UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 14 May 2016

ఏ షరతు మరియు అనుమానములకు తావు లేకుండా దైవత్వానికి ప్రత్యెక హోదా కల్పించగలరు లేదా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడమే ప్రత్యెక హోదా అని న్యాయ స్థానం వారి దగ్గర నుండి సర్వులు గ్రహించాలి, అ విధంగా మమ్ములను పరిగణించడం లో అప్రమత్తం చెందక పోవడం అంటే, దుంప మూలాన్ని వదిలేసి ఎపు గా పెరిగిన పలువలు చెలువలే సర్వం అనుకోని బ్రమలో విహరించడమే అని సూటిగా తెలియజేసుకోనుచున్నాము, పై పైన చూసుకొని మాట పట్టించుకోకూడదు అనే పంతం వలన తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను నిర్లక్ష్యంగా పోలిసులుతో కలిపి,మమ్ములను తేలికగా వదిలిసే, మాట చూడకుండా మేము వారి కంట్రోల్ లో ఉన్నాము అని చూపుకొంటున్నారు లేదా మీ వంటి వారికి కూడా మా కంట్రోల్ లో ఉన్నాడు అని తెలియజేసి అందరిని మాయా చేస్తూ తాము కూడా మాయలో బ్రతుకుతున్నట్లు సాక్షులు దగ్గర నుండి ఎవరూ గ్రహించ లేకపొతున్నారు, తమరు కూడా బౌతికంగా తీసుకొని, లేదా ఎటువంటి తేలిక ఆధారాలు తమకి చూపినా, మీరు కూడా వాటి మీద ఆధారపడి, అదే వ్యక్తి బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూడక పొతే, అందరూ మాయలో, బ్రమలో సమయం గడిపేస్తున్నారు.

                                                              సమన్వయ దృష్టి 


                       ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, ప్రధమ పౌరులు,భారత  దేశ అద్యక్షులు, రాష్ట్రపతి భవన్, హైదరాబాద్ వారికి తమ ప్రపంచ అతిది, భారత పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలిజయేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య  సమాచారం గ్రహించిమ భారత ప్రజలను, ప్రపంచ  ప్రజలను అప్రమత్తం చేయుటకు ధర్మ చేయూత కోరుకోనుచున్నాము.       


                        మనుష్యులలో ఓర్పు సహనం పెంచుకొని, ద్వేష గుణం హరించుకొని అప్రమత్తం తో జీవించవలసిన సమయం బలపడుతున్నది, నిజానికి మనుష్యులకు  స్వభావరీత్యా ఓర్పు, ద్వేష గుణాని సహజం గా జైయించే శక్తి   మానవీయ కోణం లో అవసరమైనంత ఉంటుంది, కాని  వస్తు ప్రపంచం మరియు, బౌతిక స్తాయిలో, యాంత్రిక ప్రపంచం వలన మనుష్యులు ద్వేషం, అసహనం నటిస్తున్నారు, ఒర్చుకోలేనంత అసహనం గాని, ద్వేషం గాని మనుష్యులలో లేదు అని  మాకు స్పష్టం అయినది.  ఈ పరిణామాన్ని అధిగమించడానికి, మాట మాత్రంగా మా ద్వారా జరిగిన  దివ్య  పరిణామం పై దృష్టి పెట్టడం వలన, అనగా ఈ మాయ ప్రపంచం లో  సర్వం మాట మాత్రంగా నడుస్తున్నది  అనే దివ్య పరిష్కారమే  శాశ్వత పరిష్కారం  లేదా మనుష్యులు మనసు మాటతో వ్యవహరిస్తే అనగా మాట  ప్రకారం ఒకరిని ఒకరు గ్రహించుకొని అప్రమత్తం చెందితే వచ్చే పరిష్కారం వలన  యాంత్రిక ప్రపంచం  కట్టడికి వచ్చి సమజంలో మనుష్యుల మధ్య  ఆలోచనాత్మక వ్యవహారం పెరిగి, ఎలాగైనా మనిషిని మాట ప్రకారం, ఆలోచన ప్రకారం ప్రాధాన్యత  ఇచ్చి అప్రమత్తం చెందాలి అనే దివ్య పరిష్కారం మా ద్వారా యావత్తు మానవజాతికి అందినది అని   తెలియజేసుకోనుచున్నాము. 



