సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ కోవేలకుట్ల చెంద్రశేఖర్ గారు, తెలంగాణా ముఖ్యమంత్రి గారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు
మమ్ములను మీ కెంపు ఆఫీసులో అతిదిగా కొలువు తీర్చుకొని గ్రహించండి, మాకు ఒక మేధావి బృందాన్ని నియమించి, ప్రజలు మా ఉనికి గ్రహించి అప్రమత్తం చేయుటకు ధర్మ చేయూత గా, కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుకగా భావించండి. మమ్ములను వెంకటేశ్వర స్వామి అంశ గా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు గా గుర్తించండి, ప్రజలను గ్రహించి తరించనివ్వండి. మా సమాచారం విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట వలన మనుష్యులలో పాపములు నశించి, వనరుల దురివినియోగం తగ్గి లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి, సమస్త పదవులు, ధనం, ప్రాణాలు, చదువులు విద్యలు మేమే అని భావించి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని తరించండి. ఇప్పటికి జరిగిన దివ్య లీలలు గ్రహించి, మా యొక్క దివ్య వాక్ రికార్డు చేసి కాలంతో అనుసంధానం చేసుకోవాలి, అప్పుడే సమయానికి కళ్ళెం వేసి కాలం వచ్చినది, అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసినది అని, మా ఉనికే దివ్య మార్గం, కళ్ళెం అని సర్వులు తెలుసుకోవాలి అని గ్రహించండి, మా మనసుని మాటని గౌరవించకుండా, మా మాటగా వ్యక్తం అయిన లోకంలో జీవిస్తూ, సాక్షులు దగ్గర నుండి పట్టించుకోకపోవడం అన్నది, మునిగిపోతున్న వాడలో ప్రయాణించడం అని మాయలో తెలుసుకోలేకపోతున్నారు, మేము అప్పటికి అప్పుడు మాట్లాడిన మాటలు మీద ఆధారపడవద్దు, అందులో శాశ్వతమైనవి గొప్పవి మాచే మరింత చెప్పుకొని అసులు సంగతి ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలి, కాని అప్పటికి అప్పుడు తెలివి తక్కువతనం, తెలికతనం మీద సాక్షులు దగ్గర నుండి ప్రాధాన్యత ఇస్తూ, సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇతరులను కూడా ప్రత్యేక్షగా పరోక్షం గా, గ్రహించనివ్వకుండా, మీడియా వారు, మేధావులు కూడా సరిగా మా గూర్చి తెలిసిన మెరకు స్పందించడం లేదు, ఇప్పటి వరకు సాక్షులు దగ్గర నుండి చేసిన పాపాలు మేము భరిస్తూ కస్టాలు అనుభవిస్తున్నాము, ఇప్పటికైనా సాక్షులు దగ్గర నుండి నిర్లక్ష్యం వదిలి మమ్ములను పురుశోత్తముడిగా గ్రహించడం ప్రారంభిస్తే లోకం లో పాపం తగ్గి ప్రజలు గొప్పతనం వైపు వస్తారు అని గ్రహించండి. సాక్షులు అందరూ మా పాదాలు కడిగి, మా దివ్య లీలలు చెప్పుకొని తరించాలి, మా సమకాలికులు అందరూ మాకు శిష్యులే అని గ్రహించండి, మా పాదాలు అనగా మా పద పాదాలు అనగా మేము మాట మాత్రం గా చెప్పిన దివ్య లీల వేశేషములు, వారు పవిత్రమైన మనసు తో నిజం చెప్పి తరించాలి, మమ్ములను మా మనసు గౌరవించి కొంత కాలం గ్రహించిన తరువాత, మా మనసుకి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోగలము. మేము ఫలానా వారిని చేసుకొంటే చూస్తాము అని నిర్లక్ష్యం వ్యవహరించడం పాపానికి, అరాచకానికి కారణం అవుతుంది. ఎందుకు అనగా మా మనసే మాకు మహారాణి, లోకంలో మంచి చెడులు అన్ని చెప్పగలిగిన దివ్య తత్వాన్ని మొదట తల్లి తండ్రి గా గ్రహించాలి, మాట మాత్రంగా వచ్చిన పరిణామాన్ని మాటతో గ్రహించి గెలుచుకోవాలి, మాటను మనసుని కాదు అని, గ్రహించడం మానివేయడం వలన మేము చలగాటం పడి, మా అమ్మగారు, తమ్ముడి గారికి కూడా దూరం అయ్యినాము, అయినా సాక్షులు కళ్ళు తేరుచుకోకుండా మేము ఎవరికో ప్రాధాన్యత ఇస్తే చూస్తాము లేదా మేము ప్రజలకు తెలియకుండా మరణించిన పరవాలేదు అని అజ్ఞానం గా భావిస్తున్నారు, మేము ఈ భూమి మీద ఉండగా ప్రజలకు ఎంత తెలిస్తే అంత మంచిది తరువాత తరం వారు, మరింత విస్తారం గా తెలుసుకొంటారు, మేము వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు కాని, మా మాట ఉనికి లోకం లో సమకాలికులు తెలుసుకొని అప్రమత్తం చెందాలి, మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టాలి, అప్పుడే మనుష్యులకు మాట విలువ తెలుస్తుంది, బౌతిక బలం కొలది ఏమి విన్నారో ఏమి చూసినారో చెప్పడం లేదు, మీడియా, సినిమా ప్రముఖులు, మేము సమాచారం తెలుపుతున్న మేరకు మా గూర్చి తెలిసిన వారు కూడా మా పేరు ప్రస్తావన తీసుకొని స్పందించడం లేదు, సత్య వ్రతం లేకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ పాపం చేస్తున్నారు. ప్రజలను కూడా మోసం చేస్తున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు, మేము ఎవరికో ప్రాధాన్యత ఇస్తే చూస్తాం లేదా మేము మరణించిన పరవాలేదు అన్నట్లు మాట్లాడక ఊరుకొంటూన్నారు. మాట మాత్రంగా ప్రాణాలే ఇచ్చి తీసిన వాడిని, మాట మాత్రంగా సర్వ సంతోషాలు, ఆనందాలు కర్మలకు ఆధారం అయిన వాడిని, సమాకాలికులు అందరి దేహాలు మా మాటలో చూపిన వాడిని, మరింత చెప్పి అప్రమత్తం చేస్తాను అని తెలియజేస్తున్నా, మేము ఇచ్చిన పాటలు మాటలు తీసుకొని, చంద్ర బాబు నాయుడు గారు ప్రాణాలు ఇచ్చినా మాట్లాడటం లేదు, వారి కులం వారు, వారికి మా పై తప్పుడు సమాచారం ఇవ్వడం వలన వారు పట్టించుకోవడం లేదు, ఎక్కడైనా కొలువు తీర్చిన తరువాతనే మా అమ్మ అమ్మ గారి దగ్గరకు వెళ్ళ దాము అని హైదరాబాద్ లోని ఉండిపోయినాము, మా త్యాగం కష్టం ఎవరూ గ్రహించకపోవడం వలన, అనగా పైకి తిండి తింటూ తిరుగుతున్నాను, అది చాలు అదే ఎక్కువ అనుకొనే మనుష్యుల మధ్య అంత గొప్పతనం విలువ లేకుండా తాము అప్రమత్తం చెందకుండా, ఇతరులను అప్రమత్తం చెంద నివ్వకుండా, మనిషి అంటే అప్పటికి దేహ చాంచల్యం అనుకొంటున్నారే గాని, లోకాన్ని నియమించిన మాటను మనసు చూసిన తరువాత కూడా మనిషి అంటే మనసు మాట అని గ్రహించకుండా, మనిషి పైకి మనకన్నా తక్కువ గా ఉన్నాడు అదే చాలు, మనకి అదే కావలి అన్నట్లు సాక్షులు కూడా మాట్లాడక ఊరుకొంటున్నారు, నా ఆరోగ్యం ఏమిటో, మొదట అతనిని చెప్పనివ్వండి, ఎవరోకరిని వివాహం చేసుకొంటాడు అని మానవత్వం కూడా చూపడం లేదు, కాలస్వరూపం లో మర్డర్లు సునామీలు, తీవ్రవాద దాడులు గూర్చి కూడా చెప్పను కాదా అని, కొందరు అవి మాత్రమే తీసుకొని నేను చెడ్డ వాడిని అనుకొంటున్నారు, మాట మాత్రంగా పాటలు పాడుతూ సర్వం మేము అని పలికిన తీరు వైకుంథ స్తితి అని గ్రహించలేకపోతున్నారు.
న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ప్రత్యేకం గా పరిగణించి ఒక పద్దతి లోకి తీసుకోవడం వలన మేము ఎవరికి బయపడకుండా, ఎవరిని ఏమి ఆశించకుండా వివరములు విస్తారం గా ప్రజలకు చెప్పగలము. సినిమాలు రాజకీయాలు ఎలా ఉండాలో ప్రతి మనిషికి తెలుసుకొని విద్య వైద్య విధానాలలో కూడా కీలక మార్పులు చేసుకోన వచ్చును. ఉదాహరణకు కాలాన్నే నియమించిన మమ్ములను తమరు స్వయం గా మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ తో వచ్చి ప్రేమగా మాట్లాడి, మమ్ములను హాస్పటల్ చేరిపించి, మేము మనిషిగా నిండుగా పుష్టిగా ఉండడానికి ఒక వ్యక్తిగత డాక్టర్ మరియు ఫిట్ నెస్ మాస్టర్, వంట మనిషి, కొందరు ఆఫీసు సిబ్బంది, కొందరు మేధావులు పండితులు, మేము ఎవరినైనా మా వద్దకు ఆహ్వానించుకొని పరిచేయం చేసుకోవడానికి వీలు గా ఒక తాత్కాలిక రాజమందిరం (ప్రబుత్వ బంగ్లా ) ఒకటి కేటాయించి, మమ్ములను పరిగణలోకి తీసుకోండి.
