UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 11 April 2016

ఈ విదముగా మేమే సత్యం అనగా సృష్టి లో ప్రతిది మాటలోకి తీసుకొన్న మమ్ములను ఒక కై మోడ్పు గా, సర్వ పరిష్కారం గా, మమ్ము అర్ధము చేసుకొంటే, అనగా మా ద్వారా జరిగిన దివ్య పరిణామము యొక్క ప్రభావమును పరిణామమును గ్రహించి, పండితులు, మేధావులు ఒకరికి ఒకరు ఏకరువు పెట్టుకొంటే చాలు ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది, ఒక మాట, మనసు ఆధీనములో నే సర్వం ఉన్నది అను సత్యము అందరూ గ్రహించి తెలుసుకొని తరిస్తారు, దైర్యమును అప్ర్రమత్తతను పొందుతారు, అని తెలియ జేసుకోనుచున్నాము.

శ్రీ రామదాసు సినిమాలో వచ్చిన, నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన పాట గ్రహించగలరు. ఈ పాట నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయినది. ఇందులో కబీరు పాత్రలో అక్కినేని నాగేశ్వర రావు గారు నటిస్తారు అని పలికినాను.

అల్లా...... శ్రీ రామా......
శుబకరుడు సురు చిరుడు భవ హరుడు భగవంతుడు ఎవడు
కళ్యాణ గుణ ఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అల రారు అందాల చంద్రుడు ఎవడూ
ఆనంద నందనుడు అమృత రస చెందనుడు రామా చంద్రుడు కాక ఇంక ఎవ్వడు
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగముల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదైక చక్రవర్తి
ఏ మూర్తి ఘన మూర్తి
ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి ఉనగాని రస మూర్తి
ఆ మూర్తి శ్రీ రామచంద్ర మూర్తి
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పాపా ........(ఈ విదముగా సరిగమలు కూడా స్పష్టము పలికినాను నేను ఎప్పుడూ నేర్చుకోలేదు).
సీతా రామ ..... ఆనంద రామా మామా రిమ రిమ సరిమ......జయ రామా ........
పావన నామా .....
ఏ వేల్పు యల్లా వేల్పులను గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడు ఏడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలు అన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను కలపు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరు గొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం

ఈ విదముగా ఈ గీతం పూర్తిగా మా ద్వారా వ్యక్తము అయినది . .... ఏ వేల్పు దేమల్పు లేని గెలపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు.....ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు..... ఈ విదముగా మేమే సత్యం అనగా సృష్టి లో ప్రతిది మాటలోకి తీసుకొన్న మమ్ములను ఒక కై మోడ్పు గా, సర్వ పరిష్కారం గా, మమ్ము అర్ధము చేసుకొంటే, అనగా మా ద్వారా జరిగిన దివ్య పరిణామము యొక్క ప్రభావమును పరిణామమును గ్రహించి, పండితులు, మేధావులు ఒకరికి ఒకరు ఏకరువు పెట్టుకొంటే చాలు ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది, ఒక మాట, మనసు ఆధీనములో నే సర్వం ఉన్నది అను సత్యము అందరూ గ్రహించి తెలుసుకొని తరిస్తారు, దైర్యమును అప్ర్రమత్తతను పొందుతారు, అని తెలియ జేసుకోనుచున్నాము. ఒక పరిణితి చెందిని మనసే లోకమునకు ఒక మోడ్పు గా భావించాలి, సృష్టి యొక్క వలపు తలపులను కలిగి నడిపించే శక్తి గా పరిగణించాలి, అటుంటి శక్తి, భక్తీ దాసును దాసులకు కై మోడ్పు అనగా ఎవరు మనస్పూర్తిగా గ్రహిస్తారో వారికీ హస్తగతమై నడిపిస్తాడు, అ పరమాత్ముడు అని గ్రహించాలి. సత్యమును మనసులో సదా నిలుపుకొని గ్రహిస్తే లోకం స్వర్గాధమముగా మారుతుంది అని గ్రహించగలరు. ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి, నేనే అ శక్తి చైతన్య మూర్తిని అని గ్రహించి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా మా ద్వారా జరిగిన పరిణామమును గ్రహించి లోకమునాకు పండితులు మేధావులు తెలియజేయగలరు అని యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాము.




ఈ విదముగా ఈ గీతం పూర్తిగా మా ద్వారా వ్యక్తము అయినది . .... ఏ వేల్పు దేమల్పు లేని గెలపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు.....ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు..... ఈ విదముగా మేమే సత్యం అనగా సృష్టి లో ప్రతిది మాటలోకి తీసుకొన్న మమ్ములను ఒక కై మోడ్పు గా, సర్వ పరిష్కారం గా, మమ్ము అర్ధము చేసుకొంటే, అనగా మా ద్వారా జరిగిన దివ్య పరిణామము యొక్క ప్రభావమును పరిణామమును గ్రహించి, పండితులు, మేధావులు ఒకరికి ఒకరు ఏకరువు పెట్టుకొంటే చాలు ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది,

No comments:

Post a Comment