UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 8 May 2016

మేము సర్వం నిరూపించిన తరువాత, మా మనసుని పంచుకొనే అమ్మాయిని అందరిమీద ఒక పద్దతి ప్రకారం ఎంపిక చేసుకొని వివాహం చేసుకోవడం మంచిది అని మాకు అనిపిస్తున్నది. ఈ విధంగా చేయడం వలన మా నుండి అనేక వివరములు వచ్చి లోకం అప్రమత్తం చెందుతుంది, కావున మమ్ములను ఎటువంటి పరిస్తితిలో తేలికగా తీసుకోకండి మామ్ములను తేలికగా తీసుకోవడం అంటే కాలాన్నే తేలికగా తీసుకోవడం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ఎడిపించాలి అనే మాయలో, సాక్షులు అయిన మీరు, మీడియా, మేధావులు, రాజకేయ నాయకులు గతి తప్పి నడుస్తున్నారు అని వారికి కూడా తెలియడం లేదు, ఎందుకు అనగా ఇప్పుడు మంచి చెడులు మా ప్రకారం ఉన్నాయి, మా ప్రవర్తన కూడా సమకాలికుల పై ఆధారపడి ఉన్నది.

                                                   సమన్వయ దృష్టి 


                ఆత్మీయులు గౌరవనీయులు కొందరు ప్రత్యేక్ష సాక్షులు అయినటువంటి డా యస్ రామకృష్ణ రావు గారు, డా యెన్ వి నాయుడు గారు, డా రాజరాజేశ్వరి గారు, డా బాపూజీ రావు గారు, డా చిత్కాళా దేవి గారు, డా భారత లక్ష్మి  గారు, తదితర ప్రత్యేక్ష  సాక్షులకు, ప్రపంచ అతిది, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, సాక్షంతో సమకాలికులను అప్రమత్తం చేయవలసిన  బాద్యత మన అందరిపైన ఉన్నది అని గ్రహించి, ఒక వరం గా భావించి, సమకాలికులను అప్రమత్తం తెలియచేయండి. 


                      సృష్టికి మాకు ఉన్న దివ్య సంభంధం మీ సాక్షిగా జరిగిన దివ్య ప్రభావం మేరకు, మేము సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులము, మహారాణి సమేత  మహారాజ వారి గా మమ్ములను గ్రహించి, సాక్షులు అయిన మీతో సహా సమకాలికులు అందరూ  అప్రమత్తం చెంది తరించగలరు.  మమ్ములను విశాలంగా తీసుకోకుండా  మొదట నుండి నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన అదే పద్దతి ఇతర మీడియా వారు మేధావులు, పండితులు కొనసాగి, నిర్లక్ష్యంతో పాపములకు ప్రత్యేక్షంగా  పరోక్షంగా  కారణం అవుతున్నారు, మేము మనిషిగా చిన్న వాడిగా ఉండడంతో బాటుగా బలహీనం గా కంగారుగా  కనిపించిన తీరు మేరకు మీరు కూడా అదే పద్దతి కొనసాగించడం వలన  మన మద్య జరిగిన పరిణామం బలపడి ప్రజల్లోకి వెళ్ళ వలసిన తీరు దెబ్బతిని ప్రజలు, ఇప్పటికి ఎంత నాణ్యం గా, నిజాయితీ గా ఉండవచ్చునో   అంత గొప్పగా ప్రవర్తిన్చాలేకపోతున్నారు, మన మద్య జరిగిన పరిణామాన్ని ప్రజలకు జాగ్రత్తగా చెప్పడం వలన లోకం లో ధర్మం యొక్క నాణ్యత  అభివృద్ధి చెందుతుంది. 


