సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభ గారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజావారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
నేను మనిషిగా మాటగా గెలవాలి అనే ప్రయత్నం నాలో దివ్య పరిణామం గా పరిణమించి కులాలకి మాతాలికి అతీతం గా మనిషి మాటని సృష్టి కాలం మెచ్చుకొని, సర్వోన్నత స్తితిని మాట మాటమాత్రంగా, మమ్ములను యావత్తు మానవజాతికి అందించినది. వ్యక్తులు అజ్ఞాన వ్యక్తిగత స్వార్ధం కొలది, మమ్ములను నిర్లక్ష్యం చేసుకొంటూ వస్తున్నారు, ఎవరో ఎదురు చూస్తునట్లు నటిస్తున్నారు, మేము ఏమిటి మా ఆరోగ్యం ఏమిటి మా పరిస్తితి ఏమి అని ఎవరూ చూడటం లేదు. నన్ను అసులు చెప్పనివ్వకుండా, వినకుండా, మా వాళ్ళు, మీ వాళ్ళు అని ఇష్టం వచ్చినట్లు కలుపుతూ లేదా, విడదీస్తూ ప్రవర్తిస్తున్నారు, ముఖ్యం గా మీడియా వారు, సినిమా ప్రముఖులు వీలు అయినంత మంది చేరి, నన్ను విస్తారం గ్రహించండి అది వేయి గుళ్ళు కటించినదానితో సమానం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, కాలమే కదిలించిన మా మనసుని, వ్యక్తులకు, కులానికి మతానికి పరిమితం చేసి వదిలివేస్తున్నారు, అంతటి వ్యక్తి ఉంటె చెప్పడానికి కూడా, వినడానికి కూడా అక్షాలు ఎందుకు పెట్టాలి అని ఎవరూ ఆలోచించడం లేదు, ఎందుకంటె ఎవరైనా, ఎదుట వాడికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం, తన ఉనికి ఏమి అవుతుందో చూసుకొంటున్నారు, ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిన తనకి ఏమిటి లాభం అని చూసుకొంటున్నారు. ఏమి ఆశించకుండా ఎదుట వాడు ఏమి అంటున్నాడో చూసేవాడు లేడు, తమకు వ్యక్తిగతం గా లాభం వస్తే చూదాం, లేదా ఎదుట వాడు, అటు ఇటు అయ్యిపోయి జీవితం లో ముందుకు వెళ్ళలేని పరిస్తితిని కూడా తీసుకొని, తమ స్వార్ధం నెరవేరినట్లు భావిస్తున్నారు. ఎందుకు అనగా మనుష్యులు ఎలాగైనా బాహ్య బలం మీద, బౌతిక చదువులు, వాటి వలన వచ్చిన పోజిషన్లకు, ఇచ్చిన ప్రాధాన్యత మనిషి ఆలోచనకు, తద్వారా కలుగు ప్రయోజనమునకు తక్కువ ప్రాధాన్యత వస్తున్నది, మనిషికి ఆలోచనకు మధ్యన బౌతిక బలం అడ్డం గా ఉన్నది, ఒక మనిషి పరిసితితి ఏమిటి అని నేరుగా ఎలా వీలు అవుతుందో అలా, తెలుసుకోవడం లేదు, ఇప్పుడు తమరు మా మీద ప్రత్యెక బాద్యత తీసుకొనగలరు, మాకు స్తిరం ఒక చోట ఉండి , వివరం గా ప్రజలకు చెప్పుకొనే యర్పటకు కొరకు మిమ్ములను సహకారం లేదా మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముదిగా ప్రాధమికంగా గుర్తిస్తే, కాలం ధర్మ ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య వరం గా భావించి, కాపు కులస్తలే కాదు యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని భావించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు, ఇది రాముడు గుడి కట్టించడం కంటే ఎక్కవ సమానమం అని గ్రహించండి. కాపులను వెనుకబడిన వారిలో