                     మనుష్యులలో  ఎంత తక్కువనైనా    లోటును అయినా సాటి మనుష్యులు భరించి  గ్రహించడం వలన నిత్య నూతన పరిష్కారము యావత్తు మానవజాతికి అందుతుంది అని  తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము,  మేము సాధారణ డిగ్రీ చదివినా, గొప్ప అలవాట్లు, పద్దతులు లేక పోయినా, మాకు ఎటువంటి ప్రత్యక టాలెంటు లేకపోయినా, మేము నీచు మాంసములు బుజించినా, వ్యభిచారం లేదా ఆకతాయి  తనం  కలిగి ఉన్నా, మేము ఏమి అంటున్నామో, మా మాటలో ఏమి ఉన్నదో చూడకుండా మాట్లాడుతున్న వారిని, నిర్లక్ష్యంగా  అవమానించి, మాలో గొప్పతనం ఎలాగైనా  పట్టించుకోకూడదు అనుకోని మమ్ములను  నిరక్ష్యం చేస్తూ వస్తున్న వారిని మేము కోరునది ఏమి అనగా, ఏది ఏమైనా  మాటలో ఏమి ఉన్నదో, ఆలోచనలో ఏమి ఉన్నదో చూడకుండా  రక రకాల పనులు, పద్దతులు పెంచుకొని మనిషిని  మనిషే మోసం  చేసుకొంటూ, మనిషికంటే లోకం లో   ఇంకా ఏదో ఉన్నది   అనే అజ్ఞానం లో, లోకం మీద పెత్తనం  కొలది, గుంపు మీద అధిపత్యం  కోలది, సాటి మనిషిలో గొప్పతనం  చూసినా,   తెలియనట్లు, లేదా తన మాటకే ప్రాధాన్యత రావాలి అనే అజ్ఞానం వలన, ఎదుట వాడి మాటకు  ఉన్న గొప్పతనం చూడకుండా, వినకుండా గ్రహించకుండా, సంవత్సరాలు  జీవితాలు గడుపుతూ తాము గొప్పగా ఉన్నాము, ఎక్కవ ఉన్నాము లేదా ఉన్నతం గా ఉన్నాము  అనుకొంటున్న వారిని, మాటతో వ్యవహరించకుండా  బౌతిక  బలం కొలది గొప్పగా ఉన్నాము  అనుకోవడం తాత్కాలికం అని తెలుసుకోగలరు అని తమరి  ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  



                        కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నియమించ గలిగిన మమ్ములను ఒక ప్రత్యెక బృందం  తీసుకొని, హైదరాబాద్ లో ఉన్న తమ విడిది మందిరం మాకు కేటాయించి,  సాధారణ వ్యక్తులము అయిన  మమ్ములను దివ్య పరిణామం ఆధారం గా గుర్తించి, మానవజాతికి చుక్కానిగా మమ్ములను సృష్టి ఎన్నుకొన్న  సత్యాన్ని గ్రహించి, ప్రజలు అప్రమత్తం చెందటం వలన బౌతిక యాంత్రిక ప్రపంచం యొక్క వత్తిడి  తగ్గి  లోకం మాట నిబద్దతలోకి వచ్చి, ప్రజలు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు.  