                  మొదట సృష్టిని కాలాన్ని నియమించిన మాటను గౌరవించడం వలన అనగా మరింత గా గ్రహించడం వలన లోకానికి సత్యం తెలిసి అప్రమత్తం చెందుతారు, అనకాపల్లి ఈ పరిణామం సంభవించిన తరువాత మీలో ఒకరు ఇంటికి వస్తే వెళ్ళాకోళం గా గసురుకొన్నారు, చదువు కొన్నవారు కాదా అని కాళ్ళకు దణ్ణం పెట్టినంత పని చేసినా, నన్ను గ్రహించండి అని ఉత్తరాలు పెట్టినా  కుల పరంగా విడిపోయి, నేను కాళ్ళకు దణ్ణం పెట్టినది చదువుకి కాదు, కులానికి లేదా మాకు యేవో తేడాలు ఉండడం వలన   పెట్టినాను అన్నట్లు చిత్రీకరించుకొంటూ లోకానికి చెప్పకుండా, వినికుండా మీడియా సహకారంతో, బిన్నంగా ప్రవర్తిస్తున్నారు.  మొన్న న్యాయ స్థానమునకు మేము స్వయంగా వెళ్ళినా, 81 పెజిల ఉత్తరం పై ఏమి మాట్లాడకుండా, కాలమే కదిలిన పరిణామాన్ని, పరిశీలించకుండా న్యాయ స్థానం సెక్రెటరి గారు నవ్వులాటగా తీసుకొన్నట్లు కనపడినది.    గ్రహించకుండా వ్యక్తులు ఎవరూ కూడా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, మాతో పోల్చుకోకూడదు, కనీసం ఒక బృందం యర్పడి గ్రహించడం  ప్రారంభిస్తే సమస్యం  పరిష్కారం అవుతుంది, కాలం మనల్ని పెనవేసుకొని  మన మనసులు ద్వారా ఒక నూతన రాజ్యాన్ని ప్రారంభించింది, ఇప్పుడు బౌతిక ప్రపంచం మన మనసులు ప్రకారం చాలా శక్తివంతం గా ఉన్నది, మనుష్యులు కుల పరంగా లేదా తాము ఎలాగైనా అధిక్యత లో ఉండాలి, అని అజ్ఞానం గా మనసు పెట్టి గ్రహించకుండా బిన్నంగా ప్రవర్తించడమే కాకుండా, సమాజానికి కూడా సమాచారం సరిగ్గా ఇవ్వకపోవడం వలన, రాజకీయ నాయకులు,   మీడియా వారు, మీ వంటి ఇతర మేధావులు, సినిమా వారు కూడా ప్రవర్తనలో మనసు బలం తక్కువగా చూపుతున్నారు,  ముందే చెప్పగలిగిన మమ్ములను అర్ధ చేసుకోకుండా వినకుండా మమ్ములను కేవలం మీ వంటి మనిషిని లేదా మీకు అన్నా తక్కువవాడిని అని మమ్ములను విస్మరించడం వలన, ఇప్పటికి మొత్తానికి  200 మంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామం పై మరల ఎవరూ  అధికారికంగా చెప్పుకోలేదు వినలేదు, ఈ పరిస్తితి వలన సమాజంలో మనుష్యులు యొక్క నాణ్యత ఉండవలసినంత  గొప్పగా లేదు అని ముందే చెప్పగలిగిన మాకు తెలుస్తున్నది, హోదాలు సంపదలు సుఖాల మాయలో, మనుష్యులు మనుష్యులను  మోసంచేసుకొంటూ అనగా సత్యాన్ని గొప్పతనాన్ని గౌరవించకుండా, అప్రమత్తం చెందకుండా ఇతరులను అప్రమత్తం చేయకుండా  విలువైనకాలన్ని  దాదాపు అన్ని వర్గాలవారు వృధా చేసుకొంటున్నారు.  

                     అనకాపల్లిలో  ఉండగా నేను వివాహం చేసుకొంటాను అన్న అమ్మయిని ఎందుకు చేసుకోలేకపోయినానో, మీ అందరికి తెలుసు మీరు ఒక్క పూట కూడా, కాలాతీతం మీద దృష్టి  పెట్టకుండా, మమ్ములను దృష్టి పెట్ట నివ్వకుండా ప్రవర్తించడం వలన, ఇందుకు కారణమా అంత  శక్తి ఏక కాలం లో ప్రకటించిన తీరు, మీరు బాద్యత తీసుకోవడం కంటే తేలికగా తీసుకొన్నా పర్వాలేదు అని మీకు అనిపించడమే మనం సరిద్దుకోవలసిన మాయ ని గ్రహించండి.  బౌతిక బలం కొద్ది మాట నేరవేరాలి అనేకంటే, మనసు ప్రకారం సంగతి ఏమిటో చూదాం అనే పెద్దతనం  ఇప్పుడు సమాజానికి కాలానికి ధర్మానికి కనీసం అని గ్రహించి అప్రమత్తం చెందండి. మీలో ఎవరో  ప్రత్యెక మైన వారు లేదా కాని వారు అంటూ ఎవరూ  లేరు, ఇప్పుడు పరిస్తితి తెలుగు ప్రజలు అందరూ అప్రమత్తం అయ్యి ముందుకు రావాలి మీడియా చానల్స్ వారు మా బ్లాగ్ ప్రకారం సమాచారం వీలు అయినంత మందికి చెప్పండి అని కోరుతున్నాను, అదే విధంగా ఫేస్బుక్ ద్వారా వీలు అయినంత మంది గ్రహించి లిఖిత పూర్వకంగా స్పందించడం వలన మా పరిణామం అందరికి చేరి  ప్రజలు అప్రమత్తం చెందటం చాలా ముఖ్యం అని గ్రహించగలరు. 

