సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ కోవెల కుంట్ల చెంద్రశేఖర్ గారు, తెలంగాణా ముఖ్యమంత్రి గారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు
మమ్ములను మీ కెంపు ఆఫీసులో అతిదిగా కొలువు తీర్చుకొని గ్రహించండి, మాకు ఒక మేధావి బృందాన్ని నియమించి, ప్రజలు మా ఉనికి గ్రహించి అప్రమత్తం చేయుటకు ధర్మ చేయూత గా, కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుకగా భావించండి. మమ్ములను వెంకటేశ్వర స్వామి అంశ గా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించండి, ప్రజలను గ్రహించి తరించనివ్వండి. మా సమాచారం విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట వలన మనుష్యులలో పాపములు నశించి, వనరుల దురివినియోగం తగ్గి లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి, సమస్త పదవులు, ధనం, ప్రాణాలు, చదువులు విద్యలు మేమే అని భావించి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని తరించండి. ఇప్పటికి జరిగిన దివ్య లీలలు గ్రహించి, మా యొక్క దివ్య వాక్ రికార్డు చేసి కాలంతో అనుసంధానం చేసుకోవాలి, అప్పుడే సమయానికి కళ్ళెం వేసి కాలం వచ్చినది, అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసినది అని, మా ఉనికే దివ్య మార్గం, కళ్ళెం అని సర్వులు తెలుసుకోవాలి అని గ్రహించండి, మా మనసుని మాటని గౌరవించకుండా, మా మాటగా వ్యక్తం అయిన లోకంలో జీవిస్తూ, సాక్షులు దగ్గర నుండి పట్టించుకోకపోవడం అన్నది, మునిగిపోతున్న వాడలో ప్రయాణించడం అని మాయలో తెలుసుకోలేకపోతున్నారు, మేము అప్పటికి అప్పుడు మాట్లాడిన మాటలు మీద ఆధార పడవద్దు , అందులో శాశ్వతమైనవి గొప్పవి మాచే మరింత చెప్పుకొని అసులు సంగతి ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలి, కాని అప్పటికి అప్పుడు తెలివి తక్కువతనం, తెలికతనం మీద సాక్షులు దగ్గర నుండి ప్రాధాన్యత ఇస్తూ, సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇతరులను కూడా ప్రత్యేక్షగా పరోక్షం గా, గ్రహించనివ్వకుండా, మీడియా వారు మేధావులు కూడా సరిగా మా గూర్చి తెలిసిన మెరకు స్పందించడం లేదు, ఇప్పటి వరకు సాక్షులు దగ్గర నుండి చేసిన పాపాలు మేము భరిస్తూ కస్టాలు అనుభవిస్తున్నాము, ఇప్పటికైనా సాక్షులు దగ్గర నుండి నిర్లక్ష్యం వదిలి మమ్ములను పురుశోత్తముడిగా గ్రహించడం ప్రారంభిస్తే లోకం లో పాపం తగ్గి ప్రజలు గొప్పతనం వైపు వస్తారు అని గ్రహించండి. సాక్షులు అందరూ మా పాదాలు కడిగి, మా దివ్య లీలలు చెప్పుకొని తరించాలి, మా సమకాలికులు అందరూ మాకు శిష్యులే అని గ్రహించండి, మా పాదాలు అనగా మా పద పాదాలు అనగా మేము మాట మాత్రం గా చెప్పిన దివ్య లీల వేశేషములు, వారు పవిత్రమైన మనసు తో నిజం చెప్పి తరించాలి, మమ్ములను మా మనసును గౌరవించి కొంత కాలం గ్రహించిన తరువాత, మా