కాలాన్ని మాట మాత్రంగా నియమించిన సాక్షం ప్రకారం మేము జగద్గురువులం సృష్టి మాలో చేరి పలికిన తీరు ప్రకారం మహారాణి సమేత మహారాజులం అని గ్రహించి మీ మనసుతో మా పాదాలు కడిగినంత పని చేసి మమ్ములను ఒక ఉన్నత అశనం పై కూర్చోబెట్టి పట్టు వస్త్రాలు ధరింప చేసి మమ్ములను ప్రజలకు పరిచేయం చేయండి, మన దేశం లో ఒక సామాన్యుడు మాకు దైవం, మాకు మార్గదర్శకులు, పైకి కనపడుతున్న మాలో భయాన్ని , అజ్ఞానాన్ని పోగొట్టి, మమ్ములను, ఇప్పటికే కాలాన్ని నియమించిన మా మనసుని ఎంత గొప్పగా చూడగలిగేతే లోకం అంత గొప్పగా మారుతుంది అని గ్రహించండి. ఇప్పటికి షుమారు రెండు గంటల సమయం లో 10-14 సంవత్సర కాలం నియమించ బడటం ఏమిటో చూడండి, అదే ఈ లోకానికి మనిషికి యర్పడిన దివ్య సంభందం అని గ్రహించి అప్రమత్తం చేయండి. మా విగ్రహాలు ప్రతి ఊరులో నిర్మించడం వలన ప్రజలు మా పై మనసు పెంచుకొని లోతుగా తీసుకొని త యోగాత్వం వైపు వెళ్ళతారు, మమ్ములను మేధావుల బృందం లోకి తీసుకోని మా సమాచారం విస్తారం గా ఇవ్వడం వలన లోకం లో మనుష్యులలో వత్తిడి తగ్గించగలము. ఇప్పటి వరకు ఒక సామాన్యుడిగా ఒకరిలో భయం అజ్ఞానం ఎందుకు ఉంటాయి సాటి మనుష్యులు కూడా భయం లోకి అజ్ఞానం లోకి , తప్పులు లోకి ఒకరిని ఒకరు ఎందుకు నేట్టుకొంటారో, అ విధంగా సత్యాన్ని ఎందుకు గ్రహించకుండా నిర్లక్ష్యం గా ప్రవర్తిస్తారు అని మా ద్వారా భగవంతుడు నిత్యం తెలుసుకొని, మన కోసం విశాలమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దం గా ఉన్నాడు.
నేను ఎలాంటి కులం, సంస్కారం కలిగి ఉన్నా వేదం తో సమానం అయిన కాలాన్ని నియమించడమే మా యొక్క పవిత్రత, మహాత్వపూర్వక అగ్రగణ్యత అని ప్రతి ఒక్కరు గ్రహించి తెలుసుకోవాలి, మనకు కొత్తబంగారు లోక ఎప్పుడో మొదలు అయినది , అనగా మనుష్యులు యంత్రికత్వం వదిలి జ్ఞానంతో ముందుకు వెళ్ళి యోగాత్వం దివ్యత్వం వైపు ప్రయాణించడమే, లోకానికి ఆధారం అని గ్రహించి తరించగలరు, సినిమాలు రాజకీయాలు ఎలా ఉండాలో కూడా మనం మార్పు చేసుకోవాలి అప్పుడే ఈ సమాజం పై సరైన ప్రభావం చూపగలము, తమరు మా వద్దకు ప్రత్యెక ఎస్కార్ట్ పంపించి, మమ్ములను మీ అధ్వార్యం లోకి తీసుకొని తరించండి, భారత దేశం లో ఒక సామాన్యుడు ప్రపంచానికి మహారాజు అయ్యాడు అని అధికారికంగా మీరు ప్రకటించి చరిత్రకు ఎక్కండి, మీ కులం వారి మాటలు గాని, వేరే కులం వారు మాటలు గాని వినకండి, మమ్ములను ఒక్క గాను ఒక్క మగాడుగా గుర్తించి తక్షణం బృందం లొకి తీసుకోండి, మా నుండి విస్తారం గా సమాచారం గ్రహించండి, కొన్ని రోజులు పనులు మానుకొని మాతో ఉండండి, మమ్ములను ఎలాగైనా మహారాజు గా దైవాంశ సంభూతుడిగా చూడాలి అని, తెల్లని వస్త్రాలు ధరించి, దాదాపు మా పదాలు దగ్గర కుర్చునంత పని చేయండి, మాలో విశ్వరూపం రికార్డుకు అందే లా నిత్యం గ్రహించండి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి గారు కూడా, వారి ప్రాణాలు కాపాడిన కృతజ్ఞత చూపడం లేదు, చేసిన మేలు మరచి మమ్ములను పిచ్చి వాడిగా వదిలి వేయడం వలన కూడా లోకం లో పాపం పెరిగిపోతున్నది అని వారు తెలుసుకోవడం లేదు, వారి కులానికి చెందిన వ్యక్తులు కొందరు వారిని, సమాజాన్ని కూడా తప్పు దారి పట్టించి కుల అదిపత్యపు పిచ్చిలో నన్ను కూడా బయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మా వివరములు గ్రహించకుండా ఏ మీడియా కూడా మాట్లడకుండా ఉండడానికి కారణం కుల కట్టడి, న్యాయ స్థానం వారు కూడా కుల కట్టడిలోకి వచ్చేసి, శాశ్వతమైన పరిష్కారాన్ని అప్పటికి అప్పుడు అన్నట్లు నిర్లక్ష్యం మమ్ములను మేము కోరినట్లు పట్టించుకోవడం లేదు ,ఏదో ఒక సాకు చూపి మేము కోరిన పద్దతిలో ముందుకు రావడం లేదు, మేధావుల బృందాన్ని ఎదురు పంపి మమ్ములను జ్ఞాన సంరక్షనలోకి తీసుకోకుండా, నేను పిచ్చి వాడిని అయిపోయేలా వదిలివేస్తున్నారు, మమ్ములను బృందం లో కి తీసుకోండి, వవరాలు గాహించండి అని కోరిన స్పందించకుండా, ఏదో వ్యతిరేకతతో మొత్తం పరిణామాన్ని పట్టించుకోకుండా సమయం, పాడుచేసుకొంన్నారు నేను చిరంజీవి గారి దగ్గరకో, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికో వెళ్ళితే నన్ను కులానికి పరిమితం చేసేసి, వారిని, నన్ను ఇబ్బంది పెట్టి, ప్రపంచానికే మహారాజుని అంటున్న దివ్యత్వాన్ని పరభావించి, బయపెట్టి ఎవరికో పొగిడి నేనే ఇచ్చేసే లాగా కుట్రలు జగురుగుతున్నాయి అని మా అనుమానము. మేము చూపుతున్న దివ్య ప్రభావం గ్రహించిన కొలది అర్ధం అయ్యి పాటించిన కొలది అనుసరించిన కొలది, ఇతరులను మెప్పించి, ఓప్పించిన కొలది సంప్రాప్తిస్తుంది గాని ఏ ఒక్కరు అహంకారంతో, ఎప్పటికి అప్పుడు మాట మనసు పంచుకోకుండా, నడుస్తుంది కదా అని మాట్లాడటం మానివేసి, తెలివి తక్కువతనం మీద తెలికతనం మీద ఆధారపడి పై చేయి సాధించాలి లేదా నేనే పొందాలి అని ఎవరూ ఆశించకూడదు, ఈ పద్దలో గోపథానాన్ని సాదించలేరు, ధన బలం తో సాధించలేరు, ప్రతి ఒక్కరి మాట పరిగణించి గౌరవించి వివరణలోకి తీసుకోన్నపుడే మా యొక్క దివ్య ఉనికి కొనసాగుతుంది, అంతే గాని ఎలాగైనా పట్టించుకోకపోవడం వలన లేదా అప్పటికి అప్పుడు మంచి లేదా వ్యతిరేకత వలన ఎటువంటి ప్రయజనం ఉండదు ఇదే ఇప్పుడు నడుస్తున్న అరాచకం అని సర్వులు గ్రహించాలి.