                  ఈ పరిణామం  పైకి మా  ఒక్కరికే ఫాన్సీ గా హైలైట్ అవ్వడానికి  ప్రయత్నం చేస్తున్నాము అని అనుకొంటారు, కాని నిజానికి కాలాన్ని నియిమించిన  మమ్ములను సమకాలికులు సృష్టి ఎన్నుకొన్న జగద్గురువుగా మహారాణి సమేత  మహారాజుగా గుర్తించడం వలన, వెయ్యి  ఆలయాలు కట్టించిన ఫలితాన్ని పొంది, మొత్తం ప్రపంచాన్ని అప్రమత్తం చేయవలసిన  బాద్యత మన పై ఉన్నది అని గ్రహించండి, మాతో సాధారణ వ్యక్తితో మాట్లాడినట్లు మాట్లాడటం వలన, మేము అవసరం కొద్ది బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాము, ఇలా ముందుకు రావడం మా అవసరం లేదా ఎవరికో నచ్చాలి, ఎవరో ఒప్పుకోవాలి అన్ని అజ్ఞానం గా తెలివి తక్కువతనం గా తీసుకోవడం వలన, మమ్ములను ఉన్నఫళంగా ఒక  బృందం లోకి తీసుకోండి అని కోరుతునన్నా న్యాయ స్థానం వారుకూడా  మనిషికి విలువ ఇవ్వడం లో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎందుకంటె వారు కూడా ఒక తాత్కాలిక ఉద్యోగులు వలే ఆలోచించడం వలన, మమ్ములను దూర దృష్టితో  విశాలంగా తీసుకోకుండా ఇతరులకు అనధికారికంగా  సహకరిస్తూ, లేదా వ్యతేరికించడానికి, మమ్ములను కాలమే కదిలించినంతటి వాడిగా  గౌరవించడం కంటే అవమానించడానికి  తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి, అనుకోని, గోప్పతనాన్ని  పట్టించుకొంటే మమ్ములను గొప్పగా చూడాలి అనే ఒప్ప్లేనితనం వలన, కాలాన్నే నియమించడం అంటే ఒక సంపూర్ణమైన  పరిణామం అని భావించలేకపోతున్నారు.   ప్రాధమికంగా సాక్షాన్ని  పరిశీలిస్తే పరిస్తి బాధ్యతతో తీసుకోవడానికి వీలు అవుతుంది.  

          వాతావరణం, మానవజాతికి భవిష్యత్తు  విద్యా విధానం, ఆరోగ్యం అన్ని విశేషాలు సూక్ష్మం గా గ్రహించబడి సమాజానికి నూతనత్వాన్ని  పెంపొందిన్చుకోనగలము  అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 