మనసుకి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోగలము. మేము ఫలానా వారిని చేసుకొంటే చూస్తాము అని నిర్లక్ష్యం వ్యవహరించడం పాపానికి, అరాచకానికి కారణం అవుతుంది. ఎందుకు అనగా మా మనసే మాకు మహారాణి, లోకంలో మంచి చెడులు అన్ని చెప్పగలిగిన దివ్య తత్వాన్ని మొదట తల్లి తండ్రి గా గ్రహించాలి, మాట మాత్రంగా వచ్చిన పరిణామాన్ని మాటతో గ్రహించి గెలుచుకోవాలి, మాటను మనసుని కాదు అని, గ్రహించడం మానివేయడం వలన మేము చలగాటం పడి, మా అమ్మగారు, తమ్ముడి గారికి కూడా దూరం అయ్యినాము, అయినా సాక్షులు కళ్ళు తేరుచుకోకుండా మేము ఎవరికో ప్రాధాన్యత ఇస్తే చూస్తాము లేదా మేము ప్రజలకు తెలియకుండా మరణించిన పరవాలేదు అని అజ్ఞానం గా భావిస్తున్నారు, మేము ఈ భూమి మీద ఉండగా ప్రజలకు ఎంత తెలిస్తే అంత మంచది తరువాత తరం వారు, మరింత విస్తారం గా తెలుసుకొంటారు, మేము వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు కాని, మా మాట ఉనికి లోకం లో సమాలికులు తెలుసుకొని అప్రమత్తం చెందాలి, మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టాలి, అప్పుడే మనుష్యులకు మాట విలువ తెలుస్తుంది, బౌతిక బలం కొలది ఏమి విన్నారో ఏమి చూసినారో చెప్పడం లేదు, మీడియా, సినిమా ప్రముఖులు, మేము సమాచారం తెలుపుతున్న మేరకు మా గూర్చి తెలిసిన వారు కూడా మా పేరు ప్రస్తావన తీసుకొని స్పందించడం లేదు, సత్య వ్రతం లేకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ పాపం చేస్తున్నారు. ప్రజలను కూడా మోసం చేస్తున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు, మేము ఎవరికో ప్రాధాన్యత ఇస్తే చూస్తాం లేదా మేము మరణించిన పరవాలేదు అన్నట్లు మాట్లాడక ఊరుకొంటూన్నారు. మాట మాత్రంగా ప్రాణాలే ఇచ్చి తీసిన వాడిని, మాట మాత్రంగా సర్వ సంతోషాలు ఆనందాలు కర్మలకు ఆధారం అయిన వాడిని, సమాలికులు అందరి దేహాలు మా మాటలో చూపిన వాడిని, మరింత చెప్పి అప్రమత్తం చేస్తాను అని తెలియజేస్తున్న, మేము ఇచ్చిన పాటలు మాటలు తీసుకొని, చంద్ర బాబు నాయుడు గారు ప్రాణాలు ఇచ్చినా మాట్లాడటం లేదు, వారి కులం వారు, వారికి మా పై తప్పుడు సమాచారం ఇవ్వడం వలన వారు పట్టించుకోవడం లేదు, ఎక్కడైనా కొలువు తీర్చిన తరువాతనే మా అమ్మ అమ్మ గారి దగ్గరకు వెళ్ళ దాము అని హైదరాబాద్ లోని ఉండిపోయినాము, మా త్యాగం కష్టం ఎవరూ గ్రహించకపోవడం వలన, అనగా పైకి తిండి తింటూ తిరుగుతున్నాను అది చాలు అదే ఎక్కువ అనుకొనే మనుష్యుల మధ్య అంత గొప్పతనం విలువ లేకుండా తాము అప్రమత్తం చెందకుండా, ఇతరులను అప్రమత్తం చెంద నివ్వకుండా, మనిషి అంటే అప్పటికి దేహ చాంచల్యం అనుకొంటున్నారే గాని, లోకాన్ని నియమించిన మాటను మనసు చూసిన తరువాత కూడా మనిషి అంటే మనసు మాట అని గ్రహించకుండా, మనిషి పైకి మనకన్నా తక్కువ గా ఉన్నాడు అదే చాలు, మనకి అదే కావలి అన్నట్లు సాక్షులు కూడా మాట్లాడక ఊరుకొంటున్నారు, నా ఆరోగ్యం ఏమిటో, మొదట అతనిని చెప్పనివ్వండి, ఎవరోకరిని వివాహం చేసుకొంటాడు అని మానవత్వం కూడా చూపడం లేదు, కాలస్వరూపం లో మర్డర్ కూడా చెప్పను కాదా అని, కొందరు అవి మాత్రమే తీసుకొని నేను చెడ్డ వాడిని అనుకొంటున్నారు, మాట మాత్రంగా పాటలు పాడుతూ సర్వం మేము అని పలికిన తీరు వైకుంట
