శ్రీ రామదాసు లో వ్యక్తము అయిన గీతం గ్రహించగలరు
రామా...... శ్రీ రామా........... కోదండ రామా
ఎంతో రుచిరా ఎంతో...... రుచిరా
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా
కదళి కర్జురాది ఫలముల కన్ననూ
పతిత పావన నామం ఏమి రుచిరా నీ నామం ఎంతో రుచిరా
నవ రస పరమాన్న నవనీతములకన్న అధికమో నీ నామం ఎంతో రుచిరా
సదా శివుడు నిను సదా భంజించెడి సదా ఆనంద నీ నామం ఏమి రుచిరా ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీ రామదాసుని ఏలిన నీ నామం ఏమి రుచిరా
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా
ఈ విదముగా ఎంతో రుచి లేదా భక్తీ ఉన్నట్లు గా అంతర్లీనముగా ఒక గొప్ప మనసు మాలో ఎదిగి ఈ జన్మ లో దారిలో పెట్టుకొంటూ వచ్చినది. కాని మమ్ములను దర్శించిన వ్యక్తులు, ఇంత చక్కని పాటలు మా ద్వారా కాలాతీతం గా గ్రహించి అసులు పటించుకోకుండా, నేను మరల పాటలు పాడి వివరించి చెబుతాను అని లిఖిత పూర్వకముగా కోరుకొన్నా తేలికగా తీసుకొన్నారు. ఒక మనిషికి గొప్పతనం గ్రహించడానికి మనసు పెంచుకోకపోవడమే కనీసం కాని మనుష్యులు మనసు పెంచుకోవడం లో అప్రమత్తం చెందడం లేదు, వయసుకు బౌతిక విషయాలకు ఇచ్చిన ప్రాధాన్యత మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ప్రత్యేక్ష సాక్షులు, పండితులు మేధావులు తెలుసుకొని అప్రమత్తం చెందుదాం అని భావించడం లేదు. బౌతికం గా వ్యవహరిస్తున్నారు లేదా తలపడుతున్నారే గా ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని యావత్తు మానవజాతి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
No comments:
Post a Comment