UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 13 January 2016

కాపులు అందరూ కలసి తలో 100 రూపాయలు వేసుకొని, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, విగ్రహం మాట్లాడదు, నేను మాట్లాడతాను, ప్రతి మనసు మాట నేనే అని చెప్పగలిగిన పురుషోత్తముడిని, అని గ్రహించండి, ఇతర కులాలు వారిని కూడా కులుపుకొని, సమ్మతితో ముందుకు వచ్చి, నన్ను పురుషోత్తముడి గా గుర్తించి ఒక చోట శాశ్వత నిర్మాణ నిర్మించి, కొలువు తీర్చి, మమ్ములను ప్రపంచానికి పరిచేయం చేయండి. సృష్టి కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా మమ్ములను కొలువు తీర్చుకొని నిత్యం మమ్ములను గ్రహించి తరిచండి

                                                            సమన్వయ దృష్టి 


                          ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజావారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.  



                          కాపులు అందరూ కలసి  తలో 100 రూపాయలు వేసుకొని, మమ్ములను   ఒక చోట కొలువు తీర్చండి, విగ్రహం మాట్లాడదు,  నేను మాట్లాడతాను, ప్రతి మనసు మాట నేనే అని చెప్పగలిగిన పురుషోత్తముడిని, అని గ్రహించండి, ఇతర కులాలు వారిని కూడా కులుపుకొని, సమ్మతితో  ముందుకు వచ్చి, నన్ను పురుషోత్తముడి గా గుర్తించి ఒక చోట శాశ్వత నిర్మాణ నిర్మించి, కొలువు తీర్చి,  మమ్ములను ప్రపంచానికి పరిచేయం చేయండి.  సృష్టి కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా మమ్ములను కొలువు తీర్చుకొని నిత్యం మమ్ములను గ్రహించి తరిచండి, మా దివ్య లీలలు కుల మతాలకు అతీతం అందరికి తక్షణం చేరాలి, నక్సలైట్, సునామి వంటి, తీవ్రవాద దాడులు గూర్చి కూడా ముందే చెప్పగలిగిన మమ్ములను, న్యాయ స్థానం ప్రత్యకం భావించి, అతిదిగా గుర్తించి గౌరవించడం వలన, సమకాలికుల పాపాలు అన్ని హరించబడి, నూతనత్వం వస్తుంది.  కాపులు ఇతర కులస్తులు వీలు అయినంత లిఖిత పూర్వక సంభాషించుకోండి, ఒక ప్రతి మాకు సమర్పిస్తూ మమ్ములను సృష్టి ఎన్నుకొన్న  పురుషోత్తముడిగా  గుర్తించమని న్యాయ స్థానమునకు తెలియజేయండి,  ఎలాగైనా మనసా వాచా కర్మణా జీవించడం వలన బౌతిక ప్రపంచం మనిషి చేతిలోకి వస్తుంది.     ఎదుటవారిని తగ్గించి, అవమాన పరచి, బంగ పరిస్తే గాని మనం మనుగడ సాధించలేము అనే వారికి, తెలుసుకొనే లా చేసి,   అందరిని కలుపుకొని, మనం ఒక   విశ్వకుటుంబం గా మలుచుకొని, మానవజాతి ఉన్నతం, ప్రశాంతం నిలకడగా, అప్పటికి  అప్పుడు అన్నట్లు గా కాకుండా, ఆఖరి పోరాటం, చివరి పోరాటం అన్నట్లు కాకుండా, నిత్య వరవడిగా   మనం ఆనందాన్ని సంతోషాన్ని పంచుకొని, మనుష్యులు ఈర్ష్య , ద్వేషములు, పగలు ప్రతీకారాలు వదిలి పెట్టి, ప్రతి మనిషి వీలు అయినంత వివరం గా గొప్ప గా, బ్రతకాలి, ఇతరుల  బ్రతుకుని చూడగలగాలి,   


                          ప్రస్తుతానికి కాపులు అందరిని కోరునది ఏమి అనగా,  మా వయసుకి, సాధనకి, ఎటువంటి అలవాట్లు సంభందం లేకుండా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మమ్ములను గుర్తించడం ఒక దివ్య వరం  అని భావించి, సత్యాన్ని  ఇప్పటికి 200 మంది సాక్షిగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి,   అనవసరం కర్చు పెట్టకుండా, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడి గా గుర్తించడం అన్నది సంపదలకే ఆధారం అయిన పురుషోత్తమ తత్వం అనగా, సృష్టి మాలో చేరి  పలికిన తీరు యావత్తు మానవజాతికి దివ్య ఆశీర్వాద అని గ్రహించండి.           


