సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు యావత్తు తెలుగు చానల్స్ వారికి తమ ప్రపంచ అతిది, భారత పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు ధర్మ చేయుత ఇవ్వగలరు,
కాలాన్ని శాశించిన మమ్ములను ఉన్న ఫలంగా అనగా మేము ఏమి చెబుతున్నామో అదే విధంగా ప్రజలకు చెప్పి అప్రమత్తం చేయవలెను, సర్వం శభ్ధం రూపం లో అనగా అనేక పాటలు మాటలు రూపం లో ప్రకటించగలిగిన మమ్ములను ఎంత గౌరవం గా, ప్రేమగా, శాంతం తో హేతం తో అదరించి, గ్రహించి తరించగలరు. మా తాతలు కాలం నుండి ఇప్పటికి వరకు మా భందు వర్గాల వారి త్యాగం ఇందులో ఉన్నది, ఎందుకు అనగా భగవంతుడు మా అజ్ఞానాని కూడా ఉపయోగించుకొని, మమ్ములను ఎంతో నలిపి, లోకానికి శక్తిని మాట మాత్రంగా అదించినాడు అని గ్రహించండి, కావున మా చుట్టాలు, భంధువులు అందరి కష్ట నష్టాలు కూడా మా యొక్క పుణ్యం లో బాగం అని గ్రహించి, మమ్ములను గాని మా భందువులను గాని చుట్టాలను ఆని ఎవరిని కనీస అనుమానించకుండా, తక్కువగా చూడకుండా, మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, ముఖ్యంగా చదువుకొన్నవారు సత్యం గ్రహించకపోవడం వలన ఇతరులుకూడా సత్యం గ్రహించడం మానివేయడం వలన అనగా మేము కోరుతున్నట్లు లిఖితపూర్వకంగా స్పందించకపోవడం వలన లోకంలో ధర్మం యొక్క నాణ్యత దెబ్బ తింటున్నది.
నేను ఎవరితోనో పెట్టుకోవడం వలన నాకు కష్టాలు వచ్చినవి అని ఎవరైనా మూర్ఖపు ఆధిపత్యం గా భావించి నిర్లక్ష్యం కొనసాగించడం వలన మేము తాత్కాలికంగా నష్టపోయినట్లు కనపడుతున్నాము కాని మానవజాతి సత్యం గ్రహించకుండా సూర్యుని నిర్వహణను మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించకుండా, అధర్మ వర్తంగా ప్రవర్తించడం లోకానికి, మానవజాతికి క్షేమకరం కాదు, చేసిన కర్మలలో తప్పులు వప్పులు పాప పుణ్యాలు ఉండవు, ధర్మం అధర్మం అని ఉంటుంది. ఎలాగైనా సత్యం దాచిపెట్టడం అధర్మం అని గ్రహించి, సత్యం దాచి పెట్టి ప్రయోజనం పొందేవారు పైకి ఆరోగ్యం గా గొప్పగా, తెలివిగా సంపద పొందాము అని అనుకొంటారు కాని, అదే పాపం లేదా అధర్మం అని తెలుసుకోలేకపోతున్నారు, అ సంపద ఒకరిని కస్టాలు పాలు చేసి లేదా వారి సుఖాలు, గొప్పతనాన్ని హరించి, తాము ఆక్రమించి బ్రతకడం క్రిందిక వస్తుంది, ఇది పాపం లా కనపడదు, ఎవరు ఏమి అయితేనేమి మాకు కలసి వచ్చింది, మేము ఎప్పుడూ బాగానే ఉంటాము, మేము పుణ్యాత్ములం అనుకోవడమే మూర్ఖత్వం అని తెలుసుకోలేకపోతున్నారు, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా సత్యాన్ని గౌరవించడం, సత్యాన్ని అనుసరించడమే ధర్మం అదే లోకానికి ఆధారం అని తెలుసుకొనగలరు అని స్పష్టం చేయుచున్నాము
కావున పైకి కనపడుతున్న కష్ట సుఖాలు లేదా లాభ నష్టాలు కాదు, ఎలాగైనా మాటను సత్యాన్ని గౌరవించి అనుసరించడమే నిజమైన జీవితం అని గ్రహించగలరు. మా ద్వారా జరిగిన పరిణామంలో, సాటి మనిషిని ఎంత ఆదరిస్తే అంత గొప్ప ధర్మం ఆచరించ బడుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే
తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