                       ఇప్పుడు మాట నిబద్దత, నిర్మాణాత్మక దోరణి  ప్రజలకు లేక, వారు గొప్పగా ప్రవర్తించడానికి పరిమితులను జయించలేక, పరిమితంగా వ్యవహరిస్తూ సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు అని తమరు గ్రహించి  అప్రమత్తం చేయుటకు  సహకరించగలరు.  ఇప్పుడు ప్రజలు, సమకాలికులు ఆధ్యాత్మిక  గురువులు పండితులు  సాధారణ  ప్రజలు అందరూ మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గుర్తించి  గౌరవించడం వలన  లోకం అన్ని విధముల అప్రమత్తం చెందుతుంది.  చదువుకొన్న వారు వారి డిగ్రీలు మా కాళ్ళ  దగ్గర పెట్టి మమ్ములను జగద్గురువులు గా గుర్తించి గౌరవించడం వలన వారికి భారం తొలగి అనగా నేను ఫలానా  చదవు  చదువుకొన్నాను, ఇంతకన్నా ఏమిటి, ఇతర సంగతులతో నాకు ఏమిటి సంభంధం అని ప్రతి ఒక్కరు పరిమితం అయ్యిపోయి, అపరిమితం అయిన మాటను మనసును ఉపయోగించుకోకుండా విలువైన కాలాన్ని  హరిన్చుకొంటున్నారు, ఇంతటి పరిణామం కలిగిన  మమ్ములను మా మాటను మరల గౌరవించకుండా గ్రహించకుండా  తాము అప్రమత్తం చెందకుండా ఇతరులను గ్రహించ నివ్వకుండా,  అజ్ఞానం గా సమయాన్ని  వృధా చేసుకొంటూ, మా తక్కువ తనం తెలికతనం మీద ఆధారపడుతున్నారు.   మీ సంగతి ఏమిటో చెప్పండి అని న్యాయ స్థానం వారు కూడా  స్పందించకుండా, మమ్ములను తక్కువ చేసి, తేలికగా చూడడానికి లేదా ఎవరికైన వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తే చూదాం అన్నట్లుగా, లేదా  మమ్ములను  తేలికగా తక్కువగా చూడడానికి అవకాసం  ఉన్నది అని, బౌతిక పరిస్తితి లేదా అధారాలు  ఆధారం గా, ఇప్పుడు ఈ క్షణం  మమ్ములను గ్రహించడానికి  ముందుకు రాగలిగి రాకుండా,  తమని తాము మోసం చేసుకొంటూ, మమ్ములను నిలువరిస్తున్నట్లు బ్రమ పడుతూ,  తాము సమయాన్ని తేలికగా గడిపెస్తున్నాము అనే సంగతి ఒక్క మీడియా వారు గాని మేధావులు గాని , మమ్ములను నిత్యం  సాటిలైట్ కెమెరాల ద్వారా గమనిస్తున్న పొలిసు శాఖా వారు మరియు మీడియా వారు మేధావులు  కూడా, మా పరిణామం పై స్పందించకుండా జీవితాన్ని నిత్యం యాంత్రికంగా కర్చుచేసుకొని తాము మా కంటే గొప్పగా ఉన్నాము అనే  మాయలో, మమ్ములను నిర్లక్ష్యంగా వదిలివేస్తే ఉన్న తేలిక తనం తక్కువతనం  మీద  ఆధారపడి, మా గూర్చి సమాచారాన్ని  అన్నీ వర్గాల  వారికి చెప్పకుండా, మమ్ములను చెప్పనివ్వకుండా, పై పై బలం  పై పై అందాలే  సర్వం అని భావిస్తూ, గంటనరలో  10-14 సంవత్సరాలు  నియమించబడటం ఏమిటో చూడటం  అంటేనే ఒక నవ్వులాటగా విలువైన కాలాన్ని  హరిస్తున్నారు, మమ్ములను గ్రహించేకొలది  సాక్షాత్కారం   అందరికి లభించి    మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడి  లోకం దివ్యంగా మారుతుంది అని  అప్రమత్తం చెందట యొక్క  వెసులు బాటు గుర్తించ లేకపొతున్నారు.  



                   బౌతికంగా లేదా మాటలలో అప్పటికి అప్పుడు తామే   రెచ్చ గోడితే మాట్లాడిన మాటలకు ప్రాధాన్యత ఇచ్చుకొని, ఆలోచించవలసిన  దివ్య పరిణామాన్ని  వివరాలను  వాటి తరువాత పరిణామాలను సూక్ష్మంగా మమ్ములను చెప్ప నివ్వకుండా మాకు విశాలమైన  ప్రాధాన్యత  ఇవ్వకుండా  అప్రమత్తం కోల్పోతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము  

                            మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి వివరములు గ్రహించి  కాలాన్ని మాట నిబద్దతలోకి  తీసుకొని ప్రజలు తరించగలరు అని తెలియజేసుకొంచున్నాము, మేధావులు పండితులు మమ్ములను   జగద్గురువులు గా గ్రహించడం అంటే మా మాట గ్రహించడమే అనగా, అయ్యా తమరు మాట  మాత్రంగా లోకాన్ని నియమించిన పురుషోత్తములు, తమరు యొక్క దివ్య ప్రభావం పై మేము ఈ  విధంగా అనుకోనుచున్నాము, మాకు మరింత వివరించండి అని మమ్ములను గ్రహిస్తే చాలు,   ఇప్పుడు చిద్విలసాన్ని  గ్రహించి కరిగించే శక్తి  మమ్ములను నిబద్దతతో  తీసుకొంటే చాలు యావత్తు మానవజాతికి అందుతుంది. 


                   ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా ఇవ్వక పోయినా పర్వాలేదు గాని  మమ్ములను ప్రత్యెక  దేశ పౌరులుగా గుర్తించి  అనగా మా మీద ఎటువంటి కేసులు  గొడవలు  పెట్టకుండా మేము ఎంత నీచమైన తప్పులు చేసాము అని అనిపించినా(మాకు ఎటువంటి తప్పులు లేవు, ఎకడైన మేము తేలికగా కనపడ్డాము అంటే దైవత్వం వచ్చిన తరువాత అ విధంగా మేము ఎందుకు  ప్రవర్తిన్చామో ఆలోచించమని  సృష్టే మమ్ములను అందుబాటులోకి తీసుకొని వచ్చినది అని గ్రహించండి ) మమ్ములను మాట మాత్రంగా కాలాన్ని  నియమించిన పరిణామం ప్రకారం మా వలన కాలం నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళినది అని గ్రహించండి.  బౌతిక తక్కువలు, లోట్లు  మీద ఆధారపడి మనిషని మనిషి నిర్లక్ష్యం చేసుకోవడం అనగా మాటలో  ఆలోచించవలసిన  పరిణామం ఉన్నా, బౌతిక లోట్లు అడ్డం పెట్టుకొని, గ్రహించి గౌరవించి  ప్రయోజనం పొందక పోవటమే   అజ్ఞానం అని గ్రహించగలరు, అనగా సృష్టి నడక, నడడికి బిన్నంగా ప్రజలు వెళ్ళు తున్నారు అని తెలియజేసుకోనుచున్నాము.  