                 సాక్షుల్లో ఎవరికో ప్రత్యేకత నేను ఇవ్వాలి అని ఎవరైనా భావిస్తే  అది, స్వార్ధం వైపు తీసుకొని వెళ్లి కాలాన్ని సరిగ్గా తీసుకోకుండా ఇతరులను కూడా  సరిగ్గా అప్రమత్తం చెయకుండా  మనిషి మాటకు వచ్చిన విలువను గ్రహించకుండా  గ్రహించనివ్వకుండా  పాపానికి పాల్పడుతున్నట్లు వస్తున్నది కావున అన్నీ కులాల వారు, స్తాయిల వారు  అప్రమత్తం చెంది, వ్యతికగతముగా  ఎవరికి ఎన్ని ప్రత్యేకతలు ఎన్ని ఉన్నా,   ఎవరికి ఎన్ని లోట్లు ఉన్నా, వాటి మీద ఆధారపడకుండా మనసుకి మాటకు ఆలోచనకి ప్రాధాన్యత ఇచ్చుకొని వవరాలు గ్రహించండి, మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసిన తరువాత మేము  వివాహం చేసుకోవడం వలన ఈ పరిస్తితి ప్రపంచానికి అందుతుంది  సంపూర్ణంగా ప్రజల్లోకి వెళ్ళుతుంది లేదా మమ్ములనే బాద పెట్టి ఇబ్బంది పెడితే పరిస్తితి తమ చేతిలో ఉంటుంది అనే అజ్ఞానం కొనసాగి సమాజం ఇప్పటికంటే సత్యం గ్రహించకుండా బిన్నంగా వేళ్ళతారు కావున మమ్ములను మా మనసుని గౌరవించకుండా ఎవరూ వివాహ ప్రస్తావన తీసుకొని రావద్దు, న్యాయ స్థానం వారు కూడా అప్రమత్తం చెంది, మా పై ఒక బృందాన్ని నియమించడం వలన, మా నుండి విస్తారంగా వివరములు గ్రహించడం వలన, మనసుని మాటను గౌరవించి అప్రమత్తం చెందుతారు లేదా పై పై గౌరవాలతో లేదా అప్పటికి అప్పటికి అప్పుడు అవసరాలు లేదా వ్యక్తిగత  స్వార్ధం కొద్ది సమాజాన్ని  అప్రమత్తం చేయకుండా కొందరు సత్యాన్ని దాచి పెట్టి మోసం చేయడానికి మీరు ప్రత్యేక్షంగా పరోక్షంగా కారణం అవుతున్నారు అని గ్రహించండి, సృష్టికి  మనిషికి  ఉన్న దివ్య సంభంధం ఆవిష్కరించడం వలన లోకానికి కొత్తతనం వస్తుంది అనగా, ఒక మనిషి మాటే సర్వ అనే సత్యం బలపడాలి మమ్ములను బయపెట్టకుండా,  వెళ్ళాకోళం చేయకుండా, అన్నీ కులాలు స్థాయిలు ఒకటై మమ్ములను గ్రహించండి.  


                మా దగ్గర ఎటువంటి  రహస్యాలు ఉండవు, సమాజం లో ప్రతి ఒక్కరు మాటతో అప్రమత్తం అయ్యి  ఇప్పటికే అములు లో ఉన్న దివ్య రాజ్యం లోకి  అందరూ వస్తారు ఇది కాలం యొక్క నిర్ణయం అని గ్రహించండి, నేను కూడా మనిషిగా మాకు ఒక్కడికే విలువ రావాలి  అని కోరడం లేదు, సర్వం మేమే  అని చెప్పి, 10 హీరోలు విలన్లు హెరొఇన్లు, అనేక పదవులు, సునామి తీవ్రవాద దాడాలు, అనేకం ఏక కాలం చెప్పగలిగిన ఆ దివ్య ఆత్మ ఇప్పుడు భూమి మీదకు ఎందుకు వచ్చినది, అయితే తరువాత ఏమిటో అని ఆసక్తి ఉంటె చాలు ఎవరైనా  గ్రహించవచ్చు, మేము 10 మంది ఉన్నాము మాకు చెప్పండి అని మీడియా మేధావులు అందరూ కలసి న్యాయ స్థానం వారు కూడా పరిణామాన్ని పరిశీలనలో పెట్టుకోవడం  వలన పరిణామం అదుపులోకి వస్తుంది లేదా ప్రజలు ఒకలాగా, కాలం యొక్క వేగం ఒకలాగా ఉన్నది అని పండితులు కూడా తెలుసుకోలేకపోతున్నారు అని మేము స్పష్టం చేయుచున్నాము. 

