UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 14 May 2016

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా ఇవ్వక పోయినా పర్వాలేదు గాని మమ్ములను ప్రత్యెక దేశ పౌరులుగా గుర్తించి అనగా మా మీద ఎటువంటి కేసులు గొడవలు పెట్టకుండా మేము ఎంత నీచమైన తప్పులు చేసాము అని అనిపించినా(మాకు ఎటువంటి తప్పులు లేవు, ఎకడైన మేము తేలికగా కనపడ్డాము అంటే దైవత్వం వచ్చిన తరువాత అ విధంగా మేము ఎందుకు ప్రవర్తిన్చామో ఆలోచించమని సృష్టే మమ్ములను అందుబాటులోకి తీసుకొని వచ్చినది అని గ్రహించండి ) మమ్ములను మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పరిణామం ప్రకారం మా వలన కాలం నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళినది అని గ్రహించండి. బౌతిక తక్కువలు, లోట్లు మీద ఆధారపడి మనిషని మనిషి నిర్లక్ష్యం చేసుకోవడం అనగా మాటలో ఆలోచించవలసిన పరిణామం ఉన్నా, బౌతిక లోట్లు అడ్డం పెట్టుకొని, గ్రహించి గౌరవించి ప్రయోజనం పొందక పోవటమే అజ్ఞానం అని గ్రహించగలరు, అనగా సృష్టి నడక, నడడికి బిన్నంగా ప్రజలు వెళ్ళు తున్నారు అని తెలియజేసుకోనుచున్నాము.

                                      సమన్వయ దృష్టి 


                             ఆత్మీయులు గౌరవనీయులు యావత్తు తెలుగు చానల్స్ వారికి తమ ప్రపంచ అతిది, భారత పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు ధర్మ చేయుత ఇవ్వగలరు,   


                             కాలాన్ని శాశించిన మమ్ములను ఉన్న ఫలంగా అనగా మేము ఏమి చెబుతున్నామో అదే విధంగా ప్రజలకు చెప్పి అప్రమత్తం చేయవలెను, సర్వం శభ్ధం రూపం లో అనగా అనేక పాటలు మాటలు రూపం లో ప్రకటించగలిగిన మమ్ములను ఎంత గౌరవం గా,  ప్రేమగా, శాంతం తో హేతం తో అదరించి, గ్రహించి తరించగలరు. మా తాతలు కాలం నుండి ఇప్పటికి వరకు మా భందు వర్గాల వారి త్యాగం ఇందులో ఉన్నది, ఎందుకు అనగా భగవంతుడు మా అజ్ఞానాని కూడా ఉపయోగించుకొని, మమ్ములను ఎంతో  నలిపి, లోకానికి శక్తిని  మాట మాత్రంగా అదించినాడు అని గ్రహించండి, కావున మా చుట్టాలు, భంధువులు అందరి కష్ట నష్టాలు కూడా మా యొక్క పుణ్యం లో బాగం అని గ్రహించి, మమ్ములను గాని మా భందువులను గాని చుట్టాలను ఆని ఎవరిని కనీస అనుమానించకుండా,  తక్కువగా చూడకుండా, మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, ముఖ్యంగా చదువుకొన్నవారు  సత్యం గ్రహించకపోవడం వలన ఇతరులుకూడా  సత్యం గ్రహించడం మానివేయడం వలన  అనగా మేము కోరుతున్నట్లు లిఖితపూర్వకంగా స్పందించకపోవడం వలన లోకంలో ధర్మం యొక్క నాణ్యత  దెబ్బ తింటున్నది. 

                     నేను ఎవరితోనో పెట్టుకోవడం వలన నాకు కష్టాలు వచ్చినవి అని ఎవరైనా  మూర్ఖపు ఆధిపత్యం గా భావించి నిర్లక్ష్యం కొనసాగించడం వలన మేము తాత్కాలికంగా నష్టపోయినట్లు కనపడుతున్నాము  కాని మానవజాతి  సత్యం గ్రహించకుండా సూర్యుని నిర్వహణను మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించకుండా,  అధర్మ వర్తంగా ప్రవర్తించడం లోకానికి, మానవజాతికి  క్షేమకరం కాదు, చేసిన కర్మలలో తప్పులు వప్పులు పాప  పుణ్యాలు ఉండవు,  ధర్మం అధర్మం అని ఉంటుంది.  ఎలాగైనా  సత్యం దాచిపెట్టడం అధర్మం  అని గ్రహించి, సత్యం దాచి పెట్టి ప్రయోజనం పొందేవారు  పైకి ఆరోగ్యం గా గొప్పగా, తెలివిగా సంపద పొందాము అని అనుకొంటారు కాని, అదే పాపం లేదా అధర్మం అని తెలుసుకోలేకపోతున్నారు, అ సంపద ఒకరిని  కస్టాలు పాలు చేసి లేదా వారి సుఖాలు, గొప్పతనాన్ని హరించి, తాము  ఆక్రమించి బ్రతకడం క్రిందిక వస్తుంది, ఇది పాపం లా కనపడదు, ఎవరు ఏమి అయితేనేమి  మాకు కలసి వచ్చింది, మేము ఎప్పుడూ బాగానే ఉంటాము, మేము పుణ్యాత్ములం అనుకోవడమే మూర్ఖత్వం అని తెలుసుకోలేకపోతున్నారు, కష్టం వచ్చినా,   సుఖం వచ్చినా  సత్యాన్ని గౌరవించడం, సత్యాన్ని అనుసరించడమే  ధర్మం అదే లోకానికి  ఆధారం అని తెలుసుకొనగలరు అని స్పష్టం చేయుచున్నాము  


                    కావున పైకి కనపడుతున్న కష్ట   సుఖాలు లేదా లాభ నష్టాలు కాదు, ఎలాగైనా  మాటను సత్యాన్ని  గౌరవించి అనుసరించడమే  నిజమైన  జీవితం అని గ్రహించగలరు.   మా ద్వారా జరిగిన  పరిణామంలో, సాటి మనిషిని ఎంత ఆదరిస్తే అంత గొప్ప ధర్మం  ఆచరించ బడుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ  జయితే 


తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.                            
                             

No comments:

Post a Comment