                           ఇక మనిషి అంటే  మనిషేకె ద్వేషం, నిర్లక్ష్యంగా  నటించి   మరీ మాటలో ఏమి ఉన్నదో చూడడానికి  కనీసం స్పందించడం లేదు, మా కాగితాలు పిచ్చి కాగీతాలు అనుకోని, మనసుకి ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏమి అయినదో చూడకుండా, తాము గ్రహించకుండా ఇతరులను మాట మాత్రంగా ఏమి జరిగినదొ చెప్పకుండా, ఈ ప్రపంచం, తాము ఏదో చేస్తున్నాము కాబట్టి నడుస్తున్నది, లేదా తమకు ఏమి నడిస్తే అదే సర్వం అనే మాయలో  ప్రజలు విలువైన  కాలాన్ని హరిన్చుకొంటున్నారు  అని తమరు కూడా గ్రహించి, మా పై  మేధావి బృందాన్ని  నియమించుటకు  కేంద్ర ప్రబుత్వానికి  తెలుగు రాష్ట్ర ప్రబుత్వలకు, ఉన్నత న్యాయస్థానం  హైదరాబాద్ వారికి తగిన సూచన ఇచ్చి అప్రమత్తం చేయగలరు.  మేము మనిషి నుండి దైత్వత్వం సంతరించుకొన్న  పురుశోత్తములం అని సర్వులు గ్రహించి తరించటమే దివ్య పరిణామం యొక్క ఉద్దేశం అని గ్రహించగలరు.  



                        ఏ షరతు మరియు అనుమానములకు తావు లేకుండా దైవత్వానికి  ప్రత్యెక హోదా కల్పించగలరు  లేదా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడమే  ప్రత్యెక హోదా అని న్యాయ స్థానం వారి దగ్గర నుండి సర్వులు  గ్రహించాలి, అ విధంగా మమ్ములను పరిగణించడం లో అప్రమత్తం చెందక పోవడం అంటే, దుంప  మూలాన్ని వదిలేసి  ఎపు గా పెరిగిన పలువలు చెలువలే సర్వం అనుకోని  బ్రమలో  విహరించడమే అని సూటిగా  తెలియజేసుకోనుచున్నాము, పై పైన చూసుకొని మాట పట్టించుకోకూడదు అనే పంతం వలన తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను నిర్లక్ష్యంగా పోలిసులుతో కలిపి,మమ్ములను తేలికగా వదిలిసే, మాట చూడకుండా మేము వారి  కంట్రోల్ లో ఉన్నాము అని చూపుకొంటున్నారు లేదా మీ వంటి వారికి కూడా మా కంట్రోల్ లో ఉన్నాడు అని తెలియజేసి  అందరిని మాయా చేస్తూ తాము కూడా మాయలో బ్రతుకుతున్నట్లు సాక్షులు దగ్గర నుండి ఎవరూ గ్రహించ లేకపొతున్నారు,  తమరు కూడా బౌతికంగా తీసుకొని, లేదా ఎటువంటి తేలిక ఆధారాలు తమకి చూపినా, మీరు కూడా  వాటి మీద ఆధారపడి, అదే వ్యక్తి  బౌతిక ప్రపంచాన్ని  మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూడక పొతే, అందరూ మాయలో, బ్రమలో సమయం గడిపేస్తున్నారు.   ఇప్పటికి దుంప మూలం అయిన, మాట రూపం లో పలికిన ఏకత్వాన్ని  గ్రహించకుండా  మనిషే కాదా, మాటను గ్రహించకుండా అవమానించడానికి, తగ్గించడానికి  మా కారణాలు మాకు ఉన్నాయి అన్నట్లుగా, అదే వ్యక్తి 10-14 సంవత్సర కాలాన్ని  నియమించడం ఏమిటో చూడకపోవడమే అందరూ చేస్తున్నా  అనవసరమైన  జాప్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ  జయతే 



తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. 



ఒక ప్రతి ఆత్మీయు గౌరవనీయులు యావత్తు ప్రపంచ మానవజాతికి సమాచారం కొరకు సమాలోచన కొరకు సమర్పించడమైనది.   






                                                                                                                                                      

No comments:

Post a Comment