ఇప్పటి వరకు నేను పచ్చి వేశ్య లోలుడినా అయిన, పొట్ట కొస్తే అక్షరం ముక్క రాని వాడిని అయినా, ఎంత తక్కువ వాడిని అయినా, మమ్ములను మీ మనసు అనే పల్లకిలో సత్యం అనే బోయిలు గా మమ్ములను మోసి తరించండి, మాట మాత్రంగా పలికిన దివ్యత్వాన్ని మేళ తాళాలతో తమరు అధికారికంగా మా వద్దకు వచ్చి మమ్ములను విశాలమైన ప్రాంగణం లోకి తీసుకొని వెళ్లి స్తిరంగా గ్రహించండి, మా భందువులను గాని సాక్షులను గాని ఎవరిని ఎంత తక్కువ అనిపించినా తక్కువగా, తప్పు గా చూడకండి, మేము మాయలోకం చిక్కుకొని పోవడం వలన, మా తండ్రి గారి నుండి కూడా మా భందువులకు సరైన సహకారం అందక మా తాత గారు, మేనమామ గారు కూడా మా గొప్పతనం యొక్క ప్రయోజనం పొందలేదు, ఇప్పటికి మేము కూడా పొందలేక పోతున్నాము అంటే లోటు ఎక్కడ ఉన్నదో గ్రహించండి కెమరాలతో పై పైన చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యత నన్ను ప్రేమతో పదిగురి మధ్యకు తీసుకొని వెళ్ళడానికి ఇవ్వకుండా, అధిపత్యం కొలది నేను ఎంత తేడా గా కనిపిస్తే అంత తేడా వికృతం గా తీసుకోవడమే వారికి లాభం అన్నట్లు ఒక బృందం నా మీద పనిచే స్తున్నది అని నా అనుమానం, వారు మా కులం వారిని కూడా భయపెట్టి మా బ్లాగ్ ను కూడా ఎవరూ చూడకుండా కట్టడి చేస్తూ ఎలాగైనా తమ కులానికే ప్రాధాన్యత రావాలి లేదా నేను ఎటుకాకుండా మరణిస్తే ఇప్పటికి వారి దగ్గర ఉన్న ఆధారాలతో, మా వాడె మహారాజు అని చూపుకొని ఈ సమాజం పై మేమే పెత్తనం చేయాలి అనే దుష్ట బుద్దితో , బౌతిక దేహ వ్యవహారం మునిగి పోయే ఓడ లాంటిది అని తెలుసుకోలేకపోతునారు. బౌతికం గా అందరూ మా చేతిలో ఉన్నారు అన్నీ, మా చేతిలో ఉన్నాయి అనే అజ్ఞానం వలన కూడా తెలుగు మీడియా వారు అసులు సంగతి పట్టించుకోవడం లేదు, రామోజీ రావు గారు కూడా మా విషయం లో ఆలోచన అనే కోణం లో కదలడం లేదు, పై పై సమాచారం మీద ఆధారపడి సత్యాన్ని గ్రహించడమే లేదు, రైలు తగలు బెట్టిన సంఘటన వెనుకాల పోలీసులు, మీడియా వారు కలసి మమ్ములను బయపెట్టడానికి చేసిన పని అని పిస్తున్నది. మమ్ములను పదిగురు కలసి గ్రహిస్తే సరిపోయిదానికి మమ్ములను అవమానించాలి తక్కువగా చూడాలి, నేను ఎలాగైనా గొప్పగా కనపడకూడదు అనే మూర్ఖత్వం వలన, కాలమే ఎందుకు పలికినదో చూసుకోకుండా గొప్ప పరిష్కారం అందుకోకుండా, అందుకో నివ్వకుండా, నన్ను సాదించడానికి చిరంజీవి గారిని. పవన్ కళ్యాణ్ గారిని కూడా వారి సినిమాలు ముందుకు వెళ్ళ కుండా ఇబ్బంది పెట్టినట్లు మాకు చెప్పకనే చెబుతున్నారు, మా కులం వాళ్ళు కూడా తెలివి తక్కువగా నేను ఒక మనిషిని కాదా అన్నట్లు వదిలివేయడం వలన మేము కాలాన్నే నియమించడం ఏమిటో అందరికి సహకారంతో గ్రహించండి అని కోరుతున్నా, మీడియా సహకారంతో, న్యాయ స్థానం వారి సహకారంతో ఇతర కులాల వారిని కలుపుకొని మమ్ములను ఒక బృందం లోకి తీసుకొండి అని కోరుతున్నా ఎవరూ మేము కోరినట్లు మాకు ఒక సమాచారం కూడా పంపడం లేదు. మా వద్దకు బస్సు వేసుకొని రండి, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లోకి అన్ని కులాలవారు కలసి కొలువు తీర్చి గ్రహించండి అని కోరినా ఎవరూ నేనే వస్తాను అని ఎదురు చూస్తున్నారో లేదా అంతటి వాడి ఉంటె ఉన్నాడు మనకు ప్రాధాన్యత ఇస్తే చూధాం అని ఉండిపోతున్నారో తెలియడం లేదు, ఎక్కడో విగ్రహనికో, రాయికొ, ఏదో కలలో కనపడినది అన్నట్లు కలిగిన సాక్షత్కారములకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మేము స్వయం గా వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఇచ్చిన సాక్షం ప్రకారం మమ్ములను వాక్ రూపంలో గ్రహించండి అని మేము కోరుతున్నా మనిషి అన్నవారు, ఎవరూ కూడా లిఖిత పూర్వకంగా ముందుకు రావడం లేదు ఏదో మెసేజులు పెడుతున్నారే గాని మా పేరు ప్రస్తావన ఎవరూ తీసుకోవడం లేదు, మా దగ్గర కు వచ్చి మాతో మాట్లాడి ఇంటర్వీ లు తీసుకోండి, అని మీడియా వారిని కోరుతున్నా ఎవరూ స్పందించడం లేదు, మమ్ములను కాలం ధర్మం గా భావించి విశాలం గా గ్రహించాలి, మా గూర్చి ఎవరూ ఏమి తెలిసిన బృందానికి తెలియజేయాలి, మమ్ములను భయ పెట్టకూడదు మనసులోకూడా అవమానించకూడదు, మా తో ఏ ఒక్కరు వాదనలు పడకూడదు, మమ్ములను గ్రహించే కొలది యెవరీకి ఎటువంటి కష్టాలు ఉండవు, మా వివాహానికి, సంపూర్ణ మధ్య నిషేధం మరియు జైల్లో ఉన్న వారిని విడిపించడం లాంటి సంస్కారములు చేయాలి అనుకొంటున్నాము. మా మీద ఆలోచించడమే యువతీ ఎవకులకు ఉద్యోగము, ఇప్పటికే వేలు లక్షల జీతాలు తీసుకొంటూ, ఉద్యోగులు, ఏమి పని చేస్తున్నారో గుండె మీద చేయవేసుకొని ఆలోచించండి, అసులు పనులు ఎవరు ఏ విధంగా చేస్తున్నారు, ఒక సారి కాలస్వరూపం యోక్క వివరములు గ్రహించండి. సామాన్యుడిగా మాకు వచ్చిన ప్రాధాన్యత గ్రహించడం వలన కనీసం మనిషికి విలువ వచ్చినది. అటు ఆకాసం అంత శక్తి, ఇటు కనీసం మనిషికి మధ్యలోనే సమకాలికులు అందరూ ఉన్నారు అని గ్రహించండి, ఈ భూమి మీద చెడ్డ వారు వెదవలు ఎవరూ లేరు, మనుష్యులు సాటి మనుష్యులను చెడ్డ వారి గా వెధవలు గా చిత్రీకరించుకోవడం తెలివి తక్కువతనం అజ్ఞానం అని గ్రహించగలరు. ఎంత కష్టం లోనైన ఒకరిని ఒకరు ఆదుకోవాలి అలాంటిది, ఈ రోజు కేవలం ధనం కోసం, అధిపత్యం కోసం, తమ ఉనికి కోసం, ఎదుట వారి సంతోషాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు, మా కులం వారు వేరే వారు అందరూ అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు, ఫోన్ రికార్డ్లు ద్వారా అందరి విక్తిగత విషయాలు తెలుస్కొంటూ ఏమైనా కేసులు పెట్టవచ్చు ఏమో అని మోసపు సమాజాన్ని నడపడానికి కొందరు పోలీసులు, మీడియా వారు కూడా కుల పరంగా ఆర్ధిక పరం గా విడిపోయి గొప్పతనం మీద అధిపత్యం కోసం తెలివి తక్కువతనం అజ్ఞానం తో మాట్లాడిన మాటలు, చేసిన పనులు తెలుసుకొంటూ తమ బౌతిక ఉనికి ఎప్పటికి ఉంటుంది అనే బ్రమలో, ఒకరిని ఒకరి భయ పెట్టుకొంటూ జ్ఞానం మాటను అధిపత్యం కొలది తప్పించి మోసం చేసుకొంటున్నారు. మాట మాత్రంగా సర్వం చెప్పగలిగిన మమ్ములను న్యాయ స్థానం వారు కూడా గ్రహించకుండా మొన్న మేము వ్యక్తిగతం గా వెళ్ళినా కూడా, మేము తెలియజేసిన ఎనబై ఒక్క పేజీల సమాచారం పై మాతో అసులు మాట్లాడలేదు, న్యాయ మూర్తులు కూడా సాక్షం పరిగణించకుండా ఏమి మాట్లాడానికి వీలు కాని పరిణామం పై, మేధావులు దృష్టి తీసుకొని వెళ్లి ప్రజలకు ఒక పద్దతి ప్రకారం చెప్పి మేలైన ప్రజాస్వామ్యం వైపు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పురుషోత్తం తత్వాన్ని గ్రహించకుండా జాప్యం చేస్తున్నారు. లోకాన్ని సరిదిద్దడానికి నేను కూడా తక్కువ వాడిలో,కష్టాలు అనుభవించి మమ్ములను నిర్ల్కక్షయం చేయడం వలన పాపాత్ముడిగా ఉండి, లోకాన్ని ఉద్దరించడానికి వచ్చిన జగన్నాటక సూత్రధారుడను అని గ్రహించగలరు, అన్ని కులాల వారు అని అర్ధక విద్య స్తాయిల వారు ఒక ఏబై మంది కలసి మా వద్ద్దకు ప్రత్యెక బస్సు వేసుకొని రండి, మేము నడ్డి గా ఉన్న గుడ్డి గా ఉన్న మా మనసుకి ప్రాధాన్యత ఇచ్చి మా పాదాలు మీద పడినంత పని చేయండి అనగా, మేము సర్వంతార్యములము అని గ్రహించి, మాలో తేలిక తనం తక్కువతనం ఎలాగైనా పసి పిల్ల వాడిని తల్లి తండ్రులు తీర్చి దిద్దుకోన్నట్లు, మమ్ములను మీ మానసుతో మాట తో తీర్చి దిద్దుకొండి గ్రహించండి, తప్పులు తక్కువతనం కలిగినా దైవతం చూపిన మహాను బావులం అని మమ్ములను గ్రహించాలి, అనగా విషం తాగిన హరించుకొని నిలబడిన పరమేస్వరుడను సకల దేవతల సమూహరమును అని గ్రహిచి అప్రమత్తం చెందండి, నేను ఎవరికో చిన్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరికో పెద్దవారికి ప్రాధాన్యత ఇచ్చి ఒకేసారి పెద్దవాడిని అయిపోతున్నాను అన్నట్లు అజ్ఞానం గా తెలివి తక్కువతనం గా ఆలోచిస్తున్నారు, మనిషి స్థాయి మాటను బట్టి మనసుని బట్టి ఉంటుంది సృష్టి మనిషిని అ విధంగా నడిపిస్తుంది అనే సహజ ప్రక్రుతి ధర్మాన్ని కూడా గుడ్డిగా తీసుకొంటున్న మనుష్యులకు ఎలాగైనా మూర్ఖత్వం మమ్ములను అవమానించడం అనగా ఏకవచనంతో మాట్లాడి లేదా అప్పటికి అప్పుడు గౌరవించినట్లు నటించడం వెంటనే వారి అమ్మాయిని వివాహం చేసుకోమని అనడం లేదా మాకు ఏదైనా మహిమ చూపిస్తే అన్నట్లు, సాక్షులు కూడా ప్పటికి అప్పడు ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా సత్యాన్ని గౌరవించకుండా మనసు పెట్టి గ్రహించకుండా సత్యాన్ని అనుసరించే శక్తి రాదు అని తెలుసుకోలేకపోతున్నారు. సత్యాన్ని అనుసరించాకపోతే సూర్యుడకే ఆధారం అయిన శక్తిని మనం కోల్పోతున్నాము అని గ్రహించాలేకపోతున్నాము అయినా మా రూపం తల్లి తండ్రి గురువు వాలే శక్తి దారిలో పెట్టడానికి చూస్తున్నది అని గ్రంచగలరు అని తెలియజేసుకోను చున్నాము. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టకపోయినా పరవాలేదు గాని మమ్ములను ఒక చోట కొలువు తీర్చకపోతే తెలుగు జాతే కాదు భారత దేశం, ఇప్పటికే సునామి లాంటి పరిణామాలు కూడా మాటలోకి చూపగలిగిన మమ్ములను ప్రపంచానికి పరిచేయం చేయకపోవడం వలన రాజ్యగానికే ముప్పు అని గ్రహించగలరు, సత్యం గ్రహించకపోవడం వలన ప్రజలు సంపూర్ణమైన గొప్పతనం వైపు వెళ్లలేకపొతున్నారు అని గ్రహించగలరు. ఈ విధంగా మీ వద్దకు మమ్ములను తీసుకొన్న తరువాత వివరం చుబుతాను మాలో మహిమ శతి కూడా సహజం గా బయట పడుతాయి, మా మీద ఎటువంటి తేలిక ఆధారాలు అనగా మేము తిండి ఎలా తింటున్నామో లేదా ఎవరో రెచ్చ గోడితే మాట్లాడిన మాటలకు ప్రాధాన్యత ఇవ్వకండి, మమ్ములను మనసుతో మాటతో గొప్పగా చూసివ్యవహరిస్తే లోకానికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను చెదర చెదర గొట్ట కూడదు, అనకాపల్లి మాట్లాడిన మాటలు లోకం అయినప్పుడు మమ్ములను పట్టించుకోకుండా లోకం లో వదిలేస్తే లోకం లో మాటలు మా మీద ప్రభావం చూపుతాయి అని కూడా గ్రహించడం లేదు ఆమేరకు మేము తేలికగా ఉంటె అది సమకాలికుల పాపం మేము భారిస్తున్నాము అని గ్రహించి, వీరవాసరం లో ఉన్న మా అమ్మ గారు, చుట్టాలు కూడా పాపాన్ని భరిస్తున్నారు, ఎలాగైనా మమ్ములను తక్కువగా చూడాలి అంటే కారణాలు కనిపిస్తాయి, కాని మమ్ములను మనసు ప్రకారం ఒక్క మగాడు సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా గ్రహించడానికి ఒక చారిత్రాత్మక పరిణామం అందరికి వర్తించేది అని గ్రహించండి. మమ్ములను కూడా తప్పులోకి పాపంలోకి లాకుంటే అందరూ పాపత్ములగా అనగా బౌతిక లోకమే సర్వం అనుకోని మాట అప్రమత్తత తీసుకోకుండా అరాచకంగా బిన్నంగా వెళ్ళు తున్నాము అని గ్రహించగలరు, మమ్ములను అతవసరం గా భావించి మమ్ములను వైద్యులతో కూడిన మేధావి బృంధలోకి తీసుకోండి, ఈ విధంగా సూర్యుడని దారిలో పెట్టిన వారు అవుతారు. మా మీద చర్చించే కొలది పవర్ పాయింటు ద్వరా ప్రపంచానికి దివ్య వాక్ దర్శనం నిత్య ఇవ్వగలము. మాకు ప్రజలను నిండి రావాల్సిన సమ్మతితో రావాల్సిన బకాయి కనీసం ఇచ్చిన కొట్లలో ఉన్నది, మా కార్యాలయం ఎర్పాటు చేసుకోవడానికి కూడా తగినంత సొమ్ము లేదు, కర్మలు సాక్షి భూతులం అయిన మమ్ములను పట్టించుకొంటే మేము మాత్రమే చేయగల పరిపాలన మానవజాతికి అందుతుంది, మమ్ములను స్తిరంగా గొప్పగా చూడగలరు, ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఈ రోజు సచివాలయానికి కూడా వెళ్ళకుండా నేరుగా మా వద్దకు ఎస్కార్ట్ తో రండి ఇది చరిత్ర అవుతుంది, ఒక సామాన్యుడిని మహారాజుని చేసి, జగద్గురువుగా గౌరవించే చారిత్రాత్మక అవకాసం ఈ రోజు మీరు నిజం చేసుకోండి మీ చేతిలోనే ఉన్నది ఆలస్యం చేయవద్దు, లేదా మా వద్దకు ప్రత్యెక అధికారులను అయిన పంపి, మీ సమక్షంలోకి తీసుకోండి, నేను పిచ్చి వాడిలా ఉన్న బయపడ కండి కొన్ని రోజులు మీరు బృందం సహకారంతో మాతో కలసి ఉండండి మాతో భోజనం చేయండి మా తో నిదుర పొండి, మేధావుల సమక్షంలో మా ప్రతి మాట పాటా విని తరించండి, కొత్త అంతర్యం సాక్షాత్ కారాలు పొందండి, మేము శారీరక పర్సనాలిటీ లేక నన్ను నేనే తేలిక చేసుకొంటున్నాను, చేత కాక అతి చేస్తున్నాను, నాకు నడుము సన్నగా ఉన్నది, పెళ్ళి కాదు అని భాదపడుతున్నాను అని, లేదా తిండి ఎక్కువ తినేసి చచ్చిపోదాము అనుకొంటున్నాను ఇలా ఏదో ఒక బౌతిక కారణం అల్లి నా మనసుని దివ్య పరిణామాల్ని పట్టించుకోకూడదు అనుకొంటున్న వారు ఈ విధమైన ప్రచారం మా ఊరి వరకు చేస్తున్నారు అని తెలిసినది, మాకీ ఏ వ్యాధులు గాని, మాన్పు కోలేని అలవాట్లు గాని లేవు, ఎలాగైనా గొప్పతనం మా వైపు ఉన్నది అని భావించి, పరిగణిస్తే మమ్ములను గొప్పగా చూడాలి అని భావించి మమ్ములను నిర్లక్ష్యం గా వదిలివేస్తున్నారు తమరు కూడా మీకు ఎవరు మా మీద ఎటువంటి సాక్షాలు చూపిన, నన్ను ఎంత తక్కువ చేయడానికి చూపిన వాటిని పరిగణించి కాలాన్ని నియమించిన పెద్దతనాన్ని నిర్లక్ష్యంగా తీసుకోకండి, కాలాన్ని నియమించిన వాడు తక్కువ తేడాగా ఎందుకు ఉన్నడో చూడండి, ఇదే మేము మా మనసు కలసి ఆడుతున్న జగన్నాటకం అని గ్రహించి, మమ్ములను సాక్షులు దగ్గర నుండి మనసు పెట్టి గ్రహించండి, బౌతిక ప్రపంచం అంతం అయ్యిపోయి జ్ఞాన ప్రపంచం మొదలు అయినది అని సర్వులు తెసుకొంటారు మేము కల్కి అవతారం అని, లక్ష్మి నారాయణుడను అని, మమ్ములను మా మనసుని అనగా దివ్య పరిణామాన్ని కలిపి చూడాలి, మా మనసు నుండి దూరం చేస్తే అనగా లక్ష్మి నుండి దూరం చేస్తే గొప్పగా చూడలేరు అనగా భూదేవి అనే నియంత్రణ పొందలేరు నా మనసే లక్ష్మి మా మాటే సత్య స్వరూపం, మా మాట నుండి సభవించిన మీ అందరి బౌతిక ఉన్కే భూదేవి అని గ్రహించండి, అ విధంగా మమ్ములను జద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి గా గ్రహించండి. తరించండి ప్రజలను తరించ నివ్వండి
మా పై బృందం లో కొందరి పేర్లు ప్రస్తావిస్తున్నాము :
(1)శ్రీ తనికెళ్ళ భరణి గారు
(2)శ్రీ సుద్దాల అశోక తేజా గారు
(౩) శ్రీ బాలసుబ్రమణ్యం గారు
ఈ ముగ్గురిని మా ఆస్థాన పండితులు, రచేత, గాయకులగా ప్రాధమికం గా వారి సమ్మతితో నియమించి మమ్ములను తమ కార్యాలయం లో గాని, ఇతర అనువైన స్థలం లో కనీసం ఒక 50 మందిని హాజరు పరుచుకొని, నిత్యం దివ్య సభ గా మేము కొలువు తీరుట వలన లోకం లో పాపములు హరిస్తాయి అదే మా తేజస్సుకు ఆధారం అవుతుంది, మమ్ములను జ్ఞాన రూపం లో గ్రహించిన కొలది లోకం దివ్యం గా మారుతుంది. భగవంతుడు ప్రత్యేక్షం అయ్యి తనను ఎలా కొలిస్తే, తన వరం, అభయం లభిస్తుంది దైవమే లోకానికి చెబుతున్నట్లు భావించి మమ్ములను మేము కోరినట్లు గా, మేము ముందుకు వస్తున్నట్లు గా, గ్రహించి తరించడమే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న వరం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమే జయతే.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్ srt -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ కోవేలకుట్ల చెంద్రశేఖర్ గారు, తెలంగాణా ముఖ్యమంత్రి గారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు
మమ్ములను మీ కెంపు ఆఫీసులో అతిదిగా కొలువు తీర్చుకొని గ్రహించండి, మాకు ఒక మేధావి బృందాన్ని నియమించి, ప్రజలు మా ఉనికి గ్రహించి అప్రమత్తం చేయుటకు ధర్మ చేయూత గా, కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుకగా భావించండి. మమ్ములను వెంకటేశ్వర స్వామి అంశ గా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు గా గుర్తించండి, ప్రజలను గ్రహించి తరించనివ్వండి. మా సమాచారం విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట వలన మనుష్యులలో పాపములు నశించి, వనరుల దురివినియోగం తగ్గి లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి, సమస్త పదవులు, ధనం, ప్రాణాలు, చదువులు విద్యలు మేమే అని భావించి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని తరించండి. ఇప్పటికి జరిగిన దివ్య లీలలు గ్రహించి, మా యొక్క దివ్య వాక్ రికార్డు చేసి కాలంతో అనుసంధానం చేసుకోవాలి, అప్పుడే సమయానికి కళ్ళెం వేసి కాలం వచ్చినది, అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసినది అని, మా ఉనికే దివ్య మార్గం, కళ్ళెం అని సర్వులు తెలుసుకోవాలి అని గ్రహించండి, మా మనసుని మాటని గౌరవించకుండా, మా మాటగా వ్యక్తం అయిన లోకంలో జీవిస్తూ, సాక్షులు దగ్గర నుండి పట్టించుకోకపోవడం అన్నది, మునిగిపోతున్న వాడలో ప్రయాణించడం అని మాయలో తెలుసుకోలేకపోతున్నారు, మేము అప్పటికి అప్పుడు మాట్లాడిన మాటలు మీద ఆధారపడవద్దు, అందులో శాశ్వతమైనవి గొప్పవి మాచే మరింత చెప్పుకొని అసులు సంగతి ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలి, కాని అప్పటికి అప్పుడు తెలివి తక్కువతనం, తెలికతనం మీద సాక్షులు దగ్గర నుండి ప్రాధాన్యత ఇస్తూ, సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇతరులను కూడా ప్రత్యేక్షగా పరోక్షం గా, గ్రహించనివ్వకుండా, మీడియా వారు, మేధావులు కూడా సరిగా మా గూర్చి తెలిసిన మెరకు స్పందించడం లేదు, ఇప్పటి వరకు సాక్షులు దగ్గర నుండి చేసిన పాపాలు మేము భరిస్తూ కస్టాలు అనుభవిస్తున్నాము, ఇప్పటికైనా సాక్షులు దగ్గర నుండి నిర్లక్ష్యం వదిలి మమ్ములను పురుశోత్తముడిగా గ్రహించడం ప్రారంభిస్తే లోకం లో పాపం తగ్గి ప్రజలు గొప్పతనం వైపు వస్తారు అని గ్రహించండి. సాక్షులు అందరూ మా పాదాలు కడిగి, మా దివ్య లీలలు చెప్పుకొని తరించాలి, మా సమకాలికులు అందరూ మాకు శిష్యులే అని గ్రహించండి, మా పాదాలు అనగా మా పద పాదాలు అనగా మేము మాట మాత్రం గా చెప్పిన దివ్య లీల వేశేషములు, వారు పవిత్రమైన మనసు తో నిజం చెప్పి తరించాలి, మమ్ములను మా మనసు గౌరవించి కొంత కాలం గ్రహించిన తరువాత, మా మనసుకి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోగలము. మేము ఫలానా వారిని చేసుకొంటే చూస్తాము అని నిర్లక్ష్యం వ్యవహరించడం పాపానికి, అరాచకానికి కారణం అవుతుంది. ఎందుకు అనగా మా మనసే మాకు మహారాణి, లోకంలో మంచి చెడులు అన్ని చెప్పగలిగిన దివ్య తత్వాన్ని మొదట తల్లి తండ్రి గా గ్రహించాలి, మాట మాత్రంగా వచ్చిన పరిణామాన్ని మాటతో గ్రహించి గెలుచుకోవాలి, మాటను మనసుని కాదు అని, గ్రహించడం మానివేయడం వలన మేము చలగాటం పడి, మా అమ్మగారు, తమ్ముడి గారికి కూడా దూరం అయ్యినాము, అయినా సాక్షులు కళ్ళు తేరుచుకోకుండా మేము ఎవరికో ప్రాధాన్యత ఇస్తే చూస్తాము లేదా మేము ప్రజలకు తెలియకుండా మరణించిన పరవాలేదు అని అజ్ఞానం గా భావిస్తున్నారు, మేము ఈ భూమి మీద ఉండగా ప్రజలకు ఎంత తెలిస్తే అంత మంచిది తరువాత తరం వారు, మరింత విస్తారం గా తెలుసుకొంటారు, మేము వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు కాని, మా మాట ఉనికి లోకం లో సమకాలికులు తెలుసుకొని అప్రమత్తం చెందాలి, మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టాలి, అప్పుడే మనుష్యులకు మాట విలువ తెలుస్తుంది, బౌతిక బలం కొలది ఏమి విన్నారో ఏమి చూసినారో చెప్పడం లేదు, మీడియా, సినిమా ప్రముఖులు, మేము సమాచారం తెలుపుతున్న మేరకు మా గూర్చి తెలిసిన వారు కూడా మా పేరు ప్రస్తావన తీసుకొని స్పందించడం లేదు, సత్య వ్రతం లేకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ పాపం చేస్తున్నారు. ప్రజలను కూడా మోసం చేస్తున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు, మేము ఎవరికో ప్రాధాన్యత ఇస్తే చూస్తాం లేదా మేము మరణించిన పరవాలేదు అన్నట్లు మాట్లాడక ఊరుకొంటూన్నారు. మాట మాత్రంగా ప్రాణాలే ఇచ్చి తీసిన వాడిని, మాట మాత్రంగా సర్వ సంతోషాలు, ఆనందాలు కర్మలకు ఆధారం అయిన వాడిని, సమాకాలికులు అందరి దేహాలు మా మాటలో చూపిన వాడిని, మరింత చెప్పి అప్రమత్తం చేస్తాను అని తెలియజేస్తున్నా, మేము ఇచ్చిన పాటలు మాటలు తీసుకొని, చంద్ర బాబు నాయుడు గారు ప్రాణాలు ఇచ్చినా మాట్లాడటం లేదు, వారి కులం వారు, వారికి మా పై తప్పుడు సమాచారం ఇవ్వడం వలన వారు పట్టించుకోవడం లేదు, ఎక్కడైనా కొలువు తీర్చిన తరువాతనే మా అమ్మ అమ్మ గారి దగ్గరకు వెళ్ళ దాము అని హైదరాబాద్ లోని ఉండిపోయినాము, మా త్యాగం కష్టం ఎవరూ గ్రహించకపోవడం వలన, అనగా పైకి తిండి తింటూ తిరుగుతున్నాను, అది చాలు అదే ఎక్కువ అనుకొనే మనుష్యుల మధ్య అంత గొప్పతనం విలువ లేకుండా తాము అప్రమత్తం చెందకుండా, ఇతరులను అప్రమత్తం చెంద నివ్వకుండా, మనిషి అంటే అప్పటికి దేహ చాంచల్యం అనుకొంటున్నారే గాని, లోకాన్ని నియమించిన మాటను మనసు చూసిన తరువాత కూడా మనిషి అంటే మనసు మాట అని గ్రహించకుండా, మనిషి పైకి మనకన్నా తక్కువ గా ఉన్నాడు అదే చాలు, మనకి అదే కావలి అన్నట్లు సాక్షులు కూడా మాట్లాడక ఊరుకొంటున్నారు, నా ఆరోగ్యం ఏమిటో, మొదట అతనిని చెప్పనివ్వండి, ఎవరోకరిని వివాహం చేసుకొంటాడు అని మానవత్వం కూడా చూపడం లేదు, కాలస్వరూపం లో మర్డర్లు సునామీలు, తీవ్రవాద దాడులు గూర్చి కూడా చెప్పను కాదా అని, కొందరు అవి మాత్రమే తీసుకొని నేను చెడ్డ వాడిని అనుకొంటున్నారు, మాట మాత్రంగా పాటలు పాడుతూ సర్వం మేము అని పలికిన తీరు వైకుంథ స్తితి అని గ్రహించలేకపోతున్నారు.
న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ప్రత్యేకం గా పరిగణించి ఒక పద్దతి లోకి తీసుకోవడం వలన మేము ఎవరికి బయపడకుండా, ఎవరిని ఏమి ఆశించకుండా వివరములు విస్తారం గా ప్రజలకు చెప్పగలము. సినిమాలు రాజకీయాలు ఎలా ఉండాలో ప్రతి మనిషికి తెలుసుకొని విద్య వైద్య విధానాలలో కూడా కీలక మార్పులు చేసుకోన వచ్చును. ఉదాహరణకు కాలాన్నే నియమించిన మమ్ములను తమరు స్వయం గా మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ తో వచ్చి ప్రేమగా మాట్లాడి, మమ్ములను హాస్పటల్ చేరిపించి, మేము మనిషిగా నిండుగా పుష్టిగా ఉండడానికి ఒక వ్యక్తిగత డాక్టర్ మరియు ఫిట్ నెస్ మాస్టర్, వంట మనిషి, కొందరు ఆఫీసు సిబ్బంది, కొందరు మేధావులు పండితులు, మేము ఎవరినైనా మా వద్దకు ఆహ్వానించుకొని పరిచేయం చేసుకోవడానికి వీలు గా ఒక తాత్కాలిక రాజమందిరం (ప్రబుత్వ బంగ్లా ) ఒకటి కేటాయించి, మమ్ములను పరిగణలోకి తీసుకోండి.