ఆత్మీయులు గౌరవనీయులు యావత్తు తెలుగు చానల్స్ వారికి తమ ప్రపంచ అతిది, భారత పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు ధర్మ చేయుత ఇవ్వగలరు,
కాలాన్ని శాశించిన మమ్ములను ఉన్న ఫలంగా అనగా మేము ఏమి చెబుతున్నామో అదే విధంగా ప్రజలకు చెప్పి అప్రమత్తం చేయవలెను, సర్వం శభ్ధం రూపం లో అనగా అనేక పాటలు మాటలు రూపం లో ప్రకటించగలిగిన మమ్ములను ఎంత గౌరవం గా, ప్రేమగా, శాంతం తో హేతం తో అదరించి, గ్రహించి తరించగలరు. మా తాతలు కాలం నుండి ఇప్పటికి వరకు మా భందు వర్గాల వారి త్యాగం ఇందులో ఉన్నది, ఎందుకు అనగా భగవంతుడు మా అజ్ఞానాని కూడా ఉపయోగించుకొని, మమ్ములను ఎంతో నలిపి, లోకానికి శక్తిని మాట మాత్రంగా అదించినాడు అని గ్రహించండి, కావున మా చుట్టాలు, భంధువులు అందరి కష్ట నష్టాలు కూడా మా యొక్క పుణ్యం లో బాగం అని గ్రహించి, మమ్ములను గాని మా భందువులను గాని చుట్టాలను ఆని ఎవరిని కనీస అనుమానించకుండా, తక్కువగా చూడకుండా, మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, ముఖ్యంగా చదువుకొన్నవారు సత్యం గ్రహించకపోవడం వలన ఇతరులుకూడా సత్యం గ్రహించడం మానివేయడం వలన అనగా మేము కోరుతున్నట్లు లిఖితపూర్వకంగా స్పందించకపోవడం వలన లోకంలో ధర్మం యొక్క నాణ్యత దెబ్బ తింటున్నది.
నేను ఎవరితోనో పెట్టుకోవడం వలన నాకు కష్టాలు వచ్చినవి అని ఎవరైనా మూర్ఖపు ఆధిపత్యం గా భావించి నిర్లక్ష్యం కొనసాగించడం వలన మేము తాత్కాలికంగా నష్టపోయినట్లు కనపడుతున్నాము కాని మానవజాతి సత్యం గ్రహించకుండా సూర్యుని నిర్వహణను మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించకుండా, అధర్మ వర్తంగా ప్రవర్తించడం లోకానికి, మానవజాతికి క్షేమకరం కాదు, చేసిన కర్మలలో తప్పులు వప్పులు పాప పుణ్యాలు ఉండవు, ధర్మం అధర్మం అని ఉంటుంది. ఎలాగైనా సత్యం దాచిపెట్టడం అధర్మం అని గ్రహించి, సత్యం దాచి పెట్టి ప్రయోజనం పొందేవారు పైకి ఆరోగ్యం గా గొప్పగా, తెలివిగా సంపద పొందాము అని అనుకొంటారు కాని, అదే పాపం లేదా అధర్మం అని తెలుసుకోలేకపోతున్నారు, అ సంపద ఒకరిని కస్టాలు పాలు చేసి లేదా వారి సుఖాలు, గొప్పతనాన్ని హరించి, తాము ఆక్రమించి బ్రతకడం క్రిందిక వస్తుంది, ఇది పాపం లా కనపడదు, ఎవరు ఏమి అయితేనేమి మాకు కలసి వచ్చింది, మేము ఎప్పుడూ బాగానే ఉంటాము, మేము పుణ్యాత్ములం అనుకోవడమే మూర్ఖత్వం అని తెలుసుకోలేకపోతున్నారు, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా సత్యాన్ని గౌరవించడం, సత్యాన్ని అనుసరించడమే ధర్మం అదే లోకానికి ఆధారం అని తెలుసుకొనగలరు అని స్పష్టం చేయుచున్నాము
కావున పైకి కనపడుతున్న కష్ట సుఖాలు లేదా లాభ నష్టాలు కాదు, ఎలాగైనా మాటను సత్యాన్ని గౌరవించి అనుసరించడమే నిజమైన జీవితం అని గ్రహించగలరు. మా ద్వారా జరిగిన పరిణామంలో, సాటి మనిషిని ఎంత ఆదరిస్తే అంత గొప్ప ధర్మం ఆచరించ బడుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే
తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
No comments:
Post a Comment