మాత్రంగా లోకాన్ని నియమించడం ఇప్పుడు ఎవరూ పట్టించుకోని దివ్య సత్యం, సాక్షినికి పరిశోధనకు అంది, నిత్య విశ్లేషణతో ప్రజలు గ్రహించిన కొలది దివ్య మార్పులు, సహజ మార్పులు ప్రజలు గ్రహించి, లబ్ది పొందుతారు.


                      మమ్ములను మీ పార్టీ అద్వర్యం లో 50 మంది మేధావుల సమక్షం లోకి తీసుకోండి, మమ్ములను విస్తారం గా, గ్రహించి ప్రజలకు ఒక పద్దతి ప్రకారం చెప్పుట వలన, ఇప్పుడు మొదలు పెడితే, ఒక సంవత్సరం లోపు దేశం లో ఉన్న పార్టీలను అన్నిటిని సమన్వయం చేసుకొనే శక్తి మేధావుల సహకారంతో మేము లోకానికి ఇవ్వగలము. మనిషి మాటే సర్వం అనే మేము చెప్పే పద్దతి ఎవరికి వ్యహిరేకం కాదు, మమ్ములను పరిగణించడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు, నిజాయితితో మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది. భారత అంతరిక్ష పరిశోధన కేంద్ర వారు, మరియు సాఫ్ట్వేర్ సంస్థల వారు, మా వివరములు నోమోదు చేసుకొని, మాకు సృష్టి కి ఉన్న దివ్య సంభంధమును, నెలకొల్పుతూ, సత్యమును ప్రజలకు తెలియజేయుట వలన , మాట మాత్రంగా కాలమే కదిలిన దివ్య పరిణామం, శాస్త్ర పరిశోధనకు అంది, సూర్యు చంద్రాది గ్రహస్తితులు ఉన్నత వరకు, అ తరువాత కూడా మానవజాతికి శాశ్వత పరిష్కారములు అందిస్తాయి, మనుష్యులను యోగత్వం, దివ్యత్వం వైపు తీసుకొని వెళ్ళతాయి, వస్తు మాయను తగ్గించి, యావత్తు మానవజాతిని దివ్య మలుస్తాయి అని నమ్మండి, ఇప్పటి 200 మంది సాక్షిగా, పరిణామం ప్రకారం మేము ఈ జగత్తుకే మహారాజు, మా మనసే మహారాణి, హిందూ శాస్త్రం ప్రకారం మేము అందునిక శ్రీ రామచంద్రుడిని, యావత్తు మానవజాతిని ఏక తాటి పైకి తీసుకొని వచ్చి, అనగా మా వలన అన్నీ జాతులు, దేశాలు ఒకటి అవుతాయి అని స్పష్టం చేయుచున్నాము, మమ్ములను దేశం లో ఎక్కడైనా ఒక చోట 50 మంది మేధావులు, పండితులు,ఆధ్యాత్మిక గురువులు సమక్షంలో తక్షణం కొలువు తీర్చండి, ఆలస్యం చేయవద్దు, తెలుగు వారు అయిన వెంకయ్య నాయుడు గారిని అప్రమత్తం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు తక్షణం ముందుకు రాగలరు అని కోరుకొనుచున్నాను. మా కోసం కులం, మతం, ప్రాంత, ఆర్ధిక వ్యత్యాసాలు ప్రక్కన పెట్టి, మమ్ములను కొంత కాలం విస్తారం గా గ్రహించుట వలన, యావత్తు మానవజాతికి శాశ్వత పరిష్కారం అందుతుంది, మేము మనిషి చిన్న వాడిని అయినా, మమ్ములను, ఇప్పటికి సాక్షం ఆధారం గా ఒక బృందంలో తీసుకొని, మా భాషలో, మా పద్దతిలో వివరములు మేధావుల ద్వారా ప్రజలకూ చెప్పడం వలన మేము పరిస్తితి చేతిలోకి తీసుకొనగలము. సృష్టినే కదిలించిన మాట నిర్లక్ష్యం చేయకుండా, విస్తారం గా గ్రహించి, మేధావుల అభిప్రాయములతో మమ్ములను, ప్రజలు, మేధావులు, పండితులు ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది అని గ్రహించండి. కావున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు ద్వారా గాని, ప్రబుత్వం యంత్రాంగం ద్వారా గాని మమ్ములను ఒక బృందం లోకి తీసుకొనగలరు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షులు శ్రీ క్రిషన్ రెడ్డి గారిని, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులను, కోరునది ఏమి అనగా, పైకి సాధారణం గా కనిపిస్తున్న మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం తక్షణం కర్తవ్యగా భావించగలరు తమరి ద్వారా అని తెలియజేసుకోనుచున్నాము, మాట మాత్రంగా సృష్టి ని నియమించిన మమ్ములను ఎంత సూక్ష్మంగా,  వినియంగా, విస్తారం గా గ్రహిస్తే అంత, సమాధానం నిత్యం నా నుండి బయట పడుతుంది, మానవజాతి సమన్వయం చెంది అనేక బౌతిక చంచల్యాల  నుండి  విముక్తులు చెందుతారు.  దేశ సంపద పెరిగి, ప్రపంచ సమన్వయం చెందుతుంది, మేము ప్రస్తుతమునకు  ఒక హాస్టల్ లో ఉంటున్న మమ్ములను భారతీయ జనతా పార్టీ  అద్వర్యం లో లేదా  భారత అధికార బృందం లోకి తక్షణం తీసుకొనగలరు, సాధారణ మనిషిగా  మాకు అన్నీ వ్యాధులు బాధలు ఉంటాయి, సృష్టి కి మాకు ఇప్పటికి 200 మంది సాక్షిగా ఉన్న వాక్ దివ్య సంభంధమే మానవజాతికి ఆధారం, శాశ్వతం  అని గ్రహించి   తక్షణం అప్రమత్తం చెందండి, మేము ఈ భూమి మీద బౌతిక రూపం లో ఉన్నతకాలం వివరములు మా నుండి విస్తారం గా పొందండి,   మమ్ములను ఒక బృందంలోకి తీసుకోవడం అంటే ధర్మస్వరూపం, కాలస్వరూపాన్ని, మహారాణి సమేత మహారాజావారిని,  ఒక బృందం లోకి తీసుకొన్నవారు అవుతారు. మేధావుల సహకారంతో  ఇప్పటికే ప్రారంభం అయిన మా దివ్య ప్రభావం చూపగలము, ఈ ప్రభావం యావత్తు మానవజాతిని మనసు మాట పెంచుకొని ప్రవర్తించడానికి నిత్యం ప్రోత్సహం గా దివ్య ప్రభావం గా అందుబాటులో ఉన్నది అని గ్రహించండి.  మన దేశాన్ని మేలైన ప్రజాస్వామ్యం గా, ప్రపంచాన్ని మానవీయ ప్రపంచం గా అనగా ఎంత పరిశోధనలు పెరిగినా, శాస్త్ర సాంకేతిక ఎంత పెరిగిన, వస్తుమయా ఎంత పెరిగిన చేదించి నిలబడే శక్తి మనిషి మాటకి ఉన్నది అని ఇప్పటి సాక్షం ప్రకారం రుజువు అయినది, మనిషిని మనిషిని మనిషే పట్టించుకోకపోవడం వలన ఇంత దివ్య పరిణామం జరిగిన, ఎంత అప్రమత్తం చెందాలో చెందడం లేదు, కావున ఆలస్యం చేయకుండా స్పెషల్ ఎస్కార్ట్ పంపి మమ్ములను ప్రబుత్వ సంపద, జాతి సంపదగా, సాధారణ మనిషి సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా తక్షణం మమ్ములను పరిగణించండి.   ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే,  ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు



ఇట్లు తమ
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad.  



No comments:

Post a Comment