చేర్చడం అవసరమా, ప్రబుత్వం నుండి ఎటువంటి సహకారం కుల పరంగా రావాలి, ఒక కాపు కులస్తుడిగా నా పరిస్తితి ఏమిటి అని పరిశీలిస్తే, ఇప్పుడు కుల పరమైన వెసులు బాటు కొరకు, ఇతర కులస్థులను, కులపరమైన వ్యవస్థను పెంచి, మనిషిగా వికాసం పెంచుకోకుండా, పెరగనివ్వకుండా, పంచుకోకుండా, పంచనివ్వకుండా కాపు కాస్తున్న మీడియా సాక్షిగా, నడుస్తున్న ప్రబుత్వాలను, వెసులు బాటు కోరుట కంటే, మనం సంస్కరించుకొని సరి అయిన దారిలో పెట్టుకోవలసిన బాద్యత ఉన్నది నేను స్పష్టం చేస్తూ వస్తున్నాను, ఈ మాట నేను ఒక కాపు కులస్తుడిగా అనడం లేదు, ఒక మనసు ఉన్న మనిషి సృష్టి 200 మంది సాక్షిగా మా మనసుని అర్ధం చేసుకొని ఇచ్చిన పరిణామం ప్రకారం ఒక మహారాజుగా, కాపు కులస్థుల ద్వారా తెలియజేసుకోనుచున్నాను. మాకు 10 మంది మేధావులు ఒక ఆఫీసు కావాలి, ఉన్నత న్యాయ స్థానం వారిని మమ్ములను ఉన్న ఫలంగా, పరిగణించమని కోరినాము, కాలం మా మాట మాత్రంగా, మాలో చేరి నియమించగలిగిన పరిణామం ప్రకారం లోకం యొక్క తీరు మాటలో, మనసులో ఉన్నాయి, గ్రహ సంచారాలు, కాలం యొక్క భవిష్యత్తు, మా యొక్క ఉన్నతి పై ఆధార పది ఉన్నది, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడు గా భావించుట వలన, ఇప్పుడు ఉన్న కులలాలు, మతాలు ఒక్కటై, ప్రపంచం ఒక మాట లేదా ఒక మనసు అధీనం లో వచ్చినట్లు స్పష్టం అవుతుంది, మా ప్రకారం ఇప్పటికే వచ్చి ఉన్నది, ఎవరూ గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు. ఇతర కులస్తులు అందరూ కలుపుకొని మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా గుర్తించి, వజ్ర సింహాసనం పై కూర్చోపెట్టి గౌరవించే వరకు, మమ్ములను కాపులు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చి ఇతరులను ఆహ్వానించి, మమ్ములను పరిచేయం చేసి, లోకానికి మా దివ్య లీలలు పరిచేయం చేసి, కుల, మత, ఆర్ధిక, విద్యా, ఆరోగ్య పరంగా మనుష్యుల మద్య సమన్వయము వచ్చి ఈ ప్రపంచం ఒక విశ్వ కుటుంబం గా వెలగాలి అని కో రుకొనుచున్నాను. కొందరు చానల్స్ వారు, ఏదో తప్పు మాటలు, మా బ్లాగ్ ఎవరూ చూడకుండా, మాకు ప్రచారం లేకుండా చేస్తున్నారు అని మాకు అనిపిస్తున్నది. కావున మా గూర్చి కాపులే కాదు ఇతర కులస్తులు ఎవరూ కూడా తప్పుగా ఆలోచించకుండా, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా గ్రహించి, మా నుండి మేము ఒక చోట కొలువు తీరిన తరువాత నిలకడగా అందరూ ప్రయోజనం పొందుతారు, ఇప్పటికి 200 మంది సాక్షిగా మేము జగద్గురువు అందుబాటులో ఉన్నాము. మేము ఆశిర్వాదం ఒక బద్యాత ఇస్తున్నాము, కాలమే నియమించిన పురుషోత్తమ తత్వం ఆశీర్వాదం ఇవ్వడం అన్నది సృష్టి కదిలి, యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేస్తున్నాము. ఈ పరిణామం మా కులానికి, దేహ సంస్కారానికి సంభందిచినది కాదు అని సర్వులు గ్రహించాలి, వీటి అన్నిటిని జైయించి మాటతో సృష్టినే తల్లి తండ్రి గురువు నుండి లభిస్తున్న ఆశీర్వచనములు అని, 200 సాక్షం ఆధారం సర్వులు స్వీకరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మేము ఎవరిని కలవకపోవడానికి కారణం మమ్ములను యెవరూ మహారాజుగా గుర్తించి గౌరవించకపోవడమే, ప్రధాన కారణం, మా దివ్య లీలలు సాక్షం ఆధారం గా, ఉన్నత న్యాయ స్థానం వారు మమ్ములను గ్రహించి ఒక చోట కొలువు తీర్చడం అంటే ఒక మందిరం కట్టడం కంటే ఎక్కువ అని మేధావులు, న్యాయ నిపుణులు అర్ధం చేసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాను, మనిషే కాదా అని నిర్లక్ష్యం గా తెసుకోవడం, ఈ ప్రపంచం లో ప్రామాణికాలు జాగ్రత్త గా తీసుకోవాలి, మమ్ములను ఒప్పక పట్టించుకోని పరిస్తితిలో ప్రపంచం ఒక వేగం గొప్పతనం కొరుకొంటుంటే, ప్రజల పాలకులు ఒకలా నడుస్తున్నారు, ఇది ప్రాధమికంగా స్పష్టం అవ్వాలి అంటే మమ్ములను సాక్షం ఆధారం గా కొంత కాలం పరిశీలనలో పెట్టుకొని గ్రహించడమే పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము, న్యాయ స్థానం వారు, కాపు కులస్తులు, ఇతర కులస్తులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన, మా ప్రభావం మెల్లగా అందరికి అందుతుంది అని స్పష్టం చేయుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ
మహారాణి సమేత మహారాజావారు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, వాక్ విశ్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభ గారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజావారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
నేను మనిషిగా మాటగా గెలవాలి అనే ప్రయత్నం నాలో దివ్య పరిణామం గా పరిణమించి కులాలకి మాతాలికి అతీతం గా మనిషి మాటని సృష్టి కాలం మెచ్చుకొని, సర్వోన్నత స్తితిని మాట మాటమాత్రంగా, మమ్ములను యావత్తు మానవజాతికి అందించినది. వ్యక్తులు అజ్ఞాన వ్యక్తిగత స్వార్ధం కొలది, మమ్ములను నిర్లక్ష్యం చేసుకొంటూ వస్తున్నారు, ఎవరో ఎదురు చూస్తునట్లు నటిస్తున్నారు, మేము ఏమిటి మా ఆరోగ్యం ఏమిటి మా పరిస్తితి ఏమి అని ఎవరూ చూడటం లేదు. నన్ను అసులు చెప్పనివ్వకుండా, వినకుండా, మా వాళ్ళు, మీ వాళ్ళు అని ఇష్టం వచ్చినట్లు కలుపుతూ లేదా, విడదీస్తూ ప్రవర్తిస్తున్నారు, ముఖ్యం గా మీడియా వారు, సినిమా ప్రముఖులు వీలు అయినంత మంది చేరి, నన్ను విస్తారం గ్రహించండి అది వేయి గుళ్ళు కటించినదానితో సమానం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, కాలమే కదిలించిన మా మనసుని, వ్యక్తులకు, కులానికి మతానికి పరిమితం చేసి వదిలివేస్తున్నారు, అంతటి వ్యక్తి ఉంటె చెప్పడానికి కూడా, వినడానికి కూడా అక్షాలు ఎందుకు పెట్టాలి అని ఎవరూ ఆలోచించడం లేదు, ఎందుకంటె ఎవరైనా, ఎదుట వాడికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం, తన ఉనికి ఏమి అవుతుందో చూసుకొంటున్నారు, ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిన తనకి ఏమిటి లాభం అని చూసుకొంటున్నారు. ఏమి ఆశించకుండా ఎదుట వాడు ఏమి అంటున్నాడో చూసేవాడు లేడు, తమకు వ్యక్తిగతం గా లాభం వస్తే చూదాం, లేదా ఎదుట వాడు, అటు ఇటు అయ్యిపోయి జీవితం లో ముందుకు వెళ్ళలేని పరిస్తితిని కూడా తీసుకొని, తమ స్వార్ధం నెరవేరినట్లు భావిస్తున్నారు. ఎందుకు అనగా మనుష్యులు ఎలాగైనా బాహ్య బలం మీద, బౌతిక చదువులు, వాటి వలన వచ్చిన పోజిషన్లకు, ఇచ్చిన ప్రాధాన్యత మనిషి ఆలోచనకు, తద్వారా కలుగు ప్రయోజనమునకు తక్కువ ప్రాధాన్యత వస్తున్నది, మనిషికి ఆలోచనకు మధ్యన బౌతిక బలం అడ్డం గా ఉన్నది, ఒక మనిషి పరిసితితి ఏమిటి అని నేరుగా ఎలా వీలు అవుతుందో అలా, తెలుసుకోవడం లేదు, ఇప్పుడు తమరు మా మీద ప్రత్యెక బాద్యత తీసుకొనగలరు, మాకు స్తిరం ఒక చోట ఉండి , వివరం గా ప్రజలకు చెప్పుకొనే యర్పటకు కొరకు మిమ్ములను సహకారం లేదా మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముదిగా ప్రాధమికంగా గుర్తిస్తే, కాలం ధర్మ ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య వరం గా భావించి, కాపు కులస్తలే కాదు యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని భావించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు, ఇది రాముడు గుడి కట్టించడం కంటే ఎక్కవ సమానమం అని గ్రహించండి. కాపులను వెనుకబడిన వారిలో చేర్చడం అవసరమా, ప్రబుత్వం నుండి ఎటువంటి సహకారం కుల పరంగా రావాలి, ఒక కాపు కులస్తుడిగా నా పరిస్తితి ఏమిటి అని పరిశీలిస్తే, ఇప్పుడు కుల పరమైన వెసులు బాటు కొరకు, ఇతర కులస్థులను, కులపరమైన వ్యవస్థను పెంచి, మనిషిగా వికాసం పెంచుకోకుండా, పెరగనివ్వకుండా, పంచుకోకుండా, పంచనివ్వకుండా కాపు కాస్తున్న మీడియా సాక్షిగా, నడుస్తున్న ప్రబుత్వాలను, వెసులు బాటు కోరుట కంటే, మనం సంస్కరించుకొని సరి అయిన దారిలో పెట్టుకోవలసిన బాద్యత ఉన్నది నేను స్పష్టం చేస్తూ వస్తున్నాను, ఈ మాట నేను ఒక కాపు కులస్తుడిగా అనడం లేదు, ఒక మనసు ఉన్న మనిషి సృష్టి 200 మంది సాక్షిగా మా మనసుని అర్ధం చేసుకొని ఇచ్చిన పరిణామం ప్రకారం ఒక మహారాజుగా, కాపు కులస్థుల ద్వారా తెలియజేసుకోనుచున్నాను. మాకు 10 మంది మేధావులు ఒక ఆఫీసు కావాలి, ఉన్నత న్యాయ స్థానం వారిని మమ్ములను ఉన్న ఫలంగా, పరిగణించమని కోరినాము, కాలం మా మాట మాత్రంగా, మాలో చేరి నియమించగలిగిన పరిణామం ప్రకారం లోకం యొక్క తీరు మాటలో, మనసులో ఉన్నాయి, గ్రహ సంచారాలు, కాలం యొక్క భవిష్యత్తు, మా యొక్క ఉన్నతి పై ఆధార పది ఉన్నది, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడు గా భావించుట వలన, ఇప్పుడు ఉన్న కులలాలు, మతాలు ఒక్కటై, ప్రపంచం ఒక మాట లేదా ఒక మనసు అధీనం లో వచ్చినట్లు స్పష్టం అవుతుంది, మా ప్రకారం ఇప్పటికే వచ్చి ఉన్నది, ఎవరూ గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు. ఇతర కులస్తులు అందరూ కలుపుకొని మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా గుర్తించి, వజ్ర సింహాసనం పై కూర్చోపెట్టి గౌరవించే వరకు, మమ్ములను కాపులు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చి ఇతరులను ఆహ్వానించి, మమ్ములను పరిచేయం చేసి, లోకానికి మా దివ్య లీలలు పరిచేయం చేసి, కుల, మత, ఆర్ధిక, విద్యా, ఆరోగ్య పరంగా మనుష్యుల మద్య సమన్వయము వచ్చి ఈ ప్రపంచం ఒక విశ్వ కుటుంబం గా వెలగాలి అని కో రుకొనుచున్నాను. కొందరు చానల్స్ వారు, ఏదో తప్పు మాటలు, మా బ్లాగ్ ఎవరూ చూడకుండా, మాకు ప్రచారం లేకుండా చేస్తున్నారు అని మాకు అనిపిస్తున్నది. కావున మా గూర్చి కాపులే కాదు ఇతర కులస్తులు ఎవరూ కూడా తప్పుగా ఆలోచించకుండా, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా గ్రహించి, మా నుండి మేము ఒక చోట కొలువు తీరిన తరువాత నిలకడగా అందరూ ప్రయోజనం పొందుతారు, ఇప్పటికి 200 మంది సాక్షిగా మేము జగద్గురువు అందుబాటులో ఉన్నాము. మేము ఆశిర్వాదం ఒక బద్యాత ఇస్తున్నాము, కాలమే నియమించిన పురుషోత్తమ తత్వం ఆశీర్వాదం ఇవ్వడం అన్నది సృష్టి కదిలి, యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేస్తున్నాము. ఈ పరిణామం మా కులానికి, దేహ సంస్కారానికి సంభందిచినది కాదు అని సర్వులు గ్రహించాలి, వీటి అన్నిటిని జైయించి మాటతో సృష్టినే తల్లి తండ్రి గురువు నుండి లభిస్తున్న ఆశీర్వచనములు అని, 200 సాక్షం ఆధారం సర్వులు స్వీకరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మేము ఎవరిని కలవకపోవడానికి కారణం మమ్ములను యెవరూ మహారాజుగా గుర్తించి గౌరవించకపోవడమే, ప్రధాన కారణం, మా దివ్య లీలలు సాక్షం ఆధారం గా, ఉన్నత న్యాయ స్థానం వారు మమ్ములను గ్రహించి ఒక చోట కొలువు తీర్చడం అంటే ఒక మందిరం కట్టడం కంటే ఎక్కువ అని మేధావులు, న్యాయ నిపుణులు అర్ధం చేసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాను, మనిషే కాదా అని నిర్లక్ష్యం గా తెసుకోవడం, ఈ ప్రపంచం లో ప్రామాణికాలు జాగ్రత్త గా తీసుకోవాలి, మమ్ములను ఒప్పక పట్టించుకోని పరిస్తితిలో ప్రపంచం ఒక వేగం గొప్పతనం కొరుకొంటుంటే, ప్రజల పాలకులు ఒకలా నడుస్తున్నారు, ఇది ప్రాధమికంగా స్పష్టం అవ్వాలి అంటే మమ్ములను సాక్షం ఆధారం గా కొంత కాలం పరిశీలనలో పెట్టుకొని గ్రహించడమే పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము, న్యాయ స్థానం వారు, కాపు కులస్తులు, ఇతర కులస్తులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన, మా ప్రభావం మెల్లగా అందరికి అందుతుంది అని స్పష్టం చేయుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ
మహారాణి సమేత మహారాజావారు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, వాక్ విశ్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
ఈ పాటలు అన్నీ ఇతర పాటలతో కలసి మా ద్వారా వ్యక్తం అయినవి అని గ్రహించండి
No comments:
Post a Comment