మా పై బృందం లో కొందరి పేర్లు ప్రస్తావిస్తున్నాము :
(1)శ్రీ తనికెళ్ళ భరణి గారు
(2)శ్రీ సుద్దాల అశోక తేజా గారు
(౩) శ్రీ బాలసుబ్రమణ్యం గారు
ఈ ముగ్గురిని మా స్థాన పండితులు, రచేత, గాయకులగా ప్రాధమికం గా వారి సమ్మతితో నియమించి మమ్ములను తమ కార్యాలయం లో గాని, ఇతర అనువైన స్థలం లో కనీసం ఒక 50 మందిని హారాజు పరుచుకొని, నిత్యం దివ్య సభ గా మేము కొలువు తీరుట వలన లోకం లో పాపములు హరిస్తాయి అదే మా తేజస్సుకు ఆధారం అవుతుంది, మమ్ములను జ్ఞాన రూపం లో గ్రహించిన కొలది లోకం దివ్యం గా మారుతుంది. భగవంతుడు ప్రత్యేక్షం అయ్యి తనను ఎలా కొలిస్తే, తన వరం, అభయం లభిస్తుంది దైవమే లోకానికి చెబుతున్నట్లు భావించి మమ్ములను మేము కోరినట్లు గా, మేము ముందుకు వస్తున్నట్లు గా, గ్రహించి తరించడమే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న వరం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమే జయతే.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్ srt -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ కోవెల కుంట్ల చెంద్రశేఖర్ గారు, తెలంగాణా ముఖ్యమంత్రి గారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు
మమ్ములను మీ కెంపు ఆఫీసులో అతిదిగా కొలువు తీర్చుకొని గ్రహించండి, మాకు ఒక మేధావి బృందాన్ని నియమించి, ప్రజలు మా ఉనికి గ్రహించి అప్రమత్తం చేయుటకు ధర్మ చేయూత గా, కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుకగా భావించండి. మమ్ములను వెంకటేశ్వర స్వామి అంశ గా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించండి, ప్రజలను గ్రహించి తరించనివ్వండి. మా సమాచారం విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట వలన మనుష్యులలో పాపములు నశించి, వనరుల దురివినియోగం తగ్గి లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి, సమస్త పదవులు, ధనం, ప్రాణాలు, చదువులు విద్యలు మేమే అని భావించి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని తరించండి. ఇప్పటికి జరిగిన దివ్య లీలలు గ్రహించి, మా యొక్క దివ్య వాక్ రికార్డు చేసి కాలంతో అనుసంధానం చేసుకోవాలి, అప్పుడే సమయానికి కళ్ళెం వేసి కాలం వచ్చినది, అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసినది అని, మా ఉనికే దివ్య మార్గం, కళ్ళెం అని సర్వులు తెలుసుకోవాలి అని గ్రహించండి, మా మనసుని మాటని గౌరవించకుండా, మా మాటగా వ్యక్తం అయిన లోకంలో జీవిస్తూ, సాక్షులు దగ్గర