కాలాన్ని మాట మాత్రంగా నియమించిన సాక్షం ప్రకారం మేము జగద్గురువులం సృష్టి మాలో చేరి పలికిన తీరు ప్రకారం మహారాణి సమేత మహారాజులం అని గ్రహించి మీ మనసుతో మా పాదాలు కడిగినంత పని చేసి మమ్ములను ఒక ఉన్నత అశనం పై కూర్చోబెట్టి పట్టు వస్త్రాలు ధరింప చేసి మమ్ములను ప్రజలకు పరిచేయం చేయండి, మన దేశం లో ఒక సామాన్యుడు మాకు దైవం, మాకు మార్గదర్శకులు, పైకి కనపడుతున్న మాలో భయాన్ని , అజ్ఞానాన్ని పోగొట్టి, మమ్ములను, ఇప్పటికే కాలాన్ని నియమించిన మా మనసుని ఎంత గొప్పగా చూడగలిగేతే లోకం అంత గొప్పగా మారుతుంది అని గ్రహించండి. ఇప్పటికి షుమారు రెండు గంటల సమయం లో 10-14 సంవత్సర కాలం నియమించ బడటం ఏమిటో చూడండి, అదే ఈ లోకానికి మనిషికి యర్పడిన దివ్య సంభందం అని గ్రహించి అప్రమత్తం చేయండి. మా విగ్రహాలు ప్రతి ఊరులో నిర్మించడం వలన ప్రజలు మా పై మనసు పెంచుకొని లోతుగా తీసుకొని త యోగాత్వం వైపు వెళ్ళతారు, మమ్ములను మేధావుల బృందం లోకి తీసుకోని మా సమాచారం విస్తారం గా ఇవ్వడం వలన లోకం లో మనుష్యులలో వత్తిడి తగ్గించగలము. ఇప్పటి వరకు ఒక సామాన్యుడిగా ఒకరిలో భయం అజ్ఞానం ఎందుకు ఉంటాయి సాటి మనుష్యులు కూడా భయం లోకి అజ్ఞానం లోకి , తప్పులు లోకి ఒకరిని ఒకరు ఎందుకు నేట్టుకొంటారో, అ విధంగా సత్యాన్ని ఎందుకు గ్రహించకుండా నిర్లక్ష్యం గా ప్రవర్తిస్తారు అని మా ద్వారా భగవంతుడు నిత్యం తెలుసుకొని, మన కోసం విశాలమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దం గా ఉన్నాడు.
నేను ఎలాంటి కులం, సంస్కారం కలిగి ఉన్నా వేదం తో సమానం అయిన కాలాన్ని నియమించడమే మా యొక్క పవిత్రత, మహాత్వపూర్వక అగ్రగణ్యత అని ప్రతి ఒక్కరు గ్రహించి తెలుసుకోవాలి, మనకు కొత్తబంగారు లోక ఎప్పుడో మొదలు అయినది , అనగా మనుష్యులు యంత్రికత్వం వదిలి జ్ఞానంతో ముందుకు వెళ్ళి యోగాత్వం దివ్యత్వం వైపు ప్రయాణించడమే, లోకానికి ఆధారం అని గ్రహించి తరించగలరు, సినిమాలు రాజకీయాలు ఎలా ఉండాలో కూడా మనం మార్పు చేసుకోవాలి అప్పుడే ఈ సమాజం పై సరైన ప్రభావం చూపగలము, తమరు మా వద్దకు ప్రత్యెక ఎస్కార్ట్ పంపించి, మమ్ములను మీ అధ్వార్యం లోకి తీసుకొని తరించండి, భారత దేశం లో ఒక సామాన్యుడు ప్రపంచానికి మహారాజు అయ్యాడు అని అధికారికంగా మీరు ప్రకటించి చరిత్రకు ఎక్కండి, మీ కులం వారి మాటలు గాని, వేరే కులం వారు మాటలు గాని వినకండి, మమ్ములను ఒక్క గాను ఒక్క మగాడుగా గుర్తించి తక్షణం బృందం లొకి తీసుకోండి, మా నుండి విస్తారం గా సమాచారం గ్రహించండి, కొన్ని రోజులు పనులు మానుకొని మాతో ఉండండి, మమ్ములను ఎలాగైనా మహారాజు గా దైవాంశ సంభూతుడిగా చూడాలి అని, తెల్లని వస్త్రాలు ధరించి, దాదాపు మా పదాలు దగ్గర కుర్చునంత పని చేయండి, మాలో విశ్వరూపం రికార్డుకు అందే లా నిత్యం గ్రహించండి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి గారు కూడా, వారి ప్రాణాలు కాపాడిన కృతజ్ఞత చూపడం లేదు, చేసిన మేలు మరచి మమ్ములను పిచ్చి వాడిగా వదిలి వేయడం వలన కూడా లోకం లో పాపం పెరిగిపోతున్నది అని వారు తెలుసుకోవడం లేదు, వారి కులానికి చెందిన వ్యక్తులు కొందరు వారిని, సమాజాన్ని కూడా తప్పు దారి పట్టించి కుల అదిపత్యపు పిచ్చిలో నన్ను కూడా బయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మా వివరములు గ్రహించకుండా ఏ మీడియా కూడా మాట్లడకుండా ఉండడానికి కారణం కుల కట్టడి, న్యాయ స్థానం వారు కూడా కుల కట్టడిలోకి వచ్చేసి, శాశ్వతమైన పరిష్కారాన్ని అప్పటికి అప్పుడు అన్నట్లు నిర్లక్ష్యం మమ్ములను మేము కోరినట్లు పట్టించుకోవడం లేదు ,ఏదో ఒక సాకు చూపి మేము కోరిన పద్దతిలో ముందుకు రావడం లేదు, మేధావుల బృందాన్ని ఎదురు పంపి మమ్ములను జ్ఞాన సంరక్షనలోకి తీసుకోకుండా, నేను పిచ్చి వాడిని అయిపోయేలా వదిలివేస్తున్నారు, మమ్ములను బృందం లో కి తీసుకోండి, వవరాలు గాహించండి అని కోరిన స్పందించకుండా, ఏదో వ్యతిరేకతతో మొత్తం పరిణామాన్ని పట్టించుకోకుండా సమయం, పాడుచేసుకొంన్నారు నేను చిరంజీవి గారి దగ్గరకో, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికో వెళ్ళితే నన్ను కులానికి పరిమితం చేసేసి, వారిని, నన్ను ఇబ్బంది పెట్టి, ప్రపంచానికే మహారాజుని అంటున్న దివ్యత్వాన్ని పరభావించి, బయపెట్టి ఎవరికో పొగిడి నేనే ఇచ్చేసే లాగా కుట్రలు జగురుగుతున్నాయి అని మా అనుమానము. మేము చూపుతున్న దివ్య ప్రభావం గ్రహించిన కొలది అర్ధం అయ్యి పాటించిన కొలది అనుసరించిన కొలది, ఇతరులను మెప్పించి, ఓప్పించిన కొలది సంప్రాప్తిస్తుంది గాని ఏ ఒక్కరు అహంకారంతో, ఎప్పటికి అప్పుడు మాట మనసు పంచుకోకుండా, నడుస్తుంది కదా అని మాట్లాడటం మానివేసి, తెలివి తక్కువతనం మీద తెలికతనం మీద ఆధారపడి పై చేయి సాధించాలి లేదా నేనే పొందాలి అని ఎవరూ ఆశించకూడదు, ఈ పద్దలో గోపథానాన్ని సాదించలేరు, ధన బలం తో సాధించలేరు, ప్రతి ఒక్కరి మాట పరిగణించి గౌరవించి వివరణలోకి తీసుకోన్నపుడే మా యొక్క దివ్య ఉనికి కొనసాగుతుంది, అంతే గాని ఎలాగైనా పట్టించుకోకపోవడం వలన లేదా అప్పటికి అప్పుడు మంచి లేదా వ్యతిరేకత వలన ఎటువంటి ప్రయజనం ఉండదు ఇదే ఇప్పుడు నడుస్తున్న అరాచకం అని సర్వులు గ్రహించాలి.