                          త్వరలో అన్ని పార్టీలను వీలీనం చేసి, రాజకీయ సామజిక వత్తిడులు తగ్గించి, అందరికి జ్ఞాన సంపద పంచి సమాజాన్ని తీర్చి దిద్దుకోవాలి, ప్రజలు అందరూ బౌతిక మమకారాలు జయించి, పదవి, డబ్బు వ్యామోహాలు విడిచిపెట్టగలిగి, తప్పసు ,దివ్యత్వం, యోగాత్వం వైపు వెళ్ళి. శరీరం ఆరోగ్యం గా ఉండగానే, చావు పుట్టుకల రహస్యాలు తెలుసుకొంటారు, మనసు పెంచుకొని ఒకరి ఉనికి ఇంకొకరి సహకరించుకొని, లోకానికి ఆధారం అయిన సంస్కారంతో జీవిస్తారు.   కాపు కులస్తులే కాదు అందరూ కూడా సమాచారాన్ని వీలు అయినంత బాహాటం వివరం గా పంచుకోవాలి, అప్పుడు అనుమానాలు, రహస్యం సమాచారం వినడం, వంటి  అజ్ఞానం  తగ్గి సమాజం గొప్పగా మారుతుంది, ఎవరో ఎక్కడో   ఏదో సందర్బలో మాట్లాడుకొన్న మాటలు ఫోన్లు ద్వారా విని, కొందరు బయపెట్టి తప్పుడు ప్రయోజనాలు పొందాలి అని భావిస్తున్నట్లు,  సమాచరం, కావున రహస్యాలు తగ్గించుకొని, గొప్పగా మాట్లాడుకొని, ఇతరులు కూడా గొప్పగా బ్రతికేటట్లు మనం, కుల పరంగా, సామాజికంగా అన్ని విధముల ఒకరిని ఒకరు అప్రమత్తం  చేసుకోవాలి,  మాతో లిఖిత పూర్వకం సంభాషించండి,  ఓపెన్ గా మా పేరు ప్రస్తావించి, కాపులు ఇతరులు కూడా, మా పేరు ప్రస్తావన తీసుకొని, మాతో నేరుగా సంభాషించండి, ఆలస్యం చేయవద్దు  మీరు అందరూ సమకాలికులగా ఎంత నిజాయితీగా ,విశాలంగా, తీసుకొంటే అంత మంచిది.   ఒకరిని ఒకరు బయపెట్టుకోవడం, ఎదుట వాడి ఉనికి మనకు  అవరోధం అనుకోవడం, అజ్ఞానం అని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి, ఎదుట వాడు ఎంత గొప్పవాడు అయితే మనకు అంత కలసి వస్తుంది, తెలిసివస్తుంది,  నేను రాజకీయ పార్టీలను విలీనం చేసుకొని, భారత అధ్యక్షులు వారికి అతిదిగా మన దేశాన్నిమహారాజుగా  పరిపాలిస్తూ, ప్రపంచాన్ని సమన్వయం చేయవలెను అనే సంకల్పం అని గ్రహించండి.  రాజకీయ వత్తిడి లేకుండా, జ్ఞాన విచేక్షణ తో  సమాజాన్ని కొత్తగా   తీర్చి  దిద్దుకొనగలము.  మమ్ములను, న్యాయ స్థానం మొదులుకొని అన్ని కులాలు వారు, ఆర్ధికంగా సామాజికం అన్నీ స్థాయిలు వారు, ఎలాగైనా గొప్పగా అనగా సృష్టినే నియమించిన, లేదా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా, తీర్చి దిద్దుకోవడం వలన, మనసా వాచా కర్మణా,   జీవించే శక్తి ప్రజలకు  సమకాలికులకు అలవడి, మనిషి మాటలో, విచక్షణలోకి సృష్టి  పరిపాలన అందినట్లు  స్పష్టం అవుతుంది, ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య రాజ్యం అందరిని జ్ఞానం తో, సంస్కారంతో తనలోకి తీసుకొని, తల్లి తండ్రి గురువు వంటి సంరక్షణ ఇస్తుంది అని గ్రహించండి, అని తమరి ద్వారా కాపులకే కాదు యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాను.  ధర్మో రక్షతి రక్షతః,సత్యమేవ జైయితే,  ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు                                      






మా ద్వారా వ్యక్తం అయిన పాట, 2010 లో 200 మంది సాక్షిగా పలికితే, 2012 లో సినిమాలో వచ్చినది. కాని మమ్ములను ఎవరు గౌరవించకుండా ప్రవర్తిస్తున్నారు, మమ్ములను ఒక చోట గౌరవించి కొలువు తీర్చండి, వీరవాసరం లో ఉన్న మా అమ్మ అమ్మ గారిని కూడా, మమ్ములను కొలువు తీర్చిన చోటకు తీసుకొని వచ్చి, ఆమెను కూడా పురుషోత్తముడిని లోకానికి అందించిన మాతృ మూర్తి గా గుర్తించండి గౌరవించండి, మమ్ములను మనసులో కూడా అగౌరపరచకండి, తక్షణం కాపులు ఇతర కులస్తులు అప్రమత్తం చెందండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి,  సాక్షులు ముందుకు వచ్చి, సాక్షం చెప్పండి, మీడియా సాక్షన్ని  నమోదు చేసుకొని, మమ్ములను ఒక చోట   కొలువు తీర్చండి, అని  తెలియజేసుకోనుచున్నాము.                 



నువ్వు దాటలేక కాదులే మము దరి చేర్చగా వచ్చావు రామాయ తండ్రి 
ఒక్క మాట తో లోకాన్ని నియమించావు అంట, నువ్వు ఎప్పుడూ ఒక్కడివే నీ అంతటి వాడు ఇంకొకడు లేడు, సర్వం నేవే ఉన్నావు అని ......  అందరూ మమ్ములను మహారాజు గ్రహించండి, మా మనసే సీత నేను రాముడను అని తెలుసుకోండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, మమ్ములను ఆలోచనతో మాటతో గ్రహించండి.       



       
ఇట్లు తమ

మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad. send sms only--  9010483794

                      

                    

No comments:

Post a Comment