నుండి పట్టించుకోకపోవడం అన్నది, మునిగిపోతున్న వాడలో ప్రయాణించడం అని మాయలో తెలుసుకోలేకపోతున్నారు, మేము అప్పటికి అప్పుడు మాట్లాడిన మాటలు మీద ఆధార పడవద్దు , అందులో శాశ్వతమైనవి గొప్పవి మాచే మరింత చెప్పుకొని అసులు సంగతి ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలి, కాని అప్పటికి అప్పుడు తెలివి తక్కువతనం, తెలికతనం మీద సాక్షులు దగ్గర నుండి ప్రాధాన్యత ఇస్తూ, సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇతరులను కూడా ప్రత్యేక్షగా పరోక్షం గా, గ్రహించనివ్వకుండా, మీడియా వారు మేధావులు కూడా సరిగా మా గూర్చి తెలిసిన మెరకు స్పందించడం లేదు, ఇప్పటి వరకు సాక్షులు దగ్గర నుండి చేసిన పాపాలు మేము భరిస్తూ కస్టాలు అనుభవిస్తున్నాము, ఇప్పటికైనా సాక్షులు దగ్గర నుండి నిర్లక్ష్యం వదిలి మమ్ములను పురుశోత్తముడిగా గ్రహించడం ప్రారంభిస్తే లోకం లో పాపం తగ్గి ప్రజలు గొప్పతనం వైపు వస్తారు అని గ్రహించండి. సాక్షులు అందరూ మా పాదాలు కడిగి, మా దివ్య లీలలు చెప్పుకొని తరించాలి, మా సమకాలికులు అందరూ మాకు శిష్యులే అని గ్రహించండి, మా పాదాలు అనగా మా పద పాదాలు అనగా మేము మాట మాత్రం గా చెప్పిన దివ్య లీల వేశేషములు, వారు పవిత్రమైన మనసు తో నిజం చెప్పి తరించాలి, మమ్ములను మా మనసును గౌరవించి కొంత కాలం గ్రహించిన తరువాత, మా మనసుకి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోగలము. మేము ఫలానా వారిని చేసుకొంటే చూస్తాము అని నిర్లక్ష్యం వ్యవహరించడం పాపానికి, అరాచకానికి కారణం అవుతుంది. ఎందుకు అనగా మా మనసే మాకు మహారాణి, లోకంలో మంచి చెడులు అన్ని చెప్పగలిగిన దివ్య తత్వాన్ని మొదట తల్లి తండ్రి గా గ్రహించాలి, మాట మాత్రంగా వచ్చిన పరిణామాన్ని మాటతో గ్రహించి గెలుచుకోవాలి, మాటను మనసుని కాదు అని, గ్రహించడం మానివేయడం వలన మేము చలగాటం పడి, మా అమ్మగారు, తమ్ముడి గారికి కూడా దూరం అయ్యినాము, అయినా సాక్షులు కళ్ళు తేరుచుకోకుండా మేము ఎవరికో ప్రాధాన్యత ఇస్తే చూస్తాము లేదా మేము ప్రజలకు తెలియకుండా మరణించిన పరవాలేదు అని అజ్ఞానం గా భావిస్తున్నారు, మేము ఈ భూమి మీద ఉండగా ప్రజలకు ఎంత తెలిస్తే అంత మంచది తరువాత తరం వారు, మరింత విస్తారం గా తెలుసుకొంటారు, మేము వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు కాని, మా మాట ఉనికి లోకం లో సమాలికులు తెలుసుకొని అప్రమత్తం చెందాలి, మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టాలి, అప్పుడే మనుష్యులకు మాట విలువ తెలుస్తుంది, బౌతిక బలం కొలది ఏమి విన్నారో ఏమి చూసినారో చెప్పడం లేదు, మీడియా, సినిమా ప్రముఖులు, మేము సమాచారం తెలుపుతున్న మేరకు మా గూర్చి తెలిసిన వారు కూడా మా పేరు ప్రస్తావన తీసుకొని స్పందించడం లేదు, సత్య వ్రతం లేకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ పాపం