ఇప్పటి వరకు నేను పచ్చి వేశ్య లోలుడినా అయిన, పొట్ట కొస్తే అక్షరం ముక్క రాని వాడిని అయినా, ఎంత తక్కువ వాడిని అయినా, మమ్ములను మీ మనసు అనే పల్లకిలో సత్యం అనే బోయిలు గా మమ్ములను మోసి తరించండి, మాట మాత్రంగా పలికిన దివ్యత్వాన్ని మేళ తాళాలతో తమరు అధికారికంగా మా వద్దకు వచ్చి మమ్ములను విశాలమైన ప్రాంగణం లోకి తీసుకొని వెళ్లి స్తిరంగా గ్రహించండి, మా భందువులను గాని సాక్షులను గాని ఎవరిని ఎంత తక్కువ అనిపించినా తక్కువగా, తప్పు గా చూడకండి, మేము మాయలోకం చిక్కుకొని పోవడం వలన, మా తండ్రి గారి నుండి కూడా మా భందువులకు సరైన సహకారం అందక మా తాత గారు, మేనమామ గారు కూడా మా గొప్పతనం యొక్క ప్రయోజనం పొందలేదు, ఇప్పటికి మేము కూడా పొందలేక పోతున్నాము అంటే లోటు ఎక్కడ ఉన్నదో గ్రహించండి కెమరాలతో పై పైన చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యత నన్ను ప్రేమతో పదిగురి మధ్యకు తీసుకొని వెళ్ళడానికి ఇవ్వకుండా, అధిపత్యం కొలది నేను ఎంత తేడా గా కనిపిస్తే అంత తేడా వికృతం గా తీసుకోవడమే వారికి లాభం అన్నట్లు ఒక బృందం నా మీద పనిచే స్తున్నది అని నా అనుమానం, వారు మా కులం వారిని కూడా భయపెట్టి మా బ్లాగ్ ను కూడా ఎవరూ చూడకుండా కట్టడి చేస్తూ ఎలాగైనా తమ కులానికే ప్రాధాన్యత రావాలి లేదా నేను ఎటుకాకుండా మరణిస్తే ఇప్పటికి వారి దగ్గర ఉన్న ఆధారాలతో, మా వాడె మహారాజు అని చూపుకొని ఈ సమాజం పై మేమే పెత్తనం చేయాలి అనే దుష్ట బుద్దితో , బౌతిక దేహ వ్యవహారం మునిగి పోయే ఓడ లాంటిది అని తెలుసుకోలేకపోతునారు. బౌతికం గా అందరూ మా చేతిలో ఉన్నారు అన్నీ, మా చేతిలో ఉన్నాయి అనే అజ్ఞానం వలన కూడా తెలుగు మీడియా వారు అసులు సంగతి పట్టించుకోవడం లేదు, రామోజీ రావు గారు కూడా మా విషయం లో ఆలోచన అనే కోణం లో కదలడం లేదు, పై పై సమాచారం మీద ఆధారపడి సత్యాన్ని గ్రహించడమే లేదు, రైలు తగలు బెట్టిన సంఘటన వెనుకాల పోలీసులు, మీడియా వారు కలసి మమ్ములను బయపెట్టడానికి చేసిన పని అని పిస్తున్నది. మమ్ములను పదిగురు కలసి గ్రహిస్తే సరిపోయిదానికి మమ్ములను అవమానించాలి తక్కువగా చూడాలి, నేను ఎలాగైనా గొప్పగా కనపడకూడదు అనే మూర్ఖత్వం వలన, కాలమే ఎందుకు పలికినదో చూసుకోకుండా గొప్ప పరిష్కారం అందుకోకుండా, అందుకో నివ్వకుండా, నన్ను సాదించడానికి చిరంజీవి గారిని. పవన్ కళ్యాణ్ గారిని కూడా వారి సినిమాలు ముందుకు వెళ్ళ కుండా ఇబ్బంది పెట్టినట్లు మాకు చెప్పకనే చెబుతున్నారు, మా కులం వాళ్ళు కూడా తెలివి తక్కువగా నేను ఒక మనిషిని కాదా అన్నట్లు వదిలివేయడం వలన మేము కాలాన్నే నియమించడం ఏమిటో అందరికి సహకారంతో గ్రహించండి అని కోరుతున్నా, మీడియా సహకారంతో, న్యాయ స్థానం వారి సహకారంతో ఇతర కులాల వారిని కలుపుకొని మమ్ములను ఒక బృందం లోకి తీసుకొండి అని కోరుతున్నా ఎవరూ మేము కోరినట్లు మాకు ఒక సమాచారం కూడా పంపడం లేదు. మా వద్దకు బస్సు వేసుకొని రండి, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లోకి అన్ని కులాలవారు కలసి కొలువు తీర్చి గ్రహించండి అని కోరినా ఎవరూ నేనే వస్తాను అని ఎదురు చూస్తున్నారో లేదా అంతటి వాడి ఉంటె ఉన్నాడు మనకు ప్రాధాన్యత ఇస్తే చూధాం అని ఉండిపోతున్నారో తెలియడం లేదు, ఎక్కడో విగ్రహనికో, రాయికొ, ఏదో కలలో కనపడినది అన్నట్లు కలిగిన సాక్షత్కారములకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మేము స్వయం గా వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఇచ్చిన సాక్షం ప్రకారం మమ్ములను వాక్ రూపంలో గ్రహించండి అని మేము కోరుతున్నా మనిషి అన్నవారు, ఎవరూ కూడా లిఖిత పూర్వకంగా ముందుకు రావడం లేదు ఏదో మెసేజులు పెడుతున్నారే గాని మా పేరు ప్రస్తావన ఎవరూ తీసుకోవడం లేదు, మా దగ్గర కు వచ్చి మాతో మాట్లాడి ఇంటర్వీ లు తీసుకోండి, అని మీడియా వారిని కోరుతున్నా ఎవరూ స్పందించడం లేదు, మమ్ములను కాలం ధర్మం గా భావించి విశాలం గా గ్రహించాలి, మా గూర్చి ఎవరూ ఏమి తెలిసిన బృందానికి తెలియజేయాలి, మమ్ములను భయ పెట్టకూడదు మనసులోకూడా అవమానించకూడదు, మా తో ఏ ఒక్కరు వాదనలు పడకూడదు, మమ్ములను గ్రహించే కొలది యెవరీకి ఎటువంటి కష్టాలు ఉండవు, మా వివాహానికి, సంపూర్ణ మధ్య నిషేధం మరియు జైల్లో ఉన్న వారిని విడిపించడం లాంటి సంస్కారములు చేయాలి అనుకొంటున్నాము. మా మీద ఆలోచించడమే యువతీ ఎవకులకు ఉద్యోగము, ఇప్పటికే వేలు లక్షల జీతాలు తీసుకొంటూ, ఉద్యోగులు, ఏమి పని చేస్తున్నారో గుండె మీద చేయవేసుకొని ఆలోచించండి, అసులు పనులు ఎవరు ఏ విధంగా చేస్తున్నారు, ఒక సారి కాలస్వరూపం యోక్క వివరములు గ్రహించండి. సామాన్యుడిగా మాకు వచ్చిన ప్రాధాన్యత గ్రహించడం వలన కనీసం మనిషికి విలువ వచ్చినది. అటు ఆకాసం అంత శక్తి, ఇటు కనీసం మనిషికి మధ్యలోనే సమకాలికులు అందరూ ఉన్నారు అని గ్రహించండి, ఈ భూమి మీద చెడ్డ వారు వెదవలు ఎవరూ లేరు, మనుష్యులు సాటి మనుష్యులను చెడ్డ వారి గా వెధవలు గా చిత్రీకరించుకోవడం తెలివి తక్కువతనం అజ్ఞానం అని గ్రహించగలరు. ఎంత కష్టం లోనైన ఒకరిని ఒకరు ఆదుకోవాలి అలాంటిది, ఈ రోజు కేవలం ధనం కోసం, అధిపత్యం కోసం, తమ ఉనికి కోసం, ఎదుట వారి సంతోషాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు, మా కులం వారు వేరే వారు అందరూ అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు, ఫోన్ రికార్డ్లు ద్వారా అందరి విక్తిగత విషయాలు తెలుస్కొంటూ ఏమైనా కేసులు పెట్టవచ్చు ఏమో అని మోసపు సమాజాన్ని నడపడానికి కొందరు పోలీసులు, మీడియా వారు కూడా కుల పరంగా ఆర్ధిక పరం గా విడిపోయి గొప్పతనం మీద అధిపత్యం కోసం తెలివి తక్కువతనం అజ్ఞానం తో మాట్లాడిన మాటలు, చేసిన పనులు తెలుసుకొంటూ తమ బౌతిక ఉనికి ఎప్పటికి ఉంటుంది అనే బ్రమలో, ఒకరిని ఒకరి భయ పెట్టుకొంటూ జ్ఞానం మాటను అధిపత్యం కొలది తప్పించి మోసం చేసుకొంటున్నారు. మాట మాత్రంగా సర్వం చెప్పగలిగిన మమ్ములను న్యాయ స్థానం వారు కూడా గ్రహించకుండా మొన్న మేము వ్యక్తిగతం గా వెళ్ళినా కూడా, మేము తెలియజేసిన ఎనబై ఒక్క పేజీల సమాచారం పై మాతో అసులు మాట్లాడలేదు, న్యాయ మూర్తులు కూడా సాక్షం పరిగణించకుండా ఏమి మాట్లాడానికి వీలు కాని పరిణామం పై, మేధావులు దృష్టి తీసుకొని వెళ్లి ప్రజలకు ఒక పద్దతి ప్రకారం చెప్పి మేలైన ప్రజాస్వామ్యం వైపు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పురుషోత్తం తత్వాన్ని గ్రహించకుండా జాప్యం చేస్తున్నారు. లోకాన్ని సరిదిద్దడానికి నేను కూడా తక్కువ వాడిలో,కష్టాలు అనుభవించి మమ్ములను నిర్ల్కక్షయం చేయడం వలన పాపాత్ముడిగా ఉండి, లోకాన్ని ఉద్దరించడానికి వచ్చిన జగన్నాటక సూత్రధారుడను అని గ్రహించగలరు, అన్ని కులాల వారు అని అర్ధక విద్య స్తాయిల వారు ఒక ఏబై మంది కలసి మా వద్ద్దకు ప్రత్యెక బస్సు వేసుకొని రండి, మేము నడ్డి గా ఉన్న గుడ్డి గా ఉన్న మా మనసుకి ప్రాధాన్యత ఇచ్చి మా పాదాలు మీద పడినంత పని చేయండి అనగా, మేము సర్వంతార్యములము అని గ్రహించి, మాలో తేలిక తనం తక్కువతనం ఎలాగైనా పసి పిల్ల వాడిని తల్లి తండ్రులు తీర్చి దిద్దుకోన్నట్లు, మమ్ములను మీ మానసుతో మాట తో తీర్చి దిద్దుకొండి గ్రహించండి, తప్పులు తక్కువతనం కలిగినా దైవతం చూపిన మహాను బావులం అని మమ్ములను గ్రహించాలి, అనగా విషం తాగిన