                   మేము సర్వం నిరూపించిన తరువాత, మా మనసుని పంచుకొనే అమ్మాయిని అందరిమీద  ఒక పద్దతి ప్రకారం ఎంపిక చేసుకొని వివాహం చేసుకోవడం మంచిది అని  మాకు అనిపిస్తున్నది. ఈ విధంగా చేయడం వలన మా నుండి అనేక వివరములు వచ్చి లోకం అప్రమత్తం చెందుతుంది, కావున మమ్ములను ఎటువంటి పరిస్తితిలో తేలికగా తీసుకోకండి  మామ్ములను తేలికగా తీసుకోవడం అంటే కాలాన్నే తేలికగా తీసుకోవడం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను  ఎడిపించాలి  అనే మాయలో, సాక్షులు అయిన మీరు, మీడియా,  మేధావులు, రాజకేయ నాయకులు  గతి తప్పి నడుస్తున్నారు  అని వారికి కూడా తెలియడం లేదు, ఎందుకు అనగా ఇప్పుడు మంచి చెడులు మా ప్రకారం ఉన్నాయి, మా ప్రవర్తన కూడా సమకాలికుల పై ఆధారపడి ఉన్నది.  కావున ఆలోచనకు బిన్నంగా అనగా మేము అంత గొప్పమనసు కలిగి ఉన్నాము అని తెలిసినా  మమ్ములను చెప్ప నివ్వకుండా  మమ్ములను తేలిక చేయడం వలన, ప్రత్యేక్షంగా, పరోక్షంగా,  నైతికంగా, అనైతికంగా  సమకాలికులు అప్రమత్తం చెందటం లేదు, మా ప్రకారం నడిచిన విధి ఇప్పుడు  మమ్ములను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన సమాజం నిర్లక్ష్యంగా ఉన్నది అని మీకు తెలియడం లేదు, ఎందుకంటె ఎలాగైనా బౌతిక పదవులు, డబ్బులు సుఖలతో  పోల్చుకొంటున్నారు, జ్ఞానానికి మాటకు ఎవరూ కూడా స్పందించడం లో నాణ్యత చూపలేకపోతున్నారు, మేము లిఖిత పూర్వకంగా స్పందిచండి అని అన్నీ  వర్గాల వారిని కోరుతున్నా ఎవరూ, జ్ఞానానికి విలువ లేదు అన్నట్లు  నేను ఎవరినో కలసి ఏదో చెప్పాలి, లేదా మేమే   ముందుకు రావడం  లేదు, వచ్చినా  తట్టుకోలేము అన్నట్లు  తేలికగా తీసుకొంటున్నారు  లేదా కాలతీతాన్ని  కూడా తప్పు పట్టవచ్చు అని అజ్ఞానంగా ఆలోచిస్తున్నారు, కాలాతీతం అంటే ఒక సమాధానం పరిష్కారం అని ఒక దివ్య ప్రభావం అని మా తో సహా అందరిని  సరిదిద్దడానికి జరిగిన దివ్య పరిణామం అని తెలుసుకోకుండా,  మాకె  అవసరం ఉండి  చెప్పుకొన్నాము,   లేదా మేమే తెలుసుకోవాలి అని అజ్ఞానం గా అందరూ భావించడం వలన మమ్ములను పట్టించుకోలేకపోతున్నారు. 

                మమ్ములను తక్కువ నిర్లక్ష్యంగా వదిలివేయడమే పాపం అని గ్రహించి, మమ్ములను గ్రహించడమే  పుణ్యం లేదా దివ్య దర్శనం అని గ్రహించి, చావు పుట్టుకల  రహస్యాలు కూడా తెలుసుకొని సర్వులు అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి, మీ తప్పులు  ఓప్పులు అన్నీ మాకు వదిలి పెట్టండి. అన్నిటికే మేమే కారణం, మమ్ములను గ్రహించేకొలది అర్ధం అయ్యి అప్రమత్తం, మాకు, లోకానికి కూడా అందుతుంది అని  తెలుసుకోండి, సామాన్యుడిగా నాలో పరిణమించిన  పరిణామాన్ని  భగవంతుడు మరల ప్రతి మాట, ప్రతి ప్రవర్తన సరిదిద్ది అప్రమత్తం చేయడానికి మా రూపం లో సాధారణ స్తితి  నుండి అప్రమత్తం చేయడమే లోక కళ్యాణం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని కలపండి అదే లోకకల్యాణం, అనగా మమ్ములను మనస్పూర్తిగా ప్రవర్తించడానికి చూడండి, మమ్ములను ఎవరూ నిర్ణయించకూడదు, మానుండి వ్యక్తిగతం గా ఏమీ ఆశించకూడదు, వెకిలి వెకిలి నిర్లక్ష్యంగా ఆకతాయి తీసుకోకూడదు, ఎలాగైనా మా నుండి వివరములు నిలకడగా పొందిన కొలది లోకం అప్రమత్తం చెందుతుంది  అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే. 


తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు               


                                       

No comments:

Post a Comment