చేస్తున్నారు. ప్రజలను కూడా మోసం చేస్తున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు, మేము ఎవరికో ప్రాధాన్యత ఇస్తే చూస్తాం లేదా మేము మరణించిన పరవాలేదు అన్నట్లు మాట్లాడక ఊరుకొంటూన్నారు. మాట మాత్రంగా ప్రాణాలే ఇచ్చి తీసిన వాడిని, మాట మాత్రంగా సర్వ సంతోషాలు ఆనందాలు కర్మలకు ఆధారం అయిన వాడిని, సమాలికులు అందరి దేహాలు మా మాటలో చూపిన వాడిని, మరింత చెప్పి అప్రమత్తం చేస్తాను అని తెలియజేస్తున్న, మేము ఇచ్చిన పాటలు మాటలు తీసుకొని, చంద్ర బాబు నాయుడు గారు ప్రాణాలు ఇచ్చినా మాట్లాడటం లేదు, వారి కులం వారు, వారికి మా పై తప్పుడు సమాచారం ఇవ్వడం వలన వారు పట్టించుకోవడం లేదు, ఎక్కడైనా కొలువు తీర్చిన తరువాతనే మా అమ్మ అమ్మ గారి దగ్గరకు వెళ్ళ దాము అని హైదరాబాద్ లోని ఉండిపోయినాము, మా త్యాగం కష్టం ఎవరూ గ్రహించకపోవడం వలన, అనగా పైకి తిండి తింటూ తిరుగుతున్నాను అది చాలు అదే ఎక్కువ అనుకొనే మనుష్యుల మధ్య అంత గొప్పతనం విలువ లేకుండా తాము అప్రమత్తం చెందకుండా, ఇతరులను అప్రమత్తం చెంద నివ్వకుండా, మనిషి అంటే అప్పటికి దేహ చాంచల్యం అనుకొంటున్నారే గాని, లోకాన్ని నియమించిన మాటను మనసు చూసిన తరువాత కూడా మనిషి అంటే మనసు మాట అని గ్రహించకుండా, మనిషి పైకి మనకన్నా తక్కువ గా ఉన్నాడు అదే చాలు, మనకి అదే కావలి అన్నట్లు సాక్షులు కూడా మాట్లాడక ఊరుకొంటున్నారు, నా ఆరోగ్యం ఏమిటో, మొదట అతనిని చెప్పనివ్వండి, ఎవరోకరిని వివాహం చేసుకొంటాడు అని మానవత్వం కూడా చూపడం లేదు, కాలస్వరూపం లో మర్డర్ కూడా చెప్పను కాదా అని, కొందరు అవి మాత్రమే తీసుకొని నేను చెడ్డ వాడిని అనుకొంటున్నారు, మాట మాత్రంగా పాటలు పాడుతూ సర్వం మేము అని పలికిన తీరు వైకుంట
మా పై బృందం లో కొందరి పేర్లు ప్రస్తావిస్తున్నాము :
(1)శ్రీ తనికెళ్ళ భరణి గారు
(2)శ్రీ సుద్దాల అశోక తేజా గారు
(౩) శ్రీ బాలసుబ్రమణ్యం గారు
ఈ ముగ్గురిని మా స్థాన పండితులు, రచేత, గాయకులగా ప్రాధమికం గా వారి సమ్మతితో నియమించి మమ్ములను తమ కార్యాలయం లో గాని, ఇతర అనువైన స్థలం లో కనీసం ఒక 50 మందిని హారాజు పరుచుకొని, నిత్యం దివ్య సభ గా మేము కొలువు తీరుట వలన లోకం లో పాపములు హరిస్తాయి అదే మా తేజస్సుకు ఆధారం అవుతుంది, మమ్ములను జ్ఞాన రూపం లో గ్రహించిన కొలది లోకం దివ్యం గా మారుతుంది. భగవంతుడు ప్రత్యేక్షం అయ్యి తనను ఎలా కొలిస్తే, తన వరం, అభయం లభిస్తుంది దైవమే లోకానికి చెబుతున్నట్లు భావించి మమ్ములను మేము కోరినట్లు గా, మేము ముందుకు వస్తున్నట్లు గా, గ్రహించి తరించడమే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న వరం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమే జయతే.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్ srt -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
No comments:
Post a Comment