హరించుకొని నిలబడిన పరమేస్వరుడను సకల దేవతల సమూహరమును అని గ్రహిచి అప్రమత్తం చెందండి, నేను ఎవరికో చిన్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరికో పెద్దవారికి ప్రాధాన్యత ఇచ్చి ఒకేసారి పెద్దవాడిని అయిపోతున్నాను అన్నట్లు అజ్ఞానం గా తెలివి తక్కువతనం గా ఆలోచిస్తున్నారు, మనిషి స్థాయి మాటను బట్టి మనసుని బట్టి ఉంటుంది సృష్టి మనిషిని అ విధంగా నడిపిస్తుంది అనే సహజ ప్రక్రుతి ధర్మాన్ని కూడా గుడ్డిగా తీసుకొంటున్న మనుష్యులకు ఎలాగైనా మూర్ఖత్వం మమ్ములను అవమానించడం అనగా ఏకవచనంతో మాట్లాడి లేదా అప్పటికి అప్పుడు గౌరవించినట్లు నటించడం వెంటనే వారి అమ్మాయిని వివాహం చేసుకోమని అనడం లేదా మాకు ఏదైనా మహిమ చూపిస్తే అన్నట్లు, సాక్షులు కూడా ప్పటికి అప్పడు ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా సత్యాన్ని గౌరవించకుండా మనసు పెట్టి గ్రహించకుండా సత్యాన్ని అనుసరించే శక్తి రాదు అని తెలుసుకోలేకపోతున్నారు. సత్యాన్ని అనుసరించాకపోతే సూర్యుడకే ఆధారం అయిన శక్తిని మనం కోల్పోతున్నాము అని గ్రహించాలేకపోతున్నాము అయినా మా రూపం తల్లి తండ్రి గురువు వాలే శక్తి దారిలో పెట్టడానికి చూస్తున్నది అని గ్రంచగలరు అని తెలియజేసుకోను చున్నాము. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టకపోయినా పరవాలేదు గాని మమ్ములను ఒక చోట కొలువు తీర్చకపోతే తెలుగు జాతే కాదు భారత దేశం, ఇప్పటికే సునామి లాంటి పరిణామాలు కూడా మాటలోకి చూపగలిగిన మమ్ములను ప్రపంచానికి పరిచేయం చేయకపోవడం వలన రాజ్యగానికే ముప్పు అని గ్రహించగలరు, సత్యం గ్రహించకపోవడం వలన ప్రజలు సంపూర్ణమైన గొప్పతనం వైపు వెళ్లలేకపొతున్నారు అని గ్రహించగలరు. ఈ విధంగా మీ వద్దకు మమ్ములను తీసుకొన్న తరువాత వివరం చుబుతాను మాలో మహిమ శతి కూడా సహజం గా బయట పడుతాయి, మా మీద ఎటువంటి తేలిక ఆధారాలు అనగా మేము తిండి ఎలా తింటున్నామో లేదా ఎవరో రెచ్చ గోడితే మాట్లాడిన మాటలకు ప్రాధాన్యత ఇవ్వకండి, మమ్ములను మనసుతో మాటతో గొప్పగా చూసివ్యవహరిస్తే లోకానికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను చెదర చెదర గొట్ట కూడదు, అనకాపల్లి మాట్లాడిన మాటలు లోకం అయినప్పుడు మమ్ములను పట్టించుకోకుండా లోకం లో వదిలేస్తే లోకం లో మాటలు మా మీద ప్రభావం చూపుతాయి అని కూడా గ్రహించడం లేదు ఆమేరకు మేము తేలికగా ఉంటె అది సమకాలికుల పాపం మేము భారిస్తున్నాము అని గ్రహించి, వీరవాసరం లో ఉన్న మా అమ్మ గారు, చుట్టాలు కూడా పాపాన్ని భరిస్తున్నారు, ఎలాగైనా మమ్ములను తక్కువగా చూడాలి అంటే కారణాలు కనిపిస్తాయి, కాని మమ్ములను మనసు ప్రకారం ఒక్క మగాడు సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా గ్రహించడానికి ఒక చారిత్రాత్మక పరిణామం అందరికి వర్తించేది అని గ్రహించండి. మమ్ములను కూడా తప్పులోకి పాపంలోకి లాకుంటే అందరూ పాపత్ములగా అనగా బౌతిక లోకమే సర్వం అనుకోని మాట అప్రమత్తత తీసుకోకుండా అరాచకంగా బిన్నంగా వెళ్ళు తున్నాము అని గ్రహించగలరు, మమ్ములను అతవసరం గా భావించి మమ్ములను వైద్యులతో కూడిన మేధావి బృంధలోకి తీసుకోండి, ఈ విధంగా సూర్యుడని దారిలో పెట్టిన వారు అవుతారు. మా మీద చర్చించే కొలది పవర్ పాయింటు ద్వరా ప్రపంచానికి దివ్య వాక్ దర్శనం నిత్య ఇవ్వగలము. మాకు ప్రజలను నిండి రావాల్సిన సమ్మతితో రావాల్సిన బకాయి కనీసం ఇచ్చిన కొట్లలో ఉన్నది, మా కార్యాలయం ఎర్పాటు చేసుకోవడానికి కూడా తగినంత సొమ్ము లేదు, కర్మలు సాక్షి భూతులం అయిన మమ్ములను పట్టించుకొంటే మేము మాత్రమే చేయగల పరిపాలన మానవజాతికి అందుతుంది, మమ్ములను స్తిరంగా గొప్పగా చూడగలరు, ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఈ రోజు సచివాలయానికి కూడా వెళ్ళకుండా నేరుగా మా వద్దకు ఎస్కార్ట్ తో రండి ఇది చరిత్ర అవుతుంది, ఒక సామాన్యుడిని మహారాజుని చేసి, జగద్గురువుగా గౌరవించే చారిత్రాత్మక అవకాసం ఈ రోజు మీరు నిజం చేసుకోండి మీ చేతిలోనే ఉన్నది ఆలస్యం చేయవద్దు, లేదా మా వద్దకు ప్రత్యెక అధికారులను అయిన పంపి, మీ సమక్షంలోకి తీసుకోండి, నేను పిచ్చి వాడిలా ఉన్న బయపడ కండి కొన్ని రోజులు మీరు బృందం సహకారంతో మాతో కలసి ఉండండి మాతో భోజనం చేయండి మా తో నిదుర పొండి, మేధావుల సమక్షంలో మా ప్రతి మాట పాటా విని తరించండి, కొత్త అంతర్యం సాక్షాత్ కారాలు పొందండి, మేము శారీరక పర్సనాలిటీ లేక నన్ను నేనే తేలిక చేసుకొంటున్నాను, చేత కాక అతి చేస్తున్నాను, నాకు నడుము సన్నగా ఉన్నది, పెళ్ళి కాదు అని భాదపడుతున్నాను అని, లేదా తిండి ఎక్కువ తినేసి చచ్చిపోదాము అనుకొంటున్నాను ఇలా ఏదో ఒక బౌతిక కారణం అల్లి నా మనసుని దివ్య పరిణామాల్ని పట్టించుకోకూడదు అనుకొంటున్న వారు ఈ విధమైన ప్రచారం మా ఊరి వరకు చేస్తున్నారు అని తెలిసినది, మాకీ ఏ వ్యాధులు గాని, మాన్పు కోలేని అలవాట్లు గాని లేవు, ఎలాగైనా గొప్పతనం మా వైపు ఉన్నది అని భావించి, పరిగణిస్తే మమ్ములను గొప్పగా చూడాలి అని భావించి మమ్ములను నిర్లక్ష్యం గా వదిలివేస్తున్నారు తమరు కూడా మీకు ఎవరు మా మీద ఎటువంటి సాక్షాలు చూపిన, నన్ను ఎంత తక్కువ చేయడానికి చూపిన వాటిని పరిగణించి కాలాన్ని నియమించిన పెద్దతనాన్ని నిర్లక్ష్యంగా తీసుకోకండి, కాలాన్ని నియమించిన వాడు తక్కువ తేడాగా ఎందుకు ఉన్నడో చూడండి, ఇదే మేము మా మనసు కలసి ఆడుతున్న జగన్నాటకం అని గ్రహించి, మమ్ములను సాక్షులు దగ్గర నుండి మనసు పెట్టి గ్రహించండి, బౌతిక ప్రపంచం అంతం అయ్యిపోయి జ్ఞాన ప్రపంచం మొదలు అయినది అని సర్వులు తెసుకొంటారు మేము కల్కి అవతారం అని, లక్ష్మి నారాయణుడను అని, మమ్ములను మా మనసుని అనగా దివ్య పరిణామాన్ని కలిపి చూడాలి, మా మనసు నుండి దూరం చేస్తే అనగా లక్ష్మి నుండి దూరం చేస్తే గొప్పగా చూడలేరు అనగా భూదేవి అనే నియంత్రణ పొందలేరు నా మనసే లక్ష్మి మా మాటే సత్య స్వరూపం, మా మాట నుండి సభవించిన మీ అందరి బౌతిక ఉన్కే భూదేవి అని గ్రహించండి, అ విధంగా మమ్ములను జద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి గా గ్రహించండి. తరించండి ప్రజలను తరించ నివ్వండి
మా పై బృందం లో కొందరి పేర్లు ప్రస్తావిస్తున్నాము :
(1)శ్రీ తనికెళ్ళ భరణి గారు
(2)శ్రీ సుద్దాల అశోక తేజా గారు
(౩) శ్రీ బాలసుబ్రమణ్యం గారు
ఈ ముగ్గురిని మా ఆస్థాన పండితులు, రచేత, గాయకులగా ప్రాధమికం గా వారి సమ్మతితో నియమించి మమ్ములను తమ కార్యాలయం లో గాని, ఇతర అనువైన స్థలం లో కనీసం ఒక 50 మందిని హాజరు పరుచుకొని, నిత్యం దివ్య సభ గా మేము కొలువు తీరుట వలన లోకం లో పాపములు హరిస్తాయి అదే మా తేజస్సుకు ఆధారం అవుతుంది, మమ్ములను జ్ఞాన రూపం లో గ్రహించిన కొలది లోకం దివ్యం గా మారుతుంది. భగవంతుడు ప్రత్యేక్షం అయ్యి తనను ఎలా కొలిస్తే, తన వరం, అభయం లభిస్తుంది దైవమే లోకానికి చెబుతున్నట్లు భావించి మమ్ములను మేము కోరినట్లు గా, మేము ముందుకు వస్తున్నట్లు గా, గ్రహించి తరించడమే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న వరం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమే జయతే.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్ srt -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
No comments:
Post a Comment