మా లో చేరి పలికిన దివ్య ఆత్మే పరమాత్మా, నేను ఒక్కడిని కాదు నాలో చేరి పలికిన పరమాత్మా శక్తి వెరసి లోకాన్ని పాలించి చూపినాము, మేము కర్మలకు సాక్షి, పాపా పుణ్యములు మనుష్యులవే
కాలాన్నే కదిలించి శక్తి ఒక పరమాత్మకే ఉంటుంది, దుష్ట శక్తులు, ఇంకొక రకమైన శక్తులు కాలాన్ని నియమించలేవు ఒక దైవ శక్తి కె అంత పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందండి. కాలాన్నే నియమించడం అంటే హిందూ శాస్త్రం ప్రకారం రాముడు కృష్ణుడు అంతటి స్తాయి లేదా సకల దేవతల సమొహరము అయిన దివ్య శక్తి అని అందరూ అప్రమత్తం చెందండి. మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోండి అని తెలియజేసుకోను చున్నాము
తమ అతిది జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment